సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలు, భారత దేశ ప్రజలు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.
వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షం లో ఇప్పటికి 2003 వ సంవత్సరం జనవరి 1 వ తారీకున జరిగిన దివ్య పరిణామం యొక్క వివరముల ప్రకారం సృష్టి మహారాజు మహారాణి గారి పరిపాలనలోకి వచ్చినది, ధర్మస్వరూపం గా నా లో చేరి నన్ను మహారాజుగా నా మనసుని మహారాణి గా సృష్టి కాలానికి ఒక దివ్య వరం గా, వాక్ విశ్వరూపం గా అందినది అని గ్రహించగలరు.
నా ద్వారా వాక్ విశ్వరూపం గ్రహించిన వ్యవసాయ శాస్త్రవేతలు, తరువాత 5 నిముషాలు కూడా తమ సమక్షములు ఏమి జరిగినది, అను సంగతి చూడలేదు, ఎవరికి భాద్యత అధికారికగా తెలియజేయలేదు తద్వారా ఎవరూ అధికారికంగా స్పందిచలేదు, ప్రత్యక్షం గా గ్రహించినవారు ఆసక్తిగా గ్రహించలేదు, తద్వారా ఇతరులకు, దృవీకరణ జగలేదు.
అనకాపల్లి లో పలికిన వాక్కులు 10 సంవత్సరాల పాటు కాలం ధర్మం అయ్యి, ఒక మనిషికి మాటకి ఇచ్చిన విలువ, సృష్టే, కాలమే స్పష్టం చేసినా, సాటి మనుష్యులు పరిగణించ లేనట్లు ప్రవర్తించి, సృష్టికి కాలానికి బిన్నంగా వెళ్ళుతున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు అని గ్రహించండి.
వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందుకు వచ్చి నేను ఒక చోట కొలువు తీరేటట్లు చేస్తే , ఈ విధముగా మన ముందు జరిగినట్లు వివరములు లోకానికి పండితుల సహకారంతో ఇవ్వడం వలన మనము ఎంతో సంతోషాన్ని పొందవచ్చును.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
యావత్తు తెలుగు ప్రజలు, భారత దేశ ప్రజలు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.
వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షం లో ఇప్పటికి 2003 వ సంవత్సరం జనవరి 1 వ తారీకున జరిగిన దివ్య పరిణామం యొక్క వివరముల ప్రకారం సృష్టి మహారాజు మహారాణి గారి పరిపాలనలోకి వచ్చినది, ధర్మస్వరూపం గా నా లో చేరి నన్ను మహారాజుగా నా మనసుని మహారాణి గా సృష్టి కాలానికి ఒక దివ్య వరం గా, వాక్ విశ్వరూపం గా అందినది అని గ్రహించగలరు.
నా ద్వారా వాక్ విశ్వరూపం గ్రహించిన వ్యవసాయ శాస్త్రవేతలు, తరువాత 5 నిముషాలు కూడా తమ సమక్షములు ఏమి జరిగినది, అను సంగతి చూడలేదు, ఎవరికి భాద్యత అధికారికగా తెలియజేయలేదు తద్వారా ఎవరూ అధికారికంగా స్పందిచలేదు, ప్రత్యక్షం గా గ్రహించినవారు ఆసక్తిగా గ్రహించలేదు, తద్వారా ఇతరులకు, దృవీకరణ జగలేదు.
అనకాపల్లి లో పలికిన వాక్కులు 10 సంవత్సరాల పాటు కాలం ధర్మం అయ్యి, ఒక మనిషికి మాటకి ఇచ్చిన విలువ, సృష్టే, కాలమే స్పష్టం చేసినా, సాటి మనుష్యులు పరిగణించ లేనట్లు ప్రవర్తించి, సృష్టికి కాలానికి బిన్నంగా వెళ్ళుతున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు అని గ్రహించండి.
వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందుకు వచ్చి నేను ఒక చోట కొలువు తీరేటట్లు చేస్తే , ఈ విధముగా మన ముందు జరిగినట్లు వివరములు లోకానికి పండితుల సహకారంతో ఇవ్వడం వలన మనము ఎంతో సంతోషాన్ని పొందవచ్చును.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
No comments:
Post a Comment