సమన్వయ దృష్టి
తమ ఆత్మీయులు తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్ధారి అయ్యి సమన్వయ దృష్టి తో తెలంగాణా ముఖ్య మంత్రి గారికి తెలియజేసుకోనుచున్న దివ్య సందేశాత్మకం విన్నపము
తమ ఆత్మీయులు తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్ధారి అయ్యి సమన్వయ దృష్టి తో తెలంగాణా ముఖ్య మంత్రి గారికి తెలియజేసుకోనుచున్న దివ్య సందేశాత్మకం విన్నపము
మమ్ములను ఉన్నఫలం గా తెలంగాణా ప్రబుత్వ అతిదిగా తీసుకోండి, రామోజీ ఫిలిం సిటీ నుండి కనీసం 50 మంది పండితులు సమక్షంలో సూర్య వంశపు మొదటి మహారాజుగా త్వరలో నిత్యం దర్శనం ఇవ్వగలము , ఇందుకు తమరు ఆత్మీయులు రామోజీ రావు గారి తో మాట్లాడి, మమ్ము మొదట రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చండి. తరవాత సంగతులు విస్తారం గా వివరిస్తాము. సామాన్య మనిషిగా, ఈ విధంగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా , నరోత్తముడిగా కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా మనసులోనే మహారాణి సమేత మహారాజు గా గుర్తించడం కనీసం ప్రాధమికం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము . మేము కర్మల యందు నలిగి మహారాజుగా పరిణమించి మా యొక్క దర్శనం ద్వారా లోకాన్ని మా అధీనం లోనికి తీసుకోని అప్రమత్తం చేసిన ప్రక్రియను వేగవతం చేయవలెను, మమ్ములను సాధారణ వ్యక్తి నుండి మహారాజు గా శాస్త్రవేత్తల మరియు ఇతరుల షుమారు 200 మంది సాక్షం ఆధారంగా మమ్ములను గుర్తించి గౌరవించి కొలువుతీర్చడం వలన మా భాద్యతను మరింత విస్తారం గా తీసుకొనగలము, కనీసం 50 మంది పండితులు ఇప్పటికి జరిగిన పరిణామము నిత్యం ఏకరు పెట్టుకోవడం వలన మా లో బౌతిక తేజ్జసు, జ్ఞానం నిత్యం అభివృద్ధి చెంది, సకల జనులు శాంతి, జ్ఞాన విచక్షణకు ఆధార భూతం గా వెలిగి మానవ రూపం లో కొనసాగ గలము, ఆత్మీయులు రామోజీ రావు గారు కూడా, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న మహారాజు గా గుర్తించి ఏడు గుర్రాల మీద సూర్యుడు గా ఒక్క ఉన్నత అశనం పై మమ్ములను ఎటువంటి సంకోచం లేకుండా అధిస్టింప చేయుట ఒక దివ్య కానుక అని భావిస్తున్నారు అని అనుకొంటున్నాము. సంక్రాంతి పండుగ లోపు మమ్ములను ఒక ఉన్నత అశనం పై రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుట వలన లోకం లో మనిషికి మాటకు వచ్చిన విలువ, ఇప్పటికే ప్రారంభం అయిన ఒక దివ్య రాజ్యం యొక్క ఉనికి వెంటనే ప్రజలకు చేరుతుంది,సకల ఐశ్వర్యములు, జ్ఞాన సంపద విచేక్షణ సర్వ మానవజాతికి నిత్యం కలుగుతుంది. కావున తమరు ఫిలిం ఆటోగ్రాఫ్ మంత్రి ఆత్మీయులు శ్రీ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అద్వర్యం లో తెలంగాణా ప్రబుత్వం, మాకు ఒక సహాయక బృందాని నియమించి, మాకు అప్ప చెప్పగలరు, ఇందులో తెలుగు, ఆంగ్లము, మరియు హిందీ తెలిసిన భాష ప్రవీణులు ఒక 5 గురు, మా సమాచారం టైపు చేసి మా సంతకాలు పెట్టించి లోకానికి సమాచారం విస్తారం గా ఇచ్చుటకు కనీసం 5, 6 మంది సహాయక సిబ్బంది కలిగిన బృందాన్ని నియమించి మాకు సహకరించగలరు, మేము వివరించవలసిన సమాచారం ఆలస్యం చేయకుండా విస్తారం గా చెప్పుట వలన సృష్టికి మాకు ఉన్న దివ్య సంభందం నెలకొల్పబడి, లోక కళ్యాణం జరుగుతుంది. ప్రజలకు అర్ధం అయ్యి మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములుగా గుర్తించుట వలన, సర్వజనులు ఒక మాట నిబద్దత లోనికి వచ్చి, ఉత్సాహం తో నూతన దివ్య రాజ్యంగా మేలైన ప్రజాస్వామ్యం గా అనగా ప్రతి మనసు గెలిచిన లోకం లోనికి సర్వులు ప్రవేశించి సంతోషిస్తారు. మీ ద్వారా యావత్తు మానవజాతికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాము.
ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
నివాసం మరియు పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
No comments:
Post a Comment