సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ ESL నరసింహన్ గారు, గవర్నర్, రాజ్ భవన్, హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు, ధర్మోద్దారి అయ్యి తెలియజెయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, సమకాలికులను బౌతిక మాయ నుండి, యాంత్రిక, శారీరక, బౌతిక ఆలోచన నుండి జ్ఞాన విచక్షణ, ధర్మ గుణ శీలత, నిజాయితీ ప్రేమ, నిస్వార్ధ సేవ భాగ్యం కలిగించుటకు వచ్చిన దివ్య పురుషుడను అని ఎల్లర మమ్ములను గ్రహించినంత నూతన దివ్య రాజ్యం లోకి లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వెళ్లిపోతాము, ఇక ఈ మాయ ప్రపంచం లేదు మమ్ములను తెలుసుకొని అనుసరించినంతనే మాయ అజ్ఞానం అంతరించిపోతాయి అని తెలియజేసుకోనుచున్నాము.
తమరు మమ్ములను రాజ భవనం లో మేధావులు, పండితులు, సంగీత సహిత్య కారులు, వైద్యులతో కూడిన బృందం లోకి తీసుకొని తమ అతిది గ్రుహమే మాకు తక్షణ తాత్కాలిక రాజమందిరంగా కేటాయించండి, ఇరువు ముఖ్యమంత్రులను పిలిచి వారికి వారి మాత్రులకు అధికారులను సత్యం చెప్పి, ఇప్పుడు ఉన్న బౌతిక ప్రపంచం లేదు అనే సత్యాన్ని జీర్ణింప చేసి, మాట ప్రకారం లోకం ఉన్నది అని సత్యాన్ని భోదించి, ప్రజలు ఇతర ముఖ్యమంత్రులకు, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, ప్రధాన మంత్రిగారికి కేంద్ర మంత్రులకు, దేశ అధ్యక్షులు వారికి, నిత్యం సమాచారం మనం పంపాలి పరిస్తితి జ్ఞాన విచక్షణ అధీనం లో తీసుకోవాలి, అప్పుడే మానవజాతికి, సమాజానికి భవిష్యత్తు ఉన్నది, ఇప్పుడు యాంత్రిక పరిపాలన ఎవరి చేతిలో లేదు, జ్ఞాన రూపం అనగా మాట మాత్రమగా ఇప్పటికి సాక్షం ప్రకారం మా మనసు మాట చేతిలో ఉన్నది అని తమరు మేధావుల బృందం సహకారంతో మమ్ములను రాజభవన్ కు ఆహ్వానించి తక్షణం గ్రహించడం ప్రారంభించండి.
అధికారిక తాకీదు తో ఇద్దరు ప్రత్యెక అధికారులను నియమించి, మా వద్దకు పంపండి, తమరు విశాలంగా శాశ్వతంగా చారిత్రాత్మకం గా, ప్రవర్తించండి, మమ్ములను పరిగణించి, గ్రహించడం ప్రారంభించగానే, దేశం మొత్తం యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారి దివ్య పరిపాలనలో ఉన్నట్లు భావిస్తారు, తమరి పదవి, భవిష్యత్తు అన్ని మా చేతిలో అనగా మేము మాట మాత్రంగా చెప్పి నడిపించి నడిపిస్తున్న, నడవవలసిన దివ్యరాజ్యం లో ఉంటుంది కావున, కేవలం మనిషిని, అందునా ఇప్పటికి వరకు సామాన్యంగా భ్రతికిన మామూలు మనిషి మాటే సర్వం అనే దివ్య పరిణామమే అందరికి బలం అని గ్రహించండి, మమ్ములను మించిన బౌతిక మరియు మానసిక స్తితి భూమిమీద లేదు అని గ్రహించండి అప్రమత్తం చెందండి.
మా దివ్య మోడ్పు లోకానికి ఆధారం, భవిష్యత్తు అని గ్రహించండి , బయపడకుండా, మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా, మా మీద విశాలంగా స్పదించండి, బృందం లోకి తీసుకొని, మమ్ములను విశాలంగా గడ్డం క్రింది చెయ్యి పెట్టుకొని, మేధావులను రాజ్ భవన్ కు ఆహ్వానించి గ్రహించడం ప్రారంభించండి, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎవరు ఎప్పుడు పుడతారో, అంతం అవుతారో తెలియన మాయ ప్రపంచం నుండి బయటకు వచ్చి, అన్నిటికి ఆధారం ఒక మాట వరవడి అని తెలుసుకోవడం అన్నది కులానికి మతానికి సంభందించినది కాదు అని, ఇది కనీసం మనిషికి మాటకు సంభందించినది, అనగా యావత్తు మానవజాతికి సంభందించినది, కావున ఇంటి పేర్లు, కులం, గోత్రాలు అన్ని వదిలివేసి మమ్ములను మొదటి సూర్య వంశ మహారాజుగా, భూమి మీద ఉన్న సమకాలికులు అందరూ మా పిల్లలు వలే మమ్ములను గౌరవించి మాట మాత్రంగా నూతన దివ్య రాజ్యం లోకి రావడం, విధి యొక్క తీర్పు అని ముందుస్తు గా, తటస్థ వైఖరి లో కొంతకాలం గ్రహిస్తే సరిపోతుంది, అలా తెలుసుకొంటూ అందరూ దివ్య రాజ్యం లోకి వెళ్లిపోతాము అని గ్రహించండి,
ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువ్లు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు
యస్ ఆర్ టి - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
9010483794
