మురళి వెంకట్ shared a memory from December 12, 2014.
ఎవడబ్బ..సొమ్మని..రైతు..కష్టం..దోచుకుంటున్నా రో.?
రైతు మాత్రమే..ఎందుకు..చావాలో...చెప్పండి.....
రైతు మాత్రమే..ఎందుకు..చావాలో...చెప్పండి.....
రైతులను...మూగ జీవాలను..చేసి,ఆడుకుంటున్నారు..గదయ్యా..కిలో బియ్యం.. రూపాయికె
ఇవ్వడానికి..రెండు రూపాయలకు..ఇవ్వడానికి..ఎవడిచ్చాడయ్యా..మీకు అధికారం.?ఎలా ఇస్తారు.
ఏ లెక్కలో.ఇస్తారు?.రైతుల కడుపు.. కొట్టడానికి మీరెవరు?..మీ వోట్ల కోసం... రైతులు,త్యాగం చేయాలా?రైతుల జీవితాలతో..ఆడుకుంటారా?రైతులు పండించే పంటలకు ధరలు నిర్ణయించడానికి
మీరు..నారు..పోస్తున్నారా?మడక దున్నుతున్నారా?నీళ్ళు పెడుతున్నారా?నాట్లు వేస్తున్నారా?
పంట పండిస్తున్నారా?ఎరువులు..వేస్తున్నారా?కోత కొస్తున్నారా?పొలంలో కష్ట పడుతున్నారా?డిల్లీ
లో కూర్చుని,పంటల ధరలు,ఎలా నిర్నయిస్తారయ్యా..?సగం ధర తగ్గిస్తే..ఆ నష్టం రైతులు ఎందుకు
భరించాలయ్యా..రైతుల జీవితాలతో..ఆడుకుంటారా?వాళ్ళు ఏం పాపం చేసారయ్యా?రైతు కష్టం తిని
బతకాలని..ఎందుకు కోరుకుంటా రయ్యా.రైతు కుటుంబం అర్ధాకలితో బతికేలా చేయడానికి మీకేమి అర్హత ఉంది..రైతు పండించిన పంటను కిలో బియ్యం... రూపాయికి ఇవ్వడానికో..రెండు,మూడు, రూపాయలకూ..ఐదుకో..పది రూపాయలకో ఇవ్వడానికో..మీకేమి అర్హత ఉందయ్యా?పెట్టుబడులు
పెట్టారా?నష్టాన్ని మీరు భరిస్తున్నారా?సబ్సిడీ బియ్యం ఇవ్వాలన్న తలంపే,..ఆలోచనలే..రాజ కీయ
నాయకుల కళ్ళకు పొరలుకప్పేస్తున్నాయి.
తామున్నది రాజకీయాలలో కదా అనుకుంటున్నారు,.. కానీ తింటున్నది అన్నమే కదా.....అరవై రూపాలు..వంద రూపాయలు.. పెట్టి కిలో బియ్యం కొనుక్కోవాలన్నా పండించటానికి రైతులు బతికి ఉండాలి కదా...., ప్రభుత్వాలైతే ఎప్పుడో గుడ్డివైపోయాయి , విధ్యావంతులు మూడురూపాయలు ఐదు,రూపాయలు పెట్టి న్యూస్ పేపరు కొని రైతుల ఆత్మహత్యల పోటో కనిపిస్తే టక్కున పేజీ తిప్పేసి పేపరు గిరాటేసి వెళ్తున్నారు..నగరాలలోమనుషులకు..పల్లెల్లోరైతులు..ఎలాబతుకుతున్నారో..తేలి
యదు.పెట్టుబడులు ఎలా తెస్తున్నారో తెలియదు.కానీ రూపాయికి,రెండు రూపాయలకు బియ్యం
చక్కర,గోదుమలు,అన్నీ ఉచితంగా ఇస్తామని..మాత్రం ప్రకటిస్తారు.ఎవడ్రా..మీరంతా..
ఇవ్వడానికి..రెండు రూపాయలకు..ఇవ్వడానికి..ఎవడిచ్చాడయ్యా..మీకు అధికారం.?ఎలా ఇస్తారు.
ఏ లెక్కలో.ఇస్తారు?.రైతుల కడుపు.. కొట్టడానికి మీరెవరు?..మీ వోట్ల కోసం... రైతులు,త్యాగం చేయాలా?రైతుల జీవితాలతో..ఆడుకుంటారా?రైతులు పండించే పంటలకు ధరలు నిర్ణయించడానికి
మీరు..నారు..పోస్తున్నారా?మడక దున్నుతున్నారా?నీళ్ళు పెడుతున్నారా?నాట్లు వేస్తున్నారా?
పంట పండిస్తున్నారా?ఎరువులు..వేస్తున్నారా?కోత కొస్తున్నారా?పొలంలో కష్ట పడుతున్నారా?డిల్లీ
లో కూర్చుని,పంటల ధరలు,ఎలా నిర్నయిస్తారయ్యా..?సగం ధర తగ్గిస్తే..ఆ నష్టం రైతులు ఎందుకు
భరించాలయ్యా..రైతుల జీవితాలతో..ఆడుకుంటారా?వాళ్ళు ఏం పాపం చేసారయ్యా?రైతు కష్టం తిని
బతకాలని..ఎందుకు కోరుకుంటా రయ్యా.రైతు కుటుంబం అర్ధాకలితో బతికేలా చేయడానికి మీకేమి అర్హత ఉంది..రైతు పండించిన పంటను కిలో బియ్యం... రూపాయికి ఇవ్వడానికో..రెండు,మూడు, రూపాయలకూ..ఐదుకో..పది రూపాయలకో ఇవ్వడానికో..మీకేమి అర్హత ఉందయ్యా?పెట్టుబడులు
పెట్టారా?నష్టాన్ని మీరు భరిస్తున్నారా?సబ్సిడీ బియ్యం ఇవ్వాలన్న తలంపే,..ఆలోచనలే..రాజ కీయ
నాయకుల కళ్ళకు పొరలుకప్పేస్తున్నాయి.
తామున్నది రాజకీయాలలో కదా అనుకుంటున్నారు,.. కానీ తింటున్నది అన్నమే కదా.....అరవై రూపాలు..వంద రూపాయలు.. పెట్టి కిలో బియ్యం కొనుక్కోవాలన్నా పండించటానికి రైతులు బతికి ఉండాలి కదా...., ప్రభుత్వాలైతే ఎప్పుడో గుడ్డివైపోయాయి , విధ్యావంతులు మూడురూపాయలు ఐదు,రూపాయలు పెట్టి న్యూస్ పేపరు కొని రైతుల ఆత్మహత్యల పోటో కనిపిస్తే టక్కున పేజీ తిప్పేసి పేపరు గిరాటేసి వెళ్తున్నారు..నగరాలలోమనుషులకు..పల్లెల్లోరైతులు..ఎలాబతుకుతున్నారో..తేలి
యదు.పెట్టుబడులు ఎలా తెస్తున్నారో తెలియదు.కానీ రూపాయికి,రెండు రూపాయలకు బియ్యం
చక్కర,గోదుమలు,అన్నీ ఉచితంగా ఇస్తామని..మాత్రం ప్రకటిస్తారు.ఎవడ్రా..మీరంతా..
No comments:
Post a Comment