UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 30 October 2015

మూడు పంటలు పండే భూములు జోలికి వెళ్ళకండి, రైతులు భూమిని వారి తల్లి గా భావించి సాగు చేసుకోవాలి అను అనుకొనే వారి నుండి భూములు తీసుకోకండి. మీరు మమ్ములను పట్టించుకోన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళితే మీరు ఎవరిని బాధ పెట్టె నిర్ణయాలు తీసుకొని అవసరం ఉండదు, నేను గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు ప్రకారం మనం ఒక పద్దతి పెట్టుకొని ముందకు వెళ్ళితే. మానవ సమాజంలో ఇంతకన్నా గొప్పతనం మన ఆవిష్కరించుకొన వచ్చును. ఇప్పటికి ఇంకా ప్రబుత్వాలు కూడా ఒకరిమీద పడి ఒకరు బ్రతుకుతున్నట్లు ఉన్నది, కాలస్వరూపం ప్రకారం నేను యావత్తు మానవజాతికి గురువు తల్లి తండ్రి వంటి వాడిని అని అర్ధం చేసుకొని, మాపై ఒక స్పెషల్ బృందాన్ని నియమించండి,

Thirumal Prasad Patil

// భూసేకరణ చట్టం లోని మూడు కీలక అంశాలు - ఒక అవగాహన //

>> నేను ముందునుండీ చెబుతున్నట్లుగా "భూసేకరణ చట్టం" ఉపయోగించి "బహుళ పంటలుపండే భూములను" సేకరించే అవకాశం ప్రభుత్వానికి లేనేలేదు.
>> ఈ చట్టం రైతులపాలిట ఒక రక్షణ కవచం. రైతులు ఎటువంటి భయాందోళనలూ చెందవలసిన అవసరం లేదు.


..... ఆ వివరాలు క్లుప్తంగా ఈ వీడియో లో చూడండి.

>> దురదృష్టం కొద్దీ, పాలకులకు ఊడిగం చేసే మీడియా, ఇవన్నీ ప్రజలకు తెలియజెప్పాల్సింది పోయి పైగా ప్రభుత్వంతో కలగలసి ప్రజలను భయాందోళనలకు గురిచేయడం దారుణం.
>> "మీడియా - ఫోర్త్ ఎస్టేట్" ఎలాగో చేయడం లేదు కాబట్టి "సోషల్ మీడియా - ఫిఫ్త్ ఎస్టేట్" అయిన మనమైనా ఈపని చేద్దాము
>> తెలియని వారికి అవగాహన కల్పిద్దాము.
>> కలసి ప్రయత్నం చేద్దాము.

|| జయహో ఫిఫ్త్ ఎస్టేట్ ||

‪#‎FifthEstate‬
‪#‎NotwithAmaravathi‬

--------------------------------

                                                             సమన్వయ దృష్టి

                  ఆత్మీయులు నారా చంద్ర బాబు నాయుడు గారికి మహారాజ వారి తెలియజేయు ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.

