Venkata Butchi Raju Bojja shared Pithikaapuri's photo.
Call money... T d p.... police... reporters
Pithikaapur
పిఠాపురం నియోజకవర్గం లోని తెలుగుదేశం కు "కాల్ మనీ" వ్యాపారులపై దాడులు చేయకుండా పోలీసులు మినహాయింపు ఇఛ్ఛినట్టు తెలిసింది. అధికార పార్టీకి చెందిన వారే పిఠాపురం లో భారీ ఏత్తున వ్యాపారం చెస్తున్నట్టు తెలుస్తోంది. దొంగ నోట్లు చెలామణి చేస్తూ ఆర్జించినవారే కాల్ మనీ వ్యాపారం లొ ముందున్నారు. వీళ్ళందరి చరిత్ర పోలీసులకు తెలుసు. వీళ్ళకు సంవత్సర కాలంగా ఆధికార పక్ష అండ దండలున్న కారణంగా పోలీసులు ఏమీచెయలేక పొతున్నారన్న విషయం ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. పదేళ్ళ క్రితం కనీసం పురి గుడిసె, సైకిల్ కుడా లేనివాళ్ళు ఈ రోజు పోష్ మేడలు, కార్లలో తిరుగుతున్నారు. ఇక్కడ కూడ అక్రమ సంపాదన కాల్ మనీ రూపం లో సర్క్య్ లేట్ అవుతున్నది. చాలా మంది నకిళీ వెయ్యి రూపాయలు, 500 రూపాయల నోట్లను చేలామణి చేస్తున్నారు. స్థానికుల తోపాటు అనపర్తి ప్రాంతానికి చెందిన అనేక మంది ఇక్కడ సుమారు 200 కొట్ల రుపాయల వరకు సర్క్యులేట్ చేస్తున్నట్టు అంచనా. వెయ్యి రుపాయల మొదలు... కోటి రూపాయల వరకు అడిగిన తక్షణం ఇవ్వగలిగేవారున్నారు. యాభై నుండి వంద శాతం వరకు వడ్డీనీ గుంజేవాళ్ళే. వేదింపులు విజయవాడ స్థాయిలో వుండక పోయినా తక్కువేమికాదు. ఇక్కడ పోలీసుల ద్వారా బెదిరించి వసూళ్ళు జరిపే సంస్కృతి కూడా వున్నది. నిన్న సాయంకాలం ఇక్కడ పోలీసులు దాడులు ప్రారంభించిన వెంటనే టి డి పి కాల్ మనీ వ్యాపారులు కొందరు ఆపార్టీ నేతల ఇంటికి దస్త్రాలను తరలించేసినట్టు తెలుస్తున్నది.
విలేఖరి × విలేఖరి
పిఠాపురం లొ కాల్ మనీ వ్యాపారుల పై దాడి వ్యవహారాన్ని రెండు అగ్రశ్రేణి దినపత్రికల స్థానిక విలేఖర్లు నియంత్రిస్తున్నారని పోలిసు, మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఓ విలేఖరి మిత్రులు కాల్ మనీ వ్యాపారుల వద్ద భారీగా అప్పుతీసుకొని ఎగ్గొట్టారట. సందట్లో సదేమియా అన్నట్టు ఈ విలేఖరి పోలీసులను టిసుకువెల్లి రైడ్ చెయించారని, గతమ్ లొ కూదా ఈ విలేక్ఃఅరి ఇదే విధంగా పోలిసుల తో వేదింపజేసి డబ్బులు ఎగ్గొట్టిమ్చారని వ్యాపారులు అంటున్నారు. మరొ విలేఖరి తన అక్రమ సంపాదనను రెండు పైనాన్స్ కంపెనీలలో పెట్టుబడి పెట్టారట. ఆ రెండు కంపేనీల పై దాడులు చేయకుండా ఆ విలేఖరి కట్టడి చేసేరట. దస్ట్రాలన్ని ఆ విలేఖరి మరో ఎలెక్ట్రానిక్ మిడియా ప్రతినిధి సహయం సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తుంది. అధికార పార్టి తో సమానం గా ఈ విలేఖర్లు కూడా ప్రభావం చూపుతున్నారట.. తాజా సమాచారమేమి టంటే...
పైనాన్సర్లు ఆవిలేఖరి చుట్టూ.... అప్పులు తీసుకున్నవాళ్ళు ఈ విలేఖరి వద్దకు క్యూలు కడతున్నారట....
దాడి చేసినా దొరకకుండా సాక్ష్యాలను తారు మారు చేసారు. అధికార పార్టి తో సమానం గా ఈ విలేఖర్లు కూడా ప్రభావం చూపుతున్నారట.. తాజా సమాచారమేమి టంటే...
పైనాన్సర్లు ఆవిలేఖరి చుట్టూ.... అప్పులు తీసుకున్నవాళ్ళు ఈ విలేఖరి వద్దకు క్యూలు కడతున్నారట....
పిఠాపురం నియోజకవర్గం లోని తెలుగుదేశం కు "కాల్ మనీ" వ్యాపారులపై దాడులు చేయకుండా పోలీసులు మినహాయింపు ఇఛ్ఛినట్టు తెలిసింది. అధికార పార్టీకి చెందిన వారే పిఠాపురం లో భారీ ఏత్తున వ్యాపారం చెస్తున్నట్టు తెలుస్తోంది. దొంగ నోట్లు చెలామణి చేస్తూ ఆర్జించినవారే కాల్ మనీ వ్యాపారం లొ ముందున్నారు. వీళ్ళందరి చరిత్ర పోలీసులకు తెలుసు. వీళ్ళకు సంవత్సర కాలంగా ఆధికార పక్ష అండ దండలున్న కారణంగా పోలీసులు ఏమీచెయలేక పొతున్నారన్న విషయం ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. పదేళ్ళ క్రితం కనీసం పురి గుడిసె, సైకిల్ కుడా లేనివాళ్ళు ఈ రోజు పోష్ మేడలు, కార్లలో తిరుగుతున్నారు. ఇక్కడ కూడ అక్రమ సంపాదన కాల్ మనీ రూపం లో సర్క్య్ లేట్ అవుతున్నది. చాలా మంది నకిళీ వెయ్యి రూపాయలు, 500 రూపాయల నోట్లను చేలామణి చేస్తున్నారు. స్థానికుల తోపాటు అనపర్తి ప్రాంతానికి చెందిన అనేక మంది ఇక్కడ సుమారు 200 కొట్ల రుపాయల వరకు సర్క్యులేట్ చేస్తున్నట్టు అంచనా. వెయ్యి రుపాయల మొదలు... కోటి రూపాయల వరకు అడిగిన తక్షణం ఇవ్వగలిగేవారున్నారు. యాభై నుండి వంద శాతం వరకు వడ్డీనీ గుంజేవాళ్ళే. వేదింపులు విజయవాడ స్థాయిలో వుండక పోయినా తక్కువేమికాదు. ఇక్కడ పోలీసుల ద్వారా బెదిరించి వసూళ్ళు జరిపే సంస్కృతి కూడా వున్నది. నిన్న సాయంకాలం ఇక్కడ పోలీసులు దాడులు ప్రారంభించిన వెంటనే టి డి పి కాల్ మనీ వ్యాపారులు కొందరు ఆపార్టీ నేతల ఇంటికి దస్త్రాలను తరలించేసినట్టు తెలుస్తున్నది.
