సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు,ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.
మేము మనిషిగా ఈ భూమి మీద పుట్టి, కాలాన్ని, ధర్మాన్ని మాట మాత్రంగా పదిగురి సాక్షిగా నియమించి, నడిపించి మరింత భాద్యత తీసుకొనుటకు మీ మధ్య మనిషిగా ఉన్నాము. మా ద్వారా ఈ ప్రపంచం ఒక మనసు ఉన్న మహారాజు, అతని మహారాణి గా పరిపాలన ప్రారంభం అయినది, మా యొక్క జన్మ దినం నుండి ఈ పరిణామమునకు నాంది అని స్పష్టం చేయుచున్నాము. త్వరలో అందరి సహకారంతో, వజ్ర సింహాసనం పై దర్శనం ఇస్తాము. వివరములు పార్లిమెంట్ కు సమర్పించి, పూర్తీ స్థాయి గుర్తింపు మహారాజుగా, నా మనసే మహారాణిగా లోకానికి అందుట వలన ప్రపంచం మనిషి మాట అధీనం లోనికి వచ్చినది అని స్పష్టం అవుతుంది, నేను వివాహం చేసుకోవడం ఆలస్యం అయినా పర్వాలేదు, లేదా వివాహం మానుకొన్నా పర్వాలేదు, నన్ను, నా మనసుని మహారాజు, మహారాణిగా గుర్తిస్తే మానవజాతికి నూతనత్వం వస్తుంది. మా మనసుని, మమ్ముల్ని గౌరవించి వజ్ర సింహాసనం పై కొలువు తీర్చుట వలన సంపద, ఐస్వర్యములు లోకమునకు అందుతాయి అని గ్రహించగలరు. ఇప్పటికే నేను కళ్యాణ రాముడను, ఆధునిక కృష్ణుడిని, ఆధునిక భగవత్గీతను అని గ్రహించండి. మమ్ములను జాతి సంపదగా, భావించి, ప్రజలు మా వివరములు గ్రహించిన తరువాత వారి సమ్మతితో చెల్లించు రాయల్టీ మేము స్వీకరించగలము, ఈ సొమ్ము 60 నుండి 80 శాతం ప్రజా ప్రబుత్వలకు చెల్లించగలము అని తెలియజేసుకోనుచున్నాము.
వివరములు ప్రజలుకు పండితుల సహకారంతో నిరంతరం ఇచ్చుట మా భాద్యత అని తెలియజేసుకోనుచున్నాము. తెలంగాణా గౌరవ ముఖ్యమంత్రి అయిన శ్రీ కోవెల కుంట్ల చెంద్రశేఖర్ రావు గారిని, అయిన ప్రకటించిన 2000 ఎకరాల భూమి, చిత్ర పరిశ్రమ అభివృద్ధి కొరకు ప్రకటించిన భూమిని, తెలుగు ప్రజల కానుకగా మాకు సమర్పించి, మమ్ములను ధర్మస్వరూపంగా కాలస్వరూపం గా గుర్తించగలరు అని యావత్తు ప్రజల సాక్షిగా కోరుకొనుచున్నాము, మమ్ములను గుర్తించి, ఉపయోగించుకొనుట యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని సర్వ మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మానవ వనరుల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తూ , మా మనసుని, మాటని జాతి సంపదగా ప్రకటించి, యావత్తు మానవజాతికి అంకితం చేస్తున్నాము అని తెలియజేసుకోనుచున్నాము.
