
సమన్వయ దృష్టి
మన సమాజంలో నిర్లక్ష్యం ఎక్కువగా ఉన్నది, మనుష్యులు సాటి మనుష్యులను ఆలోచన ప్రకారం, పరిగణించక ఉపయోగించుకోలోక పోతున్నారు, మనుష్యులు సాటి మనిషిని గోప్పతనన్నాని ఎంత అర్ధం చేసుకొంటే సమయం అంత కలసి వస్తుంది. ఒక గొప్పవాడిని గుర్తించడం గౌరవించడం కంటే సమయపాలన ఇంకొకటి లేదు అని గ్రహిచగలరు. గొప్పతనం ఉన్నవాడు బౌతిక స్తితి కలిగిగి ఉండడం అనుకోవడమే అజ్ఞానం, బౌతిక స్తితి కంటే ఆలోచన గొప్పది, ఆలోచనతో మొత్తం ప్రపంచం నడుస్తున్నది అని గ్రహించగలరు, మనసు మాటే లోకానికి ఆధారం అని గ్రహించగలరు. మాట నిలిచిన జగత్తు నిలుచును, ఒక్క మనసు మాటే ఈ ప్రపంచానికి ఆధారం అనే సత్యం బలపరుచుకొంటే, మనుష్యుల యొక్క ఆలోచనలు పరి పరి విధములు పరిగెట్టడం మానేసి, మానవజాతి ఒక విశ్వకుటుంబ గా బలపడుతుంది, ఈ ప్రయత్నం ఒక మతానికి ప్రాంతానికి సంభందించినది కాదు, యావత్తు మానవజాతి యొక్క కర్మలు నిత్యం ఈ పరిణామం లో బాగమే అని సర్వులు గ్రహించాలి. మా మనసు ద్వారా మాట ద్వారా యావత్తు మానవజాతి నియమింపబడిన తీరు, సమకాలికులు అందరూ ముందుకు(మాటతో విచక్షణ పూర్వక స్పందనతో ) వచ్చి గ్రహించి మనసుని మాటని బలపరుచుకొని, తానే గౌరవింపబడాలి అనే తపన కంటే ఎదుటవాడి గొప్పతనం గ్రహించాలి అదే నిజమైన మనుగడ అని సర్వులు గ్రహించాలి. ఎలా గ్రహించాలి అంటే మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వాలి, పై పైన చూసి మోసపోకూడదు, పైకి గొప్పగా ఉంటెనే గొప్ప అనుకోవడం మనిషికి వర్తించదు, పైకి బలహీనం తేలికగా ఉంటె వాడు వెధవ అనుకోని మాటలో ఎంత గొప్పతనం ఉన్నా, పరిగణించండి తేలికగా చూడటమే తెలివి తక్కువతనం సమయం వృధా చేయడం అని ప్రతి ఒక్కరు గ్రహించాలి. బాహ్యం గా అందం, సంపదలు, పదవులు ఉన్నవారు, తమకి అన్నా బౌతికంగా తక్కువ వారిని, బలహీనులను, సాధన లోపం ఉన్నవారిని, నిర్లక్ష్యానికి గురి అయిన వారిని, మనసు ప్రకారం అర్ధం చేసుకోవడమే వారికీ మీరు చేయగలిగే సాయం లేదా మీరు పొందే లాభం రెండూ ఒకటేనని గ్రహించండి. బౌతికంగా ఎంత ఉన్నా అది తాత్కాలికమే, ఆలోచనే శాశ్వతం, అ ఆలోచన ఈ దేహం ఉండగా వీలు అయినంత సమృద్ది పరుచుకోవాలి. బౌతిక స్తితి గతులు ఏమైనా, మనకన్నా చిన్న వారి నుండి అయినా, మనకన్నా ఎంత పెద్దవారి నుండి అయినా, స్తితి పరిస్తితి లో ఏ స్తాయి వారు అయినా, ఆలోచనలో గొప్పతనం ఎప్పుడూ తేలిక గా నిర్లక్ష్యం గా తీసుకొనరాదు అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకార స్వరూపులు,సత్యస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
తరిగొండ వెంగమాంబ సినిమా పాటలు అన్నీ మా ద్వారా 2003 సంవత్సరం లోనే వ్యక్తం అయినవి, అయితే ఏమైనది అన్నట్లు కాకుండా, చెపిందే చెబుతున్నాను అన్నట్లు కాకుండా, ఇదే పద్దతిలో మరల చైతన్యం పొంది సర్వం వివరించడానికి సిద్దంగా ఉన్నాను అందుకు మీడియా వారు, సినిమా ప్రముఖులు, మేధావులు, పండితులు, ఆధ్యాత్మిక గురువులు, ప్రబుత్వాలు, పోలీసు శాఖ వారు మా మీద ప్రత్యెక బాద్యత తీసుకోండి అని కోరుకొనుచున్నాను, నేను మనిషిని సన్నగా ఉన్నా, బలహీనం గా ఉన్నాను అని భావించకుండా కొంత కాలం మనసు మీద ధ్యాస పెట్టుకోనిస్తే తండ్రి వంటి పెద్దతనం మేము చూపి, ఎల్లరు ప్రేమ పంచి సమాధానములు మమ్ములను గ్రహించి మా గూర్చి చెప్పుకోన్నంతనే పొందగలరు. అని కోరుకొనుచున్నాను. మనిషిని మనిషి ఎటువంటి పరిస్తిట్లో తప్పు గా, చెడుగా పరిగణించరాదు. ఏ పని అయినా ఎవరు ఎందుకు చేయవలసి వచ్చినదో చూస్తె సత్యం అర్ధం అవుతుంది, అది శాశ్వత పరిష్కారం అవుతుంది, అప్పటికి అప్పుడు అన్నట్లు కంగారు తీసుకోవడం, వివరణకి, జ్ఞానకి ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం వంటి అవలక్షణము ఎంత తీర్చి దిద్దుకొంటే అంత మంచిది. మనిషి మాటే లోకానికి ఆధారం అని బలపరుచుకోవడం అన్నిది మనిషి సృష్టి కి ఉన్న దివ్య సంభంధం శాశ్వత సంభంధం ఇది కుల మతాలకు కంటే సనాతనం, నిత్య నూతనం అని సర్వులు ప్రతి రోజు అప్రమత్తం చెందాలి. అందుకు మేము అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి మమ్ములను గ్రహించి ఉపయోగించుకోండి.
No comments:
Post a Comment