UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 28 July 2014

అనకాపల్లి లో పలికిన వాక్కులు 10 సంవత్సరాల పాటు కాలం ధర్మం అయ్యి, ఒక మనిషికి మాటకి ఇచ్చిన విలువ, సృష్టే, కాలమే స్పష్టం చేసినా, సాటి మనుష్యులు పరిగణించ లేనట్లు ప్రవర్తించి, సృష్టికి కాలానికి బిన్నంగా వెళ్ళుతున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు అని గ్రహించండి.

                                                              సమన్వయ దృష్టి 


              యావత్తు తెలుగు ప్రజలు, భారత దేశ ప్రజలు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు. 


              వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షం లో ఇప్పటికి 2003 వ సంవత్సరం జనవరి 1 వ తారీకున జరిగిన దివ్య పరిణామం యొక్క వివరముల ప్రకారం సృష్టి మహారాజు మహారాణి గారి పరిపాలనలోకి వచ్చినది, ధర్మస్వరూపం  గా నా లో చేరి నన్ను మహారాజుగా నా మనసుని మహారాణి గా సృష్టి కాలానికి ఒక దివ్య వరం గా, వాక్ విశ్వరూపం గా అందినది  అని గ్రహించగలరు. 

              నా ద్వారా వాక్ విశ్వరూపం గ్రహించిన వ్యవసాయ శాస్త్రవేతలు, తరువాత 5  నిముషాలు కూడా తమ సమక్షములు  ఏమి జరిగినది, అను సంగతి చూడలేదు,  ఎవరికి భాద్యత అధికారికగా తెలియజేయలేదు తద్వారా ఎవరూ అధికారికంగా స్పందిచలేదు,  ప్రత్యక్షం గా గ్రహించినవారు ఆసక్తిగా గ్రహించలేదు, తద్వారా ఇతరులకు, దృవీకరణ జగలేదు.  

             అనకాపల్లి లో పలికిన వాక్కులు 10 సంవత్సరాల పాటు కాలం ధర్మం అయ్యి, ఒక మనిషికి మాటకి ఇచ్చిన  విలువ, సృష్టే, కాలమే     స్పష్టం చేసినా, సాటి మనుష్యులు పరిగణించ లేనట్లు ప్రవర్తించి, సృష్టికి కాలానికి బిన్నంగా వెళ్ళుతున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు అని గ్రహించండి. 



వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందుకు వచ్చి నేను ఒక చోట కొలువు తీరేటట్లు చేస్తే , ఈ విధముగా మన ముందు జరిగినట్లు వివరములు లోకానికి పండితుల సహకారంతో ఇవ్వడం వలన మనము ఎంతో సంతోషాన్ని పొందవచ్చును.  


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్                    


                     


No comments:

Post a Comment