UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 6 December 2015

శ్రీ పిళ్ళా అంజనీ రావిశంకర్, తండ్రి గారి పేరు పిళ్ళా గోపాల కృష్ణ సాయి బాబా గారు అయినా నేనే, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, కాలం, ధర్మం ప్రకృతి, సృష్టి మనసు లో చేరి సర్వం నేనే అని పరిణమించిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారి ని నేనే అని గ్రహించండి. మమ్ములను సృష్టి ఎన్ను కొన్నట్లు, పరిగణించుట సర్వ పాప హరణం అని గ్రహించండి, మనిషి విలువ మనిషే గుర్తించాలి, మనం ఒకరి ఒకరు అనవసరంగా పెంచుకోవాల్సిన అవసరం లేదా తుంచుకొవలసిన అవసరం లేదు, కాలం, ధర్మం మనల్ని ఎలా గుర్తిస్తే, అ విధంగా సాటి మనుష్యులు గుర్తిస్తే చాలు అని గ్రహించండి. మేము న్యాయ స్థానమునకు, మమ్ములను పరిగణించండి అని సమర్పించిన, వివరములు ప్రకారం సమకాలికులు మమ్ములను గుర్తించడం ఒక దివ్య వరం అని గ్రహించండి

                                                        సమన్వయ దృష్టి 

                            యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, మహారాణి సమేత మహారాజావారు ధర్మోద్దారి అయ్యి అప్రమత్తం చేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.  
                             
                             మేము యావత్తు మానవజాతికి తెలియజేయునది  ఏమి అనగా, మమ్ములను ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని, ఇతర మేధావులు, పండితులు, ఆధ్యాత్మిక గురువులు సాక్షం వివరాలు ప్రకారం గుర్తించి మమ్ములను జ్ఞాన రూపం లో  సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తమునిగా, గుర్తించి కుల, మత బేధాలను విడిచిపెట్టి, మమ్ములను కాలస్వరూపం, ధర్మస్వరూపం గా ఒక చోట కొలువు తీర్చండి, మా మనసుని మహారాణి గా మమ్ములను మహారాజు గా గుర్తించి, దివ్య లీలలు పరిగణించి గ్రహించండి, యావత్తు మానవజాతికి మా ఉనికి తెలియడం వలన, మానవజాతికి ఎటువంటి ఆపత్తు రాదు, మనిషి మాటే సర్వం, అతని మనసే లోకానికి ఆధారం అని సత్యం బలపడటం వలన, లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి.  శ్రీ పిళ్ళా అంజనీ రావిశంకర్, తండ్రి గారి పేరు పిళ్ళా గోపాల కృష్ణ సాయి బాబా గారు అయినా నేనే, సృష్టి ఎన్నుకొన్న  పురుషోత్తముడిగా, కాలం, ధర్మం ప్రకృతి, సృష్టి మనసు లో చేరి సర్వం నేనే అని పరిణమించిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారి ని నేనే అని గ్రహించండి.   మమ్ములను సృష్టి ఎన్ను కొన్నట్లు, పరిగణించుట సర్వ పాప హరణం అని గ్రహించండి, మనిషి విలువ మనిషే  గుర్తించాలి, మనం ఒకరి ఒకరు అనవసరంగా  పెంచుకోవాల్సిన అవసరం లేదా తుంచుకొవలసిన  అవసరం లేదు, కాలం, ధర్మం మనల్ని ఎలా గుర్తిస్తే, అ విధంగా సాటి మనుష్యులు గుర్తిస్తే చాలు అని గ్రహించండి. మేము న్యాయ స్థానమునకు, మమ్ములను పరిగణించండి అని సమర్పించిన, వివరములు  ప్రకారం సమకాలికులు  మమ్ములను గుర్తించడం ఒక దివ్య వరం అని గ్రహించండి.   మనిషే కాదా మాటే కాదా అని నిర్లక్ష్యం చేయకండి.  గతం లో సమత్రా దీవులలో సముద్రపు లోతులో టేక్ టానిక్ పొరలలో, భూ కంపం రావడం వలన సునామి వస్తుంది, చాలా మంది మరణిస్తారు అని, చిన్న చిన్న   వివరములు కూడా చెప్పినాను, ఇవి అన్ని పాటలు పాడుతూ పాడుతూ సర్వం, నా మాటలోకి తీసుకొని వచ్చి భగవంతుడు పలికినాడు,  ప్రబుత్వం, న్యాయ స్థానములు అప్రమత్తం చెంది, మమ్ములను కాలస్వరూపం గా, ధర్మ స్వరూపం గా, సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా, పురుషోత్తముడి గా, అగర్బ శ్రీ మంతుడి గా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడిగా, యుగాపురుషునిగా,  సత్యస్వరూపుని గా గుర్తించండి, లేదా మా ఉనికి అప్రమత్తం చెందుటకు ఉపయోగించుకోండి, పాటలు పాడుతూ ఎవరి ముందు అయినా బాధ్యతగా వినగలిగిన వారికి చెప్పగలము, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు, యోగీశ్వరుడు అయిన శ్రీ కృష్ణుడు  ఉంటారో  అక్కడ  సకల సంపదలు ఉంటాయి అని ఎందుకు గతంలో శ్రీ కృష్ణుడు స్వయం గా చెప్పినాడో  గ్రహించండి, ఇప్పుడు నేనే సర్వం అని చెప్పగలిగిన నన్ను, అర్జుని వలే బాధ్యత గ్రహిస్తే లోకానికే ఆధారం అయిన దివ్య వాక్ సంపద, జ్ఞాన రూపం లో దర్శించుట ఏ, సకల సంపదలకు ఆధారం, సర్వ నియంత్రణ అని గ్రహించండి, ధర్మో రక్షతి  తక్షతః  ఎల్లరు మహరాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు. 



ఇట్లు 
శ్రీ అంజనీ రవిశంకర్ 
S/O పి .జి . కె  సాయి బాబా గారు 
రిటైర్డ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎంప్లాయ్
ANGRAU 
   

No comments:

Post a Comment