విలేఖరి × విలేఖరి
పిఠాపురం లొ కాల్ మనీ వ్యాపారుల పై దాడి వ్యవహారాన్ని రెండు అగ్రశ్రేణి దినపత్రికల స్థానిక విలేఖర్లు నియంత్రిస్తున్నారని పోలిసు, మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఓ విలేఖరి మిత్రులు కాల్ మనీ వ్యాపారుల వద్ద భారీగా అప్పుతీసుకొని ఎగ్గొట్టారట. సందట్లో సదేమియా అన్నట్టు ఈ విలేఖరి పోలీసులను టిసుకువెల్లి రైడ్ చెయించారని, గతమ్ లొ కూదా ఈ విలేక్ఃఅరి ఇదే విధంగా పోలిసుల తో వేదింపజేసి డబ్బులు ఎగ్గొట్టిమ్చారని వ్యాపారులు అంటున్నారు. మరొ విలేఖరి తన అక్రమ సంపాదనను రెండు పైనాన్స్ కంపెనీలలో పెట్టుబడి పెట్టారట. ఆ రెండు కంపేనీల పై దాడులు చేయకుండా ఆ విలేఖరి కట్టడి చేసేరట. దస్ట్రాలన్ని ఆ విలేఖరి మరో ఎలెక్ట్రానిక్ మిడియా ప్రతినిధి సహయం సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తుంది. పిఠాపురం నియోజకవర్గం లోని తెలుగుదేశం కు "కాల్ మనీ" వ్యాపారులపై దాడులు చేయకుండా పోలీసులు మినహాయింపు ఇఛ్ఛినట్టు తెలిసింది. అధికార పార్టీకి చెందిన వారే పిఠాపురం లో భారీ ఏత్తున వ్యాపారం చెస్తున్నట్టు తెలుస్తోంది. దొంగ నోట్లు చెలామణి చేస్తూ ఆర్జించినవారే కాల్ మనీ వ్యాపారం లొ ముందున్నారు. వీళ్ళందరి చరిత్ర పోలీసులకు తెలుసు. వీళ్ళకు సంవత్సర కాలంగా ఆధికార పక్ష అండ దండలున్న కారణంగా పోలీసులు ఏమీచెయలేక పొతున్నారన్న విషయం ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. పదేళ్ళ క్రితం కనీసం పురి గుడిసె, సైకిల్ కుడా లేనివాళ్ళు ఈ రోజు పోష్ మేడలు, కార్లలో తిరుగుతున్నారు. ఇక్కడ కూడ అక్రమ సంపాదన కాల్ మనీ రూపం లో సర్క్య్ లేట్ అవుతున్నది. చాలా మంది నకిళీ వెయ్యి రూపాయలు, 500 రూపాయల నోట్లను చేలామణి చేస్తున్నారు. స్థానికుల తోపాటు అనపర్తి ప్రాంతానికి చెందిన అనేక మంది ఇక్కడ సుమారు 200 కొట్ల రుపాయల వరకు సర్క్యులేట్ చేస్తున్నట్టు అంచనా. వెయ్యి రుపాయల మొదలు... కోటి రూపాయల వరకు అడిగిన తక్షణం ఇవ్వగలిగేవారున్నారు. యాభై నుండి వంద శాతం వరకు వడ్డీనీ గుంజేవాళ్ళే. వేదింపులు విజయవాడ స్థాయిలో వుండక పోయినా తక్కువేమికాదు. ఇక్కడ పోలీసుల ద్వారా బెదిరించి వసూళ్ళు జరిపే సంస్కృతి కూడా వున్నది. నిన్న సాయంకాలం ఇక్కడ పోలీసులు దాడులు ప్రారంభించిన వెంటనే టి డి పి కాల్ మనీ వ్యాపారులు కొందరు ఆపార్టీ నేతల ఇంటికి దస్త్రాలను తరలించేసినట్టు తెలుస్తున్నది.
