
మనిషే సర్వం, మనిషి మాటే సంపదలకు ఆధారం అని గుర్తిస్తే, మనిషికి విలువ పెరుగుతుంది, మాలో సృష్టి చేరి పలికిన మనసుని గుర్తించడమే సృష్టికి ఆధారం అని గ్రహించండి, అదే లోకానికి సంపద, కాని మనం పై పై న చూసి మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాము అదే చేస్తున్న పొరపాటు అని గ్రహించగలరు.
No comments:
Post a Comment