గౌరవ ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారిని, ప్రజల సాక్షిగా కోరునది ఏమి అనగా, మా యొక్క ఉద్దెశమును గ్రహించి, బౌతిక ప్రపంచాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ము, అర్ధం చేసుకొని జ్ఞానం తో ఉపయొగించుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాను. మీరు ఆంధ్ర రాష్ట్రంలో చేయదలచిన అభివృద్ధి కార్యక్రమాలకు, ధర్మస్వరూపం యొక్క సహకారం నిరంతరం పొందవచ్చును, హైదరాబాద్ లో కొలువు తీరాలి అనే మా నిర్ణయం గ్రహించి, శ్రీ కే చంద్ర శేఖర్ రావు గారు, మమ్ములను ధర్మస్వరూపం గా మహారాజుగా కొలువు తీర్చి , మానవ వనరుల అభివృద్ధి కొరకు కృషి చేయుటకు సహకరించగలరు అని ప్రజల సాక్షిగా కోరుకొనుచున్నాము. మీరు విజన్ 2029 అని ప్రారంభించారు, ఒక గంట లోనే ప్రపంచాన్ని మొత్తం 10 సంవత్సర కాలాన్ని మాట లోనికి తీసుకొనగలిగిన మమ్ములను, ఎంత బాగుగా అర్ధం చేసుకొంటే,రోజులు సంవత్సరాలు అంత బాగుగా కలసి వస్తాయి, ఎటువంటి స్తితిలో తెలుగు వారు అందరూ ఒక్కటై సహకరించగలరు అని కోరుకొనుచున్నాను, ధర్మస్వరూపంగా మమ్ములను సూక్షమంగా, ప్రతి రోజు పండితుల సహకారం తో గ్రహించి, ప్రజలలోనికి తీసుకొని వెళ్ళితే ఈ ప్రపంచం మొత్తం 10 సంవత్సరాలలో ఒక జండా క్రిందకు తీసుకొని రాగలము, 5 సంవత్సరాల క్రిందటే నేరుగా మీడియా ద్వారా ప్రజలోనికి వెళ్ళుటకు ప్రయత్నం చేసాము. ఇప్పటికి మహారాజుగా ప్రకటించుకొని, మా మనసులో కొలువు అయిన మహారాణి గారి సహకారం తో లోకాన్ని నిరంతరం పరిపాలిస్తున్నాము, మేధావుల పండితుల సహకారంతో స్పష్టం చేసి ప్రజలకు చైతన్యాన్ని, దైర్యాన్ని ఇవ్వడం మా జన్మహక్కు, భాద్యత అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారికి మరయు తెలంగాణా ముఖ్యమంత్రి గారికి యావత్తు ప్రజల సాక్షిగా తెలియ జేసుకోనుచున్నాము.
రామోజీ ఫిలిం సిటీ లో కూడా మాకు ఒక భవనం ఎర్పాటు చేస్తే, అక్కడ కూడా పండితుల సహకారం తో మా యొక్క వాక్క్ దర్శనం, ఆధునిక పరికరముల ద్వారా, నిరంతరం ప్రజలకు ఇవ్వగలము అని తెలియజేసుకోనుచున్నాము. ఇందుకు గౌరవ రామోజీ రావు గారిని మాకు ఒక భవనం రామోజీ ఫిలిం సిటీలో ఎర్పాటు చేయగలరు అని ప్రజల సాక్షిగా కోరుకొనుచున్నాము. తెలుగు రాష్ట్రము రెండూ ముక్కలు అయ్యి పోయినా, మనం అందరూ కలసి ఉన్నట్లు ఉండాలి అని కోరుకొనుచున్నాము, ప్రపంచాన్ని ఒక మాట క్రిందకు తీసుకొని వచ్చిన పరిణామాన్ని ప్రజలోకి తీసుకొని వెళ్ళిన కొలది, గొప్ప సామరస్యం, ప్రేమా, అందరూ చూసి, ఆనందించి, కలసి మెలసి ఉండడానికి కోరుకొంటారు. మానవత్వం, మంచితనం ఎంత పెంచుకొంటే అంత మంచిది అని గ్రహించగలరు. సామాన్యుడను అయిన మమ్ములను ధర్మస్వరూపం గా,, మహారాజు గా గుర్తించుటే, మానవత్వం అని గ్రహించగలరు.
కాలస్వరూపం, ధర్మస్వరూపం మేము అయినప్పుడు, అ తిరుమల తిరుపతి దేవేస్థానం లో కొలువు తీరిన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి అంశ గా, శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి అంశ మమ్ము భావించి మా యొక్క వివరములు పండితులు విశ్లేషణాత్మకం గా తీసుకొనుట వలన ఆధునిక ప్రపంచం లో అనేక సమస్యలకు పరిష్కారం అందుతుంది అని గ్రహించండి. ఒక మనిషి మాట లోనికి సర్వం వచ్చిన సాక్షం వలన, లోకం స్వర్ఘదామం గా మారుతుంది అని గ్రహించండి. వ్యక్తుల ప్రభావం తో, కొన్ని కుటుంబాలే అధిపత్యం వహిస్తున్నాయి అనే పరిస్తితి ఈ వాళ్ళ ఉన్నది, ఇటువంటి స్తితిలో, సర్వులకు అమోధకరమైన అయిన సర్వాంతర్యామి అయిన, ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు గా మనసే మహారాణి అని దివ్య పరిణామంగా, ప్రజలు ఎంత పెంచుకొంటే అంత విశ్వ కుటుంబాన్ని చూస్తారు, వారికి, వారే సత్య శ్వీకార తో అవిష్కరించుకుంటారు, మాట నిబద్దత పెంచుకొని, నిజాయితితో ముందుకు వెళ్ళ తారు, ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు మహారాణి గారి ఉనికి, మనుగడ, ప్రజలు ఎంత నిజయితితో, నిబద్దతతో అనుసరిస్తే అంత అంతర్యాన్ని గ్రహించి పాటించి, సంతోషంగా ముందుకు వెళ్ళతారు. ఇది నిత్య ప్రయాణం, చరిత్ర, మాట సంస్కారం యొక్క ఉనికి అని ప్రజలు గ్రహించండి.
