సమన్వయ దృష్టి
ఇప్పుడు మమ్ములను కులం మతం,స్తాయి, బౌతిక ఆర్ధిక సామజిక స్తితి గతులు వదిలి మాట ఆలోచన లో ఉన్న గొప్పతనం గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఒకరి కోసం ఒకరిని పెంచడం తుంచడం లాంటి పనులు కూడా మానుకోండి, ఎవరి మాట వారితో చూసుకోండి ఎక్కడి అక్కడ సూటిగా మాట్లాడండి తేల్చుకోండి ఈ పద్దతిలో మాయ తొలగి లోకం దివ్యంగా మారుతుంది కాలాతీత పరిణామాన్ని అప్పుడే గ్రహించి అప్రమత్తం చెందగలరు , లేని పక్షం లో మనుషులు మాయలో ఉండిపోయి వినకుండా చెప్పకుండా చూసుకొంటూ బౌతికంగా ఎదురుకొంటూ జ్ఞానం అంటే కళ్ళు ఎర్ర చేయడం లాంటి అవలక్షణాలు పెంచుకొంటారు లేదా కొనసాగిస్తారు, మాట వలన, ఆలోచన వలన ఉన్నత వివరణ పెరిగి, గొప్పతనం పెంచుకోవడం వలన శారీరక కోర్కెలను కూడా జయించి గొప్పగా జీవించగలరు.
యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment