సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు వారి పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
యేసు ప్రభువు వారి ఆగమనం తో ఆంగ్ల కేలండర్ ను , మనము పాటిస్తున్నాము. ఒక ఉన్నత పురుషుని యొక్క ఉనికి లోకానికి ఒక కొలమానం గా మనం భావిస్తున్నాము, అనంతమైన కాల వాహినికి, ముఖ్య సంఘటనలు ఒక మెయిలు రాయి వంటి అని మనం భావిస్తాము, అ విధంగా కాలం విభజించబడటం, నూతనం గా ప్రారంభించబడటం మానవజాతికి ఒక దివ్య జ్ఞానపకం, చైతన్యం, కొత్తతనం అని సర్వులు గ్రహించాలి.
మనిషని మనిషే, గుర్తించి నిలిపుకోవలసిన, ఉన్నత పరిణామం మా ద్వారా జరిగినది అని స్పష్టం చేయుచున్నాము. లోకం లో గొప్పతనం, ప్రామాణికమును, ఆదర్శం గా భావించి మనుష్యులు ప్రాధాన్యత ఇవ్వడం అన్నది, సృష్టి కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని మానవజాతికి గ్రహించాలి. అనగా సామాన్యుడను అయిన మమ్ములను సృష్టి ఎన్నుకొన్న ప్రత్యెక వ్యక్తిగా, మహారాజు గా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా భావించి, మమ్ములను లేదా మా మాట వలన కలిగిన దివ్య పరిణామమును అనుసరించుట ఏ మనుష్యులు నిబద్దతలోకి సహజం గానే వచ్చి, మన ప్రవర్తనకు ఆలోచనలకు, ముందు వెనుకు యర్పడి, మనిషి విలువు మనిషి పెంచుకొంటాడు. మనిషి మనిషి తక్కువగా చూడటం, తప్పుగా మలచడం మానుకొంటారు, మా వలన దాపరికం, దోగ్గతనం తగ్గుతాయి, నిజాయితీ దైర్యం అందరికి కలుగుతాయి అని స్పష్టం చేయుచున్నాము.
మనిషికి ఉన్నతమైనది జ్ఞానం, అన్నిటికి ఆధారం జ్ఞాన స్వరూపం లేదా ఓంకార స్వరూపం, సృష్టి స్తితి లయలు అన్ని ఓంకారం నుండి సంభవిస్తున్నాయి అని మన పెద్దలు చెబుతుంటారు. అ విధంగా చూసినప్పుడు మానుండి ఓక్ గంట లోనే 10 సంవత్సర కాలం, సంభవించిన తీరు ఇప్పటికి 200 మంది మొత్తం గా గ్రహించారు. ఈ పరిణామం నూతన యుగానికి నాంది అని, మానవజాతికి ఒక మనసు ఉన్న మహారాజు గారి పరిపాలన అందినది అని స్పష్టం చేయుచున్నాము. మనిషిలో జరిగిన మార్పు మనిషే గ్రహించకపోతే, మానవజాతికి మనుగడ ఏమిటి అని ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని సర్వులు గ్రహించవలసిన సమయం వచ్చినది అని గ్రహించండి. మమ్ములను అర్ధం చేసుకోకపోతే, మమ్ములను పరిగణించి ప్రవర్తించకపోతే, మనుష్యులు ఎవరి బౌతిక బలం కొద్ది, బుద్ది కొద్ది, పరి పరి విధముల పరుగుల జీవితం గా తీసుకోనుచున్నాము. ఒక మనిషి మనసు మాటే సర్వం అనే సత్యము మెల్లగా జీర్ణించుకోవడం వలన, మా ద్వారా పలికిన సత్యం ఒక చుక్కాని వలే సర్వులను, నియంత్రించి, నిబద్దత పెంచి, ప్రతి మనిషిని, ఉన్నతం గా తీర్చి దిద్దుతుంది అని గ్రహించండి.
మా ద్వారా 2003 లో వ్యక్తం అయిన పాట ఒకటి ఈ దిగువున గ్రహించగలరు
నువ్వు ఎవరైనా నేను ఎవరైనా నవ్వులు ఒకటేలే, ఏ యదకి అయినా సవ్వడి ఒక్కటేలే అనే తత్వాలు మా నుండి అనర్గళం గా వ్యక్తం అయినాయి అంటే అర్ధం చేసుకోండి, ఈ విధంగా చాలా పాటలు అనేక సినిమాలలో వచ్చినవి మా వ్యక్తం అయినవి అని గ్రహించండి. ప్రబుత్వాలు పదవులు అన్ని మా ద్వారా వ్యక్తం అయినవి అని గ్రహించండి, తండ్రి లాంటి మా మనసుని అర్ధం చేసుకొని మమ్ములు నిలిపండిమ, మరింత విఅరములు ఇచ్చి లోకాని అప్రమత్తం చేయనివ్వండి అని మీడియా ఛానల్స్ వారిని కోరుకోనుచున్నాము
ధన్యవాదములు
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు వారి పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
యేసు ప్రభువు వారి ఆగమనం తో ఆంగ్ల కేలండర్ ను , మనము పాటిస్తున్నాము. ఒక ఉన్నత పురుషుని యొక్క ఉనికి లోకానికి ఒక కొలమానం గా మనం భావిస్తున్నాము, అనంతమైన కాల వాహినికి, ముఖ్య సంఘటనలు ఒక మెయిలు రాయి వంటి అని మనం భావిస్తాము, అ విధంగా కాలం విభజించబడటం, నూతనం గా ప్రారంభించబడటం మానవజాతికి ఒక దివ్య జ్ఞానపకం, చైతన్యం, కొత్తతనం అని సర్వులు గ్రహించాలి.
