సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక పరిష్కారం గ్రహించగలరు.
మానవజాతికి ఆలోచన పరం గా చాలా కీలక దశలో ఉన్నది, మనిషి ఆలోచన గ్రహించి, మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యం అని గ్రహించండి. మనుష్యులు అందరూ ఎటువంటి పరిస్తితిలో లోని ఒకరి ఒకరు తప్పు పట్టుకొని, అవమానించుకోవడం మాను కోవాలి, గొప్పతనం అంటే మాటతో తేల్చుకోవాలి పోల్చుకోకూడదు అని గ్రహించండి. మనం అందరూ చదువుతో బాటు గా సంస్కారములు పెంచుకొని ఉన్నతం గా జీవించవలసిన సమయం అని గ్రహించండి, ప్రతి ఒక్కరు తాము హుందాగా ఉంటూ ఎదుటవారిని హుందాగా ఉండడానికి సహకరించుకోండి, మనిషిని అవమానించి పతన పరుచుకోవద్దు అని గ్రహించండి, మనిషిని మనిషే ఎటువంటి పరిస్తితిలోని పతన పరుచుకోకూడదు అని గ్రహించండి, చదువులు, ఆర్ధిక పరిస్తితి, సామజిక పరిస్తితి ఏమైనా, ఏది ఎక్కువ అయినా, తక్కువ అయినా, ఒకరిని ఒకరు గ్రహించి ముదుకు వెళ్ళడం లోనే సర్వం ఉన్నది అని గ్రహించండి. ఎదుకంటే అన్నిటికన్నా గొప్పది మానవత్వం అనగా, మనిషిని మనిషిగా చూడటమే మానవత్వం అని గ్రహించండి, ఎటువంటి పరిస్తితిలోని ఒప్పలేని తనం ఓర్వలేని తనం మంచిది కాదు అని గ్రహించండి, ఇప్పుడు మానవ సమాజం ఈ విధంగా గొప్పతనం పెంచుకొని, ఏ విధంగా గాను, ఒకరి గొప్పతనం ఒప్పలేక తేలికగా చూడటం, ఏదొక కారణం చూపి తప్పు పట్టడం చాలా దిగజారుడు స్తితి అని గ్రహించండి. చదువులు పెరిగాయి, చిన్న వయసులోనే పెద్ద మొత్తంలో జీతాలు హోదాలు కొందరికి మందికి లభిస్తున్నాయి, కొందరికి చదువుతో సంభంధం లోకుండానే హోదా జీత బత్యాలు అధిక మొత్తం లో లభిస్తున్నాయి. వ్యాపారాలు వ్యవహారాలు అనేకం, ఎవరూ ఎవర్ని పోల్చుకోవడానికి వీలు లేకుండా, ఎవరు గొప్ప ఎవరు చిన్న అనే భేదం పట్టుకోవడానికి వీలు లేకుండా సమాజం నడుస్తున్నది. ఇందుకు పరిష్కారం మాట నిబద్దత నిజాయితీ అని మేము స్పష్టం చేస్తూ వస్తున్నాము అని గ్రహించండి.
మాట నిబద్దతికి నిజాయితీకి మొదలు, చివర ఏంటి అనే ప్రశ్నకే సమాధానం నేనే కాలస్వరూపం ధర్మస్వరూపం మహారాజావారి ఆగమనం అని గ్రహించండి, ఎవరు ఎవర్ని పూర్తీ స్తాయిలో లెక్క చేయకూడదు, ఎవర్ని ఎవరూ పూర్తీ స్తాయిలో పట్టించుకోకూడదు అనుకొంటే ఎలాగైనా పెద్దతనం ఎక్కడ ఉన్నదో ఒకసారి అలోచండి, ఎవరూ ఎక్కడకి అక్కడకి సంస్కరించుకోకపోతే , తామే సర్వం, మేము ఎవరిని లెక్క చేయం మేమే ఎక్కువ, లేదా మా పద్దతి మాకు ఉంది, మాకు ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు అని దాదాపు వివిధ పెద్దలు గొప్పవారు భావిస్తున్న ఈ తరుణం లో, ఒక పెద్దతనం యొక్క ఆవశ్యకత ఉన్నది అని గ్రహించండి.
