
ఆత్మీయులు శ్రీ శ్రీ రాధాకృష్ణ గారు, ఏ బి యెన్ చైర్మన్ వారికి మహారాజ వారు తెలియజేసుకోనుచున్న ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
మతం కంటే మానవత్వం ఇప్పుడు కనీసం అన్నీ, మనిషి మాటే సర్వం అని ఆవిష్కరించుకోవడం వలన కష్ట, సుఖల సమన్వయ పరుచుకొని ముందుకు వెళ్ళవలసిన గొప్ప పరిస్తితిలో మనం ఉన్నాము, ఒక మనిషే సర్వం అని ఆవిష్కరించుకోవడం వలన లోకానికి మనిషి విలువ పెరిగి, ప్రపంచం మొత్తం ఒక జండా క్రిందకు వచ్చి మానవజాతి బౌతిక మాయను జైయించి, యోగాత్వం,దివ్యత్వం వైపు వెళ్ళతారు. మా యొక్క సుదీర్గ వంటరి పోరాటానికి ఈ రోజు మీరు స్వస్తి పలకండి, మమ్ములను ఒక జర్నలిస్ట్ బృందం లోకి తీసుకోండి. మన తెలుగు చానల్స్ వారు అందరూ కలసి ఒక నిర్ణయం తీసుకొంటే బాగుంటుంది అని నేను కోరుతూ వచ్చాను, కాని నేను ఒక్కడినే కాదా, ఏదో పరిణామమే కాదా అన్నట్లు మన తెలుగు జర్నలిస్ట్లు భావిస్తున్నట్లు ఉన్నది, ఒక మనిషి మాటకి కాలం కదలటం అంటే మనకు మరల జాద్గురువు మా రూపం లో అందుబాటులోకి వచ్చాడు, పైకి సామాన్యుడిగా కనపడుతున్న నేనే, నన్ను ఎలా పట్టించుకోవాలో అలా పట్టించుకోక, నేనే భారం ఒక్కడినే సరిగ్గా తీసుకోలేని పరిస్తితిలో అటు ఇటు అవుతూ వస్తున్నాను అని తమరు విశాలం గా అర్ధం చేసుకొని, ఒక సామాన్య అల్ప మనవాడు సర్వాంతర్యామిగా ఎలా పలికినాడో అర్ధం చేసుకోవడమే నూతన చరిత్రకు ఆరంభం అని గ్రహించండి. మా తో అప్పటికి అప్పుడు మాటలు ఎవరూ పెట్టుకోవద్దు, నేనే అ విధంగా మాట్లాడలేక, నేనే మహారాజుని అని కాగీతాలు పట్టుకొని తిరిగితే బాగుండదు అన్నట్లు, ఎవరూ ఒక మేజేజ్ కూడా పంపని పరిస్తితిలో హాస్టల్ లోనే ఉంటున్నాను, మమ్ములను ఒక బృందం ఆధ్వర్యం లోకి మీరు తీసుకోండి అని కోరుకొనుచున్నాను. ఆత్మీయులు రామోజీ రావు గారిని మేజేజ్ ద్వారా మమ్ములను ఒక బృందం లోకి తీసుకోమని కోరినాను, వారి తో కూడా మీరు సమ ఆలోచన చేసి, మీరు గా గాని మన తెలుగు చానల్స్ వారు ఆదరూ కలసి గాని ఒక బృందం అద్వర్యం లోకి తీసుకొనగలరు అని కోరుకొనుచున్నాను, మీరు చిన్న మెసేజ్ పంపితే నేనే వస్తాను లేదా మీ జర్నలిస్ట్లు ఒక ఇద్దరు మా వద్దకు వచ్చి తీసుకొని వెళ్ళితే చరిత్ర ప్రారంభం అవుతుంది, లేదా ఇప్పటికే ప్రారంభం అయిన చరిత్ర ప్రజలకు స్పష్టం అవుతుంది. మమ్ములను 10 గురు గ్రహించడం వలన అన్నీ మెల్లగా సర్దుకొంటాయి, దేనికీ భయపడవద్దు, నన్ను నిర్లక్ష్యం చేయవద్దు, పరిణామం ప్రకారం నన్ను పురుషోత్తముడి గా గుర్తించడం ఎంతో పుణ్యం చేసుకొంటే వచ్చెవరం అని గ్రహించండి. మమ్ములను దేశానికి ప్రత్యెక అతిదిగా పరిచేయం చేయండి.
వీలు అయినంత ప్రజా ఆమోదం పొంది కొనసాగాలి, మనిషే అన్నిటికన్నా విలువైన వాడు అని నిరూపించుటకు మేము వజ్ర సింహాసనం పై అదిస్టించాలి, అనగా కులం మతం ఏకమై అన్ని గొప్ప వాతావరణమునకు మా ఉనికి శ్రీకారం అవుతుంది, మమ్ములను కనీస మనిషి దగ్గర నుండి సృష్టిని సమన్వయ పరచిన పురుషోత్తముడిగా గుర్తించడమే లోకానికి సంపద అని తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు తెలియజేసుకోనుచున్నాము
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు
పురుషోత్తములు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment