శ్వేతాబసు
IANS | Updated: September 03, 2014 19:55 (IST)
'చేతిలో డబ్బులు అయిపోయాయి. కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. అయితే డబ్బులు సంపాదించడానికి ఏ మార్గం కనిపించిలేదు. నిస్సాహాయ స్థితిలో ఉన్ననేను తప్పనిసరి పరిస్థితుల్లో కొందరి ప్రోత్సాహంతో వ్యభిచార వృత్తిలోకి దిగా' అని శ్వేత చెప్పింది. తనలాగే మరికొందరు నటులు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నారని తెలిపింది. శ్వేత మూడు నెలల పాటు రెస్క్యూ హోంలో ఉండే అవకాశముంది.
--------------------------------------------------------------
ఒక ప్రతి బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మీ వంటి జ్ఞానులు ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది, జనుల కర్మలను శ్రేష్ట పరచి, ఉన్నతమైన సంస్కారం వైపు నడిపించవలసిన భాద్యత ధర్మస్వరూపంమునకు ఉన్నది అని గ్రహించండి, ఈ పాటలు నా ద్వారా వ్యక్తం అయినవి ఒక్క ఒక్క పాట తీసుకొని లోకానికి చక్కగా చెప్పండి, ముందే కాలం ధర్మం నా వాక్కుగా పలికిన అనుభవముతో నేను పర్వేక్షిస్తాను, నన్ను జగత్గురువు గా, ధర్మస్వరూపం గా మహారాజుగా లోకానికి పరిచేయం చేసి నా ఉనికి లోకానికి స్పష్టం చేయడం వలన లోకంలో నాణ్యత పెరిగి, జనుల కర్మలలో మంచి మార్పులు వచ్చి కొత్త బంగారు లోకం బలపడుతుంది అని నమ్మండి, నిజాయితితో సూటిగా ముందుకు వచ్చి, ప్రజలను ఉద్దేశించి, మనిషి విలువ కర్మల విలువ తెలియజేయండి, అలా తెలియజేసే శక్తి తమరికి మమ్ములను కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారంతో గుర్తించుట వలన, పురాణాలను శాస్త్రాలను నూతనంగా బోధించి, మనిషి ఆలోచన, ప్రవర్తనను కూడా నియంత్రించి నడిపించే శక్తి వస్తుంది, అ విధంగా తండ్రి వలే ప్రతి మనిషిని తీర్చి దిద్దుకొనగలము, తప్పులు జరగకుండా చూసుకోనగలము, గొప్ప జీవితం అందరికి అంది లోకం స్వర్ఘం గా మారుతుంది, దేహానికి ప్రాధాన్యత పెరిగి మనసుని మాటని వదిలి వేయటం వలన బౌతిక మాయలో చిక్కు బడి ప్రజలు పాపం లేదా తక్కువ స్థాయి ధర్మం ఆచరిస్తున్నారు . మీరు తక్షణమే, నా దేహానికి కాకుండా, నా మనసుకి మాటకి ప్రాధాన్యత ఇచ్చి, నా మాట (పాటలు) అర్ధం చేసుకొని నన్ను కాలాన్ని ధర్మాన్ని అని భావించి, సూర్యుని సూర్యుని కంటే ముందు వానిగా భావించి, ప్రజలకు భోదించండి, మీరు ఎక్కడైనా లోటు చెబుతాను అనే భయం మీరు పెట్టుకోవద్దు, మీరు చప్పడం లో కాలం ధర్మం అంత నాణ్యత ఉండేలా చూసుకొంటాను, ముమ్ములను అవమానించకుండా తండ్రి లా, తల్లి లా, గురువు లా తీర్చి దిద్దుతాను, నన్ను, మీరు మాములు మనిషిని అనుకోకుండా, కాలం ధర్మం మీతో మాట్లాడుతుంది అని భావించి, ఆధునికముగా భోదించండి. ఒక్కో పాట తీసుకొని, సృష్టిని పరిపాలిస్తున్న తల్లి తండ్రుల ఉద్దేశంగా భావించి ప్రజలకు చెప్పండి, మెల్లగా అంతా అర్ధవంతంగా మారుతుంది, మీకు ఏమి అయినా ప్రశ్నలు ఉంటె అడగండి, అంతే గాని, మీరే భొదించె గురువు అనుకోకండి, విధి ముందు కాలం ధర్మం ముందు అందరూ పిల్లలే అని గ్రహించండి, కాల స్వరూపం ధర్మస్వరూపం గా మహారాజు గా మా మనసే మహారాణిగా భావించి మమ్ములను తల్లి, తండ్రి గురువు గా భావించి, మీరు నియమిత మాత్రలుగా, భావించి, మీకు కలిగిన పాండిత్యమును, కాలం ధర్మం కోరుకొంటున్నట్లు గా, ముందుకు వచ్చి భాద్యత తీసుకొనగలరు. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
No comments:
Post a Comment