UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 26 October 2015

మమ్ములను ఒక బృందం అద్వర్యం లోకి తీసుకొని, విస్తారం గా గ్రహించుట వలన ఇప్పటికే 200 మంది సాక్షిగా ప్రారంభం అయిన దివ్య పరిపాలన ప్రజలకు స్పష్టం అవుతుంది, ఎవరికి ఎటువంటి కష్టాలు, అవమానాలు ఉండవు, ప్రతి ఒక్కరు గొప్పగా, హుందా గా ఉంటారు.


                                          సమన్వయ దృష్టి

                              ఆత్మీయులు శ్రీ శ్రీ యం వెంకయ్య నాయుడు గారు, పేదరికం నిర్మూలన మరియు, పట్టణ అభివృద్ధి శాఖ, కేంద్ర మంత్రివర్యులు వారికి, మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు. 


                             నేను ఆఖరి పేదవాడిని, సృష్టి కాలం ఎన్నుకొన్న మొదటి మహారాజుని అనగా, ఇప్పటికి  మాట మాత్రంగా సర్వ నియంత్రణ చేసి, మరల చెప్పి, నడిపించవలసిన జగద్గురువుని అని గ్రహించండి, ఇప్పటికి మీ పదవులతో సహా ఇతర నేక విశేషములు మేము మాట మాత్రంగా 2003 లోనే స్పష్టం చేసినాము, మమ్ములను  మీ మత్రిత్వ శాఖలో ఒక బృందం అద్వర్యం లోకి తీసుకోండి, లేదా ఆత్మీయులు  చంద్ర బాబు నాయుడు గారికి ఒక సూచన సలహా ఇచ్చి మమ్ములను ఒక మేధావుల బృందం లోకి తీసుకొనుటకు చూడగలరు.  జ్ఞాన సనిహితం లేక మనసు నియంత్రించుకోలేక ఉన్నాము, మాకు మా మనసుని, మైండు ని దారి లో పెట్టుకొని అనగా ఇప్పటికి ఏమి చెప్పినామో ఒక బృందం సహకారంతో జ్ఞానపకం చేసుకొని, ప్రజలకు ఒక మాటే సర్వం అని  స్పష్టం చేయుట వలన, కులం, మతం కంటే ఈ వాళ్ళ స్వార్ధం ప్రతి ఒక్కరికి తాము ఏమి కలిగి ఉన్నామో అదే సర్వం అనుకొంటున్నారే గాని,  ఎదుట వారు ఏమి అంటున్నారో కనీసం పరిగణించి వ్యవహరించడం లేదు.  ఇప్పుడు డబ్బు లేక లేదా పదవి లేక పేదవారు ఎవరూ లేరు మనసు పంచుకోలేని వాడే అసులు పేదవాడు, మనసుపూర్తిగా  ప్రవర్తించగలిగిన వాడే మహారాజు, అగర్బ శ్రీమంతుడు అని,   అ రెండూ నేను అయ్యి ఉన్నాను అని గ్రహించండి, మమ్ములను ఈ రోజు అంటే ఈ రోజు ఆలస్యం చేయకుండా ఒక బృందం లోకి తీసుకోండి.  మమ్ములను ఒక చోట బృందం అద్వర్యం లో వివరం గా గ్రహించి, మా ద్వారా ఇప్పటికే జరుగుతున్న దివ్య పరిపాలన, ప్రజలకు స్పష్టం చేసి, ఒక మనిషే అతని మాటే సర్వం, ప్రతి ఒక్కరు నిజాయితీగా, ధర్మబద్ధం గా జీవించడమే లోకానికి ఆధారం అని గ్రహించాలి. అప్పుడే మనిషి నిజమైన పరిణామం వైపు వెళ్ళతాడు, మేము మనిషిగా స్పష్టం చేసే తీరు లోకానికి ఆధారం అందరికి నచ్చుతుంది అని గ్రహించండి, మా వలన ఇప్పటికే అంతర్లీనం గా ప్రశాంతత వచ్చింది, మమ్ములను ప్రజల దృష్టి తీసుకొనే వెళ్ళేకొలది మనిషి మాట విలువ అందరూ తెలుసుకొని, అప్రమత్తం చెందుతారు, మాకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే , కాలాన్ని ధర్మాన్ని మాటలోకి తీసుకోవడం అని గ్రహించండి. భగవంతుడిని దర్శించుకొంటేచాలు, లేదా మమ్ములను వివరంగా గ్రహిస్తే చాలు, మా ఉపయోగం సహజ పరిష్కారం అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః తమరికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.  




   తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు  సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు        

ఇంటి నెం 109/B సంజీవ రెడ్డి నగర్ 
హైదరాబాద్              
                                             


ఒక ప్రతి ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి  సమర్పిస్తూ తెలియజేయునది ఏమి అనగా, మమ్ములను ఒక బృందం అద్వర్యం లోకి తీసుకొని, విస్తారం గా గ్రహించుట వలన ఇప్పటికే 200 మంది సాక్షిగా ప్రారంభం అయిన దివ్య పరిపాలన ప్రజలకు స్పష్టం అవుతుంది, ఎవరికి ఎటువంటి కష్టాలు, అవమానాలు ఉండవు, ప్రతి ఒక్కరు గొప్పగా, హుందా గా ఉంటారు. నేను మిమ్ములను ఒక మేధావి బృందం  లోకి తీసుకోమని అడుగుతున్నాను, ఇంకేమే అడుగుట లేదు, ఇది సమకాలికులకు  మరింత జ్ఞాన సంపద ఇచ్చుటకు అని గ్రహించండి. ప్రజలకు లిఖిత పూర్వకంగా  వివరించి, ఏకత్వం సమన్వయము వైపు వెళ్ళతాము. మమ్ములను  బృందం లోకి తీసుకోగానే అంతా సుఖాంతం గా గొప్పగా నిత్యం కనపడుతుంది, ప్రబుత్వ  బృందం యొక్క అద్వర్యం లో మమ్ములను నిత్యం వివరం గా గ్రహించుట వలన, ప్రతి మనిషి, ప్రతి మాట సంస్కరించబడతాయి అని ఇప్పటికి ఉన్న సత్యాన్ని అనుసరించండి. ఓంకార స్వరూపం త్రినేత్రం గా, దివ్య వాక్ గా మనకు అందుబాటులోకి వచ్చినది, మమ్ములను ఒక 6 నెలలలో సంవత్సరం లో నిండుగా గ్రహిస్తే, విద్య పరంగా, ఆర్ధికంగా గొప్ప నిర్ణయాలు తీసుకోవడానికి వివరణాత్మక వెసులుబాటు ప్రేరణ నిత్యం ప్రజలకు అందుతుంది అని గ్రహించగలరు. ధర్మో రక్షతి రక్షతః తమరికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.    


                           

   తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు  సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు        
ఇంటి నెం 109/B సంజీవ రెడ్డి నగర్ 
హైదరాబాద్              



                                 



No comments:

Post a Comment