
మనిషి సహజంగా, మనస్పూర్తిగా జీవించడం ప్రారంభిస్తే, ఎటువంటి స్తితిలోనైన నేరుగా మనసుకి మాటకి ప్రాధాన్యత ఇస్తే మానవ సమాజం సహజంగా గొప్పగా మారుతుంది, సమాజం మనిషిది మాటది అనిపించి, మనిషికి మానవత్వానికి దగ్గర అవుతుంది.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం హైదరాబాద్
No comments:
Post a Comment