మనుష్యులు రాను రాను భౌతిక సంపదలు కంటే జ్ఞాన సంపదలు వైపు సమయాన్ని ఖర్చు చేయడం వలన లోకం దివ్యంగా మారుతుంది, జ్ఞానానికి వివరణకు సంభంధం లేకుండా ఏమి ఆశించకుండా అప్పటికి అప్పుడు భౌతిక బల ప్రదర్శన, భౌతిక ఆర్భాటాలు తగ్గించుకొని, జ్ఞాన బలంతో విచక్షణ బలంతో ప్రతి ఒక్కరు జీవించడానికి ఒకర్ని ఒకరు ప్రోత్సహించుకోవాలి, సత్యాన్ని కాపాడుకోవాలి సత్యాన్ని నిత్యం బలపరుచుకోవాలి, ఇప్పుడు సత్యం మన ముందు ఒక మనిషి మాటే సర్వం అని ఉన్నది అని గ్రహించండి.
జగద్గురువులు
జగద్గురువులు
No comments:
Post a Comment