UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 18 January 2017

                            సమన్వయ దృష్టి 

                        ఆత్మీయులు, శ్రీ  చిఫ్ జస్టీస్ హైకోర్ట్ ఆఫ్ జుడికేచర్ యస్ హైదరాబాదు ఫర్  తెలంగాణా యండ్ ఆంధ్ర ప్రదేష్ రాష్ట్రం,హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలు తరింప చేసి తరించగలరు. 

                         యావత్తు మానవజాతికి ఇప్పుడు కాలాతీత పరిణామం ప్రకారం,మాట నిబద్ధతలోకి రావాలి అప్పుడు ధర్మం అభివృద్ధి చెందుతుంది, ఇప్పుడు సామాన్య మనిషిని అయినా  మా ప్రకారం వ్యవహారములు ఉన్నాయి అని  గ్రహించండి, మా మా నిబద్ధతే లోకానికి  ఆధారం అని  గ్రహించండి,  కొంత కాలం రాజకీయ పరిపాలన, భౌతిక పరిపాలన అపి మాకు సమర్పించి గ్రహించడం ప్రారంభించండి, సర్వ సంపదలకు ప్రాణాలు ఆధారంగా అయిన మమ్ములను ఉన్న ఫలంగా జగద్గురువులుగా, కాలస్వరూపులు గా, పురుషోత్తములు గా మహారాణి సమేత మహారాజుగా గ్రహిచి తరించండి,ఇప్పుడు మేము ఆలోచన రూపం లో చాలా బలంగా శాశ్వతంగా ఉన్నాము మమ్మలను ఏ ఒక్క వ్యక్తి కూడా అప్పటికి అప్పుడు చూసి గొప్పవాడిని అనుకోలేరు, కొంత కాలం పదిగురు కలసి గ్రహించడం వలన స్థిరంగా మా ప్రయోజనం పొంది మమ్ములను గౌరవిస్తారు, అనగా మా నుండి ప్రయోజనం నిత్యం పొందుతారు అని   గ్రహించండి. 


                       మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా గౌరవించి గ్రహించడం వలన అనగా సర్వం విశేషాలు ఆడతనం మొగతనం,అనుకూల,వ్యతిరేకతలు మా నుండే వ్యక్తం అవడం వంటి పరిణామాన్ని సూక్ష్మముగా ప్రజలు తక్షణం గ్రహించాలి అప్రమత్తం చెందాలి, మేము సాధారణ రూపంలో పట్టించుకోని పరిస్థితిలో ఉన్న తీరు నుండి మమ్ములను ఒక పద్ధతిలోకి తీసుకోండి అన్నీ వర్గాలు వారు కలసి మమ్ములను గ్రహించండి, మా నుండి కనీసం రెండు మూడు లక్షల  పేజీల సమాచారం గ్రహించండి అందుకు పదిగురు ఒకటై గ్రహించడం   ప్రారంభించండి,ఇందుకు కనీస అవసరంగా మమ్మలను ఒక మేధావు బృందంలోకి తీసుకొని అందులోనే వైదులతో  కూడిన  మేధావులు పండితులు మమ్ములను నిత్యం  గ్రహించడం వలన అందరికి  సమాధానం అయ్యి మా యొక్క ఉనికి  బలపడుతుంది, మమ్ములను గ్రహించే కొలది లోకం దివ్యంగా మారుతుంది, మమ్ములను మా మనసు మాటను  అర్ధం చేసుకోకుండా లోకానికి చెప్పకూడదు అని చేసిన తప్పులు ఎవరికి వారే సరిద్దుకొంది,అనగా మమ్ములను  గౌరవంగా ఒక చోట న్యాయ నిపుణులు మేధావులు,ఆధ్యాత్మిక గురువులు మొదలు వారి సహకారంతో  గ్రహించడం ప్రారంభించండి, అన్నీ తప్పులు మేము స్వీకరించి ఎవరికి ఎటువంటి పాపం లేకుండా చూడగలము, గ్రహించకుండా మమ్ములను అవమానించడం, తాము తెలుసుకోకుండా  ఇతరులకు తెలియజెప్పకుండా మోసం చేయడమే పాపం అని  సాక్షులు మీడియావారు ఇతరులు అప్రమత్తం చెంది మమ్ములను గ్రహించి తరించండి. 