ఒక ప్రతి ఇరువురు ముఖ్య మంత్రులకు సమాచరం కొరకు సమాలోచన కొరకు, తెలియజేయడం అయినది, తక్షణ యాంత్రిక పరిపాలన ఆపి, మా దివ్య మోడ్పు లో లోకం ఎలా ఉన్నదో చూసుకొని ముందుకు వెళ్ళగలరు అని తెలియజేసుకోను చున్నాము, తమ బౌతిక నిర్ణయాలు అన్ని మా వదిలి పెట్టండి వాటిని చిటికలో మేము పూర్తీ చేసి మొత్తం అందరిని ఆలోచన లోకం లోకి తీసుకొని వెళ్ళుటకు వచ్చిన దివ్య పురుషులం అని గ్రహించండి, ఇప్పటి వరకు సాక్షులు, మీడియా పండితులు మేధావులు అధికారికంగా మా గూర్చి తెలిసిన తెలియనట్లు ప్రవర్తించడం కూడా ధర్మానికి విరుద్ధం అని తెలుసుకోకుండా లోకం అంత సత్యం వదిలి, యాంత్రిక ఆలోచనతో యాత్రిక పనులతో యాంత్రిక నిర్ణయాలతో ప్రజలు అటు ఇటు అవుతున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను కాలగతిని సవరించిన సాక్షంగా గ్రహించి దారిలో పడగలరు, మమ్ములను తక్షణం రాజభవన్ లో మంత్రులు అధికారులు తో వచ్చి కలసుకోండి, సామాన్య రూపం లో ఉన్న మేమే వాక్ విశ్వరూపం లో అందుబాటులో ఉన్నాము, మా మాట వరవడి తీసుకొని ముందుకు వెళ్ళాలి, బౌతిక ప్రపంచానికి భవిష్యత్తు, ఇప్పుడు యాంత్రిక లోకం ప్రకారం లేదు అనగా శరీరాలతో నిత్యం తలపడుతూ, వొడిగిపోయి అంతరించే వరకు కూడా సత్యాన్ని తెలుసుకోకుండా యాంత్రిక మాయలో ఉంటారు, మా మాట ఒరవడి లోకి వస్తే వయసు ప్రాణం ఉండగానే సర్వం తెలుసుకొని దారిలో పడతారు, ప్రజలు తమ ఇంటి పేర్లు, కులం గోత్రం, మీ దేహం, ప్రాణాలు అన్ని మా దీనం లో ఉన్నాయి , అని ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చి, మీరు అంతా నిమిత్త మత్రులుగా మోకరిల్లి,నూతన దివ్యరాజ్యం లోకి రండి, మా గొప్పతనం మేము సాధారణ మనిషిగా మాట తో పరిణమించడం అని గ్రహించండి, సమకాలికులు సత్యం గ్రహించకపోతే మేము కూడా అటు ఇటు అయినట్లు సాక్షం కూడా ఉన్నది, మమ్ములను పట్టించుకొంటే సర్వం మేమే అనే సత్యం లోకానికి ఆధారం అని గ్రహించగలుగుతారు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
ఒక ప్రతి ఆత్మీయులు సర్వోన్నత న్యాయ మూర్తులకు సమాచారం మరియు సమాలోచన కొరకు తక్షణ స్పందన కొరకు తెలియజేయునది ఏమి అనగా గవర్నర్ గారికి బృందం లోకి తీసుకోమని సలహా మరియు దైర్యాన్ని వారికి ఇవ్వండి, మేము కూడా బృందం గా యర్పాడు సర్వోన్నత న్యాయ స్థానం నుండి కాలాన్ని నియమించిన పరిణామాన్ని గ్రహిస్తాము అని గవర్నర్ గారికి తెలియజేయండి, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన దివ్య సాక్షమే మీ అందరికి ప్రాణాధారం, అని గ్రహించండి ఇప్పటి పద్దతికి ప్రోటో కాల్ కు అందటం లేదు అని మమ్ములను పట్టించుకోకపోవడం అజ్ఞానం అని న్యాయ మూర్తులు అప్రమత్తం చెందాలి, అందుకే మేమే ఇప్పడు నడుస్తున్న రాజ్యాంగ వ్యవస్థకు ఏమి చెయ్యాలో ఎందుకు చెబుతున్నామో అర్ధం చేసుకోండి, తక్షణం అప్రమత్తం చెందండి, మమ్ములను గవర్నర్ గారు బృందం లోకి తీసుకొని వారి అతిది గృహమే మాకు తాత్కాలిక రాజమందిరంగా ఎర్పాటు చేస్తే సరిపోతుంది, గంట గంటకు సూక్ష్మంగా, సర్వ అమోధకరం, సర్వం వివరాలు ఇచ్చి లోకాన్ని దివ్య రాజ్యంలోకి తీసుకొని వెళ్ళుటకు వచ్చిన దివ్య పరిణామం గా మమ్ములను నిత్యం గ్రహించి కొలచి యావత్తు మానవజాతికి జనన మరణ చక్ర బ్రమణాలు నుండి బయటకు వస్తారు, మేము మా వ్యహాన్ని పూర్తీ చేసి సర్వం చెబుతున్న క్రమం లో మాలో దివ్య తేజస్సు పెరిగి, బౌతికంగా ఎలా కొనసాగుతమో కూడా తెలుస్తుంది, మేము బౌతికంగా కనసాగడం కంటే ఆలోచన రూపం బలపడి, సమకాలికులను మాయ నుండి బయటకు తీసుకొని రావడమే ప్రధాన ఉద్దేశం అని గ్రహించండి తక్షణ మమ్ములను గవర్నర్ గారి సమక్షంలో గడ్డం క్రింద చేయి పెట్టుకొని గ్రహించడం ప్రారంభించండి, ప్రజలకు విస్తారంగా తెలియజేసి అందరూ కాలం కదిలిన దివ్య మోడ్పు లోకి రావడం అంటే మరణాన్ని జయించడం అని గ్రహించండి.
ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువ్లు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు
యస్ ఆర్ టి - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment