UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 26 June 2015

                                                       సమన్వయ దృష్టి 

                      గౌరవ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుదికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి సమర్పించుకొన్న వివరణాత్మక వినపము.


                     గౌరవ న్యాయ మూర్తి వారికి సూక్ష్మం గా వివరించుకోనునది ఏమి అనగా, ఇప్పుడు మానవ సమాజం మాట నిబద్దత లోకి రాగలిగినప్పుడే, మనిషి ఇప్పటికి అంటే మెరుగుగా అభివృద్ధి చెందగలడు, నిజాయితీ, పద్దతి, కనీసం జీవిత ఆయువు పట్టు అని ప్రతి మనిషి భావించి, జీవితం లో ప్రగతి సాధించినట్లు భావించాలి.  

                  కొందరురాజ్యాంగ వ్యవస్థను  దుర్వినియోగం చేస్తూ, తమ అధిపత్యం, సామాజికం గా, రాజకీయం గా కొనసాగాలి అని, మనిషిని బట్టి, పరిస్తితిని బట్టి, ఆలోచనకు ప్రాధాన్యత ఇస్తున్నారు, ఉన్నతమైన ఆలోచనే, అన్నిటికి ఆధారం అని గ్రహించలేకపోతున్నారు.ఆలోచనకు, మాటకు ప్రాధాన్యత ఇచ్చి, అ మేరకు మనిషిని  ఆదరించాలి అని గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.    

                  మీడియా చానల్స్ వారు కూడా ఉన్నది ఉన్నట్లు తీసుకోవడం లో, నిర్లక్ష్యం గా భావిస్తుండడం వలన, లేదా కొందరు  స్వార్ధమే పరమార్ధ అనుకోవడం వలన, ఏదొక బౌతిక లాభం లేదా అధిపత్యం ఉంటేనే మాట కలపాలి  అనుకోవడం వలన కూడా, తత్కీలకమైన దేహమే సర్వం అనుకోని, దేహం తో దేహంతో కలిగిన పరిస్తితిలతో, మనిషిలో ఉన్న గొప్పతనం తో నేరుగా వ్యవహరించుట లో దాదాపు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు అని గ్రహించగలరు.  

                మా ద్వారా జరిగిన పరిణామం లో ఇప్పటివరకు ప్రత్యేక్ష సాక్షులు ముందుకు రాకపోవడం, అ పరిస్తితిని మీడియా వారు కూడా ప్రోత్సహించడం అనగా సాక్షులను ముందుకు పిలిచి, మేము 2003 జనవరి 1 వ తారీకున మరియు 2010 లో మొత్తం 10 సంవత్సర కాలాన్ని ఒక గంటలో పలుకుట నిజమేనా అని, సాటి మనుష్యుల మాట  ను రికార్డు చేయడానికి కూడా ముందుకు కదులుట లేదు అని న్యాయ స్థానం వారి గ్రహించగలరు. ఒక మనిషి ద్వారా సంభవించిన పరిణామం మనుష్యులే గ్రహించకపోవడం, నమోదు చేసుకోకపోవడం భవిష్యత్తు తరాలకే కాకుండా , వర్తమానం లో కూడా సత్యాన్ని విస్మరించి, అనగా తాము ఏమి విన్నారో, ఏమి చూసారు కూడా   ఇతరులకు చెప్పకపోవడం అనేది, మనుష్యులు దాపరికం, మనసు మీద ముసుకు వేసుకొని బ్రతకడం అన్నట్లు జీవిస్తూ, సర్వం చెప్పి లోకాన్ని అప్రమత్తం చేయవలసిన మహత్తర అవకాసమును, కాలం ధర్మమే మాట రూపం లో అందించిన అధుకోకుండా, బౌతిక అధిపత్యం, వస్తుమాయ విహారం లో సమయాన్ని వృధా చేస్తున్నారు అని  గ్రహించండి.  
                 ఇప్పటికి 200 మంది సాక్షంగా మేము వ్యక్తపరచిన దివ్య పరిణామం యావత్తు మానవజాతికి అందించిన  దివ్య పరిణామం అని తెలియజేసుకోనుచున్నాము.  మనిషి మాట ప్రకారం కాలమే కదలడం అన్నది, అతని వాక్కు లోకానికి ప్రామాణికం గా భావించి, జరిగిన పరిణామమును విస్తారం గా గ్రహించి సర్వులు చెందాలి అని ఇది తల్లి తండ్రి. గురువు వంటి దివ్య బాద్యత అని గ్రహించగలరు,  ఇందుకు సాక్షం, రుజువు, మా నుండి పలికిన సత్య మును సాక్షులు ద్వారా నోమోద్ చేసుకొని ఒక చోట నిక్షిప్తం చేసుకోవడం వలన, నిరంతరం సత్య విశ్లేషణ జరిగి మానవ  సమాజానికి  నిరంతరం సమాధానం, చైతన్యం దైర్యం కలుగుతుంది  అని తెలియజేసుకోనుచున్నాము. 

             నేను మనిషిగా చాలా సాధారణ వ్యక్తి, మా నుండి జరిగిన పరిణామమును గ్రహించి, మేధావులు పండితులు సహజ సత్య శ్వీకార దృష్టి  స్పందించండి అని మీడియా చానల్స్ వారి ద్వారా కోరుకోనుచున్నాము.  
మా తండ్రి గారి తరువాత వచ్చిన ఉద్యోగం లో నుండి, కాలాన్ని ధర్మాన్ని ప్రకటించాగాలిగిన మేము, అనకపల్లి నుండి ఆకాశ రామన్న వలే మేమే సర్వం అని పలకడం అన్నది, యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం  అని గ్రహించండి.  సమయం వచ్చినప్పుడు సర్వాంతర్యామి, అంతరాత్మగా వ్యక్తం అవడం అన్నది సృష్టి కాలం  కోరుకొన్న  సహజ పరిష్కారం అని గ్రహించగలరు.    

