సమన్వయ దృష్టి
గౌరవనీయులు శ్రీ చంద్రశేఖర్ రావు గారు, మరియు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురికి, 200 మంది సాక్షిగా సృష్టి ఎన్నుకొన్న మహారాజు, కాలం ధర్మం మా మనసు లో చేరి, కొందరి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా వ్యక్తం అయిన దివ్య ప్రభావం ఆధారం గా ఇప్పుడు, పరిపాలన, మనుష్యుల యొక్క నడవడి, భవిష్యత్తు వారి నిజాయితీ మీద ఆధారపడి ఉన్నది అని, ఇప్పుడు ప్రబుత్వాలు పరిపాలన, మా మనసు మరియు మా మాట సాక్షిగా మా ద్వారా వ్యక్తం అయ్యిన తీరు ప్రకారం మేము సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములము, మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము. ఇప్పుడు కాలం యొక్క బాద్యత మా అధీనం లో ఉన్నది, మేము పదిగురుకి చెప్పి అప్రమత్తం చేయగలము, చేయవలెను అని సృష్టి మమ్ములను, గుర్తించినది లేదా ఎన్నుకొన్నది అని గ్రహించగలరు.
మా మాటలు వాటి ప్రభావం ప్రస్తుత రాజ్యాంగ వ్యవస్థకు మించి ఉన్నందును, మా గూర్చి ఎవరూ మాట్లాడటం లేదు, ఒక మనిషే కాదా అందునా సాధారణ ఉద్యోగినే కాదా అని, మమ్ములను నిర్లక్ష్యం గా తీసుకొనుచున్నారు, మా మాటలు ప్రకారం ప్రభావం ప్రకారం, ప్రతి సంతోషం, ప్రతి సంఘటన, ప్రతి పరిణామం మనిషి మాట లోకి వచ్చినదీ అని గ్రహించగలరు, మమ్ములను పట్టించుకోకపోవడం వలన, పై పై సంతోషములు వెలుగు జిలుగు మాయ ప్రపంచం బాగానే ఉన్నది అన్నట్లు ఉన్నది గాని, మనసు ప్రకారం, సత్యాన్ని గుర్తించి అప్రమత్తం చెందటం లో తీవ్ర లోపం ఉన్నది అని గ్రహించండి. ఈ పరిస్తితి సరిద్దిద్ది, పై పై నవ్వులు, కలసి వచ్చిన నవ్వులు తో, అప్పటికి అప్పుడు అన్నట్లు మనుష్యులు ప్రవర్తించడం వలన, సమాజమునకు సంపూర్ణత్వం ఇవ్వలేకపోతున్నారు, పైగా అప్పటికి అప్పుడు సంతోషం గా ఉన్నాము, మేము ఎప్పుడూ సంతోషం గానే ఉంటాము, మమ్ములను చూసి కొందరు ఓర్వ లేకపొతున్నారు అన్నట్లు కొందరు చెప్పుకొంటున్నారు.
కాని సత్యం ఏమి అనగా ప్రతి ఒక్క సంతోషం, ప్రతి ఒక్క సంఘటన ముందే ఉన్నవి, అనగా మొత్తం లోకం అంతా శబ్దం రూపం లో నిక్షిప్తం అయినది అని ప్రజలు గ్రహించి అప్రమత్తం చెందాలి. ప్రతి ఒక్కరు మనసు పెంచుకొని విశాలం గా బ్రతకడం వలన, ఎదుట వారి సంతోషాన్ని పంచుకొంటారు, ప్రతి మాటలో నిజాయితీ గొప్పగా ఉండే సంతోషం వలన సమాజాన్ని లోకం కాలం నడుస్తున్నాయి అనే సత్యాన్ని తెలుసుకొంటారు అని గ్రహించండి, ప్రజలు గ్రహించుటకు మమ్ములను మొదట తెలంగాణా ముఖ్యమంత్రి గారు ఒక్కమేధావి బృందం లోకి మమ్ములను, మా ద్వారా జరిగిన పరిణామా వివరములు తో సహా గ్రహించడం, లక్ష చండి యాగములు నిర్వహించడం తో సమానం అని గ్రహించండి, అంతకు మించి శాశ్వత పరిష్కారం అని గ్రహించండి.
ఇప్పుడు బేగం పేట లో ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి గారి క్యాంపు ఆఫీసు కార్యాలయం దగ్గరకు మేము వచ్చినాను అనుకోండి, మమ్ములను తక్షణం ముఖ్యం మంత్రి గారు గొప్పగా చూసి, వెంటనే గొప్పవాడిగా తీసుకొనుటకు, మా మనసు ప్రాధాన్యత ఇవ్వడం వలన ముందుకు రాగలరు. మా ద్వారా జరిగిన పరిణామాన్ని, మేధావులు సహకారంతో ఒక వరసలో ఏమి జరిగినవో ఒక చోట పవర్ పాయింట్ చేయించి పెట్టాలి అప్పుడే ప్రజలు గొప్పగా తీసుకోగలరు, కేవలం నేను నా మాటలు గొప్ప గా కనపడవు, మామూలు మనిషిగా చూస్తే తేలికగా కూడా ఉంటాయి అని గ్రహించండి, అలా కాకుండా మేధావులు పండితులు సాక్షులు కనీసం 50 మంది కూడా, మమ్ములను వివరం గా చెప్పనిస్తూ, వారు చెబుతూ, పరిణామాన్ని అభివృద్ధి చేయాలి, అప్పుడు సాధారణ మనిషి అయిన మమ్ములను దివ్య జ్ఞాన జ్యోతి గా గుర్తించి ప్రయోజనం పొందుతారు అని గ్రహించండి.
