UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 30 December 2014

. సత్యవచన ప్రత్యుపకార పరాయణుడైన విక్రమార్కుడు పెక్కేండ్లు పరిపాలన మొనరించెను


మిత్రులందరికి శుభోదయం.
విక్రమార్కుడు
విక్రమార్క చక్రవర్తి బలపరాక్రమ సంపన్నుడు. అయన వితరణమునకు గని. వివేకమునకు స్థానము. సజ్జనులకు సంతోషమును కలిగించుచు శత్రుజనులకు దుర్నిరీక్ష్యుడై విక్రమార్కుడు ఉజ్జయినీ నగరమును పాలించుచుండెను.
ఆ భాపాలుడు ఒకనాడు మృగ వేటకై అడవికి వెళ్ళి భీకర మృగములను వేటాడి, మిక్కిలి అలిసిపోయి ఒక చెట్టు క్రింద శయనించెను. ఇంతలో దేవదత్తుడనే బ్రాహ్మణుడు అచటికి వచ్చి, చక్రవర్తని గాంచి జలములతో వాని సేదతీర్చెను. విక్రమార్క చక్రవర్తి తన పురమునకు తిరిగి, మరునాడు వానిని పిలిచి రాజ పురోహితునిగా నియమించెను. ఒకనాడు కొలువులో ప్రసంగవశమున అడవిలో తనకు చేసిన ఉపకారమునకు బ్రాహ్మణునికి ప్రత్యుపకార మేదైన చేయవలేను. ఆ రోజు ఎప్పుడు వచ్చునో - అని పలికెను. దేవదత్తుడు చక్రవర్తి సన్నిహితుడై, అతని ప్రవర్తనతో సత్కీర్తి పొందెను. ఇట్లుండగా ఒకనాడు సర్వాభరణ భూషితుడై ఆడుకొనుచున్న రాజకుమారుని ఎవరు చూడకుండా తన ఇంటికి గొనిపోయెను. రాజభటులు పట్టణములో సర్వమును శోధించి రాజకుమారుని జాడ కనుగొనలేకపోయిరి. ఇంతలో అంగడిలో ఆభరణములను అమ్ము బ్రాహ్మణుని పట్టితెచ్చి రాజ సమ్ముఖమున ఉంచిరి.
విక్రమార్కుడు విప్రునితో సముచితముగా సంభాషించి నిజము చెప్పుమని కోరెను. అలంకారములపట్ల ఆసక్తితో రాజకుమారుణ్ణి వధించితిని అని విప్రుడు సమాధానమిచ్చెను. సభలోని వారందరు అట్టి దుష్కృత్యమొనర్చిన వానిని సహింపరాదని పల్కిరి. కృపలేక నృపకుమారుని వధించిన వానిని శిక్షించుటకై భటులు వానిని ఈడ్చుకుని పోవుచుండగా విక్రమార్కుడు వారిని తిరిగి కొలువునకు పిలిపించి అందరు వినుచుండగా "ఇతడు మున్ను వనములో పడిపోయి ఉన్న నాకు ప్రాణదానము చేసినవాడు. కాబట్టి వీడెంత అపకారము చేసినను సహించుటయే ధర్మము. ఆనాడు అతడు సహాయము చేయకున్నచో నాకీ విభవ మెక్కడిది? ప్రాణదానము చేసిన వాని ప్రాణములు తీయు నీచున కెట్టి పాపము వచ్చునో.." అని పలికెను. రాజు సభ్యవచనములకు సభ యంతయు మిక్కిలి సంతసిల్లెను.
ఆ విప్రుడు పరుగున తన ఇంటికి వెళ్ళి, దాచి ఉంచిన రాజకుమారుని సమర్పించి, "మహా ప్రభూ! నా పట్ల కరుణతో నాకు సన్మానము చేయవెలెనని చక్రవర్తులు భావించుచున్నారని ఆ నోట, ఈ నోట వింటిని. యధార్థమును తెలిసికొనుటకై ఇట్లు చేసితిని" అని విన్నవించెను.
విక్రమార్కుడు ఆశ్చర్యపడి ఆ బ్రాహ్మణునకు అనేకములగు మణిభూషణములను బహుకరించెను. ప్రభువు ఔదార్యమునకు సభ్యులు విస్మయమొందిరి. సత్యవచన ప్రత్యుపకార పరాయణుడైన విక్రమార్కుడు పెక్కేండ్లు పరిపాలన మొనరించెను 















\\



మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు , కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నివాసం మరియు పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్. 











No comments:

Post a Comment