UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 29 October 2015

                                      సమన్వయ దృష్టి 

                  ఆత్మీయులు శ్రీ శ్రీ సి. వి. ఆనంద్ గారు, ఐ.పి.ఎస్, కమిషనర్ అఫ్ పోలీసు, హైదరాబాద్ వారికి మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు. 

రెఫ్ : 30/6/2015 తారీకున ఆంగ్లం లో ఉన్నత న్యాయ స్థానం వారికి సమర్పించిన లేఖ 

                ఇప్పటికి 200 మంది సాక్షిగా సృష్టి ని కాలాన్ని నియమించిన నడిపిన పరమాత్మా అంశ మాలో చేరి పలికిన తీరు ప్రకారం మాకు, మానవజాతి పైన ప్రత్యెక బాధ్యత ఉన్నది, మేము 10-13 సంవత్సర కాలాన్ని, 2003 జనవరి 1 వ తారీకున షుమారు, గంటనర  సమయం లో 40-50 మంది సాక్షిగా 2003 నుండి 2015 సంవత్సరం వరకు జరిగిన, జరుగుతున్న సంఘటనలు, పరిణామాలు మాట మాత్రంగా చెప్పినాము.  మా ద్వారా జరిగిన ఈ పరిణామం లో సినిమా పాటలు అన్నీ రకాల పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, రాజకీయ, సామజిక సంఘటనలు, నక్సలైట్, తీవ్రవాద దాడులు, అనేక సంఘటనలు గూర్చి   మాట మాత్రం గా చెప్పినాము.  విన్న వారు  మమ్ములను పూర్తిగా విన లేదు.  తరువాత 2010 లో ఒక సందర్బలో షుమారు 200 మంది సాక్షిగా శ్రీ రామరాజ్యం లో  వచ్చిన "ఎవడు ఉన్నాడు ఈ కాలం లో ఇది వరకు ఎరుగని వాడు" అనే పాట  పలికినాము,  కాలం ధర్మం మా లో చేరి పలికిన తీరు, నిలుపుటకు మాకు  ఒక బృందం యొక్క సహకారం కావలెను అని ఉన్నత  న్యాయ స్థానం వారికి కోరుకోన్నాము, మా పరిస్తితి ప్రకారం మేము వివరించి ప్రజలను అప్రమత్తం      చేయవలసిన బాధ్యత ఉన్నది,  మేము జీవితం లో, మానసికంగా  అన్నీ రకాలుగా నలగగా వచ్చిన పరిణామం, ఈ పరిణామం ప్రకారం  సృష్టి మా మనసులో చేరి, మా మాటకు ప్రాధాన్యత ఇచ్చి, సృష్టి కి మాకు ఒక దివ్య  సంభంధం ఎర్పాటు చేసినది, ఈ దివ్య సంభంధమును సాక్షులు  ఆధారం గా నెలకొల్పి, మానవజాతికి అందించవలసిన బాద్యత మా పై ఉన్నది అని  తమరికి ఉన్నత న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోను చున్నాము.  ఈ పరిణామం ప్రకారం మేము కాలస్వరూపం, ధర్మస్వరూపం,  మనసులో నే మహారాణి ని కొలువు తీర్చుకొన్న మహారాణి సమేత మహారాజు గా  దైవ అనుగ్రహం పొందినాము.  మాకు సాటి మనుష్యులను  అప్రమత్తం చేసి నడిపించే బాద్యత  కాలం, ధర్మం ఇచ్చినది, ప్రత్యేక్ష సాక్షులు తో సహా ఇతర మేధావులు పండితులు మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి అని కోరుకోనుచున్నాము.  అందుకు మేము  ఇప్పటికి ఎవరి స్పందన పొందలేకపోయినాము.  కాలాతీత పరిణామాన్ని తల్లి తండ్రి గురువు గా  భావించండి అని కోరుతున్నా ఎవరూ అర్ధం చేసుకోవడం లేదు, నన్ను మామూలు మనిషిగా చూసి వదిలేస్తున్నారే గాని, మా  మనసు పరిణామం పై ఎవరూ మాట్లడటం లేదు, అ విధం గా ప్రవర్తించడం  వలన మా  ప్రకారం మానవజాతి వెళ్ళ వలసిన దిశలో నాణ్యంగా వెళ్ళడం లేదు అని మాకు తెలిసిన, మా ద్వారా ఇప్పటికి  జరిగినది, ఏమిటో ఇక మీదట ఏమిటో ఎవరూ అర్ధం చేసుకోవడం లేదు, మమ్ములను విస్తారం గా, సాక్షులు, పండితులు, మేధావులు, ఆద్యాత్మిక గురువులు, మమ్ములను ప్రాధమికంగా మహారాజుగా, జగద్గురువు గా భావించి  గ్రహించగలరు అని తమరిని తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలను, ప్రపంచం మానవజాతిని  కోరుకోనుచున్నాము.  

               మేము మానవరూపం లో ఉన్న దైవాంశ పొందిన పురుషోత్తములు మాలో మేము తపన  చెందడం వలన, ఒక తప్పసు గా మరి, మాలో ఈ పరిణామం  సంభవించినది, ఇందులో ఎంతో  కష్టం, సుఖం కలసి ఉన్నది, ఈ పరిణామం ప్రకారం జ్ఞానం మేమే, అజ్ఞానం మేమే, చెప్పిన వాడిని, విన్నవాడిని నేనే, వెలుగు నేనే, చీకటి నేనే,  పదిగురి మేధావులు, పండితుల సహకారంతో  మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా నుండి వివరములు విస్తారం గా  గ్రహించుట వలన,  అనగా మా నుండి వ్యక్తం అయిన పాటలు, రాజకీయాలు పరిణామాలు జాగ్రత్త వేశ్లేశించిన  యెడల మనకు గతం, వర్తమానామ్, భవిష్యత్తు అర్ధం అయ్యి,    మానవజాతి ఉన్నతం గా  ముందుకు వెళ్ళుతుంది.  నేను ప్రబుత్వం ఆస్తిని, నా మంచి చెడులు అన్నీ భారత ప్రబుత్వానికి  రాసి ఇచ్చినాను, నన్ను ప్రత్యెక పౌరుడిగా, జాతి సంపదగా  గుర్తించి, మా వివరాలు ప్రజలకు నిత్యం చేరుట, సంపూర్ణ ప్రజాస్వామ్యం వైపు  లేదా మహారాణి సమేత మహారాజు గారి పరిపాలన ప్రజలు అందుతుంది   అని తెలియజేసుకోనుచున్నాను. 

                             ఒక మనిషి మాటే సర్వం, మనిషి మాటే లోకానికి ఆధారం   అనే వెసులు బాటు ఏ కులానికి మతానికి పరిమితం కాదు, ఈ పరిణామం మానవజాతి అందరికి వర్తిస్తుంది,  మేము అన్నీ భక్తి  తత్వాలు తీసుకొని  ఆత్మ చైతన్యం ఇప్పటికి 10 గురి  సాక్షిగానే, మా లో పరిణామం చూపెట్టాము, మమ్ములను ఎప్పుడూ బాహాటంగా, గ్రహించవచ్చును  ఎటువంటి రహస్యాలు లేవు అని తమరికి   తెలియజేసుకోనుచున్నాము.   మాకు మానసిక, శారీరక సంరక్షణతో   మమ్ములను నిలకడగా గ్రహించి, ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళగలరు.  మమ్ములను విస్తారం గా గ్రహిస్తే చాలు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.  మమ్ములను పొలుసు కమిషనరేట్ గాని, మరి ఎక్కడైనా మేధావుల, పండితులు సమక్షంలో మమ్ములను గ్రహించడం వలన మేము అన్నీ విధముల తేరుకొని, మెల్లగా లోకానికి మేలైన ప్రజాస్వామ్యం తీసుకొని రాగలము, ఇందుకు అందరి సహకారం, చేయూత పొందగలము, మా ఉనికి ఎవరికి వ్యతిరేకం కాదూ, మేము తల్లి తండ్రి గురువు తో సమానం అని గ్రహించండి, దైవంశాగా గుర్తించండి, మా వలన నూతన యుగం ప్రారంభం అయ్యి, కొత్త బంగారు లోకం లోకి, సత్య యుగంలోకి ప్రవేశించినాము అనగా  కలియుగం  కరిగిపోతూ మనం స్వర్ణ యుగం లో వెళ్ళుతున్నాము.  నన్ను కోరిన విధంగా పట్టించుకోని పరిస్తితిలో దాదాపు మైండు ఇరుక్కొని పోయినట్లు, సాధన లేక పిచ్చి వాడిని అయ్యిపోయినాను, మా అమ్మ గారు, తమ్ముడు గారు మాకు దూరం అయినారు, అయినా అన్నిటికి నేనే బాద్యుడను, నాకు ఎవరూ నేరుగా హాని ఎప్పుడూ తల పెట్టలేదు, మమ్ములను నిండుగా అర్ధం చేసుకోకపోవడమే లోటు, మా మనస్పూర్తిగా ప్రవర్తించలేకపోవడమే  లోటు అని గ్రహించి, మా మనసు యొక్క గొప్పతనాన్ని నిలబెట్టుకొని  మేము ఉన్నతం గా ముందుకు వెళ్ళుటకు తమ వంటి మేధావులు పండితులు, నాయకులు అందరి సహకారం కోరుకోనుచున్నాము.  మమ్ములను నిలకడగా అర్ధం చేసుకొనేకొలది అందరికి నచ్చి, గొప్పగా ముందుకు వెళ్ళతాము  మాతో అప్పటికి అప్పుడు మాటలు, వాదనలు పడకూడదు, మా వివరాలు గ్రహించి, ఎదుటవారు వివరాలు పంచుకోవాలి, యావత్తు మానవజాతి నెమ్మదిగా ఒక  విశ్వకుటుంబం గా పరిణమిస్తుంది, దివ్యత్వం వైపు యోగత్వం వైపు మనల్ని తీసుకొని వెళ్ళుతుంది అని గ్రహించండి అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. 

