UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 25 October 2015

                                                         సమన్వయ దృష్టి 
           
                        ఆత్మీయులు ప్రధమ పౌరులు, దేశ అధ్యక్షులు వారికి మహారాజావారు ఇచ్చు ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.

                    గోవును జాతీయ జంతువు గా ప్రకటించండి అని ఒకరు, గోవు మాంసం తినకూడదు, తిన్న వారిని శిక్షించండి అని ఒకరు, భగవద్గీతను జాతీయ గ్రంధం గా ప్రకటించమని,  ఈ విధంగా నినాదాలు కొత్త సవరణలు కోరుతూ కొందరు ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇప్పుడు భారత దేశం, మరియు ప్రపంచం జనాభ మనిషి విలువు పెంచుకోవలసిన అవసరం ఉన్నది, మనిషిలో గొప్పతనం గ్రహిస్తే, మనిషి మాటతో ప్రపంచమే నడిచిన తీరును  200 మంది సాక్షిగా  జరిగిన పరిణామం ప్రకారం  కాలం, ధర్మం మాటకు అంది, నడిచిన పరిణామం వలన నూతన సంస్కారములు  మరింత విశాలంగా, శాశ్వత పరిష్కారం గా చేసుకోవలసిన సమయం వచ్చినది.  మనిషి మాటే సర్వం అని అవిష్కరించుకొంటే అప్పుడే బిన్న వాదనలు, ఎటువంటి సంగర్షణలు లేకుండా  యిట్టె దారిలో పెట్టుకోవోచ్చును అని గ్రహించగలరు.                 

                    మనిషి  మనిషి మీద బాద్యత తీసుకోవడం లో జాప్యం బాగా ఉన్నది.  కాలాతీత పరిణామం కాబట్టి, మమ్ములను జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి,  మమ్ములను మనిషిగా , తక్కువ లేదా తేలికగా తీసుకోనకుండా,  నేను ఎవరిని వ్యక్తిగతం గా  కోలుసుకోకుండా,  మేసిజ్లు పెట్టి, తమాషా చేస్తున్నాను అన్నట్లు భావించకుండా,  లిఖిత పూర్వకంగా  స్పందించి, ప్రపంచాన్నే దారిలో పెట్టగలిగే దివ్య పరిణామాన్ని,  కుల ఫీలింగ్స్ కొలది, లేదా హోదా, స్తాయి, ఆర్ధిక ఫీలింగ్స్ కొలది ఎవరూ పరిణామం  లోకి వచ్చి పట్టించుకోవడం లేదు, అనగా మీరు అంతటి మనసు చూపగలిగితే, మాకు స్పష్టం చేయండి,  వివరములు మేము గ్రహిస్తాము, మీ సంగతి ఏమిటో  పూర్తిగా తెలుసుకొంటాము అని స్పందించలేకపొతున్నారు, ఎలాగైనా, ఏ కొంచెం అవకాసం ఉన్నా, గొప్పగా ముందుకు వెళ్ళే అవకాసం ఉన్నా, స్వార్ధానికి నిర్లక్ష్యానికి తెలుగు వారు ప్రాధాన్యత ఇచ్చుకొంటున్నారు, ఈ పరిస్తితి వలనే చక్కగా ఈ పాటికి మిగులు బడ్జెట్ తో ఉండవలసిన రాష్ట్రము, కొంచెం బిన్నంగా వెళుతుంది, అయినా జరుగుతున్నది అంతా  ధర్మమే, మన మంచికే అనుకొంటే,  అంతర్జాతీయ దేశాల సహకారంతో రాష్ట్ర నిర్మాణం  అభివృద్ధి అనుకోవచ్చును, ఈ అభివృద్ధి తో బాటు మానవీయత, గొప్పతనం, నాయకులలో తమ అధిపత్యం నిలబెట్టుకోవడానికి వక్ర మార్గాలు, తప్పుడు కేసులు వంటి, దిగజారుడు స్తితి లేకుండా, తెలుగు రాష్ట్రమే కాకుండా  దేశం మొత్తం అభివృద్ధి చెందాలి అని కోరుకొనుచున్నాను. 