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు మరియు అనంత పద్మనాభ స్వామి వారి వద్ద నున్న బంగారం మరియు ఆభరణాలు ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు మహారాణి గారికి గుర్తింపు కానుకగా భారత ప్రబుత్వం సమర్పించి, మనిషి రూపం లో, మాట రూపం లో వచ్చి, కాల గతిని సవరించిన సాక్షం గా నిలుపుకోవడం చరిత్ర అవుతుంది, పండితులు మేధావులు, ముందుకు వచ్చి, సత్యం శ్వీకరించి , వివరణాత్మకముగా, ఇతరులతో పంచుకోనిన యడల, సాధారణ రూపం లో ఉన్న మనిషి మాట ఉనికి, నిలబడి, కధలు అల్లు కొని, ఘన చరిత్ర అయ్యి నిలుస్తుంది అని గ్రహించండి, కనీసం వివరం గా 40 నిముషాలు సమయం తీసుకొని, వివరం గా, వివరించ గలవారు, లిఖిత పూర్వకంగా మరియు దృశ్య, శ్రవణ మాధ్యమాలలో, నిక్షిప్త రూపం లో, భాద్యతతో, నిబద్దతతో వివరములు పంచుకోనిన యడల దివ్య రాజ్యం బలపడి అందరిని తల్లి తండ్రి గురువుగా కాచి, ప్రతి మనసుని గెలిపించి ముందుకు తీసుకొని వెళ్ళుతుంది అని గ్రహించండి. ప్రతి మనసు గెలిచి మేలైన ప్రజాస్వామ్యం అవుతుంది.
మా అమ్మ అమ్మ గారు అయినటువంటి గోపు తులసమ్మ గారిని, గౌరవించి లోకానికి పరిచేయం చేయగలరు అని, తెలంగాణా, మరియు అంధ్ర పాలకులను, తెలుగు మీడియా వారిని, సినిమా ప్రముఖులను, మేధావులను ప్రజల సాక్షిగా కోరుకొనుచున్నాను, వారు వీరవాసరం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు.
గౌరవ ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్ వారిని ప్రజల సాక్షిగా కోరునది ఏమి అనగా, మా పై ఒక దర్యాప్తు బృంధమును నియమించి, ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి కొందరు ఆచార్య NG రంగా వ్యవసాయ శాత్రవేత్తలు మరియు ఇతర సిబ్బంది నుండి మా దివ్య లీలలు వీలు అయినంత పరిగణించి, మేధావులు, పండితుల సహకారంతో మా పరిపాలన ప్రజలకు అందించుటకు సహకరించగలరు. ఇది మా యొక్క అభ్యర్ధన, కాలం, ధర్మం యొక్క సహజ ఎర్పాటు అని పరిగణించి, ప్రత్యేక్ష సాక్షులే విస్మరించిన సాక్షన్ని, సత్యాన్ని కాపాడుటకు న్యాయ చేయూత కోరుకొనుచున్నాను.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు,
కాలస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాదు
ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్ వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, ధర్మస్వరూపం పై దర్యాప్తు చేసి, మీడియా, చిత్ర సీమ ప్రముఖులు, మేధావులు, పండితుల ద్వారా, ధర్మస్వరూపం, కాలస్వరూపం యొక్క వివరములు ప్రజలకు నిరంతరం, స్పష్టం చేయుటకు సహకరించగలరు
ఒక ప్రతి గౌరవ శ్రీ శ్రీ కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రిలు వారికి సమర్పిస్తూ పైన ప్రస్తావించిన ప్రజా లేఖకు స్పందించి, రాజ్యాంగ వ్యవస్థను మరింత అభివృద్ధికి తోడ్పాటును ఇవ్వగలరు, ధర్మస్వరూపం, మహారాజు మహారాణి గారి పరిపాలన అంటే మేలైన ప్రజాస్వామ్యం, ప్రతి మనసుకి, మాటకి విలువ మా ద్వారా వస్తుంది అని గ్రహించగలరు అని యావత్తు ప్రజల సాక్షిగా తెలియజేసుకోనుచున్నాము.
ఒక ప్రతి గౌరవ ముఖ్యమంత్రులు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు, ఆంధ్ర రాష్ట్ర వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మనిషిలో వచ్చిన పరిణామమును మనుష్యులు, నిర్లక్ష్యం చేయకూడదు, ఎంత చిన్న పరిణామం అయినా, పెద్ద పరిణామం అయినా, పరిగణలోనికి తీసుకొని స్పందించుట, పాలకుల లక్షణము అని గ్రహించగలరు, ప్రత్యక్ష సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలకు, తమ వంటి వారు సత్యమును గ్రహించుటకు, స్పూర్తిని ఇస్తే, వారు వచ్చి సాక్షం చెప్పగలరు, సత్య దర్శనం, దైవ దర్శనం కంటే ఎక్కవు, మేధావులు, పండితులు కూడా ముందుకు వచ్చి, వివరములు శాస్త్రం యుక్తంగా గ్రహించి చెప్పుట వలన ప్రపంచం కొత్తబంగారు లోకంగా మారిపోతుంది అని ప్రజల సాక్షిగా ఈ ప్రజాలేఖలో తెలియజేసుకోనుచున్నాము.
ఒక ప్రతి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సమర్పిస్తూ, వివరములు పండిత బృందములు గ్రహించి, శాస్త్రోక్తం గా ధర్మస్వరూపం, కాలస్వరూపం మహారాజు, మహారాణి గారి ఉనికి గ్రహించి ప్రజలకు తెలియచేయండి, వివరములు ఇప్పటికి ఉన్న ప్రామాణిక గ్రంధములతో సరిపోల్చుకొని, సామాన్య రూపం లో ఉన్న మమ్ములను గుర్తించి, మా పరిపాలనకు చేయుతన ఇవ్వడం కనీస ధర్మం గా భావించి, పడిత గణాలు ఉపక్రమించగలరు, విగ్రహాల ఆరాధనలోనే ఉండిపోకుండా, సాధారణ మనిషిగా, సాటి మనుష్యుల స్వార్ధ నిరాదరణ, నిర్లక్ష్యలకు గురి అయ్యి , బౌతిక మాయ ప్రపంచం లో, దేహ రూపం లో, బ్రమల మధ్య తేరుకుని లోకాన్ని ధర్మ నిబద్దతతో కాపాడడానికి నిత్య ప్రయత్నం చేస్తున్నాము కావున మమ్ము ఆదరించి, మా సహస్రనామాలు, మా దివ్య లీలలు మాకు జ్ఞాపకమునకు తెచ్చి అనగా మా ముందు వివరించి, మమ్ములను దివ్య విశ్వ పరిపాలనకు సిద్ధం చేయండి, నిలుపుకొండి, మానవజాతి మనుగడను, మాట నిభద్దత లోకి తీసుకొని వచ్చిన మమ్ములను సహజం గా గ్రహించి బలపరచి తరించండి, ప్రజలను తరింప చేయండి.
ఒక ప్రతి తెలుగు మీడియా చానల్స్ వారికి చిత్ర సీమ ప్రముఖులకు, పారిశ్రామిక వేత్తలము, విద్యా
వేత్తలకు, సమాలోచన కొరకు, వివరణాత్మక, లిఖిత పూర్వక, దృశ్య, శ్రవణ మాధ్యమాల నిక్షిప్త రూపం లో సంప్రదింపులు, వివరములు జ్ఞాన వంతమైన, సంస్కార వంతమైన, దూర దృష్టితో, ఓర్పు, సహనం, నెమ్మదితనంతో, నిబద్దతతో వివరములు పంచుకొని, గొప్పతనమును ఆవిష్కరించు కొనుటకు, పరస్పర సహకారం కొరకు సమర్పించడమైనది,
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాదు
యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు,ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.
