One of the song from the divine trance of Maharajah
Pasam Jagannadham Naidu
మనం..ఓటు వేస్తున్నది ఎవరికీ?పక్కా..రాజకీయ..వ్యాపారానికి.. రాజకీయ వ్యాపారులకు ఓటు వేసి సేవా రాజకీయాలను...ఆశిస్తే ఎలా?అభివృద్ధి కావాలని కోరుకుంటే ఎలా?డబ్బు సారాయికి వోటు వేస్తె అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఓటుకు నోటు బుడ్డి ఆసిం ఛి నంతకాలం పరిస్తితులు ఇలాగే ఉంటాయి. .ఒక శాతంకూడా లేని ధనిక వర్గాలు రాజకీయ వ్యాపారం చేస్తూకోట్లు దోచేసి. దాచుకుంటూ 99 శాతం మందిపై పెత్తనం చేస్తూ దేశ సంపదను లూటీ చేస్తున్నారు. కులము లేదు మతమూ లేదు..దోపిడీ వర్గాలు ఏ కులమైనా ఒకటే సామాన్య,.జనానికి పేదలకు కులం ఏనాడూ ఉపయోగపడదు.నాయకులకే కులం.,బాగా ఉపయోగ పడుతుంది ఆచరణలో .దొంగలు దోపిడీ దొంగలఅందరికులం ఒక్కటే.పార్లమెంటులో గాని శాసనసభలలో గాని 99 శాతం కోటీశ్వరులు.
No comments:
Post a Comment