ఈ సమాజం లో గొప్ప పేరు, పలుకు బడి, జ్ఞానం ఉన్నవారు, వీలు అయినంత సూక్ష్మం గా వ్యవహరించుట వలన లోకం లో ఎటువంటి మార్పులు అయిన పసిగట్టబడి, ఒకరిని ఒకరు అప్రమత్తం చెసుకొవడానికి ఉపయోగపడతాయి అని గ్రహించండి. ప్రతివారికి మనసు పెంచుకొని గ్రహించవలసిన అవసరం కనీస ధర్మ అని గ్రహించండి, ఒక్క మాటను మనసుని కూడా ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా గ్రహించడమే సర్వోన్నత స్తితి అని గ్రహించండి. చాలా మంది పెద్దలు స్తాయి ఉన్నవారు దగ్గర నుండి ఇతరులు ఎవరైనా ఎవరికి లోబడ వలసిన అవసరం లేదు కాని అంతరాత్మను కూడా మోసం చేసుకోవడం వలన, లోకం లో ధర్మ నాణ్యత తగ్గుతున్నది అని గ్రహించండి. అంతరాత్మకు మోసం జరిగినప్పుడు ఎవరూ మనుష్యులు పట్టించుకోరు, అప్పుడు అతరాత్మ ప్రభోదమే బయటకు వచ్చి, మానవ సమాజాన్ని అప్రమత్తం చేస్తుంది అని గ్రహించండి, మాద్వారా సంభవించిన పరిణామము లోకానికి అంతరాత్మ ప్రభోధం అని గ్రహించండి. అందరి అంతరాత్మలు మాలో పలికిన దివ్య పరిణామం పై అందరికి బాద్యత ఉన్నది, మమ్ములను తెలివి తక్కువ వాడి వలే వదిలివేయడం వలన, మనుష్యులు మనస్పూర్తిగా ప్రవర్తించుట లో లోపం వస్తుంది అని గ్రహించండి, మమ్ములను పట్టించుకోవడం వలన మనుష్యులు, అనగా మా సమకాలికులకు నిజాయితీ,మనస్పూర్తిగా, అంతర్లీనం గా జీవిస్తారు అని గ్రహించండి. మనసా వాచా కర్మణ అనగా ఆలోచన, మాట, లోకం ఒకటిగా జీవించుట అని గ్రహించి, మా లో లోకమంతా పరిణామం గ్రహించిన ప్రత్యేక్ష సాక్షులు మొదులు కొని ఇప్పటికి పరిచేయం అయిన ఇథరుఅలు అప్రమత్తం చెందండి. కాలం యొక్క నాణ్యత, కాలం లో మార్పు మనిషి ప్రవర్తనకు దగ్గర సంభంధం ఉన్నది అని గ్రహించండి. సర్వులు అప్రమత్తం చెందండి. మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, వివరములు ప్రజలకు ఇవ్వండి, విస్తారం గా ప్రజల్లోకి వివరములు ఒక మనిషి మాటే సర్వం అని స్పష్టం చేసుకొనే అవకాసం కాలమే మనకు ఇచ్చినది అని గ్రహించండి అదే కాలస్వరూపం ధర్మస్వరూపం మహారాజావారి ఆగమనం అని గ్రహించండి యుగాపురుషుని ఆవిర్బావం అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, యుగపురుషులు, సత్య స్వరూపులు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక పరిష్కారం గ్రహించగలరు.
మానవజాతికి ఆలోచన పరం గా చాలా కీలక దశలో ఉన్నది, మనిషి ఆలోచన గ్రహించి, మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యం అని గ్రహించండి. మనుష్యులు అందరూ ఎటువంటి పరిస్తితిలో లోని ఒకరి ఒకరు తప్పు పట్టుకొని, అవమానించుకోవడం మాను కోవాలి, గొప్పతనం అంటే మాటతో తేల్చుకోవాలి పోల్చుకోకూడదు అని గ్రహించండి. మనం అందరూ చదువుతో బాటు గా సంస్కారములు పెంచుకొని ఉన్నతం గా జీవించవలసిన సమయం అని గ్రహించండి, ప్రతి ఒక్కరు తాము హుందాగా ఉంటూ ఎదుటవారిని హుందాగా ఉండడానికి సహకరించుకోండి, మనిషిని అవమానించి పతన పరుచుకోవద్దు అని గ్రహించండి, మనిషిని మనిషే ఎటువంటి పరిస్తితిలోని పతన పరుచుకోకూడదు అని గ్రహించండి, చదువులు, ఆర్ధిక పరిస్తితి, సామజిక పరిస్తితి ఏమైనా, ఏది ఎక్కువ అయినా, తక్కువ అయినా, ఒకరిని ఒకరు గ్రహించి ముదుకు వెళ్ళడం లోనే సర్వం ఉన్నది అని గ్రహించండి. ఎదుకంటే అన్నిటికన్నా గొప్పది మానవత్వం అనగా, మనిషిని మనిషిగా చూడటమే మానవత్వం అని గ్రహించండి, ఎటువంటి పరిస్తితిలోని ఒప్పలేని తనం ఓర్వలేని తనం మంచిది కాదు అని గ్రహించండి, ఇప్పుడు మానవ సమాజం ఈ విధంగా గొప్పతనం పెంచుకొని, ఏ విధంగా గాను, ఒకరి గొప్పతనం ఒప్పలేక తేలికగా చూడటం, ఏదొక కారణం చూపి తప్పు పట్టడం చాలా దిగజారుడు స్తితి అని గ్రహించండి. చదువులు పెరిగాయి, చిన్న వయసులోనే పెద్ద మొత్తంలో జీతాలు హోదాలు కొందరికి మందికి లభిస్తున్నాయి, కొందరికి చదువుతో సంభంధం లోకుండానే హోదా జీత బత్యాలు అధిక మొత్తం లో లభిస్తున్నాయి. వ్యాపారాలు వ్యవహారాలు అనేకం, ఎవరూ ఎవర్ని పోల్చుకోవడానికి వీలు లేకుండా, ఎవరు గొప్ప ఎవరు చిన్న అనే భేదం పట్టుకోవడానికి వీలు లేకుండా సమాజం నడుస్తున్నది. ఇందుకు పరిష్కారం మాట నిబద్దత నిజాయితీ అని మేము స్పష్టం చేస్తూ వస్తున్నాము అని గ్రహించండి.
