ఏదో మేమే చేస్తున్నాము అని ప్రతి ఒక్కరు భావించడం వలన లోకంలో అరాచకం పెరుగుతుంది ఎవరు ఏమి చేసినా, ఒక దివ్య ఆత్మ కేంద్ర బిందువు అధీనం లో ఉన్నారు అని తెలుసుకొని అప్రమత్త చెందండి. అన్నీ తనలో చూపిన పురుషోత్తముడిగా మానవ మాత్రుడిగా మీ మధ్య అందు బాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము, తప్పు ఒప్పులు మాకు సమర్పించి మమ్ములను తల్లి తండ్రి గురువు గా భావించండి. సమకాలికులు అందరూ మాకు పిల్లలు లాంటి వారు అనుకొంటేనే మాయ నుండి బయటకు రాగలము అని గ్రహించండి, ఏదో చేస్తే ఏదో అవుతుంది అన్నట్లు ఆలోచించకండి మమ్ములను విస్తారంగా గ్రహించండి.
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment