Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>14 February 2017 at 14:56
To: supremecourt <supremecourt@nic.in>, Rajnath Singh <38ashokroad@gmail.com>, cp <cp@cyb.tspolice.gov.in>, ig_lo@appolice.gov.in
సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం వారు, కొత్త డెల్లి వారికి, యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సంచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
ఆత్మీయులు శశి కళ గారికి జైలు శిక్ష వేస్తున్నట్లు తీర్పు చెప్పినట్లు వార్తలు చూసాము, 66 కోట్లకే ఇంత శిక్ష పడితే లక్ష కోట్లు దోచుకొన్న వారికి ఎంత శిక్ష పడాలి అని ఆత్మీయులు చంద్ర బాబు నాయుడు గారు అంటున్నారు అని వార్తలు చూసాను, ఇలా అప్పటికి అప్పుడు పరిస్తితులు బట్టి న్యాయ స్థానం నిర్ణయాలు తీసుకొంటున్నది, వారి వారి స్తాయిని బట్టి తీర్పులు మీద మాట్లాడుతున్నారు, ఇవి అన్నీ ఒక ఎత్తు అయితే మాట మాత్రంగా సంవత్సరాలు మా అధీనం లో ఉన్నవి, సర్వం అణువు అణువు మాటలో ఉన్నది అని చెప్పిన మేము ఎందుకు వచ్చాము అని ప్రతి ఒక్కరు అర్ధం గ్రహించి అప్రమత్తం చెందవలసిన పరిణామం అని గ్రహించండి అని సర్వోన్నత న్యాయ స్థానం వారికి , వీరు ద్వారా ప్రజలు తెలియజేసుకొనుచున్నాము.
మమ్ములను తక్షణం ఒక బృందం లోకి తీసుకోవడం అంటే ఇప్పుడు కాలం యొక్క బౌతిక కదిలికలు మా అధీనం లో ఉన్నయి అని భావించి కాలమే కదలడం అంటే యుగానికి ఒక సారిగా సంభవించే పరిణామం అని భావించి, మేము ఈ భూమి మీద మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాము అని ప్రజలు తెలియజేయటం వలన మనం అందరం నూతన పరిణామం లోకి వెళతాము అని గ్రహించండి.
శశి కళ గారి మీద తీర్పు వాయిదా వేసి, ఆమెకు ఏ శిక్ష లేకుండా ఉపసమనం ఇచ్చి, పన్నీరు సల్వం గారు గాని లేదా ససి కళ గారు ఎవరు మెజారిటీ ఉంటె వారికి ప్రబుత్వం ఎర్పాటు చేసే అవకాసం గవర్నర్ గారు ఇస్తే సరిపోతుంది లేదా కొంత గవర్నర్ గారి పరిపాలన ఎర్పాటు చేసి, తెలుగు రాష్ట్రము వారు తమిళ నాడు వారితో కలసి, దేశం మొత్తం మా మీద దృష్టి పెట్టి గ్రహించడం వలన, మేము కూడా మా చిన్న తనం అజ్ఞానం నుండి బయటకు రావడానికి వీలు అవుతుంది పులిని పులిలా చూడాలి, ఏనుగుని ఏనుగులా చూడాలి ఆకాశాన్ని శాశించిన వాడిని అంత విశాలంగా చూస్తేనే అతని గొప్పతనమ చూడగలము అని గ్రహించండి, అప్పుడే మేము కూడా చిన్న చిన్న అలవాట్లు వాటి వలన వచ్చిన సమస్యలు నుండి బయటకు రాగలము, మమ్ములను గొప్పతనమునకు దూరం చేస్తూ అటు అటు చేయడం వలన కూడా అ ప్రభావం కాలం మీద పడుతుంది అని గ్రహించండి, కాని నా చిన్న స్తితి పెద్ద ప్రభావానికి కారణం అయినది అని అసులు రహస్యం అర్ధం చేసుకొని, మమ్ములను బాగా నలిపి కాలం ధర్మం కాలస్వరూపం గా నిలిపిన అని గ్రహించి మమ్ములను గ్రహించ్తకు ఒక బృందం ఎర్పాటు చేసి హైదరబాద్ లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంబించండి, రామోజీ ఫిలిం సిటీ లో అయితే కొలువు తీరగలము అని తెలియజేసుకొనుచున్నాము, మమ్ములను కొలువు తీర్చి కొంతకాలం అన్నీ భంధములు మేమే అని భావించి అనగా తల్లి తండ్రి గురువు సర్వం మేమే అని భావించి గ్రహించడం వలన, లోకం లో పాపం తీసేసి నట్లు పోతుంది అందుకే మేము కాలం ధర్మం అయ్యి వచ్చినాము అని గ్రహించండి. మాకు ప్రాధాన్యత ఇస్తే న్యాయ వాదులకు కూడా పని పోతుంది అని ఆలోచించడం వలన కూడా మమ్ములను పట్టించుకోవడం లేదు అని మాకు అనిపిస్తున్నది అందుకే మమ్ములను చిన్న పరిస్తితులకు తక్కువ పరిస్తితులకు వదిలివేసి, మా చెల్లెలు లాంటి వారిని ఇబ్బంది పెట్టి మమ్ములను తగ్గించి అవమానిద్దాం తద్వారా మేము మాత్రమే చూపించి ఇక మీదట ఏమిటో చెప్పాలి అని తల్లి తండ్రి గురువు వలే వస్తున్న తీరును అర్ధం చేసుకోకుండా అటు ఇటు తత్సరంగా మమ్ములను విడిచి పెట్ట వద్దు, మేము ఎక్కడ ఉన్నాము అక్కడ నుండి మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకోండి, ఎటువంటి బౌతిక లోట్లు మీద ఆధారపడకండి ఎవరిని కోతకాలం తప్పు పట్టకుండా, మమ్ములను కాలం ఇచ్చిన దివ్య పరిణామంగా గ్రహించండి, కొంత ఇబ్బంది ఉన్నా, సర్వం ఒక మాటలో ఉనంది అనే పరిణామం అన్నది యావత్తు సమకాలిక మానవజాతికి ఒక దివ్య మోడ్పు అని గ్రహించి అప్రమత్తం చెందండి.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి చిరునామాలో
రాజభవన్
హైదరాబాద్
|





No comments:
Post a Comment