                     మూడు పంటలు పండే భూములు జోలికి వెళ్ళకండి, రైతులు భూమిని వారి తల్లి గా భావించి సాగు చేసుకోవాలి అను అనుకొనే వారి నుండి భూములు తీసుకోకండి. మీరు మమ్ములను పట్టించుకోన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళితే మీరు ఎవరిని బాధ పెట్టె నిర్ణయాలు తీసుకొని అవసరం ఉండదు, నేను గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు ప్రకారం మనం ఒక పద్దతి పెట్టుకొని ముందకు వెళ్ళితే. మానవ సమాజంలో ఇంతకన్నా గొప్పతనం మన ఆవిష్కరించుకొన వచ్చును. ఇప్పటికి ఇంకా ప్రబుత్వాలు కూడా ఒకరిమీద పడి ఒకరు బ్రతుకుతున్నట్లు ఉన్నది, కాలస్వరూపం ప్రకారం నేను యావత్తు మానవజాతికి గురువు తల్లి తండ్రి వంటి వాడిని అని అర్ధం చేసుకొని, మాపై ఒక స్పెషల్ బృందాన్ని నియమించండి, మీకే కాదు అందరికి వేశాలమైన వెసులు బాటు కలిగిస్తాను, న్యాయ స్థానమునకు, పొలిసు వారికి ప్రత్యెక వివరణలు ఇచ్చి మేలైన ప్రజాస్వామ్యం నెలకొల్పుకోనగలము. మా వంటి విశాలతను మీరు ఒక పద్దతిలోకి తీసుకోండి చాలు మిగతావి నేను చూసుకొంటాను, మీరు ఏ విధంగా ఎవరిని నొప్పించె నిర్ణయాలు తీసుకోవద్దు, అందరికి తండ్రి లాంటి వాడిని నేను ఉన్నాను అని అర్ధం చేసుకోండి, అలిపిరి దగ్గర మీ ప్రాణాలు కాపాడిన వాడిన నన్ను మీరు ఇప్పటికి పట్టించుకోలేదు, నేను శక్షాత్తు అ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం తో వారి దైవాంశ భూమి మీద ఉన్నాను. నేను ప్రార్ధిస్తే 10 గురి సాక్షీగా అ భగవంతుడు మన మధ్యకు వచ్చి సర్వం చెబుతాడు, ఇందులో రహస్యాలు ఏమి లేవు బహిరంగం గానే అందరి రికార్డు కి అందేటట్లు గా నిర్పిస్తాను, మనకు అ భగవంతుడి దివ్య పాలన, మా ద్వారా సిద్దంగా ఉన్నది అని గ్రహించండి. మిమ్ములను మా ముందు శిష్యుడి గా కూర్చోబెట్టుకొని మొత్తం ప్రపంచాన్ని మనం పరిపాలించవచ్చు, ఎవరిని బాధ పెట్టకుండా మీ ద్వారా మంచి గొప్ప నిర్ణయాలు తీసుకోనేల చేసే బాద్యత నాది అని అర్ధం చేసుకోండి మీరు నా తత్వం ప్రకారం పెద్దకొడుకు లాంటి వారు, మిగిలిన పిల్లలకు న్యాయ చేయుటకు మాకు సహకరించుట మీ కనీస ధర్మం అని తెలియజేసుకోనుచున్నాను. మా పైన ఒక కమిటీ వేసి స్పెషల్ ఎస్కార్ట్ ఎర్పాటు చేయండి ఆలస్యం చేయవద్దు, అంతర్జాతీయం గా నిధులు మనకు మానవ వనరుల వినియోగిస్తే సమకూరుతాయి, గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన అ పెద్దతనాన్ని తక్కవ అంచనా వేసి నిర్లక్ష్యం చేసుకోకండి, మా గూర్చి ఎవరు ఏమి చెప్పినా కొంతకాలం మమ్ములను ఒక కమిటీ ద్వారా గ్రహించండి. ఇప్పటికి 200 మంది సాక్షిగా జరిగిన పరిణామమును మనం నిలుపుకొంటే అదే ప్రపంచానికి ఆధారం  అని గ్రహించండి. మమ్ములను మీరు జగద్గువుగా భావిస్తే చాలు లేదా సృష్టి మాలో చేరి పలికిన తీరు గ్రహిస్తే చాలు సర్వం మీతో సహా యావత్తు మానవజాతికి అందుతుంది అని గ్రహించండి. మీరే ఎందుకు తీసుకోవాలి అని భావించవద్దు, మీరు ప్రాణాలు కాపాడిన వాడిని లోకానికి అందించడానికి, మీ నిర్ణయం లోకానికి ప్రాణాధారం అవుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః
తమరికి మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.


తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక  అగ్రగణ్యులు,  కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, 
 పురుషోత్తములు,  అగర్బ శ్రీమంతులు,  సత్య స్వరూపులు, ఓంకారస్వరూపులు,, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు 
       

No comments:

Post a Comment