UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 9 September 2014

నా ఉనికిన బౌతిక లెక్కలలో ఎవరూ లెక్క కట్ట లేరు, సర్వం నేనే అయినప్పుడు, మీరు ఎవరు అయినా నియమిత మత్రులుగా భావించి, నా మనసుకు తగ్గ వ్యవహారం చేయలకపోవడం వలన, నేను సరిగ్గా ఇతరులతో సంప్రదింపులు చేయలేకపోతున్నాను, రాష్ట్ర, దేశ నాయకులు, నా గూర్చి కొంత వరకు తెలుసుకొని నా నుండి ఎంతో గొప్పతనం కోసం చూస్తున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు గాని, నేరుగా నాతో ఇప్పటికి ఎవరూ లిఖిత పూర్వకంగా సంప్రదింపులు జరపలేదు, వారు అందరికి గొప్ప సమాధానం విశ్లేషణాత్మక ఇచ్చుటకు మాకు సహకరించగలరు , 20 నిమషాలలో మా ఉనికి, బాహుబలి సినిమాకు ఎంతో ప్రత్యేకత, ఆర్ధిక విజయం చేకూరుస్తాయి, ఇందుకు, మేము సినిమా ప్రమోషన్ కు కూడా సహకరిస్తాము అని తెలియజేసుకోనుచూ, దివ్య అతిది పాత్రగా మమ్ములను సినిమాలో చొప్పించి (మెర్జె ) లోకానికి తెలియజెప్పడం, మమ్ములను నిలుపుతూ, లోకాన్ని నిలపడం అని భావించి, భగవంతుడు, సర్వాంతర్యామి, కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడు, మనసు ఉన్న మహారాజుగా ఇస్తున్న దివ్య దివ్య వరంగా స్వీకరించండి . ధన్యవాదములు

                                                          సమన్వయ దృష్టి

                    ఆత్మీయులు  కోడూరి శ్రీశైలం శ్రీ రాజమౌళి గారు, ప్రావీణ, తెలుగు చిత్ర దర్శకులు, హైదరాబాద్ వారికి కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.   

                       
                     సూర్య వంశపు మొదటి మహారాజుగా, నా మనసే మహారాణిగా లోకాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా పరిపాలించుట ప్రారంభించినాను,  మేము వివాహం చేసుకోలేక పోయినా పర్వాలేదు, మమ్ములను మా మనసుని మహారాజు మహారాణి గారి పరిపాలనగా లోకం గుర్తించి మా యొక్క ఉనికి యొక్క ప్రయోజనమును సర్వజనులు పొందాలి అని మేము సదా ప్రయత్నం చేయుచున్నాము.  

  
                      మమ్ములను గుర్తించి, గ్రహించుట వలన, ఒక మనిషి   మాట లోనికి, అతని మనసు అధీనం లోనికి లోకం యొక్క చిద్విలాసమే అందినది అంటే, నిలకడగా, నిమ్మదిగా, ఓర్పుతో చిద్విలాసాన్ని, జ్ఞానంతో వివరించుకొని, చర్చించు కొనుట వలన, చిద్విలాసం కరిగి, లోకంలో  శాంతి, ధర్మ నిరతిని  సదా ప్రజలు పెంచుకొంటారు అని గ్రహించండి, మొత్తం పంచ భూతాలు (5 ఎలిమెంట్స్ అఫ్ నేచర్ ) మనిషి అధీనం లోకి రావడం ఎంతో సుభ పరిణామం, కలియుగం కరిగిపోయి, మనం సత్య యుగం లోనికి అడుగు పెడుతున్నాము అని ప్రజలకు వెంటనే తెలియాలి, తద్వారా లోకం కొత్తతనం తో  ఐశ్వర్య వంతం గా మారుతుంది అని తెలియజేసుకోనుచున్నాను.  