మేము మనిషిగా ఈ భూమి మీద పుట్టి, కాలాన్ని, ధర్మాన్ని మాట మాత్రంగా పదిగురి సాక్షిగా నియమించి, నడిపించి మరింత భాద్యత తీసుకొనుటకు మీ మధ్య మనిషిగా ఉన్నాము. మా ద్వారా ఈ ప్రపంచం ఒక మనసు ఉన్న మహారాజు, అతని మహారాణి గా పరిపాలన ప్రారంభం అయినది, మా యొక్క జన్మ దినం నుండి ఈ పరిణామమునకు నాంది అని స్పష్టం చేయుచున్నాము. త్వరలో అందరి సహకారంతో, వజ్ర సింహాసనం పై దర్శనం ఇస్తాము. వివరములు పార్లిమెంట్ కు సమర్పించి, పూర్తీ స్థాయి గుర్తింపు మహారాజుగా, నా మనసే మహారాణిగా లోకానికి అందుట వలన ప్రపంచం మనిషి మాట అధీనం లోనికి వచ్చినది అని స్పష్టం అవుతుంది, నేను వివాహం చేసుకోవడం ఆలస్యం అయినా పర్వాలేదు, లేదా వివాహం మానుకొన్నా పర్వాలేదు, నన్ను, నా మనసుని మహారాజు, మహారాణిగా గుర్తిస్తే మానవజాతికి నూతనత్వం వస్తుంది. మా మనసుని, మమ్ముల్ని గౌరవించి వజ్ర సింహాసనం పై కొలువు తీర్చుట వలన సంపద, ఐస్వర్యములు లోకమునకు అందుతాయి అని గ్రహించగలరు. ఇప్పటికే నేను కళ్యాణ రాముడను, ఆధునిక కృష్ణుడిని, ఆధునిక భగవత్గీతను అని గ్రహించండి. మమ్ములను జాతి సంపదగా, భావించి, ప్రజలు మా వివరములు గ్రహించిన తరువాత వారి సమ్మతితో చెల్లించు రాయల్టీ మేము స్వీకరించగలము, ఈ సొమ్ము 60 నుండి 80 శాతం ప్రజా ప్రబుత్వలకు చెల్లించగలము అని తెలియజేసుకోనుచున్నాము.
వివరములు ప్రజలుకు పండితుల సహకారంతో నిరంతరం ఇచ్చుట మా భాద్యత అని తెలియజేసుకోనుచున్నాము. తెలంగాణా గౌరవ ముఖ్యమంత్రి అయిన శ్రీ కోవెల కుంట్ల చెంద్రశేఖర్ రావు గారిని, అయిన ప్రకటించిన 2000 ఎకరాల భూమి, చిత్ర పరిశ్రమ అభివృద్ధి కొరకు ప్రకటించిన భూమిని, తెలుగు ప్రజల కానుకగా మాకు సమర్పించి, మమ్ములను ధర్మస్వరూపంగా కాలస్వరూపం గా గుర్తించగలరు అని యావత్తు ప్రజల సాక్షిగా కోరుకొనుచున్నాము, మమ్ములను గుర్తించి, ఉపయోగించుకొనుట యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని సర్వ మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మానవ వనరుల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తూ , మా మనసుని, మాటని జాతి సంపదగా ప్రకటించి, యావత్తు మానవజాతికి అంకితం చేస్తున్నాము అని తెలియజేసుకోనుచున్నాము.
