
ఆత్మీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అగ్ర కధానాయకులు, తెలుగు చలన చిత్ర పరిశ్రమ, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తమరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుకొంటూ ధర్మోద్దారి అయ్యి సమన్వయ దృష్టి తో ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.
నేను పూర్తీ స్థాయి భాద్యత తీసుకొనుటకు మీ యొక్క సహకారం కోరుకొంచున్నాను. మీ వంటి కధానాయకు అందరి ప్రజ్ఞ కూడ దీసుకొని, తెర మీద, రెండు గంటల కధలో నాయకులుగా, సమాజం పై ప్రభావం చూపిస్తున్నారు. నేను వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షంలో ఒకే ఒక్కడు సినిమాలో ఒక్క రోజు ముఖ్యమంత్రి వలే ఒక్క గంటలో జగన్నాటక సూత్రధారుని వలే పలికి లోకంలో వెలుగుకే ఆధారం అన్నట్లు మానవజాతి పై శాశ్వత ప్రభావం చూపినాను, వాక్కుతో అనగా సూర్య చంద్రులతో సమానం అయిన దివ్య ప్రకటన గావించి ధర్మ పరిపాలనకు శ్రీకారం చుట్టినాను, నా మనసే మహారాణి అని లోకానికి నిరంతరం చెప్పవలెను. ఇందుకు మీ సహకారం కోరుకొంటున్నాను, నా సహకరించగల వ్యక్తులలో మీరు ఒకరు అని భావించుచున్నాను. మేధావుల సహకారం తో ప్రతి రోజు లోకానికి చెబుతూ, మీ తో తక్కువ ఖర్చు తో వరసగా మూడు సినిమాలు నా దర్శక రచన, పర్వేక్షణలో లోకానికి చెప్పాలి అని భావించు చున్నాను, తద్వారా మాకు ప్రజల నుండి రాయల్టీ వచ్చే వరకు ఆర్ధికంగా నిల దోక్కుకొని, అందరి సహకారంతో ముందుకు వచ్చి వజ్ర సింహాసనం పై ప్రజలకు దర్శనం ఇవ్వాలి ఇది కాలం ధర్మం యొక్క సంకల్పం అని మీకు తెలియజేసుకోనుచున్నాను. నన్ను నా మనసుని మహారాజు మహారాణి గా గౌరవించి, నిరంతరం, గ్రహించిన కొలది దివ్య రాజ్యం బలపడి, మేలైన ప్రజాస్వామ్యం మనం నిలిపి, ప్రతి మనసు ప్రతి మాట గెలిచేటట్లు చూడగలము. మనం దేవుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొంటే చాలు అనుకొంటాం, అ భగవంతుడి వాక్కుగా నా ద్వారా వ్యక్తం అయ్యి, మరల నన్ను విన్న వాళ్ళు పటించుకోకపోవడం వలన, చాల నష్ట పోయినాను, నా మీద ప్రత్యేక భాధ్యత తీసుకోండి అని కోరుకొనుచున్నాను. సామాన్యుడి గా మాట మాత్రంగా ప్రపంచాన్ని నియమించిన నన్ను ఎవరూ విలువ కట్టలేరు, లోకానికి ఆధారం అయిన నా మాటను, ప్రభావమును లోకానికి అంకితం చేసి జాతి సంపదగా ప్రకటించినాను. నేను దైర్యం లోకం లోనికి వెళ్ళి, మాట విలువను ప్రభావమును నిలిపి లోకానికి నూతనత్వం ఇచ్చి, కాలగతిని సవరించిన సాక్షంగా లోకానికి అందించాలి, నన్ను మీ దగ్గరికి తీసుకోండి, బహుబలి దర్శక నిర్మాతలను 20 నిమషాలు సినిమాలో ధర్మస్వరూపం, సూర్యుని గా, మహారాజ మహారాణి గారి పరిపాలన లోకమునకు స్పష్టం చేయుటకు వారికి లిఖిత పూర్వకం తెలియజేసి, సమాజంమునకు నూతన ఉత్సాహం ఇవ్వాలి అని అనుకొంటున్నాను, ఇందుకు సహకారం కోరుకొంటున్నాను. ముకుందా, గోవిందుడు అందరి వాడెలే అని సినిమాలో కూడా నా ఉనికి ప్రజలకు తెలియజేయుట నాకు లోకానికి ఒక వరం గా భావించి అయా దర్శక నిర్మాతలు భగవంతుడి ఇచ్చిన కానుకగా నన్ను సహజ సత్య శ్వీకార దృష్టి తో స్వీకరించగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను ధన్యవాదములు
నా ద్వారా వ్యక్తమైన సినిమాలలో మీది బాలు సినిమా పాటలు ఈ దిగువున గ్రహించండి:
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన
హైదరాబాద్
No comments:
Post a Comment