విలేఖరి × విలేఖరి
పిఠాపురం లొ కాల్ మనీ వ్యాపారుల పై దాడి వ్యవహారాన్ని రెండు అగ్రశ్రేణి దినపత్రికల స్థానిక విలేఖర్లు నియంత్రిస్తున్నారని పోలిసు, మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఓ విలేఖరి మిత్రులు కాల్ మనీ వ్యాపారుల వద్ద భారీగా అప్పుతీసుకొని ఎగ్గొట్టారట. సందట్లో సదేమియా అన్నట్టు ఈ విలేఖరి పోలీసులను టిసుకువెల్లి రైడ్ చెయించారని, గతమ్ లొ కూదా ఈ విలేక్ఃఅరి ఇదే విధంగా పోలిసుల తో వేదింపజేసి డబ్బులు ఎగ్గొట్టిమ్చారని వ్యాపారులు అంటున్నారు. మరొ విలేఖరి తన అక్రమ సంపాదనను రెండు పైనాన్స్ కంపెనీలలో పెట్టుబడి పెట్టారట. ఆ రెండు కంపేనీల పై దాడులు చేయకుండా ఆ విలేఖరి కట్టడి చేసేరట. దస్ట్రాలన్ని ఆ విలేఖరి మరో ఎలెక్ట్రానిక్ మిడియా ప్రతినిధి సహయం సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తుంది. అధికార పార్టి తో సమానం గా ఈ విలేఖర్లు కూడా ప్రభావం చూపుతున్నారట.. తాజా సమాచారమేమి టంటే...
పైనాన్సర్లు ఆవిలేఖరి చుట్టూ.... అప్పులు తీసుకున్నవాళ్ళు ఈ విలేఖరి వద్దకు క్యూలు కడతున్నారట....
విలేఖరి × విలేఖరి
పిఠాపురం లొ కాల్ మనీ వ్యాపారుల పై దాడి వ్యవహారాన్ని రెండు అగ్రశ్రేణి దినపత్రికల స్థానిక విలేఖర్లు నియంత్రిస్తున్నారని పోలిసు, మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఓ విలేఖరి మిత్రులు కాల్ మనీ వ్యాపారుల వద్ద భారీగా అప్పుతీసుకొని ఎగ్గొట్టారట. సందట్లో సదేమియా అన్నట్టు ఈ విలేఖరి పోలీసులను టిసుకువెల్లి రైడ్ చెయించారని, గతమ్ లొ కూదా ఈ విలేక్ఃఅరి ఇదే విధంగా పోలిసుల తో వేదింపజేసి డబ్బులు ఎగ్గొట్టిమ్చారని వ్యాపారులు అంటున్నారు. మరొ విలేఖరి తన అక్రమ సంపాదనను రెండు పైనాన్స్ కంపెనీలలో పెట్టుబడి పెట్టారట. ఆ రెండు కంపేనీల పై దాడులు చేయకుండా ఆ విలేఖరి కట్టడి చేసేరట. దస్ట్రాలన్ని ఆ విలేఖరి మరో ఎలెక్ట్రానిక్ మిడియా ప్రతినిధి సహయం సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తుంది. పిఠాపురం నియోజకవర్గం లోని తెలుగుదేశం కు "కాల్ మనీ" వ్యాపారులపై దాడులు చేయకుండా పోలీసులు మినహాయింపు ఇఛ్ఛినట్టు తెలిసింది. అధికార పార్టీకి చెందిన వారే పిఠాపురం లో భారీ ఏత్తున వ్యాపారం చెస్తున్నట్టు తెలుస్తోంది. దొంగ నోట్లు చెలామణి చేస్తూ ఆర్జించినవారే కాల్ మనీ వ్యాపారం లొ ముందున్నారు. వీళ్ళందరి చరిత్ర పోలీసులకు తెలుసు. వీళ్ళకు సంవత్సర కాలంగా ఆధికార పక్ష అండ దండలున్న కారణంగా పోలీసులు ఏమీచెయలేక పొతున్నారన్న విషయం ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. పదేళ్ళ క్రితం కనీసం పురి గుడిసె, సైకిల్ కుడా లేనివాళ్ళు ఈ రోజు పోష్ మేడలు, కార్లలో తిరుగుతున్నారు. ఇక్కడ కూడ అక్రమ సంపాదన కాల్ మనీ రూపం లో సర్క్య్ లేట్ అవుతున్నది. చాలా మంది నకిళీ వెయ్యి రూపాయలు, 500 రూపాయల నోట్లను చేలామణి చేస్తున్నారు. స్థానికుల తోపాటు అనపర్తి ప్రాంతానికి చెందిన అనేక మంది ఇక్కడ సుమారు 200 కొట్ల రుపాయల వరకు సర్క్యులేట్ చేస్తున్నట్టు అంచనా. వెయ్యి రుపాయల మొదలు... కోటి రూపాయల వరకు అడిగిన తక్షణం ఇవ్వగలిగేవారున్నారు. యాభై నుండి వంద శాతం వరకు వడ్డీనీ గుంజేవాళ్ళే. వేదింపులు విజయవాడ స్థాయిలో వుండక పోయినా తక్కువేమికాదు. ఇక్కడ పోలీసుల ద్వారా బెదిరించి వసూళ్ళు జరిపే సంస్కృతి కూడా వున్నది. నిన్న సాయంకాలం ఇక్కడ పోలీసులు దాడులు ప్రారంభించిన వెంటనే టి డి పి కాల్ మనీ వ్యాపారులు కొందరు ఆపార్టీ నేతల ఇంటికి దస్త్రాలను తరలించేసినట్టు తెలుస్తున్నది.
విలేఖరి × విలేఖరి
పిఠాపురం లొ కాల్ మనీ వ్యాపారుల పై దాడి వ్యవహారాన్ని రెండు అగ్రశ్రేణి దినపత్రికల స్థానిక విలేఖర్లు నియంత్రిస్తున్నారని పోలిసు, మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఓ విలేఖరి మిత్రులు కాల్ మనీ వ్యాపారుల వద్ద భారీగా అప్పుతీసుకొని ఎగ్గొట్టారట. సందట్లో సదేమియా అన్నట్టు ఈ విలేఖరి పోలీసులను టిసుకువెల్లి రైడ్ చెయించారని, గతమ్ లొ కూదా ఈ విలేక్ఃఅరి ఇదే విధంగా పోలిసుల తో వేదింపజేసి డబ్బులు ఎగ్గొట్టిమ్చారని వ్యాపారులు అంటున్నారు. మరొ విలేఖరి తన అక్రమ సంపాదనను రెండు పైనాన్స్ కంపెనీలలో పెట్టుబడి పెట్టారట. ఆ రెండు కంపేనీల పై దాడులు చేయకుండా ఆ విలేఖరి కట్టడి చేసేరట. దస్ట్రాలన్ని ఆ విలేఖరి మరో ఎలెక్ట్రానిక్ మిడియా ప్రతినిధి సహయం సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తుంది. అధికార పార్టి తో సమానం గా ఈ విలేఖర్లు కూడా ప్రభావం చూపుతున్నారట.. తాజా సమాచారమేమి టంటే...
పైనాన్సర్లు ఆవిలేఖరి చుట్టూ.... అప్పులు తీసుకున్నవాళ్ళు ఈ విలేఖరి వద్దకు క్యూలు కడతున్నారట....