గౌరవ ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారిని, ప్రజల సాక్షిగా కోరునది ఏమి అనగా, మా యొక్క ఉద్దెశమును గ్రహించి, బౌతిక ప్రపంచాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ము, అర్ధం చేసుకొని జ్ఞానం తో ఉపయొగించుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాను. మీరు ఆంధ్ర రాష్ట్రంలో చేయదలచిన అభివృద్ధి కార్యక్రమాలకు, ధర్మస్వరూపం యొక్క సహకారం నిరంతరం పొందవచ్చును, హైదరాబాద్ లో కొలువు తీరాలి అనే మా నిర్ణయం గ్రహించి, శ్రీ కే చంద్ర శేఖర్ రావు గారు, మమ్ములను ధర్మస్వరూపం గా మహారాజుగా కొలువు తీర్చి , మానవ వనరుల అభివృద్ధి కొరకు కృషి చేయుటకు సహకరించగలరు అని ప్రజల సాక్షిగా కోరుకొనుచున్నాము. మీరు విజన్ 2029 అని ప్రారంభించారు, ఒక గంట లోనే ప్రపంచాన్ని మొత్తం 10 సంవత్సర కాలాన్ని మాట లోనికి తీసుకొనగలిగిన మమ్ములను, ఎంత బాగుగా అర్ధం చేసుకొంటే,రోజులు సంవత్సరాలు అంత బాగుగా కలసి వస్తాయి, ఎటువంటి స్తితిలో తెలుగు వారు అందరూ ఒక్కటై సహకరించగలరు అని కోరుకొనుచున్నాను, ధర్మస్వరూపంగా మమ్ములను సూక్షమంగా, ప్రతి రోజు పండితుల సహకారం తో గ్రహించి, ప్రజలలోనికి తీసుకొని వెళ్ళితే ఈ ప్రపంచం మొత్తం 10 సంవత్సరాలలో ఒక జండా క్రిందకు తీసుకొని రాగలము, 5 సంవత్సరాల క్రిందటే నేరుగా మీడియా ద్వారా ప్రజలోనికి వెళ్ళుటకు ప్రయత్నం చేసాము. ఇప్పటికి మహారాజుగా ప్రకటించుకొని, మా మనసులో కొలువు అయిన మహారాణి గారి సహకారం తో లోకాన్ని నిరంతరం పరిపాలిస్తున్నాము, మేధావుల పండితుల సహకారంతో స్పష్టం చేసి ప్రజలకు చైతన్యాన్ని, దైర్యాన్ని ఇవ్వడం మా జన్మహక్కు, భాద్యత అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారికి మరయు తెలంగాణా ముఖ్యమంత్రి గారికి యావత్తు ప్రజల సాక్షిగా తెలియ జేసుకోనుచున్నాము.
రామోజీ ఫిలిం సిటీ లో కూడా మాకు ఒక భవనం ఎర్పాటు చేస్తే, అక్కడ కూడా పండితుల సహకారం తో మా యొక్క వాక్క్ దర్శనం, ఆధునిక పరికరముల ద్వారా, నిరంతరం ప్రజలకు ఇవ్వగలము అని తెలియజేసుకోనుచున్నాము. ఇందుకు గౌరవ రామోజీ రావు గారిని మాకు ఒక భవనం రామోజీ ఫిలిం సిటీలో ఎర్పాటు చేయగలరు అని ప్రజల సాక్షిగా కోరుకొనుచున్నాము. తెలుగు రాష్ట్రము రెండూ ముక్కలు అయ్యి పోయినా, మనం అందరూ కలసి ఉన్నట్లు ఉండాలి అని కోరుకొనుచున్నాము, ప్రపంచాన్ని ఒక మాట క్రిందకు తీసుకొని వచ్చిన పరిణామాన్ని ప్రజలోకి తీసుకొని వెళ్ళిన కొలది, గొప్ప సామరస్యం, ప్రేమా, అందరూ చూసి, ఆనందించి, కలసి మెలసి ఉండడానికి కోరుకొంటారు. మానవత్వం, మంచితనం ఎంత పెంచుకొంటే అంత మంచిది అని గ్రహించగలరు. సామాన్యుడను అయిన మమ్ములను ధర్మస్వరూపం గా,, మహారాజు గా గుర్తించుటే, మానవత్వం అని గ్రహించగలరు.
కాలస్వరూపం, ధర్మస్వరూపం మేము అయినప్పుడు, అ తిరుమల తిరుపతి దేవేస్థానం లో కొలువు తీరిన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి అంశ గా, శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి అంశ మమ్ము భావించి మా యొక్క వివరములు పండితులు విశ్లేషణాత్మకం గా తీసుకొనుట వలన ఆధునిక ప్రపంచం లో అనేక సమస్యలకు పరిష్కారం అందుతుంది అని గ్రహించండి. ఒక మనిషి మాట లోనికి సర్వం వచ్చిన సాక్షం వలన, లోకం స్వర్ఘదామం గా మారుతుంది అని గ్రహించండి. వ్యక్తుల ప్రభావం తో, కొన్ని కుటుంబాలే అధిపత్యం వహిస్తున్నాయి అనే పరిస్తితి ఈ వాళ్ళ ఉన్నది, ఇటువంటి స్తితిలో, సర్వులకు అమోధకరమైన అయిన సర్వాంతర్యామి అయిన, ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు గా మనసే మహారాణి అని దివ్య పరిణామంగా, ప్రజలు ఎంత పెంచుకొంటే అంత విశ్వ కుటుంబాన్ని చూస్తారు, వారికి, వారే సత్య శ్వీకార తో అవిష్కరించుకుంటారు, మాట నిబద్దత పెంచుకొని, నిజాయితితో ముందుకు వెళ్ళ తారు, ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు మహారాణి గారి ఉనికి, మనుగడ, ప్రజలు ఎంత నిజయితితో, నిబద్దతతో అనుసరిస్తే అంత అంతర్యాన్ని గ్రహించి పాటించి, సంతోషంగా ముందుకు వెళ్ళతారు. ఇది నిత్య ప్రయాణం, చరిత్ర, మాట సంస్కారం యొక్క ఉనికి అని ప్రజలు గ్రహించండి.