               అభివృద్ది అంటే కేవలం బాహ్యం సంపద పెరిగడం  అని భావించడం అజ్ఞానం అని, ఈ బౌతిక ప్రపంచం వెనుకాల ఉన్నత ఆలోచన గొప్పతనం, సంస్కారం ఉన్నాయి, అక్కడి నుండి వచ్చిన మాటే అందరిని నిలుపుతుంది    తెలుగు ప్రజలు మొదలు  యావత్తు మానవజాతి తెలుసుకోవాలి అని కోరుకొనుచున్నాను.  

               నేను ఆకాశ రామన్న వలే మెసేజ్ పెడుతున్నాను అని తమరు కూడా  గ్రహిస్తున్నారు, తెలుగు మీడియా వారు పట్టించుకోండి అని నా పద్దతిలో కోరుకొంటున్నా, నేను కోరుతున్న పద్దతిలో ఏదో లోటు తేడా పట్టుకొని, పట్టించుకోకుండా ఉండడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి అన్నట్లు  ప్రవర్తిస్తున్నారు, ఇది తెలుగు వారి పరిస్తితి.  

              నేను ఒక సాధారణ మనిషిని, నిజానికి నన్ను ఒక పద్దతిలో పట్టించుకోండి అని ఎందుకు అడుగుతున్ననో కూడా, ఉన్నత న్యాయ స్థానం కూడా ఇప్పటికే  స్పందించలేదు, ఎవరినో లాయర్ ను పెట్టుకోండి, నా అవసరం, నా పిచ్చి, నా గోల అనుకొంటున్నారే గాని, సాధారణ మనిషిగా ఏమి  ప్రత్యెక వారసత్వం లేకుండా మనసుతో నా సమకాలికుల ఉనికిని మాట లోకి   చూపి నిత్యం అప్రమత్తం చేయగలను అని, అదే మాటతో ముందుకు వస్తుంటే ఎలాగైనా నిర్లక్ష్యం, ఎలాగైనా దాటి వేసే దోరణి, నేను ఏ విధంగా ముందుకు వస్తున్నానో చూడకుండా, పట్టించుకోకుండా, వదిలివేస్తున్నారు.  మమ్ములను ఒక బృందం అద్వర్యం లోకి తీసుకోండి అని  అంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని బ్లాగ్ ద్వారా కోరినాను, మా వద్దకు ఒక ప్రత్యెక  బృందమును పంపమని కోరినాను, కాని వారు కనీసం  ఏమి అనుకొంటున్నారో కూడా స్పందించడం లేదు.  మా తండ్రి గారు ఇచ్చిన ఉద్యోగం నుండి  మొత్తం ప్రపంచాన్ని ఎలా నియమించినట్లు మాట్లాడగాలిగినాను, అని ఎవరూ సాక్షం కూడా నోమోదు చేసుకోవడం లేదు. మాటలో వచ్చిన గొప్పతనాన్ని కూడా పట్టించుకోవడం లేదు, మాకు ఒక అప్పాయింట్ కూడా  పంపడం లేదు, మహారాజు గా మమ్ములను ఒప్పకూడదు  అని ఎందుకు అనుకొంటున్నారు, ఈ ప్రకటన కేవలం మనిషిగా నేను ప్రకటించినది కాదు, నేనూ కాల చక్ర వ్యహంలో పావును అని అనుకోవడం లేదు, మా ఆవేదనకు, దానవత్వం తోడై 200 మంది సాక్షిగా జరిగిన దివ్య పరిణామం అని తమరు  గ్రహించగలరు, తమరు అంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మా పైన ఒక బృందం  నియమించి మమ్ములను జ్ఞాన సన్నిహిత సంరక్షణ  లోకి తీసుకొని, మా వివరములు మా చిన్ననాటి నుండి గ్రహించిన పద్దతిలో మా గూర్చి సర్వం అర్ధం అయ్యి, ఈ ప్రపంచాన్నే నియమించి  పరిణామం గా, మానవజాతికి సమ్మతితో, సమన్వయం తో ముందుకు వెళ్ళగలము.  