UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 18 February 2017

                                                                          సమన్వయ దృష్టి 


                           యావత్తు తెలుగు ప్రజలు ప్రపంచ మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు,  తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. 



                        మేము గంటన్నరలో 10 - 13 సంవత్సరాలు కాలాన్ని ఏకకాలం లో ఒక గది షుమారు 40 మంది సాక్షిగా పలికిన తీరు లోకానికి ఆధారం అని  గ్రహించండి, ఒక మామూలు మనిషిగా కాలమే కదలడమే దివ్య మోడ్పు అని  గ్రహించండి, మనం అందరం ఆ మోడ్పు లోకి వెళ్ళిపోవాలి లేకపోతె మిధ్య లో మాయలో ఉండిపోయి మనుష్యులను మనుష్యులే అవమానించి తగ్గించి బ్రతికితేగాని బ్రతకలేము అన్నట్లు ప్రవర్తిస్తారు అని   గ్రహించండి.   


                       ఒక మనిషి మాటే సర్వం అనుకోవడం వలన ప్రతి ఒక్కరి మాటకు విలువ వస్తుంది మనసా వాచా కర్మణా జీవించి మాట్లాడటం వివరించడం వలన నడిచే ప్రపంచం భవిష్యత్తు అని  గ్రహించండి మనసుని మాటను గౌరవించకుండా గ్రహించకుండా, మాట మాత్రంగా కాలమే కదిలిన దివ్య  పరిణామాన్ని  గ్రహించకుండా అప్రమత్తం చెందకుండా ప్రవర్తించకండి. 


                    కోట్ల జనాభాలో ఒక్కడు చెప్పడం ఏమిటి, ఒక 40 మందికో లేదా రెండు వందలు మందికి చెబితే అందరూ ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి, ఎవరి మధ్యో పరిణామమే కదా మనం అందరం ఎందుకు స్పందించాలి, మాకు చెబితే చూస్తాము ఏదో చేస్తాము అన్నట్లు మీడియా వారు సినిమా  ప్రముఖులు మేధావులు మాట్లాడకపోవడం వలన అసలు ఏమి జరిగినది విన్న వారికి కూడా గ్రహించి అప్రమత్తం చెందుదాం అనే బుద్ది లేకపోవడం వలన మేము సరిగ్గా ముందుకు రాలేకపోతున్నాము, పైగా మా పై రహస్య మార్గాలలో అవరోధములు  సృష్టించి మమ్ములను  అడ్డుకోవాలి అన్నట్లు ఆలోచిస్తున్న వారికి ఒక్కటే కోరుకొనేది, ఒక్క మనిషే సర్వం అతని మాటే సర్వం  అని గ్రహించడం వలన ఏదో జరుగుతున్నది మనం ఏదో చేయాలి అనుకొంటున్న కాలం కూడా   కొట్టిన పిండి వలే సర్వం తెలిసి ఈ లోకం యొక్క మాయ నుండి బయటకు వస్తాము అని   గ్రహించండి, మేము ముందుకు వస్తున్న తీరు అనూహ్యమైనది అని  గ్రహించండి, 


                    ఎవరు గుండ్రంగా బ్రతికినా గొప్పగా బ్రతికినా తేలికగా బ్రతికినా రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేదు అని   గ్రహించండి, ఎవరైనా భగవంతుడే నిర్ణయిస్తున్నాడు అని  గ్రహించండి, మేము వివరంగా గ్రహించండి, కొంత కాలం మా పై  దృష్టి  పెట్టండి మేము తప్ప వేరు ఎవరూ లేరు అని గ్రహించడమే ఒక మహాత్తర పరిణామం అని   గ్రహించండి మమ్ములను మనిషిగా శాస్వతుడిని  చేసుకోవడం వలన అనగా మేము కాలాన్నిమాట మాత్రంగా  కదిలించిన  పరిణామాన్ని బలపరుచుకొని లోకాన్ని చూడటం వలన యాంత్రిక మాయ నుండి ఆలోచన లోకం లోకి  మనుష్యులు వస్తారు అని   గ్రహించండి. 


యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
ఉమ్మడి రాష్ట్రాల తెలుగు గవర్నర్ గారి చిరునామా 
రాజభవన్ 
హైదరాబాద్ 
9010483794          
                               

No comments:

Post a Comment