మాట నిబద్దతికి నిజాయితీకి మొదలు, చివర ఏంటి అనే ప్రశ్నకే సమాధానం నేనే కాలస్వరూపం ధర్మస్వరూపం మహారాజావారి ఆగమనం అని గ్రహించండి, ఎవరు ఎవర్ని పూర్తీ స్తాయిలో లెక్క చేయకూడదు, ఎవర్ని ఎవరూ పూర్తీ స్తాయిలో పట్టించుకోకూడదు అనుకొంటే ఎలాగైనా పెద్దతనం ఎక్కడ ఉన్నదో ఒకసారి అలోచండి, ఎవరూ ఎక్కడకి అక్కడకి సంస్కరించుకోకపోతే , తామే సర్వం, మేము ఎవరిని లెక్క చేయం మేమే ఎక్కువ, లేదా మా పద్దతి మాకు ఉంది, మాకు ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు అని దాదాపు వివిధ పెద్దలు గొప్పవారు భావిస్తున్న ఈ తరుణం లో, ఒక పెద్దతనం యొక్క ఆవశ్యకత ఉన్నది అని గ్రహించండి.
ఈ సమాజం లో గొప్ప పేరు, పలుకు బడి, జ్ఞానం ఉన్నవారు, వీలు అయినంత సూక్ష్మం గా వ్యవహరించుట వలన లోకం లో ఎటువంటి మార్పులు అయిన పసిగట్టబడి, ఒకరిని ఒకరు అప్రమత్తం చెసుకొవడానికి ఉపయోగపడతాయి అని గ్రహించండి. ప్రతివారికి మనసు పెంచుకొని గ్రహించవలసిన అవసరం కనీస ధర్మ అని గ్రహించండి, ఒక్క మాటను మనసుని కూడా ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా గ్రహించడమే సర్వోన్నత స్తితి అని గ్రహించండి. చాలా మంది పెద్దలు స్తాయి ఉన్నవారు దగ్గర నుండి ఇతరులు ఎవరైనా ఎవరికి లోబడ వలసిన అవసరం లేదు కాని అంతరాత్మను కూడా మోసం చేసుకోవడం వలన, లోకం లో ధర్మ నాణ్యత తగ్గుతున్నది అని గ్రహించండి. అంతరాత్మకు మోసం జరిగినప్పుడు ఎవరూ మనుష్యులు పట్టించుకోరు, అప్పుడు అతరాత్మ ప్రభోదమే బయటకు వచ్చి, మానవ సమాజాన్ని అప్రమత్తం చేస్తుంది అని గ్రహించండి, మాద్వారా సంభవించిన పరిణామము లోకానికి అంతరాత్మ ప్రభోధం అని గ్రహించండి. అందరి అంతరాత్మలు మాలో పలికిన దివ్య పరిణామం పై అందరికి బాద్యత ఉన్నది, మమ్ములను తెలివి తక్కువ వాడి వలే వదిలివేయడం వలన, మనుష్యులు మనస్పూర్తిగా ప్రవర్తించుట లో లోపం వస్తుంది అని గ్రహించండి, మమ్ములను పట్టించుకోవడం వలన మనుష్యులు, అనగా మా సమకాలికులకు నిజాయితీ,మనస్పూర్తిగా, అంతర్లీనం గా జీవిస్తారు అని గ్రహించండి. మనసా వాచా కర్మణ అనగా ఆలోచన, మాట, లోకం ఒకటిగా జీవించుట అని గ్రహించి, మా లో లోకమంతా పరిణామం గ్రహించిన ప్రత్యేక్ష సాక్షులు మొదులు కొని ఇప్పటికి పరిచేయం అయిన ఇథరుఅలు అప్రమత్తం చెందండి. కాలం యొక్క నాణ్యత, కాలం లో మార్పు మనిషి ప్రవర్తనకు దగ్గర సంభంధం ఉన్నది అని గ్రహించండి. సర్వులు అప్రమత్తం చెందండి. మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, వివరములు ప్రజలకు ఇవ్వండి, విస్తారం గా ప్రజల్లోకి వివరములు ఒక మనిషి మాటే సర్వం అని స్పష్టం చేసుకొనే అవకాసం కాలమే మనకు ఇచ్చినది అని గ్రహించండి అదే కాలస్వరూపం ధర్మస్వరూపం మహారాజావారి ఆగమనం అని గ్రహించండి యుగాపురుషుని ఆవిర్బావం అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, యుగపురుషులు, సత్య స్వరూపులు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.
No comments:
Post a Comment