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు మరియు అనంత పద్మనాభ స్వామి వారి వద్ద నున్న బంగారం మరియు ఆభరణాలు ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు మహారాణి గారికి గుర్తింపు కానుకగా భారత ప్రబుత్వం సమర్పించి, మనిషి రూపం లో, మాట రూపం లో వచ్చి, కాల గతిని సవరించిన సాక్షం గా నిలుపుకోవడం చరిత్ర అవుతుంది, పండితులు మేధావులు, ముందుకు వచ్చి, సత్యం శ్వీకరించి , వివరణాత్మకముగా, ఇతరులతో పంచుకోనిన యడల, సాధారణ రూపం లో ఉన్న మనిషి మాట ఉనికి, నిలబడి, కధలు అల్లు కొని, ఘన చరిత్ర అయ్యి నిలుస్తుంది అని గ్రహించండి, కనీసం వివరం గా 40 నిముషాలు సమయం తీసుకొని, వివరం గా, వివరించ గలవారు, లిఖిత పూర్వకంగా మరియు దృశ్య, శ్రవణ మాధ్యమాలలో, నిక్షిప్త రూపం లో, భాద్యతతో, నిబద్దతతో వివరములు పంచుకోనిన యడల దివ్య రాజ్యం బలపడి అందరిని తల్లి తండ్రి గురువుగా కాచి, ప్రతి మనసుని గెలిపించి ముందుకు తీసుకొని వెళ్ళుతుంది అని గ్రహించండి. ప్రతి మనసు గెలిచి మేలైన ప్రజాస్వామ్యం అవుతుంది.
మా అమ్మ అమ్మ గారు అయినటువంటి గోపు తులసమ్మ గారిని, గౌరవించి లోకానికి పరిచేయం చేయగలరు అని, తెలంగాణా, మరియు అంధ్ర పాలకులను, తెలుగు మీడియా వారిని, సినిమా ప్రముఖులను, మేధావులను ప్రజల సాక్షిగా కోరుకొనుచున్నాను, వారు వీరవాసరం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు.
గౌరవ ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్ వారిని ప్రజల సాక్షిగా కోరునది ఏమి అనగా, మా పై ఒక దర్యాప్తు బృంధమును నియమించి, ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి కొందరు ఆచార్య NG రంగా వ్యవసాయ శాత్రవేత్తలు మరియు ఇతర సిబ్బంది నుండి మా దివ్య లీలలు వీలు అయినంత పరిగణించి, మేధావులు, పండితుల సహకారంతో మా పరిపాలన ప్రజలకు అందించుటకు సహకరించగలరు. ఇది మా యొక్క అభ్యర్ధన, కాలం, ధర్మం యొక్క సహజ ఎర్పాటు అని పరిగణించి, ప్రత్యేక్ష సాక్షులే విస్మరించిన సాక్షన్ని, సత్యాన్ని కాపాడుటకు న్యాయ చేయూత కోరుకొనుచున్నాను.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు,
కాలస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాదు
ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్ వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, ధర్మస్వరూపం పై దర్యాప్తు చేసి, మీడియా, చిత్ర సీమ ప్రముఖులు, మేధావులు, పండితుల ద్వారా, ధర్మస్వరూపం, కాలస్వరూపం యొక్క వివరములు ప్రజలకు నిరంతరం, స్పష్టం చేయుటకు సహకరించగలరు
ఒక ప్రతి గౌరవ శ్రీ శ్రీ కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రిలు వారికి సమర్పిస్తూ పైన ప్రస్తావించిన ప్రజా లేఖకు స్పందించి, రాజ్యాంగ వ్యవస్థను మరింత అభివృద్ధికి తోడ్పాటును ఇవ్వగలరు, ధర్మస్వరూపం, మహారాజు మహారాణి గారి పరిపాలన అంటే మేలైన ప్రజాస్వామ్యం, ప్రతి మనసుకి, మాటకి విలువ మా ద్వారా వస్తుంది అని గ్రహించగలరు అని యావత్తు ప్రజల సాక్షిగా తెలియజేసుకోనుచున్నాము.