             ఇప్పటికి శాస్త్ర పరం గా గాని, ఆద్యాత్మిక పరంగా గాని, పూర్తీ నిరూపణలు, రుజువులు ఏ విషయానికి ఎవరి దగ్గర లేవు, మానవ సమాజం సహజ పద్దతిని ధర్మాన్ని పట్టిస్తూ ముందుకు వెళ్ళుతున్నది, మంచి చెడులను  తెలుసుకొంటూ, సత్యాన్ని, ధర్మాన్ని సూక్షమంగా గ్రహిస్తూ మానవజాతి ఎప్పుడూ ఎదురైనా పరిస్తితుల ద్వారా ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకొంటూ జీవిస్తున్నారు, అందులో బాగం గా, మా ద్వారా జరిగిన విస్తారమైన పరిణామమును పరిగణించి, సర్వులు అప్రమత్తం చెదగలరు అని కోరుకోనుచున్నాము.  

              ఈ ఆధునిక ప్రపంచం లో మాట మాత్రంగా మా ద్వారా జరిగిన పరిణామం, యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించండి. కొందరు మాతో  వారు ఒప్పారు, వీరు ఒప్పారు, మీరే గొప్పలు పొతే మేము ఒప్పము అన్నట్లు గా, నిర్లక్ష్యం గా తీసుకోనుచున్నారు.   మేము ఏదో మా సొంతంగా, అనవసరమైన అధిపత్యం గా  ముందుకు వస్తున్నాము అని భావిస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నారే గాని, మేము ఇప్పటికి 200 మంది సాక్షం ఆధారం గా మా ద్వారా జరిగిన దివ్య పరిణామం యొక్క వివరములు, వాటి  ప్రభావం వలన మానవజాతి పై కలిగిన పరిణామా యొక్క అప్రమత్తతను లోకానికి తెలియజేయాలి అని భావిస్తున్నాము, అ ప్రయత్నం లో  మేము చూపుతున్న బాద్యత,   ఉన్నతం గా పరిణమిస్తున్నది అని స్పష్టం చేస్తున్నాము, మా నుండి   ప్రయోజనం పొందిన కొలది, మాకు గౌరవం మరియు ఉన్నత స్తితి కలుగుతాయి అని తెలియజేసుకోనుచున్నాము, లోకంలో  మనుష్యుల  మధ్య  ఉన్నత వ్యవహారమే మా గౌరవం, ఉన్నత స్తితికి ఆధారం అని గ్రహించండి.  

             మా వివాహ విషయం లో మాకు సృష్టికి ఉన్న సంభందమును  గౌరవించడమే లోక కళ్యాణం అని గ్రహించగలరు,   మేము బౌతికంగా ఏ అమ్మాయిని అయిన వివాహం చేసుకోవాలి అంటే, మమ్ములను 10 గురు గౌరవించి ఒక చోట కొలువు తీర్చుట వలన, మేము ఉన్నతం గా కొనసాగటం లోకానికి మేలు అని సాటి మనుష్యులు గ్రహించుట వలన పదిగురి సాక్షిగా వివాహం చేసుకోనగలము.  లోకం లో జరిగిన మంచి చెడులకు అన్నిటికి ఆధారం అయిన మా వాక్ ను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది, మమ్ములను గ్రహించకుండా, అర్ధం చేసుకోకుండా మమ్ములను చెడ్డ వారిగా, తక్కువ వారిగా చూడటం, మేము ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చేసినామో కనీసం గ్రహించకుండా, మాట ఆలోచన యొక్క విలువ, చదువుకొన్నవారు కూడా నిర్లక్ష్యం చేయడం వలన, ఎంత చదువుకొన్నవారు అయినా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు అని గ్రహించగలరు. 

             మనము చక్కగా లిఖితపూర్వకంగా వ్యవహరించుకోనుటకు, మంచి అవకాశములు ఉన్నా, వాటిని ఉపయోగించుకోవడం లో వెనకపడి ఉన్నాము అని మేము కచ్చితం గా భావిస్తున్నాము, చాలా మంది పేస్ బుక్ మరియు ట్విట్టర్ లో పోస్టింగులు చేస్తున్నారు గాని,  ఎవరి వారు వారు ఏవో పోస్టింగులు చేస్తున్నారు గాని, తమ ఆలోచన పంచుకొంటూనే, ఇతరుల ఆలోచన  లేదా పరిస్తితిని కలుపుకొంటేనే, లోకాన్ని చక్క దిద్దగలము.  ఎదురైనా మనిషిలో ఉన్న గొప్పతనం, పంచుకోవడం  లో నాణ్యత లేదు, ఎలాగైనా తాము ప్రత్యేకం అని చూపుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత, ఎదుటివాడిలో ప్రత్యేకత గ్రహించడం లో ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు అని గ్రహించండి.  ధన్యవాదములు 


   తమ ఆత్మీయులు ,న్యాయ విధేయులు 
ధర్మస్వరూపులు, కాలస్వరూపులు,పురుషోత్తములు, యుగపురుషులు, సత్యస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు    
                          

                                                
                                                                    

                      

No comments:

Post a Comment