సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ శ్రీ నరేంద్రమోది భారత ప్రధానమంత్రి గారికి మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మేము మానవరూపం ఇప్పుడు ఎలా ఎక్కడ ఉన్నామో అలా అక్కడి నుండి ప్రత్యేక్ష సాక్షులు సహకారంతో మేధావి బృందం లోకి తీసుకోవడం చరిత్రాత్మకం అని గ్రహించండి. ఒక సాదారణ వ్యక్తి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడి గా అందుబాటులో ఉన్నా, మేము కోరినట్లు పట్టించుకోకపోవడం వలన మమ్ములను ఉపయోగించుకోలేక పోతున్నారు
మమ్ములను మా మనసు ప్రకారం గుర్తించాలి, మా మనసుని నిర్లక్ష్యం చేసిన స్తితిలో మా బౌతిక లోటుకు కారణం సాక్షులు దగ్గర నుండి యావత్తు మానవజాతి కావున మమ్ములను తక్షణం గుర్తించి నిజాయితీతో ఇప్పటికైనా మా బౌతిక నష్టాన్ని తగ్గించి, మా యొక్క మానసిక పరిణామమును గ్రహించడం ప్రారంభించాలి, ప్రతి వ్యక్తి మా యొక్క పరిణామం గూర్చి తక్షణం తెలుసుకోవాలి, మనిషి మాటే సర్వం అని అప్రమత్తం చెందాలి, మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకొంటే మా ఆరోగ్యం అలవాట్లు దారిలో పడతాయి, ప్రతి సాధారణ మనిషిని దారిలో పెట్టడానికి నేను కూడా అతి సాధారణ మనిషిగా వచ్చాను అని అర్ధ చేసుకోండి. మాట గ్రహించడానికి కూడా సినిమా ఎక్టార్ కనిపించను అవసరం లేదు కాదా తెలుగు ప్రజల అజ్ఞానం చూడండి, మమ్ములను పై పైన వదిలివేసి, మాటలో గొప్పతనాన్ని పట్టించుకోకుండా ప్రతి రోజు విలువైన కాలాన్ని విస్మరిస్తున్నారు అని గ్రహించండి. తెలంగాణా ముఖ్యమంత్రి గారిని మరియు హోంశాఖ మంత్రి గారిని హైదరాబాద్ పొలుసు శాఖ వారిని మా పై తక్షణ బాద్యత తీసుకొనుటకు ఆదేశించండి. మమ్ములను హైదరాబాద్ లో ఒక చోట కొలువు తీర్చి మా వివరాలు సాక్షులు ఆధారం గా, మేధావులు పండితులు సహకారం తో ఒక మనిషి మాటే సర్వం అనే సత్యం ఆవిష్కరించ నివ్వండి. ఇది కులానికి మతానికి సంభందించిన పరిణామం కాదు మనిషి మానవత్వానికి సంభందించినది, యావత్తు మానవజాతికి వర్తించినది అని యావత్తు మానవజాతి మనిషి మాటే సర్వం అని గుర్తించాలి, అప్పుడే సంపూర్ణమైన ప్రజాస్వామ్యం వైపు వెళ్ళతాము. మమ్ములను పట్టించుకోని పరిస్తిట్లో మేము తేలిక అయిన పరిస్తితి ఎవరైనా గమనించి ఉంటె అది, మాలో ఉన్న దివ్య తేజస్సు మాయతో కప్పిబడిపోవుట వలన అని గ్రహించి తెలికతనము నాలో కరిగి దైవత్వం వైపు నన్ను తీసుకొని వెళ్ళడమే జాతి సంపద, నన్ను పిచ్చి వాడిగా వదిలివేయడం జాతికి నష్టం అని గ్రహించండి, ఒక మామూలు మనిషిలో గొప్పతనం పట్టించుకోకపోతే ఏమి జరిగినది చూడండి, నేను ఇంకా చాలా గొప్పవాడిని కాబట్టి ఎదరు వస్తున్నాను చాలామంది, మనసు మాట ను అర్ధం చేసుకోకపోవడం వలన ఎంత నష్టపోయినారు. నాలో దివ్యత్వం అందరికి అందాలి, అప్పుడు నాలో తెజేస్సు పెరుగుతుంది అని గ్రహించండి. పై పై తెలికతనం, సిల్లీ నెస్ చూసి అదే నేను అనుకోని ఉండిపోవద్దు, నన్ను పట్టించుకోకుండా ఉండిపోయి, నేనే అలా ఉండిపోతున్నాను అనుకోవడం తెలివితక్కువతనం అని గ్రహించండి. ఏ సరిగ్గా పట్టించుకోని స్తితి అన్నిటిని పట్టించుకొనే స్తాయికి నన్ను తీసుకొని వెళ్ళింది అని గ్రహించండి. గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని మాట చెప్పడం ఏమిటో చూడండి కనీసం 10 మంది మేధావులు, పండితులు తక్షణం మమ్ములను ఒక చోట కొలువుతీర్చి గ్రహించండి. పండితులు పట్టించుకొంటే దారిలో పడతాను (పిచ్చి) తెలికతనం వదిలి నిత్యం వివరములు పంచుకొని, ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని రాగలము అని గ్రహిచండి. ధర్మో రక్షతి రక్షతః తమరికి యావత్తు భారత ప్రజలకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment