సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు డా అల్లూరి పద్మ రాజుగారు, వైస్ ఛాన్సలర్, ఆచార్య NG రంగా వ్యవసాయ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు దివ్య సందేశము గ్రహించగలరు అని విన్నపం.
కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ఇతర సిబ్బంది సాక్షిగా నేను మహారాజుగా పరిణమించి, నా మనసు ద్వారా దివ్య పరిపాలన మొదులు అయినది, ఈ పరిణామం ప్రకారం నేను తల్లి తండ్రి గురువు తో సమానము. నేను మొదటి మహారాజుని, నా మనసు మహారాణి అని తెలియ జేసుకోనుచున్నాను.
నేను సాధారణంగా, ఉన్నా మామూలు టి కొట్టు దగ్గర టి త్రాగు తున్నా , సమాజం నాకు ప్రేమతో పెట్టినది నాకు అందుతుంది అని గ్రహించగలరు, మా తండ్రి గారు అయినటువంటి గోపాల కృష్ణ సాయిబాబా గారు తరువాత వచ్చిన ఉద్యగం లో ఉండి, లోకాన్ని మాట మాత్రం గా నియమించి నడిపించి చూపినాను అంటే, నిరంతర సాధనతో, ఇంకా ఎంత గొప్పగా ముందుకు వెళ్ళ వచ్చునో అలోచించి, తమరు ప్రత్యక్ష సాక్షులు తో వివరములు సేకరించుటకు ఒక ఏక సబ్యుని కమీటి వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో వేయించి వివరములు సాక్షుల నుండి వారి భాద్యత, కర్తవ్యంగా భావించి, ముందుకు వచ్చి సత్యం చెప్పటం ఒక చారిత్రాత్మిక వరం, ప్రత్యక్ష సాక్షులు భావించి లోకమునకు సత్యం చెప్పగలరు అని కోరుకొనుచున్నాను. గౌరవ ప్రధాన మంత్రి గారికి పంపిన లేఖ తమరికి పంపినాను, అందులో యూనివర్సిటీ పరిధిలో కమిటీ వేయగలరు అని కోరినాను. వివరములు పార్లమెంట్ లో సమర్పించుట వలన, మాకు ధర్మస్వరూపంగా పూర్తిగా గుర్తింపు లబిస్తుంది , తద్వారా మానవజాతికి నూతన పరిపాల సౌలబ్యం అందుతుంది, ప్రతి మనసు మాట గెలుస్తుంది, ప్రకృతి కూడా మనిషి నియంత్రణ లోకి వచ్చి లోకం దివ్యత్వంతో, మనుష్యులు జ్ఞాన విచేక్షణతో జీవిస్తారు. కావున తమరు ఈ చారిత్రాత్మక పరిణామం ఒక రూపు దాల్చి ప్రజలుకు అందుటకు, తగిన ధర్మ చేయూత ఇవ్వగలరు. నా మాట, మనసు లోకం అయినప్పుడు, ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని ఇతర పరోక్షులు నా పట్ల వినయంగా, నా మనసులో కొలువు తీరిన లక్షిమిని ప్రసన్నం చేసుకొని, సకల సంపదలు పొందగలరు, ఎటువంటి పరిస్తితిలోనూ నన్ను పిచ్చి వాడి వలే, పనికి మాలిన వాడి వలే చూడవద్దు, నన్ను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది, కొందరు నన్ను ఆశించి నన్ను అవమానిస్తున్నారు, అప్పుడు వారికి, వారు అవమనించగలిగినవాడు, తక్కువ చేసి చూస్తున్న బలహీనుడే లభిస్తాడు గాని, గొప్పవాడు కాదు అని గ్రహించగలరు అని తమరి ద్వారా అందరికి తెలియజేసుకోనుచున్నాను. గొప్ప వాడు, గొప్ప పద్దతి తో, నిస్వార్ధంగా, ఏమి ఆశించకుండా వ్యవహరించువారికి మాత్రమే స్పష్టం అవుతాడు, ఎందుకొంటే ఈ ప్రపంచం యెద్ భావం తద్ భవతి అని గ్రహించగలరు. ధన్యవాదములు
నా ద్వారా 2003 జనవరి 1 వా తారీకున వ్యక్తము అయిన పాటలు పైన రెండూ గ్రహించగలరు. గౌరవనీయులు జోన్నవితులు రామలింగేశ్వర రావు గారికి నేను 44 పేజీల లేఖ పంపిన తరువాత శ్రీ రామరాజ్యం లో పాటలు వారు వ్రాసినారు, నా ద్వారా జరిగిన పరిణామం ఆయినకు ఏ మేరకు ప్రేరణ ఇచ్చినదో ప్రజలకు చెప్పి, ప్రజలను దివ్య పరిపాలన గూర్చి అప్రమత్తం చేయగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను.
