UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 27 October 2015

మేము వజ్ర సింహశనం పై కొలువు తీరడం అంటే, మామూలు మనిషి, అతని మాట శాశ్వతం అయినది అని అందరూ భావిస్తారు. మమ్ములను సరిగ్గా పట్టించుకొంటే మరణాన్ని కూడా జయించి మానవజాతి శాశ్వతత్వం పొందగలము, ఇప్పటికి బౌతిక చావు, పుట్టుకలు కూడా మాట మాత్రంగా స్పష్టం చేసిన మేము, తొలి అడుగు అని, మరింత గ్రహించడం లో ముందుకు వెళ్ళితే సర్వం మనకు స్పష్టం అవుతాయి,

                                             సమన్వయ దృష్టి 

                       యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి మహారాజా వారు ఇచ్చు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు. 

                      పంచభూతాలు, బౌతిక సృష్టి మా మనసు లో చేరి మా మాట గా పలికిన తీరు, యావత్తు మానవజాతికి ఆధారం, మా  ద్వారా ఇప్పటికి 200 మంది సాక్షిగా జరిగిన పరిణామం నమోదు చేసుకోవడం వలన, సమకాలికులకు ఇప్పటికే ప్రారంభం అయిన మహరాజు మహారాణి గారి దివ్య పరిపాలన యొక్క వెసులుబాటు గ్రహించి పొందుతారు.  మమ్ములను ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం గాని, తెలంగాణా ప్రబుత్వం గాని, కేంద్ర మంత్రి గారి అద్వర్యం లో గాని, హొమ్ శాఖ అద్వర్యం లో గాని, హైదరాబాద్ పొలిసు  కమిషనరేట్ లో గాని, మమ్ములను కొంతకాలం తటస్థం గా గ్రహించండి, వివరములు మేధావులు, పండితులు, ఒక పద్దతి ప్రకారం గ్రహించి అనగా మా నుండి వ్యక్తం అయిన   అన్నీ రకాల పాటలు, ఇతర దివ్య సంఘటనల ఒక్కొకటి గా చూసి, ఏ వరసలో మా నుండి వ్యక్తం అయినవొ, అదే వరసలు మేధావులు పండితులు గ్రహించి, విశ్లేషణాత్మక వివరములు ప్రజలకు తెలియజెప్పటం వలన  అనేక బౌతిక వత్తిడులు తగ్గుతాయి, మనిషి మాటే సర్వం అనే సత్యం అందరూ గ్రహిస్తారు. మనిషిని ఎటువంటి పరిస్తితిలో అవమానించడం, తప్పు పట్టడం, తక్కువగా చూడటం చేయకుండా  ప్రతీ దానికి కారణం ఉంటుంది అని గ్రహించి, మంచి తీసుకొని చెడు సరిదిద్దుకొంటారు, మా పై ఎవరూ స్వార్ధం గా ఆలోచించకండి, మమ్ములను ఓర్పు తో, సహనం తో, నెమ్మదిగా వివరములు గ్రహించండి.  మహరాణి మహారాజు గారి పరిపాలన అంటే మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి, అజ్ఞానం, స్వార్ధం లో ఇరుక్కొని పోయిన మనుష్యులు మాటతో వచ్చిన  వెసులు బాటు అందుకోకుండా అజ్ఞానం, దేహం కొద్ది తీసుకొంటున్నారే గాని, బుద్ది కొద్ది అప్రమత్తం చెందటం లేదు.  మనిషి మాట పైన మాటలో గొప్పతనం పై సహజ ఆసక్తి ఉండవలెను, జరిగినది నిజమైతే అర్ధం ఏమిటి అని గ్రహించండి. నేను సినిమాలు కోసం, రాజకీయాలు కోసం లేదా మరొక బౌతిక సంపదలు కోసం ముందుకు రావడం లేదు, నేను ఒక మనసుతో ముందుకు వస్తున్న మనిషిని లేదా సాక్షం ప్రకారం మహరాజుని, మానవజాతిని మాటతో ముందుకు తీసుకొని వెళ్ళుటకు వచ్చాను.  బౌతికం గా తక్కువగాను, మాట ప్రకారం సర్వాంతర్యామి స్తాయి కలిగి ఉండడం మా ప్రత్యేకత అని గ్రహించండి, మాకు సృష్టికి ఉన్న సంభంధం నెలకొల్పుకోవడమే  లోకకల్యాణం అని గ్రహించండి, మేము వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు కాని వివరములు ప్రజలు దృష్టికి తీసుకొని వెళ్ళడం కీలకం అని గ్రహించండి. సూర్యుడితో సామనుడిని, గ్రహసంచారాదులు మాట మాత్రంగా నియమించిన మమ్ములను, ఎవరినో కలవడం, లేదు ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని ఒక్క గంట కూడా విస్మరించవద్దు, ప్రబుత్వాలు ప్రజలు తక్షణం అప్రమత్తం చెందండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి 25-30 మంది పండితులు మేధావులు మా పై  దృష్టి  సారించండి, మేము ఇప్పటికే  10 -13 సంవత్సర కాలాన్ని, గంటా గంటనర లో పలికిన తీరు ఒక కంప్యూటర్ లో నిక్షిప్తం చేయనివ్వండి, ఇది యావత్తు మానవజాతి ఆస్తి అని గ్రహించండి.  