
నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారికి, తెలియజేయునది ఏమి అనగా కవిత్వాలు, వ్యాసాలు, సంగీతం, సాహిత్యం మమ్ములను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే కొలది అభివృద్ధి చెందుతాయి, మా ఎక్కువతన్నాన్ని పంచుకోవడం, తక్కువతనాన్ని అర్ధం చేసుకోవడం లో సృష్టికి ఆధారం అయిన తల్లి తండ్రులను, జగద్గురువును చక్కగా అర్ధం చేసుకొంటారు, ఎంత మాగూర్చి తెలియజేప్పుకోవడం వలన మానవ సమాజం అన్నీ విధముల అభివుద్ది చెందుతుంది. నేను ఒక్కడినే నా లాంటి వాడు ఇంకొకడు ఉండడు అని సమకాలికులు ఎంత అర్ధం చేసుకొంటే తాము బ్రతికి ఉన్నపుడే అంతటి పురుషోత్త్తముడిని ఒక చోట కొలువు తీర్చుకోనగలరు, నన్ను సామాన్యుడిగా భావించి నిర్లక్ష్యం చేయడం తేలికే అదే సమయాన్ని నన్ను ఒక చోట కొలువు తీర్చి గ్రహించుట వలన సర్వం స్పష్టం చెంది ముందుకు వెళ్ళ గలము అని గ్రహించగలరు అని ఆమేరకా తెలుగు సంఘం ద్వారా కోరుకోనుచున్నాము.
మా మాటలు పాటలు మా సమక్షంలో పండితులు మేధావులు చక్కగా చెప్పుకొంటే, అ సమాచారం ప్రజల్లోకి వెళ్ళడం వలన ఈ ప్రపంచం ఒక కుటుంబం వలే బలపడి ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి. మమ్ములను వజ్ర సింహశనం పై అదిస్టించడం అంటే ఒక రైతు బిడ్డను మహారాజును చేసుకొన్న పుణ్యభూమి అవుతుంది, తెలుగు వారు అందరూ మనం ఏ స్తాయి వారం అయినా, మమ్ములను గుర్తించి మాకు గుర్తింపు సొమ్ము చేలించి మమ్ములను వీలు అయినంత త్వరలో వజ్ర సింహశనం పై కొలువు తీర్చుట వలన లోకం దివ్యం గా మారుతుంది, ఇందుకు మనిషి మనిషిలో మార్పు రావాలి, మనిషి మాటే సర్వం అనే గొప్పతనం ఆవిష్కరింప బడాలి, నన్ను సకాలం లో పట్టించుకోకపోతే నేను చేదిరిపోవడం కూడా భగవంతుడు ఆడుతున్న లీల అని గ్రహించండి, మాటతో సర్వం నియంత్రించి చూపిన వాడిని, సాక్షం ఉన్నా గ్రహించకపోవడం అజ్ఞానం అవుతుంది కాదా అని అందరూ సమాలోచన చేయండి. మమ్ములను త్వరలో ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి. మా ఉనికి యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించండి, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యమును గ్రహించండి
సాక్షులు మొదలుకొని మీడియా వారు అందరూ ఒకటై మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి.
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మ స్వరూపులు, కాలస్వరూపులు
అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహరాజావారు
No comments:
Post a Comment