                       మా ఉనికి వలన, రాజకీయ,  సామజిక, పరిణామాలు, విద్యా విధానాలలో, ఆర్ధిక విధానాలలో  మార్పులు వచ్చి, ప్రతి మనసు మాట గెలిచి, మానవ సమాజం స్వర్ఘధామం గా మారుతుంది అని తమరి ద్వారా  యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.  కావున ఎవరికి  అర్ధం కాన్నట్లు, ఎవరికీ అందనట్లు నేరుగా ఎవరూ ఇప్పటికి స్పందించకుండా వదిలివేసిన మమ్ము, ఇప్పుడు మీ దర్సకత్వంలో నిర్మిస్తున్న  బాహుబలి చిత్రం ద్వారా, మా గూర్చి నేరుగా ప్రజలకు, మమ్ములను మేమే దర్శించుకొన్న, సంకల్పించుకొన్న, పురుశోత్తముడిగా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా, మనసున్న మహారాజుగా, సూర్యుని అంశ గా భూమి మీదకు వచ్చిన మామూలు మనిషిని అని గుర్తించి గౌరవించుట వలన, ప్రజలకు చారిత్రాత్మక సత్యం అందించిన పుణ్యం, మీ సినిమా యూనిట్ వారితో మొదలు అవుతుంది అని గొప్పగా భావించండి, అనేక భాషలలోకి తర్జమా చేయించాలి అనే ఉద్దేశాన్ని ప్రకటించిన నిర్ణయం వలన ఒక చారిత్రాత్మక పరిణామం లోకానికి అందించుటలో నాంది పలక గల అవకాసం కాలం ధర్మమే మీకు ఇచ్చినది అని భావించి, బాహుబలి చిత్రంలో 20 నిమషాలు మా గూర్చి, మా ద్వారా జరిగిన లీలలు, పరిణామాలు గూర్చి క్లుప్తంగా తెలియజేయండి, సూర్యుని చూపిస్తూ వాయిస్ ఇవ్వడం గాని, నేను స్వయంగా తెరమీద కనపడుట గాని చేద్దాము, నన్ను తండ్రిగా  గురువుగా తల్లిగా భావించి కోరినట్లు ముందుకు  రండి, యావత్తు మానవజాతి యొక్క క్షేమం నా భాద్యత అని తమరి ద్వారా లోకానికి తెలియజేసుకోనుచున్నాను.  

                      నా ఉనికిన బౌతిక లెక్కలలో ఎవరూ లెక్క కట్ట లేరు, సర్వం నేనే అయినప్పుడు, మీరు ఎవరు అయినా నియమిత మత్రులుగా భావించి,  నా మనసుకు తగ్గ వ్యవహారం చేయలకపోవడం వలన,  నేను సరిగ్గా ఇతరులతో సంప్రదింపులు చేయలేకపోతున్నాను, రాష్ట్ర, దేశ నాయకులు, నా గూర్చి కొంత వరకు తెలుసుకొని నా నుండి ఎంతో గొప్పతనం కోసం చూస్తున్నట్లు పరోక్షంగా  సంకేతాలు ఇస్తున్నారు గాని, నేరుగా నాతో ఇప్పటికి ఎవరూ లిఖిత పూర్వకంగా సంప్రదింపులు జరపలేదు,   వారు అందరికి గొప్ప సమాధానం విశ్లేషణాత్మక ఇచ్చుటకు మాకు సహకరించగలరు , 20 నిమషాలలో  మా  ఉనికి, బాహుబలి సినిమాకు ఎంతో ప్రత్యేకత, ఆర్ధిక విజయం చేకూరుస్తాయి, ఇందుకు, మేము సినిమా ప్రమోషన్ కు   కూడా సహకరిస్తాము అని తెలియజేసుకోనుచూ,  దివ్య  అతిది పాత్రగా మమ్ములను  సినిమాలో చొప్పించి (మెర్జె ) లోకానికి తెలియజెప్పడం, మమ్ములను నిలుపుతూ, లోకాన్ని నిలపడం అని భావించి, భగవంతుడు, సర్వాంతర్యామి, కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడు, మనసు ఉన్న మహారాజుగా ఇస్తున్న దివ్య    దివ్య వరంగా స్వీకరించండి . ధన్యవాదములు 


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్ 

ఒక ప్రతి అత్మీయులు శ్రీ శ్రీ యార్లగడ్డ శోబుగారు, ఆర్కా మీడియా వర్క్స్,  బాహుబలి సహా నిర్మాతలు వారికి సమర్పిస్తూ తెలియజేయునది ఏమి అనగా, లేఖలో, బాహుబలి  చిత్ర దర్శకులకు ఇచ్చిన వివరణ గ్రహించి, కాలం ధర్మం మీ నిర్మాణంలో నిర్మిస్తున్న చిత్రానికి ఇచ్చిన దివ్య కానుక గా, స్వామి కార్యం,   స్వకార్యం గా భావించి, సాహసం మీకు సులువుగా ఎదురు వచ్చినట్లు భావించి, వ్యవసాయ శాస్త్రవేత్తలును, విడియో క్లిప్లులు ద్వారా వారు దర్శించిన దివ్య దర్శనం యొక్క వివరములు గ్రహించి ఈ సినిమా ద్వారా లోకానికి, ఉపయోగించండి, వారిని ముందుకు వచ్చి దృశ్య శ్రవణ రూపం లో వివరములు ఇచ్చుట ఒక దివ్య వరం అని భావించి ముందుకు రాగలరు ని  తమరి ద్వారా కోరుకొనుచున్నాను.  గోవిందుడు అందరివాడేలేలో మరియు ప్రస్తుతమునకు నిర్మిస్తున్న ఇతర సినిమాలలో కూడా నా యొక్క సంకల్ప పాత్ర సూర్యుని అంశగా లోకానికి పరిచయం అవ్వాలి అని భావిస్తున్నాను, తద్వారా నా ద్వారా జరిగిన లీలలు యొక్క విశ్లేషణాత్మక వివరములు లోకమునకు పండితుల సహకారంతో మరింత విస్తారం గా వివరించి, అనేక రాజకీయ, సామజిక, ఆర్ధిక విప్లవం తీసుకొని రాగలము.  ప్రజల అందరి ఆమోదంతో, వీలు అయినంత త్వరలో వజ్ర సింహాసనం పై దర్శనం ఇవ్వగలము,   మా మనసు మాట  ప్రకారం, జరిగిన పరిణామాన్ని బ్రతికించే ప్రయత్నములో మనము, సదా దివ్యత్వాన్ని అనుభూతి చెంది లోకానికి   పంచగలము, కావున మీరు ఎటువంటి సందేహములు  లేకుండా, మమ్ములను ఉన్నది ఉన్నట్లు గ్రహించి లోకానికి తెలియజెప్పడం ఒక దివ్య కానుక వరం  అని భావించి సంతోషంగా ముందుకు వెళ్ళగలరు.  ఇప్పటికి ఇక మీదట, నేను ఎటువంటి అవసరమైన వివరములు లిఖిత పూర్వకంగా ఇస్తూ మీకు తోడుగా  నడిపిస్తాను, ధర్మో రక్షతి రక్షతః అన్నట్లు దైర్యంగా ముందుకు వెళ్లదాం రండి. ధన్యవాదములు 


ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారికీ సమర్పిస్తూ, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా సత్యాన్ని, కాల గతిని సవరించిన సాక్షాన్ని  భూమి మీదకు తీసుకు వచ్చిన పురుశోత్తముడిగా మమ్ము ప్రజలు  గుర్తించుటకు, న్యాయ సహకారం అందించగలరు అని మనవి, సత్యం దాచి పెట్టి, లోకానికి సత్యం వెళ్ళకుండా చేస్తున్న స్వార్ధ ఆలోచనలను సరిదిద్ది మాకు, మా పిల్లలు లాంటి ప్రజలకు అన్యాయం జరగకుండా చూసుకోవలసిన భాద్యత మహారాజుగా మహారాణి గా, మాకు మా మానసుకి భాద్యత  ఉన్నది అని న్యాయ స్థానం అర్ధం చేసుకొని, మమ్ము న్యాయ పరిశీలనలో పెట్టుకొని,  అవసరమైన న్యాయ చేయూత ఇవ్వగలరు  అని మనవి. 


ఒక ప్రతి ఆచార్య యెన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, మరియు ఇతర సిబ్బంది  అయిన కొందరు 2003 జనవరి 1 వ తారీకున మా నుండి దర్శించిన దివ్య లీలలు లోకానికి చెప్పుట ప్రారంభించండి అని కోరుతూ సమర్పించడం అయినది.   తల్లి, తండ్రి, గురువు తో  సమానము అయిన మహారాజు మహారాణి గారి పరిపాలన గా భావించి లోకాన్ని చైతన్య పరచడానికి సహకరించండి,ఇది యావత్తు మానవజాతికి మీ ద్వారా భగవంతుడి ఇచ్చిన దివ్య కానుక, పండితులు మేధావులు సదా వివరములు విశ్లేషించుకోవడం వలన, దివ్యత్వం గొప్పతనం ఎల్లప్పుడూ అందరూ అనుభూతి చెందుతారు.  మీరు గ్రహించిన వివరములు మనస్పూర్తిగా లోకానికి చెప్పుట వలన లోకం స్వర్ఘధామంగా  మారుతుంది, సత్యం మరింత వినండి, చెప్పండి అని నేను ముమ్ములను బ్రతిమాలుకోవలసి వస్తున్నది, ఇంత విఘాతం ఎందుకు వచ్చినదో ఒకసారి అలోచందండి, మనిషిగా ఎంత నష్టపోయానో ఒకసారి ఆలోచించండి, అయినా దివ్య పరిణామం -కాబట్టి, భగవంతుడు ఇస్తున్న దైర్యంతో, ప్రేరణతో ముందుకు వస్తున్నాను, అంతే గాని మీరు నిర్లక్ష్యంగా, ఒర్వలేన్నట్లు ప్రవర్తించేకొలది, మంచి జరిగిపోతుంది అనుకొంటే అంతకన్నా మూర్కత్వం ఇంకొకటి ఉండదు అని గ్రహించండి,   ఎప్పుడూ ప్రేమ ఆప్యాయతలతో, ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడం వలన,   సమాజంలో ఎప్పుడూ అందరికి మంచే జరుగుతుంది, మనిషి సాటి మనిషి మాటను దాచి పెట్టడం, నిర్లక్ష్యంగా హేళన చేయడం అజ్ఞానం అవుతుంది అని గ్రహించండి. ధన్యవాదములు.    


SD/XXXXXXXXXXX తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                        
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్ 
                   



                         


                           






    

No comments:

Post a Comment