పిఠాపురం నియోజకవర్గం లోని తెలుగుదేశం కు "కాల్ మనీ" వ్యాపారులపై దాడులు చేయకుండా పోలీసులు మినహాయింపు ఇఛ్ఛినట్టు తెలిసింది. అధికార పార్టీకి చెందిన వారే పిఠాపురం లో భారీ ఏత్తున వ్యాపారం చెస్తున్నట్టు తెలుస్తోంది. దొంగ నోట్లు చెలామణి చేస్తూ ఆర్జించినవారే కాల్ మనీ వ్యాపారం లొ ముందున్నారు. వీళ్ళందరి చరిత్ర పోలీసులకు తెలుసు. వీళ్ళకు సంవత్సర కాలంగా ఆధికార పక్ష అండ దండలున్న కారణంగా పోలీసులు ఏమీచెయలేక పొతున్నారన్న విషయం ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. పదేళ్ళ క్రితం కనీసం పురి గుడిసె, సైకిల్ కుడా లేనివాళ్ళు ఈ రోజు పోష్ మేడలు, కార్లలో తిరుగుతున్నారు. ఇక్కడ కూడ అక్రమ సంపాదన కాల్ మనీ రూపం లో సర్క్య్ లేట్ అవుతున్నది. చాలా మంది నకిళీ వెయ్యి రూపాయలు, 500 రూపాయల నోట్లను చేలామణి చేస్తున్నారు. స్థానికుల తోపాటు అనపర్తి ప్రాంతానికి చెందిన అనేక మంది ఇక్కడ సుమారు 200 కొట్ల రుపాయల వరకు సర్క్యులేట్ చేస్తున్నట్టు అంచనా. వెయ్యి రుపాయల మొదలు... కోటి రూపాయల వరకు అడిగిన తక్షణం ఇవ్వగలిగేవారున్నారు. యాభై నుండి వంద శాతం వరకు వడ్డీనీ గుంజేవాళ్ళే. వేదింపులు విజయవాడ స్థాయిలో వుండక పోయినా తక్కువేమికాదు. ఇక్కడ పోలీసుల ద్వారా బెదిరించి వసూళ్ళు జరిపే సంస్కృతి కూడా వున్నది. నిన్న సాయంకాలం ఇక్కడ పోలీసులు దాడులు ప్రారంభించిన వెంటనే టి డి పి కాల్ మనీ వ్యాపారులు కొందరు ఆపార్టీ నేతల ఇంటికి దస్త్రాలను తరలించేసినట్టు తెలుస్తున్నది.
విలేఖరి × విలేఖరి
పిఠాపురం లొ కాల్ మనీ వ్యాపారుల పై దాడి వ్యవహారాన్ని రెండు అగ్రశ్రేణి దినపత్రికల స్థానిక విలేఖర్లు నియంత్రిస్తున్నారని పోలిసు, మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఓ విలేఖరి మిత్రులు కాల్ మనీ వ్యాపారుల వద్ద భారీగా అప్పుతీసుకొని ఎగ్గొట్టారట. సందట్లో సదేమియా అన్నట్టు ఈ విలేఖరి పోలీసులను టిసుకువెల్లి రైడ్ చెయించారని, గతమ్ లొ కూదా ఈ విలేక్ఃఅరి ఇదే విధంగా పోలిసుల తో వేదింపజేసి డబ్బులు ఎగ్గొట్టిమ్చారని వ్యాపారులు అంటున్నారు. మరొ విలేఖరి తన అక్రమ సంపాదనను రెండు పైనాన్స్ కంపెనీలలో పెట్టుబడి పెట్టారట. ఆ రెండు కంపేనీల పై దాడులు చేయకుండా ఆ విలేఖరి కట్టడి చేసేరట. దస్ట్రాలన్ని ఆ విలేఖరి మరో ఎలెక్ట్రానిక్ మిడియా ప్రతినిధి సహయం సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తుంది. అధికార పార్టి తో సమానం గా ఈ విలేఖర్లు కూడా ప్రభావం చూపుతున్నారట.. తాజా సమాచారమేమి టంటే...
పైనాన్సర్లు ఆవిలేఖరి చుట్టూ.... అప్పులు తీసుకున్నవాళ్ళు ఈ విలేఖరి వద్దకు క్యూలు కడతున్నారట....
దాడి చేసినా దొరకకుండా సాక్ష్యాలను తారు మారు చేసారు. అధికార పార్టి తో సమానం గా ఈ విలేఖర్లు కూడా ప్రభావం చూపుతున్నారట.. తాజా సమాచారమేమి టంటే...
పైనాన్సర్లు ఆవిలేఖరి చుట్టూ.... అప్పులు తీసుకున్నవాళ్ళు ఈ విలేఖరి వద్దకు క్యూలు కడతున్నారట....
No comments:
Post a Comment