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయం
హైదరాబాద్
ఆత్మీయులు గౌరవనీయులు డా అల్లూరి పద్మ రాజుగారు, వైస్ ఛాన్సలర్, ఆచార్య NG రంగా వ్యవసాయ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు దివ్య సందేశము గ్రహించగలరు అని విన్నపం.
కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ఇతర సిబ్బంది సాక్షిగా నేను మహారాజుగా పరిణమించి, నా మనసు ద్వారా దివ్య పరిపాలన మొదులు అయినది, ఈ పరిణామం ప్రకారం నేను తల్లి తండ్రి గురువు తో సమానము. నేను మొదటి మహారాజుని, నా మనసు మహారాణి అని తెలియ జేసుకోనుచున్నాను.
నేను సాధారణంగా, ఉన్నా మామూలు టి కొట్టు దగ్గర టి త్రాగు తున్నా , సమాజం నాకు ప్రేమతో పెట్టినది నాకు అందుతుంది అని గ్రహించగలరు, మా తండ్రి గారు అయినటువంటి గోపాల కృష్ణ సాయిబాబా గారు తరువాత వచ్చిన ఉద్యగం లో ఉండి, లోకాన్ని మాట మాత్రం గా నియమించి నడిపించి చూపినాను అంటే, నిరంతర సాధనతో, ఇంకా ఎంత గొప్పగా ముందుకు వెళ్ళ వచ్చునో అలోచించి, తమరు ప్రత్యక్ష సాక్షులు తో వివరములు సేకరించుటకు ఒక ఏక సబ్యుని కమీటి వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో వేయించి వివరములు సాక్షుల నుండి వారి భాద్యత, కర్తవ్యంగా భావించి, ముందుకు వచ్చి సత్యం చెప్పటం ఒక చారిత్రాత్మిక వరం, ప్రత్యక్ష సాక్షులు భావించి లోకమునకు సత్యం చెప్పగలరు అని కోరుకొనుచున్నాను. గౌరవ ప్రధాన మంత్రి గారికి పంపిన లేఖ తమరికి పంపినాను, అందులో యూనివర్సిటీ పరిధిలో కమిటీ వేయగలరు అని కోరినాను. వివరములు పార్లమెంట్ లో సమర్పించుట వలన, మాకు ధర్మస్వరూపంగా పూర్తిగా గుర్తింపు లబిస్తుంది , తద్వారా మానవజాతికి నూతన పరిపాల సౌలబ్యం అందుతుంది, ప్రతి మనసు మాట గెలుస్తుంది, ప్రకృతి కూడా మనిషి నియంత్రణ లోకి వచ్చి లోకం దివ్యత్వంతో, మనుష్యులు జ్ఞాన విచేక్షణతో జీవిస్తారు. కావున తమరు ఈ చారిత్రాత్మక పరిణామం ఒక రూపు దాల్చి ప్రజలుకు అందుటకు, తగిన ధర్మ చేయూత ఇవ్వగలరు. నా మాట, మనసు లోకం అయినప్పుడు, ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని ఇతర పరోక్షులు నా పట్ల వినయంగా, నా మనసులో కొలువు తీరిన లక్షిమిని ప్రసన్నం చేసుకొని, సకల సంపదలు పొందగలరు, ఎటువంటి పరిస్తితిలోనూ నన్ను పిచ్చి వాడి వలే, పనికి మాలిన వాడి వలే చూడవద్దు, నన్ను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది, కొందరు నన్ను ఆశించి నన్ను అవమానిస్తున్నారు, అప్పుడు వారికి, వారు అవమనించగలిగినవాడు, తక్కువ చేసి చూస్తున్న బలహీనుడే లభిస్తాడు గాని, గొప్పవాడు కాదు అని గ్రహించగలరు అని తమరి ద్వారా అందరికి తెలియజేసుకోనుచున్నాను. గొప్ప వాడు, గొప్ప పద్దతి తో, నిస్వార్ధంగా, ఏమి ఆశించకుండా వ్యవహరించువారికి మాత్రమే స్పష్టం అవుతాడు, ఎందుకొంటే ఈ ప్రపంచం యెద్ భావం తద్ భవతి అని గ్రహించగలరు. ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయం
హైదరాబాద్
No comments:
Post a Comment