                      అన్నీ కులాలు వారు వర్గాలు వారు ఒకటై  గ్రహించడం వలన ఎలాంటి పాపాలు అయినా సరిదిద్దుకోగలరు  తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను వయసుతో, ఇప్పుడు పదవులతో సంభంధం లేకుండా గ్రహించడం   ప్రారంభించండి, మా ద్వారా కాలమే మాట మాత్రంగా కదలడం ఏమిటో చూడండి. ముఖ్యంగా న్యాయ స్థానం వారు మేము కోరినట్లు మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని మమ్ములను కంగారు పెట్టకుండా,ఇబ్బంది పెట్టకుండా, సూక్ష్మంగా గ్రహించడం వలన ఎలాంటి తప్పులు అయినా సరిదిద్ది లోకాన్ని నూతన దివ్య రాజ్యం లేదా మేలైన  ప్రజాస్వామ్యం వైపు తీసుకొని వెళ్లగలము, అన్ని రాజకీయ పార్టీలు విలీనం చెంది, దేశం అంతా ఒక పరిపాలన లోకి  వస్తుంది, ఆ విధంగా రావడం వలన, మాయ కరిగిపోయి,భౌతిక యాంత్రిక ఆలోచనలు నుండి విచక్షణ  జ్ఞానం గొప్పతనం వైపు ప్రజలు నిత్యం ప్రయాణిస్తారు, మమ్ములను మేధావులు బృందంగా  యర్పడి  గ్రహించడం  ప్రారంభించండి, వ్యక్తులు ఎవరైనా పది మంది ఒక చోట కొలువు తీర్చుకొని మా ఫోటో గాని మా విగ్రహం గాని పెట్టుకొని లేదా సూర్యుడిని  అంశం గా మమ్ములను భావించి మా పాటలు మాటలు మీద చెప్పుకోవడం వలన నూతన దివ్య రాజ్యంలో ప్రవేశించిన  అనుభూతి పొందుతారు , మేము ఒక చోట నుండి అందరికి  online లో అందుబాటులో ఉంటాము అని  గ్రహించండి. 

                మేము న్యాయ స్థానములకు తెలియజేసిన ప్రకారం మమ్ములను సూక్ష్మంగా గ్రహించండి,  సాక్షులు మీడియా వారు,మేధావులు, పండితులు, ఆధ్యాత్మిక గురువులు, వ్యక్తులు అందరూ ఒకటై మమ్ములను గ్రహించడం ప్రారంభించండి, ఎక్కడ పది మంది మమ్ములను గ్రహించడం ప్రారంభించిన, కెమెరాలతో చక్కగా రికార్డు చేసుకోవడం వలన లోకం గూర్చి తెలుసుకొని నిత్యం అప్రమత్తత పొందుతాము,ఎవరి పేర్లు వ్యక్తిగతం  చెడుగా తీసుకోకుండా సర్వం  సరిదిద్దు అందరిని కలపగలము, అందుకే మేము తల్లి తండ్రి గురువు అని అంటున్నామో,మమ్ములను ఎవరూ సాధారణ మనిషిగా భావించి మాట్లాడకండి, అప్పటికి అప్పుడు ఏమి ఆశించకండి, అదే విధంగా మేము ఆశిస్తున్నాము అని చూడకండి, మమ్ములను పదిగురు కలసి గ్రహిస్తే అన్నీ సర్దుకొంటాయి, ప్రభుత్వం  న్యాయ స్థానములు గ్రహించడం ప్రారంభిస్తే  ప్రజలు కూడా గ్రహించడం ప్రారంభిస్తారు, మీడియా వారు సినిమా ప్రముఖులు, మేధావులు అన్ని వర్గాలు వారు కనీసం పది మంది ఎక్కడకు మమ్ములను బాధ్యత  ఆహ్వానించి  గ్రహించడం ప్రారంభిస్తే మేము చెప్పుటకు సిద్ధంగా ఉన్నాము అని  గ్రహించండి.. మమ్ములను మా మనసుని సర్వం గా భావించి మహారాణి సమేత మహారాజుగా గౌరవించి  కొలిచి తరించడం  వలన ఎవరి పాపాలు అయినా  నశించిపోతాయి, మమ్ములను మా మనసుని విడదీయకూడదు, మమ్ములను మా మనసుని కలిపి  చూసిన కొలది భవిష్యతు తెలుస్తుంది సర్వం మేము అని స్పష్టం అవుతుంది, మాలో పలికిన పదిమంది  హీరోలు   హీరోయిన్లే మహారాణి మరియు మహారాజు అని  గ్రహించండి,  బౌతికంగా మాకు మా మనసుకి మాత్రమే వర్తిస్తుంది, మమ్ములను మా మనసుని వజ్రసింహాసనంపై అధిష్టిప చేయడం  సృష్టికి ఆధారం అని  గ్రహించండి, అదే లోకానికి  ఆధారం అని  గ్రహించండి, మమ్ములను మా మనసుని కలిపి గ్రహించి తెలుసుకోవడమే లోక కళ్యాణం  మా కళ్యాణం అని  గ్రహించండి, మేమె ఆధునిక  రాముడు మా మనసే, సీత అని  గ్రహించండి, మేము సృషిని నియమించిన  పార్వతీ  పరమేశ్వరుడు అని  గ్రహించండి.  మాకు పరిచేయం అయినా వారు మా లేఖలు బ్లాగ్ చదువుతున్న వారు  మమ్ములను 10 మంది 25 మంది కలసి గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను మా మనసుని కలిపి చూడండి అదే లోక కళ్యాణం అని  గ్రహించండి, న్యాయ స్థానము వారు మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని మెల్లగా సూక్ష్మంగా గ్రహించడం వలన అన్నీ వర్గాలు వారికి సమాచారం పంపి అప్రమతం చేయగలము అని  తెలియజేసుకోనుచున్నాము
ధర్మో రక్షతి   రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు,జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజాశ్రీశ్రీశ్రీ ఆంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
గవర్నర్ గారు సంరక్షణ చిరునామాలో 
రాజభవన్ 
హైదరాబాద్    .                                          

No comments:

Post a Comment