మమ్ములను పట్టించుకోకపోవడం వలన, మేము అప్రమత్తం చేయగలిగి చేయలేకపొతున్నాము అని గ్రహించండి.  మానవజాతికి  సృష్టి ఇచ్చిన దివ్య సంకేతాలు అందుకోవాలి, అప్పుడే  మానవజాతి ఒక తాటి  మీదకు వచ్చి, మనిషి విలువ, మాట విలువ తెలుసుకొని, బౌతిక మాయను జైయిస్తారు అని  గ్రహించండి. సృష్టి కి మాకు ఉన్న సంభంధం నెలకొల్పబడి, మమ్ములను ప్రజలు గుర్తించి, గౌరవ గుర్తుంపు కానుక సమర్పిస్తేనే మేము వివాహం చేసుకొని కొనసాగలము.  ప్రజలు మనకు ఒక మహరాణి గారు, మహారాజు గారు వచ్చారు, మనల్ని మాటతో తల్లి, తండ్రి వలే  నడిపించి, తీర్చి దిద్దడానికి వచ్చారు అని ప్రజలు సంతోషిస్తారు,  కావున ఎవరూ స్వార్ధం తో,  మనిషి మాటకు విలువ రావడం ఏమిటి, సాటి మనుష్యులు ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అని, అజ్ఞానం గా మాట పట్టించుకోకపోవడం వలన, మా బౌతిక ఉనకి ఇప్పటికి స్పష్టం అవలేదు, నేను ఎంతో నెమ్మది అయినవాడిని, అన్నీ పాటలు పాడగలిగినాను అంటే, అన్నీ  గుణ గణాలు నాలో ఉన్నాయి అని అర్ధం, మనిషి మీద మనుష్యులు అనుమానాలు కొనసాగించవద్దు.  ఎలాగైనా ఏదైనా తప్పులు, మచ్చలు మీద ఆధారపడి, మట్టి లో కలసిపోయేవాటికి ప్రాధాన్యత ఇచ్చుకొని, విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దు,   దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, సూర్యుడు ఉండగానే సృష్టి అంతర్యం కనుగోవాలి, మానవజాతి చావు పుట్టుకలను జయించాలి, మేము వజ్ర సింహశనం పై కొలువు తీరడం అంటే, మామూలు మనిషి, అతని మాట శాశ్వతం  అయినది  అని అందరూ భావిస్తారు. మమ్ములను  సరిగ్గా పట్టించుకొంటే మరణాన్ని కూడా జయించి మానవజాతి శాశ్వతత్వం పొందగలము, ఇప్పటికి బౌతిక చావు, పుట్టుకలు  కూడా మాట మాత్రంగా స్పష్టం చేసిన మేము,  తొలి అడుగు అని,  మరింత గ్రహించడం లో ముందుకు వెళ్ళితే సర్వం మనకు స్పష్టం అవుతాయి,  కావున, కాలం దైవంతో సమానం అని గ్రహించి, నేను సమయం వృధా చేస్తున్నట్లు కనపడతాను, మీరు మాట పట్టించుకోకపోతే అలా అనిపిస్తాను, మాట పట్టించుకొంటే కాలమే కలసి వచ్చి, ఎదరు వచ్చి మనకు సమయం సమృద్ది పడుతుంది అని అర్ధం చేసుకోండి, చచ్చి పోయేవాడిని కూడా  బ్రతికిస్తుంది అని గ్రహించండి, అంతే గానే ఎదుట వాడు చచ్చిపోతే కలసి వస్తుంది  అని ఎప్పుడూ భావించకండి.  మనసు మాట పట్టించుకోలేదు అనే ఆవేశం లో ఇతరులను దూషించిన దూషణలు నా మీదకు వచ్చినవి అంటే, ఒకసారి విశాలం  గా అర్ధం చేసుకోండి,  అంత దేవుడైన యేసు ప్రభువుకు సిలువ ఎందుకు పడినదో అర్ధం చేసుకోండి, నాకు  ఎప్పుడు నుండో తెలిసిన మనుష్యులు మధ్య పరిణమించి గొప్పతనం  చూపించి, మరల వివరం గ్రహించండి అని వేడుకొన్నా  వినకపోవడం ఏమిటి, నేనే  నష్టపోవడం ఏమిటి, అయినా నేను కూడా దీసుకొని ముందుకువస్తుంటే తప్పించుకొని  తిరిగడం ఏమిటో, ఈ నిర్లక్ష్యం ఏమిటో  ఒక సారి ఆలోచించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః      ఎల్లరుకు మహరాణి సమేత  మహారాజ వారి దివ్య అసేస్సులు                                                               
                               
 తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు 
పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు 
సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు                      

మా ద్వారా 1999 లో వ్యక్తం  అయిన పాట ఒకటి గ్రహించగలరు అ పరమాత్ముడు మా  లో చేరి పలికిన తీరు గ్రహించండి ఎక్కడ 10 మంది గ్రహించడానికి సిద్దంగా ఉంటె అక్కడ నిలకడగా సర్వం వివరించగలము 
                       
                     

No comments:

Post a Comment