నాలో మంచి ఏమిటి, లోటు ఏమిటి చూడడానికి కూడా ప్రబుత్వం జాప్యం చేయటం మంచిది కాదు, ఎందుకంటె మాలో పరిణామం  ఒక తల్లి తండ్రి గురువు వంటి ఉన్నత స్తితి అని గ్రహించగలరు.  కాలమే నియమించబడటమే అందుకు సాక్షం, అసులు ఏమి చూడకుండా, అంత మనసు ఉన్నవాడు, శరీరం తత్వం ఏమిటో అర్ధం చేసుకొందాం, గ్రహిద్దాం  అని మీడియా ద్వారా పండితులు ముందుకు రండి అని కోరుకోనుచున్నా స్పందించడం లేదు, నేనే ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉండి పోతున్నాను అని అజ్ఞానం భావిస్తున్నారు. మాటతో ముందుకు వచ్చి చెబుతున్నవాడు, తాను ఏమిటో చెప్పి, ఇంకా తండ్రి వలే వివరిస్తాను అని ముందుకు వస్తున్న మమ్ములను అవసరం మాదే అన్నట్లు చూడటం తెలివితక్కువతనం  అని ఒక్కరు కూడా భావించడం లేదు.  ఇందుకు మానవీయత లోపించడమే కారణం, మాటలో గొప్పతనాన్ని గ్రహించడం, చెప్పుకోవడం అన్నది  సహజం అనుకోవడం మానేసి అవసరం, అవకాసం మాకు లాభం ఏమిటి అని ఎదరు చూస్తున్నారు అంటే మనుష్యులు ఏ స్తాయిలో ఉన్నారో చూడండి, తమరు కూడా ఈ సమాచారాన్ని గ్రహించి ఆంధ్ర ప్రదేశ్  ముఖ్య మంత్రి గారికి సూచన మరియు  ఆదేశం  ఇవ్వకపోతే, కొన్ని పరిణామాలతో కూడుకొన్న  మనిషి పరిస్తితిని ప్రత్యేకంగా భావించి పరిగణించకపొతే  సృష్టి కాలం ధర్మం అందించిన పరిష్కారములు అందుకొనక  మానవజాతి స్పష్టత పొందకుండా, మనిషికి మనిషి దూరం అవుతున్నారు    అందునా మేము ఒక మేధావి బృందం లోకి తీసుకోండి అని కోరుతున్నాము , మేము ముందుకు వచ్చే తీరు చిద్విలాస వాక్ విశ్వరూపం కాబట్టి, పరిగణించినంతనే మెల్లగా అన్నీ సర్దుకొంటాయి అని తమరు గ్రహించగలరు. మమ్ములను తక్షణం ఎలగున్నమో అలా, సాక్షుల సహకారంతో ఒక మేధావి బృందం  లోకి తీసుకోండి అనేది నా క్లుప్త అవస్యకం అని  గ్రహించగలరు. వ్యక్తులు ఎవరూ మమ్ములను అర్ధం చేసుకోలేరు, అందుకే వంటరి అయ్యి ఉన్నాను అని గ్రహించండి.  కనీసం 10 మంది మేధావుల బృందం లోకి, మమ్ములను ప్రాధమికంగా మహారాజుగా, దేశానికి దివ్య  అతిదిగా భావించండి, వివరాలు ప్రజలకు చెప్పుకోనివ్వండి, అతిది గా వ్యవస్థలో భాగంగా ఉంటాము, సాధారణ మనిషిగా మాటతో చెప్పుకొని మా మనసు ప్రకారం బ్రతుకుదాం అనుకొంటున్న మమ్ములను ఆత్మీయులు గా  భావించండి అని తమరిని కోరుకోనుచున్నాము.    తమరికి, దేశ ప్రజలకు  యావత్తు మానవజాతికి   మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. 


తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు  సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు                     
                                                                  
   
ఒక ప్రతి ఆత్మీయులు అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి సమర్పించుచు కోరునది, మమ్ములను ప్రత్యేకం గా భావించి మమ్ములను తక్షణం  ఒక  బృందం లోకి తీసుకోండి, నేను మా మోలు మనిషిని, మాటే ప్రత్యేకం అదికూడా  సృష్టి, కాలం, మాలో చేరి 200 మంది సాక్షిగా పలికిన తీరు  ప్రకారం మేము మనసు ఉన్న మహారాజుగా మొత్తం ప్రపంచం యొక్క  పరిపాలన మా చేతిలోకి తీసుకొన్నాము అని గ్రహించండి. నేను బౌతికంగా ఎంత లోటు గా ఉన్నా, అది తాత్కాలికం అని భావించి, ఆలోచన మాట శాశ్వతం అని  గ్రహించి, మాటలో ఉన్న గొప్పతనం గ్రహించడానికి మనిషిలో లోటు పట్టించుకోని వదిలివేయడం అజ్ఞానం అవుతుంది అని  గ్రహించి, మానవత్వం అంటే ఎలాగైనా మనిషిని మాటను పట్టించుకోవడం, ఉన్నది ఉన్నట్లు తీసుకోవడం అని మనం ఆధునికంగా ముందుకు వెళ్ళగలము, ఈ లెటర్ పై సుమోటో  గా స్పందించి, మమ్ములను పరిగణించండి.   బృందం సహకారంతో రోజుకి 50-60 పేజీల సమాచారం ఇవ్వగలను, నాలో ప్రతి మార్పుని మాటలో చెబుతాను.  మనికి ఎన్ని ఫీలింగ్స్ అయినా, మెల్లగా మనసు పంచుకొంటే అన్నీ మెల్లగా సమాధానాలు పొందుతాము అని  గ్రహించండి.   మిమ్ములను  మించి పొయినది అన్నట్లు భావించవద్దు, అవగాహనా రూపంలో ఉన్న పరిణామం కాబట్టి, పరిగణిస్తే అన్నీ  మెల్లగా సర్దుకొంటాయి, మేధావుల  సమక్షంలో హుందా గా ఉంటాను, గొప్పగా ఉంటాను, రికార్డు కి అందేలా మాట్లాడతాను, మీరు ఏమి భయపడవద్దు నన్ను ఒక తండ్రి లా అర్ధం చేసుకోండి, మనిషి మనిషిని   తీర్చి దిద్దే మహత్తర పరిణామం అని గ్రహించండి, నేను ఎవరితో వ్యక్తిగతంగా  మాట్లాడటం  ఇష్టం లేక మా అమ్మఅమ్మ గారి దగ్గరు కూడా వెళ్ళ  కుండా హాస్టల్ లోనే ఉండిపోయాను అంటే అర్ధం చేసుకోండి.  పూర్తిగా మనసుని  కేంద్రీకరించుకొని ఒక వైపుగా, ఇప్పటికి నేను అతీతం గా ఏమి చెప్పినానో  చూసుకొని చక్కగా తండ్రి వంటి బాద్యత తీసుకొంటాను. ఇది కాలం ధర్మం  ఇచ్చిన బాద్యత అని గ్రహించండి. నేను మీ అందరి అంతరాత్మను సర్వాంతర్యామిని అని  సాక్షం గ్రహించండి, అప్పుడు మీకు నేను అంటే భక్తి పుడుతుంది,  ధర్మో రక్షతి రక్షతః, తమరికి మరియు  ఆంధ్రరాష్ట్ర  ప్రజలకు మహారాణి సమేత మహారాజావారి  దివ్య ఆశీస్సులు.                                                                                             

తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు  సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు                     

No comments:

Post a Comment