ఒక ప్రతి గౌరవ ముఖ్యమంత్రులు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు, ఆంధ్ర రాష్ట్ర వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మనిషిలో వచ్చిన పరిణామమును మనుష్యులు, నిర్లక్ష్యం చేయకూడదు, ఎంత చిన్న పరిణామం అయినా, పెద్ద పరిణామం అయినా, పరిగణలోనికి తీసుకొని స్పందించుట, పాలకుల లక్షణము అని గ్రహించగలరు, ప్రత్యక్ష సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలకు, తమ వంటి వారు సత్యమును గ్రహించుటకు, స్పూర్తిని ఇస్తే, వారు వచ్చి సాక్షం చెప్పగలరు, సత్య దర్శనం, దైవ దర్శనం కంటే ఎక్కవు, మేధావులు, పండితులు కూడా ముందుకు వచ్చి, వివరములు శాస్త్రం యుక్తంగా గ్రహించి చెప్పుట వలన ప్రపంచం కొత్తబంగారు లోకంగా మారిపోతుంది అని ప్రజల సాక్షిగా ఈ ప్రజాలేఖలో తెలియజేసుకోనుచున్నాము.
ఒక ప్రతి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సమర్పిస్తూ, వివరములు పండిత బృందములు గ్రహించి, శాస్త్రోక్తం గా ధర్మస్వరూపం, కాలస్వరూపం మహారాజు, మహారాణి గారి ఉనికి గ్రహించి ప్రజలకు తెలియచేయండి, వివరములు ఇప్పటికి ఉన్న ప్రామాణిక గ్రంధములతో సరిపోల్చుకొని, సామాన్య రూపం లో ఉన్న మమ్ములను గుర్తించి, మా పరిపాలనకు చేయుతన ఇవ్వడం కనీస ధర్మం గా భావించి, పడిత గణాలు ఉపక్రమించగలరు, విగ్రహాల ఆరాధనలోనే ఉండిపోకుండా, సాధారణ మనిషిగా, సాటి మనుష్యుల స్వార్ధ నిరాదరణ, నిర్లక్ష్యలకు గురి అయ్యి , బౌతిక మాయ ప్రపంచం లో, దేహ రూపం లో, బ్రమల మధ్య తేరుకుని లోకాన్ని ధర్మ నిబద్దతతో కాపాడడానికి నిత్య ప్రయత్నం చేస్తున్నాము కావున మమ్ము ఆదరించి, మా సహస్రనామాలు, మా దివ్య లీలలు మాకు జ్ఞాపకమునకు తెచ్చి అనగా మా ముందు వివరించి, మమ్ములను దివ్య విశ్వ పరిపాలనకు సిద్ధం చేయండి, నిలుపుకొండి, మానవజాతి మనుగడను, మాట నిభద్దత లోకి తీసుకొని వచ్చిన మమ్ములను సహజం గా గ్రహించి బలపరచి తరించండి, ప్రజలను తరింప చేయండి.
ఒక ప్రతి తెలుగు మీడియా చానల్స్ వారికి చిత్ర సీమ ప్రముఖులకు, పారిశ్రామిక వేత్తలము, విద్యా
వేత్తలకు, సమాలోచన కొరకు, వివరణాత్మక, లిఖిత పూర్వక, దృశ్య, శ్రవణ మాధ్యమాల నిక్షిప్త రూపం లో సంప్రదింపులు, వివరములు జ్ఞాన వంతమైన, సంస్కార వంతమైన, దూర దృష్టితో, ఓర్పు, సహనం, నెమ్మదితనంతో, నిబద్దతతో వివరములు పంచుకొని, గొప్పతనమును ఆవిష్కరించు కొనుటకు, పరస్పర సహకారం కొరకు సమర్పించడమైనది,
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాదు
No comments:
Post a Comment