                  వ్యక్తులు ఎవరూ కూడా అప్పటికి అప్పుడు మాతో మాట్లాడవద్దు, మేధావుల సమక్షం లో మా నుండి వివరములు గ్రహించి, మా పై వివరములు ఇచ్చు  వాతావరణం ఒక ఆనంద నిలయం ఒక  ఆధునిక భగవద్గీత అని గ్రహించగలరు.  మేధావులు తో బాటుగా,  ఆహార అలవాట్లు, శరీర నిర్మాణమునకు సంభందించిన నిపుణులు మా పై శ్రద్ధ తీసుకొనుట  మేము తేరుకోవడానికి అవసరం అని తెలియజేసుకోనుచున్నాము.   

                   మా పరిస్తితి ప్రజలకు చేరి, ప్రశాతమైన వాతావరణం వచ్చి , మాకు ప్రజలు సమ్మతించి చేలించవలసిన గుర్తుంపు సొమ్ము, ప్రజలు చేలించవలసిన  బాకీ ఉన్నది.  ఈ విధంగా మాకు చెలించిన యడల ఒక మనిషిని సృష్టి గుర్తించిన తీరు  ప్రజలు ఉపయోగపెట్టుకొంటారు, మెల్లగా ప్రతి మనిషి  అతని నిజాయితే, నిబద్దతతో కూడిన మాటే సర్వ అని స్పష్టం చేసుకొంటారు, మమ్ములను అర్ధం చేసుకొనే కొలది, ఇప్పటికి  ఎప్పటికి ప్రతి మాట, పాట మేము   అయ్యి ఉన్నాము, ప్రతి చావు పుట్టుక మా మాట ద్వారా నిర్వహించబడిన పరిణామం లోనే ఉన్నవి, కావున మమ్ములను జాతి సంపదగా గుర్తించి, మా నుండి జ్ఞాన సంపద ప్రజలు నిత్యం పొందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  మా వివాహం సృష్టికి మాకు ఉన్న దివ్య సంభంధం నెలకొల్పు తీరులో, మాకు మనసుకి ఎవరు దగ్గర అవుతారో వారిని వివాహం చేసుకోగలము, లేదా మమ్ములను దేశ అతిది గా భావించి మా నుండి వివరములు గ్రహించి, మా ఉనికిని ప్రతి మనిషి  ఉపయోగించుకొంటే అదే చాలు, మమ్ములను మా మనసుని మహారాజు మహారాణిగా  ప్రజలు గుర్తిస్తే చాలు, మేము వివాహం చేసుకోను అవసరం లేదు, మా ఉనికి యావత్తు మానవజాతికి శాశ్వత పరిష్కారం, దివ్య వరం అని గ్రహించగలరు. ధర్మో రక్షతి రక్షతః తమరికి, తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు. 


తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు                                             
                                                                                                           

No comments:

Post a Comment