మేము ఎప్పుడూ సంతోషం గా దైర్యంగా ఉండాలి, ఎప్పుడూ మేధావుల మధ్యలో ఉండాలి, మమ్ములను నిండుగా చెప్ప నివ్వాలి, మా పై విస్తారం గా చెప్పుకోవాలి, ఒక సంవత్సరానికి ఈ ప్రపంచం మొత్తం ఒక తల్లి తండ్రి గురువు వంటి పాలనలోకి వచ్చినది అనే రుజువు అందరికి అమోధకరం గా ఉంటుంది, మనిషి పతనం అయిపోవాలి అని ఏ మనిషి కోరుకోకూడదు, ప్రతి మనిషి తన మనసుతో మాటలో లోకం ముందుకు వెళ్ళుతుంది అని గ్రహిస్తారు. మేధావులు పండితులు అందరూ కలసి మమ్ములను ఒక బృందం లోకి తీసుకొంటే, ఆక్కడి నుండి మనిషి మాటే సర్వం అనగా మనం మాట్లాడిన మాట, మాట్లాడవలసిన మాట అని ప్రతి ఒక్కరు సూక్షం గా తీసుకొంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరి మాట ఆధ్వర్యం లోకి ప్రపంచం వచ్చినది అని గ్రహించి, నిత్య మనసుపూర్తి ప్రవర్తించి తరిస్తారు అని గ్రహించండి, ఈ విధంగా దారి లో పెట్టడానికి ఈ భూమి పరిణమించి ఉన్నాను, అతి సాదారణ మనిషి గా ప్రారంభించడం లోకానికి ఇప్పుడు సరైన పద్దతి అని గ్రహించండి, కొండ మీద ఉండలిసిన దేవుడు మీతో చెప్పుకొని ముందుకు వెళ్ళాలి అనుకొంటున్నాడు. కొండ లా పేరుకు పోయిన తేడాలు కరించుకొని మమ్ములను ఒక చోట మేధావుల సమక్షంలో కొలువు తీర్చుకొని గ్రహించగలరు.
ఒక్కరికి ప్రాధాన్యత వచ్ఛి మిగతావారు, వ్యక్తి స్వామ్యం లోకి వచ్చేస్తారు అని అనిపిస్తుంది, ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, బౌతిక స్వతంత్రం, బౌతిక బలం కొద్ది, మన బుద్ది తెలివిని ఉపయోగించుకొని, మనకు నచ్చితే మాట్లాడతాం, లేకపోతె విన్నం, చెప్పం అనే పద్దతి వలన, ఎలాగైనా మాట్లాడవలసిన మాటకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన ఒక మాటకే ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అనిపిస్తుంది అని గ్రహించండి. మానవజాతి సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు అని గ్రహించండి. ఇది మన కుటుంబం మన కష్టాలు, మన సుఖాలు అన్నట్లు అభివృద్ధి చెందుతుంది, లేక పొతే మేము బాగానే ఉన్నాము మీరే ఏడుస్తున్నారు, మీ వాళ్ళే ఏడుస్తున్నారు మా వాళ్ళు అంతా బాగున్నారు, పాపాత్ములు కాబట్టి ఏడుస్తున్నారు, పుణ్యాత్ములు కాబట్టి ఆనందం గా ఉన్నారు అన్నట్లు విడదీసుకొని, అనవసరమైన పంతాలు పెంచుకొని సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు అని గ్రహించండి. ఇది మన కష్టం, ఇది మన సంతోషం, ఇది మన విశ్వకుటుంబం, అని భావించాలి అంటే ఎలాగైనా మనసుకి మాటకు కనెక్ట్ అవ్వాలి, అప్పుడు ఎన్ని తేడాలు ఉన్న గ్రహించి, ఎంత గొప్పతనం ఉన్న కలుపుకొని ముందుకు వెళ్ళతాము అని గ్రహించండి, అలా కాకుండా దేహ చాంచల్యం కొద్ది అప్పటికి అప్పడు మాటలు మాయలో మేము సంతోషం గా ఉన్నాము అనుకొంటే సంపూర్ణత్వం కాదు, మమ్ములను చూసి ఓర్వ లేకపొతున్నారు అని ఏ పెద్ద మనిషి అనకూడదు, మా సంతోషాన్ని పంచుకోండి, నా వలన ఎవరికైన ఒక్క అనుమానం, బంగపాటు జరిగినదా అని అడిగి మారి తీలుసుకొని పాలకులు వ్యవహరించాలి, ఎవరిని నిర్లక్ష్యం గా వదిలి వేయకూడదు అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః , సత్యమే జయతే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
మమ్ములను సూక్ష్మం, సెన్సిటివ్ గా గ్రహించండి, మమ్ములను మనసులో కూడా అనుమానించకుండా, నిత్యం సంతోషం గా దైర్యం గా ఉండేలా ఒక చోట కొలువు తీర్చండి, భగవంతుడు మీ తో నిత్యం మాట్లాడతాడు అని గ్రహించండి. మొదట 200 మంది సాక్షిగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మేము మెల్లగా తేరుకొని గొప్పగా కనపడతాము అని గ్రహించండి, పండితులు మేధావులు అప్రమత్తం అయ్యి ముందుకు రండి, అప్పటికి అప్పుడు మాటలు, నవ్వుల మాయలో చిక్కుకొని, శాశ్వతమైన పరిష్కారం ప్రజలు పాలకులు దూరం కాకండి, మాట నిలిచినా జగత్తు నిలుచును అని గ్రహించండి.
సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది అ స్వర్గానికి గొళ్ళెం తీసి మార్గం తెలిసింది అని గ్రహించండి అ స్వర్గాన్ని గోళ్ళాని నేనే అని గ్రహించండి.
ఇట్లు సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
హైదరాబాద్.
హైదరాబాద్.
No comments:
Post a Comment