UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 20 February 2015

మొత్తం కలిపి మొత్తం 200 మంది వ్యక్తుల సాక్షం నమోదు చేయడం వలన , న్యాయ స్థానాలు కూడా ఒక అవగాహనకు వచ్చుటకు వీలు అవుతుంది అని మేము భావిస్తున్నాము. కావున, ఎంటువంటి తేలిక తనములకు ప్రాధాన్యత ఇవ్వకుండా గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వడం వలన, తేలిక తనములు కరిగి గొప్పతనం, దానికి అదే అభివృద్ధి చెందుతుంది అని తెలియజేసుకోనుచున్నాము.

                                    సమన్వయ దృష్టి 

                  మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, మహారాజ శ్రీ శ్రీ  శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలుగు మీడియా వారిని  ఉద్దేశించి ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.

                  ముఖ్యం గా మీడియా వారిని కోరునది ఏమి అనగా, మా పై ఒక నిర్మాణాత్మక బాద్యత తీసుకోండి, మేము అప్పటికి అప్పుడు డబ్బులు కోసం, హైలైట్ కోసం, అధిపత్యం కోసం ముందుకు వస్తున్నాము అని ఎంత మాత్రం భావించవద్దు, మా చుట్టాల అజ్ఞాన, తెలివి తక్కువ తనం మీద,  మమ్ములను దర్శించిన ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి వ్యవసాయ శాస్రవేత్తలు, సిబ్బంది,  ఇతరులు నిర్లక్ష్యం పైన ఆధారపదవద్దు, మొత్తం   కలిపి మొత్తం 200 మంది వ్యక్తుల సాక్షం నమోదు చేయడం వలన , న్యాయ స్థానాలు కూడా ఒక అవగాహనకు వచ్చుటకు వీలు అవుతుంది అని మేము భావిస్తున్నాము.  
కావున, ఎంటువంటి తేలిక తనములకు ప్రాధాన్యత ఇవ్వకుండా గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వడం వలన, తేలిక తనములు కరిగి గొప్పతనం, దానికి అదే అభివృద్ధి చెందుతుంది అని తెలియజేసుకోనుచున్నాము.  కావున మీడియా వారిని మేము కోరునది ఏమి అనగా మా నుండి వ్యక్తం అయిన పాటలు ఇతర పరిణామములు ఒక నూతన యుగమునకు   నాంది అని గ్రహించగలరు.    మనిషి మాటకు కాలం ధర్మం నడుచుట అనునది, మనిషికి మాటకి ఎంత విలువైనది అందరూ తెలుసుకొని అప్రమత్తం చెందగలరు అని కోరుకోనుచున్నాము. మాట నిలిచిన జగత్తు నిలుచును అని గ్రహించగలరు.  

మా ద్వారా వ్యక్తం అయిన పాట ఒకటి గ్రహించగలరు 






మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
                 తెలుగు రాష్ట్రాలు నుండి   

No comments:

Post a Comment