సమన్వయ దృష్టి
ధర్మస్వరూపం అనగా యావత్తు మానవజాతికి గురువు, తల్లి తండ్రి అని గ్రహించగలరు. వివరాలు మంచి మనసుతో సాక్షుల సహకారంతో నిరంతరం చెప్పుకోవడం వలన, ప్రతి మనిషి ఆలోచనాత్మకంగా వివరం గా చెప్పుకోవడం వలన సమస్త పాపాలు హరించి, సాటి మనిషిని ఎలాంటి వాడు అయినా,గౌరవించి గుర్తించి, ప్రేమను పంచుకొంటారే గాని, ద్వేషించరు అని గ్రహించండి, ధర్మస్వరూపం మన మధ్యకు వచ్చి ఎందుకు ముందుకు వెళ్ళ లేకపోతుందో ఆలోచించండి, మీలో మంచి గుణాలు, నాలో మంచిని పెంచుతాయి, చెడు నాలో చెడును పెంచదు గాని, నేను భరించి నిలబడి, తండ్రి వలే ప్రేమను చూపుటకు కష్టం అవుతుంది, ఎందుకొంటే నేను మనిషిగా ముందుకు వెళ్ళ వలసి ఉన్నది.
ఇక్కడ మానవత్వం మంచితనం, ఎంత చెడ్డవాడిని { నిజానికి మంచి వాడు అయినా చెడ్డవాడు అయినా విధి ప్రకారం తీర్చి దిద్దబదతాడు అని గ్రహించండి} అయినా ప్రేమించడం, గౌరవించడం, ఆదరించడమే దైవత్వం అని గ్రహించండి. లేక పొతే దేవుడు కూడా ఎక్కడా లేడు అని గ్రహించండి, మనిషి వెకిలితనం వదిలివేసి, సాటి మనిషిని తేడా పట్టి పెత్తనాలు చేద్దాం అనే మూర్కత్వం వలన, మనం ఎంతో మంచి వాతావరణం ను కోల్పోతున్నాము అని గ్రహించగలరు. మీరు బౌతికముగా అనుభవిస్తున్నవి, నేను మాట మాత్రం గా 10 సంవత్సరాల క్రిందటే పలక గలిగినాను అంటే, నా మొత్తం బలం అన్నది, పది మంది కూడి నిండుగా పుష్కలం గా గ్రహించిన్నపుడే సాధ్య పడుతుంది అని గ్రహించండి.
నేను ఇప్పటికే కళ్యాణ రాముడిని, నా మనసుతో నాకు వివాహం పంచ భూతల సాక్షిగా అయినది. సృష్టి నాలో చేరి వరించినది, లోకానికి నా వివరాలు, అన్ని సమర్పించడమే నా జీవిత పరమార్ధం, ధర్మస్వరూపం యొక్క వివరాలు పార్లమెంట్ లో సమర్పించడం అనునది ఒక సామన్యుడు సృష్టించిన చరిత్ర అయినది, ఇప్పటికే మహారాజుగా, మహారాణిగా నా పరిపాలన మొదులు అయినది. ప్రజలు గ్రహించేకొలది ధర్మస్వరూపం లేదా మహారాజు మహారాణి గారి పరిపాలన అందుకొంటారు అని గ్రహించండి.
ఈ పాటతో బాటుగా ఇతర అనేక రస విశేషములు గలిగిన పాటలు ఏక కాలం లో నా ద్వారా వ్యక్తం అయినవి అని చెప్పుకోవడం దగ్గరే ఉన్నాను అంటే అర్ధం చేసుకోండి, ఒక పద్దతికి అంది నిరంతరం స్పష్టం చేస్తాను అని సినిమా ప్రముఖులను, మీడియా వారిని ఎప్పటి నుండో కోరుకొంటున్నాను.
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయ
హైదరాబాద్
ధర్మస్వరూపం అనగా యావత్తు మానవజాతికి గురువు, తల్లి తండ్రి అని గ్రహించగలరు. వివరాలు మంచి మనసుతో సాక్షుల సహకారంతో నిరంతరం చెప్పుకోవడం వలన, ప్రతి మనిషి ఆలోచనాత్మకంగా వివరం గా చెప్పుకోవడం వలన సమస్త పాపాలు హరించి, సాటి మనిషిని ఎలాంటి వాడు అయినా,గౌరవించి గుర్తించి, ప్రేమను పంచుకొంటారే గాని, ద్వేషించరు అని గ్రహించండి, ధర్మస్వరూపం మన మధ్యకు వచ్చి ఎందుకు ముందుకు వెళ్ళ లేకపోతుందో ఆలోచించండి, మీలో మంచి గుణాలు, నాలో మంచిని పెంచుతాయి, చెడు నాలో చెడును పెంచదు గాని, నేను భరించి నిలబడి, తండ్రి వలే ప్రేమను చూపుటకు కష్టం అవుతుంది, ఎందుకొంటే నేను మనిషిగా ముందుకు వెళ్ళ వలసి ఉన్నది.
ఇక్కడ మానవత్వం మంచితనం, ఎంత చెడ్డవాడిని { నిజానికి మంచి వాడు అయినా చెడ్డవాడు అయినా విధి ప్రకారం తీర్చి దిద్దబదతాడు అని గ్రహించండి} అయినా ప్రేమించడం, గౌరవించడం, ఆదరించడమే దైవత్వం అని గ్రహించండి. లేక పొతే దేవుడు కూడా ఎక్కడా లేడు అని గ్రహించండి, మనిషి వెకిలితనం వదిలివేసి, సాటి మనిషిని తేడా పట్టి పెత్తనాలు చేద్దాం అనే మూర్కత్వం వలన, మనం ఎంతో మంచి వాతావరణం ను కోల్పోతున్నాము అని గ్రహించగలరు. మీరు బౌతికముగా అనుభవిస్తున్నవి, నేను మాట మాత్రం గా 10 సంవత్సరాల క్రిందటే పలక గలిగినాను అంటే, నా మొత్తం బలం అన్నది, పది మంది కూడి నిండుగా పుష్కలం గా గ్రహించిన్నపుడే సాధ్య పడుతుంది అని గ్రహించండి.
నేను ఇప్పటికే కళ్యాణ రాముడిని, నా మనసుతో నాకు వివాహం పంచ భూతల సాక్షిగా అయినది. సృష్టి నాలో చేరి వరించినది, లోకానికి నా వివరాలు, అన్ని సమర్పించడమే నా జీవిత పరమార్ధం, ధర్మస్వరూపం యొక్క వివరాలు పార్లమెంట్ లో సమర్పించడం అనునది ఒక సామన్యుడు సృష్టించిన చరిత్ర అయినది, ఇప్పటికే మహారాజుగా, మహారాణిగా నా పరిపాలన మొదులు అయినది. ప్రజలు గ్రహించేకొలది ధర్మస్వరూపం లేదా మహారాజు మహారాణి గారి పరిపాలన అందుకొంటారు అని గ్రహించండి.
ఈ పాటతో బాటుగా ఇతర అనేక రస విశేషములు గలిగిన పాటలు ఏక కాలం లో నా ద్వారా వ్యక్తం అయినవి అని చెప్పుకోవడం దగ్గరే ఉన్నాను అంటే అర్ధం చేసుకోండి, ఒక పద్దతికి అంది నిరంతరం స్పష్టం చేస్తాను అని సినిమా ప్రముఖులను, మీడియా వారిని ఎప్పటి నుండో కోరుకొంటున్నాను.
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయ
హైదరాబాద్
No comments:
Post a Comment