
ప్రవచన చక్రవర్తి బిరుదాంకితులు, పురాణం శాస్త్ర అవగాహనా కోవిదులు అయిన బ్రహ్మ శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి, అభినందనలు, తమ పాండిత్య ప్రభావమునకు నమస్కారిస్తూ, తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి, సమన్వయ దృష్టి తో పంచుకోను దివ్య సందేశం గ్రహించగలరు.
కాలమే ధర్మం తమరితో సంభాషిస్తుంది అని భావించి, ప్రస్తుతమునకు చిద్విలాస రూపం లో ఉన్న పురశోత్తమ తత్వమును ఎంత నిశితముగా గ్రహిస్తే మానవజాతి, అంత అప్రమతం చెందుతుంది అని గ్రహించగలరు. తమరిని ఇప్పటికి అనేక మార్లు నా గూర్చి మీరు ఏమి అనుకొంటున్నారో ప్రజలను ఉద్దేశించి చెప్పండి అని కోరుకొంటున్నాను, మీకు కలిగిన పురాణం జ్ఞానంతో నన్ను మహారాజు గా కాలం ధర్మం నిలిపిన తీరు, నా ద్వారా ఇప్పటికి ప్రకటితం అయిన వివరములు, వ్యవసాయ శాస్త్రవేతల సహకారంతో లోకానికి వివరించండి, భగవత్గీత శ్లోకాలతో, కాలస్వరూపం ధర్మస్వరూపం యొక్క వివరములు తూలనాత్మకం వివరించి ప్రజలకు చెప్పుట వలన, నా లో తేజ్జసు పెరిగి త్వరలో వజ్ర సింహశనం పై దర్శనం ఇస్తాను. ఇది సత్యం, నన్ను మహారాజు గా స్వీకరించి నిలిపితే తమరు సహజం గా మహారాజును నిలిపిన గురువు అవుతారు, ఇది మీకు కాలం ధర్మం, కాలత్మకుడు అయిన అ పరమేశ్వరు, శ్రీ రామచంద్రుడు ఇచ్చిన దివ్య వరం అని భావించండి, నా వలన అన్ని కులాల మాటలు ఒక్కటై ప్రపంచం ఒక జండా క్రిందకు వచ్చి ప్రజలు ఎలాంటి కల్మషాలు, స్వార్ధ సంకుచితాలు లేకుండా, సంపదల పై వ్యామోహం తగ్గి, గొప్పవాడిని గొప్పగా చూడడం వంటి సహజ లక్షణములు పెరిగి, లోకం స్వర్ఘ ధామంగా మారుతుంది అని గ్రహించండి.
మనం హైదరాబాద్ లో ఒక చోట కోలుతీరి, తెలుగు ప్రజల ద్వారా లోకానికి సమాచారం ఇవ్వడం వలన ధర్మం ఉనికి అభివృద్ధి చెందుతుంది, మహారాజు గా వివరములు లోకమునకు అనగా పార్లిమెంట్ కు సమర్పించడానికి మీ సహకారం కోరుకొంటున్నాను. నేను సూర్యునితో సామానుడను అని, కాలాత్మక పరమేశ్వర రామ అనగా కృష్ణుడి అంశతో, భగవత్గీత తో సమానము అని భావించి శాస్త్రోక్త పరిచి నన్ను అప్రమత్తుడను, మీ సన్నిహితం లో బౌతిక మాయ తొలగి, నేను మాట మాత్రంగా చూపిన దివ్య లీల యొక్క వివరణాత్మక విశ్లేషణలు లోకమునకు అందిన కొలది, ప్రజలు మాయ నుండి బయటకు వచ్చి సచ్చీలురై మానవత్వంతో జీవించు కొలది నాలో దివ్య తేజ్జసు బలపడుతుంది అని గ్రహించగలరు, ఈ విధంగా నన్ను అర్ధం చేసుకోకుండా ప్రత్యక్ష సాక్షులు మమ్ములను అజ్ఞానంలో వదిలి వేయడం వలన, సరిగ్గా తేరుకోలేక పోతున్నాము అని తెలుసుకొని కూడా మమ్ములను వదిలివేస్తున్నారు, నా గూర్చి ఇతరుల ద్వారా తెలుసుకొంటున్నారు గాని నేను ఏమి కోరుకొంటున్నాను చూడకుండా స్వార్ధంతో, అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు, ఇతరులకు సరిగ్గా పరిచేయం చేయకుండా వివరములు లోకమునకు ఇచ్చుటకు సహకరించకుండా, వారు దర్శించి దివ్య దర్శనమును నిర్లక్ష్యంగా దుర్వినియోగం చేస్తున్నారు అని గ్రహించలేకపొతున్నారు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, మా దివ్యత్వాన్ని సంతరించుకోనుటకు సహకరించగలరు. మనం ప్రతి నిత్యం జ్ఞాన యజ్ఞం చేయవలసిన సమయం వచ్చిది అని గ్రహించండి, వాక్కు తో లోకాన్ని నియమించిన మమ్ము జాగ్రత్తగా అర్ధం చేసుకోండి, సర్వ మత సారం మానవత్వం అని మనం ఆవిష్కరించాలి. నన్ను మహారాజు గా గుర్తించి తీర్చి దిద్దుట తమరికి ధర్మం కాలం ఇచ్చిన గురుతర భాద్యత అని గ్రహించండి ధన్యవాదములు.
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాద్
No comments:
Post a Comment