మనిషని మనిషే, గుర్తించి నిలిపుకోవలసిన, ఉన్నత పరిణామం మా ద్వారా జరిగినది అని స్పష్టం చేయుచున్నాము. లోకం లో గొప్పతనం, ప్రామాణికమును, ఆదర్శం గా భావించి మనుష్యులు ప్రాధాన్యత ఇవ్వడం అన్నది, సృష్టి కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని మానవజాతికి గ్రహించాలి. అనగా సామాన్యుడను అయిన మమ్ములను సృష్టి ఎన్నుకొన్న ప్రత్యెక వ్యక్తిగా, మహారాజు గా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా భావించి, మమ్ములను లేదా మా మాట వలన కలిగిన దివ్య పరిణామమును అనుసరించుట ఏ మనుష్యులు నిబద్దతలోకి సహజం గానే వచ్చి, మన ప్రవర్తనకు ఆలోచనలకు, ముందు వెనుకు యర్పడి, మనిషి విలువు మనిషి పెంచుకొంటాడు. మనిషి మనిషి తక్కువగా చూడటం, తప్పుగా మలచడం మానుకొంటారు, మా వలన దాపరికం, దోగ్గతనం తగ్గుతాయి, నిజాయితీ దైర్యం అందరికి కలుగుతాయి అని స్పష్టం చేయుచున్నాము.
మనిషికి ఉన్నతమైనది జ్ఞానం, అన్నిటికి ఆధారం జ్ఞాన స్వరూపం లేదా ఓంకార స్వరూపం, సృష్టి స్తితి లయలు అన్ని ఓంకారం నుండి సంభవిస్తున్నాయి అని మన పెద్దలు చెబుతుంటారు. అ విధంగా చూసినప్పుడు మానుండి ఓక్ గంట లోనే 10 సంవత్సర కాలం, సంభవించిన తీరు ఇప్పటికి 200 మంది మొత్తం గా గ్రహించారు. ఈ పరిణామం నూతన యుగానికి నాంది అని, మానవజాతికి ఒక మనసు ఉన్న మహారాజు గారి పరిపాలన అందినది అని స్పష్టం చేయుచున్నాము. మనిషిలో జరిగిన మార్పు మనిషే గ్రహించకపోతే, మానవజాతికి మనుగడ ఏమిటి అని ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని సర్వులు గ్రహించవలసిన సమయం వచ్చినది అని గ్రహించండి. మమ్ములను అర్ధం చేసుకోకపోతే, మమ్ములను పరిగణించి ప్రవర్తించకపోతే, మనుష్యులు ఎవరి బౌతిక బలం కొద్ది, బుద్ది కొద్ది, పరి పరి విధముల పరుగుల జీవితం గా తీసుకోనుచున్నాము. ఒక మనిషి మనసు మాటే సర్వం అనే సత్యము మెల్లగా జీర్ణించుకోవడం వలన, మా ద్వారా పలికిన సత్యం ఒక చుక్కాని వలే సర్వులను, నియంత్రించి, నిబద్దత పెంచి, ప్రతి మనిషిని, ఉన్నతం గా తీర్చి దిద్దుతుంది అని గ్రహించండి.
నువ్వు ఎవరైనా నేను ఎవరైనా నవ్వులు ఒకటేలే, ఏ యదకి అయినా సవ్వడి ఒక్కటేలే అనే తత్వాలు మా నుండి అనర్గళం గా వ్యక్తం అయినాయి అంటే అర్ధం చేసుకోండి, ఈ విధంగా చాలా పాటలు అనేక సినిమాలలో వచ్చినవి మా వ్యక్తం అయినవి అని గ్రహించండి. ప్రబుత్వాలు పదవులు అన్ని మా ద్వారా వ్యక్తం అయినవి అని గ్రహించండి, తండ్రి లాంటి మా మనసుని అర్ధం చేసుకొని మమ్ములు నిలిపండిమ, మరింత విఅరములు ఇచ్చి లోకాని అప్రమత్తం చేయనివ్వండి అని మీడియా ఛానల్స్ వారిని కోరుకోనుచున్నాము
ధన్యవాదములు
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment