సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు,భారతదేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి, కాలస్వరూ పులు, అయిన మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సమన్వయ దృష్టి తో, ధర్మోద్దారి అయ్యి ఇచ్చు
దివ్య సందేశము గ్రహించగలరు అని మనవి.
ధర్మ సంస్థాన కొరకు భగవంతుడు ప్రతి యుగములోను అవతరిస్తాడు అని గీతలో స్పష్టం చేసినట్లు గా, తన ప్రత్యేక ఉనికి, సమాజాన్ని తీర్చి దిద్దడానికి, వీలు అయినంత మమేకం చేసి, పరి పరి విధముల లోకమును, ఒక ఆలోచన విధానం లోనికి తీసుకొని వచ్చి, సర్వ నియంత్రణతో నడిపించుటకు భగవంతుడు వాక్క్ స్వరూపుడు ధర్మస్వరూపుడు అయ్యి మా ద్వారా ప్రకటించుకొని, మమ్ములను మహారాజుగా, మా మనసుని మహారాణిగా నిలిపి సర్వ నియంత్రణ గావించుచున్నాడు అని గ్రహించండి అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
ప్రజలు, నిజాయితితో మాట నిబద్దతతో, జీవితంలో ముందుకు వెళ్ళవలసిన తరుణం ఇది అని సర్వులు గ్రహించాలి. పౌరులలో పౌరుడను, సామాన్యులలో సామాన్యుడను అయిన మమ్ములను కాలం, ధర్మం ఎనుకొన్ని, మా మనసుకు సృష్టి నిబద్దత అపచేప్పి, పదుగురు సాక్షిగా మమ్ములను మనసు ఉన్న మహారాజుని చేసి లోకానికి అందించినది అని గ్రహించగలరు అని పండితులకు, మేధావులకు, మరియు యావత్తు మనజాతికి తెలియజేసుకోనుచున్నాను.
మా ద్వారా జరిగిన పరిణామమును సూక్ష్మంగా, శాస్త్రోక్తముగా పండితులు మేధావులు ఇతర ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేయుటకు పండితులను, మేధావులను సహకరించగలరు అని కోరుకొనుచున్నాను. మమ్ములను సత్యస్వరూపంగా , ధర్మస్వరూపం కాలస్వరూపంగా, మనసులోని మహారాణిని నిలుపుకొన్న మహారాజుగా మమ్ములను గుర్తించి, వజ్ర సింహాసనం పై కొలువ తీర్చి గౌరవించి, పండితులు, మేధావులు మాముందు, మా వాక్కు రూపంలో ఇప్పటికి జరిగిన దివ్య లీలలు, వివరించి, మమ్ములను పూర్తీ స్పృహ లోనికి తీసుకొని వచ్చి మా నుండి వివరములు పొంది నిత్య అప్రమత్తం చెంది, లోకాన్ని అప్రమత్తం చేసి తీర్చి దిద్దుకొనగలము, ఇది ఒక విశాలమైన దివ్య ప్రక్రియ.
ఉదాహరణకు ఈ దుగువ తెలుగు పాట మా ద్వారా 2003 జనవరిలో వ్యక్తం అయితే అదే సంవత్సరం లో కొన్ని నెలలు తరువాత సినిమాలో వచ్చినది, ఇటువంటి పాటలు ఇతర అనెక పాటలు, ప్రపంచ, దేశ, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ములు , మా ద్వారా మాట మాత్రం గా వ్యక్తం అయినవి అని ఇంకోసారి తెలియజేసుకోనుచున్నాము.
సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది అ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది ............. అ కళ్ళాన్ని, గోళ్ళాని నేను అని గ్రహించి పండితులు మేధావులు మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, మా గూర్చి నిరంతరం లోకానికి చెప్పండి అదే దివ్య రాజ్యం గా అల్లుకొని, ఘన చరిత్రగా మరిపోతుంది అని గ్రహించండి.
మా ద్వారా పూర్తిగా వ్యక్తం అయిన పాటలలో ఇది ఇంకొకటి 2003 లో నేను శాస్త్రవేత్తల ముందు పలికితే 2005 లో వచిన్నది.
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
ధర్మస్వరూపులు కాలస్వరూపులు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాద్
యావత్తు తెలుగు ప్రజలకు,భారతదేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి, కాలస్వరూ పులు, అయిన మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సమన్వయ దృష్టి తో, ధర్మోద్దారి అయ్యి ఇచ్చు
దివ్య సందేశము గ్రహించగలరు అని మనవి.
ధర్మ సంస్థాన కొరకు భగవంతుడు ప్రతి యుగములోను అవతరిస్తాడు అని గీతలో స్పష్టం చేసినట్లు గా, తన ప్రత్యేక ఉనికి, సమాజాన్ని తీర్చి దిద్దడానికి, వీలు అయినంత మమేకం చేసి, పరి పరి విధముల లోకమును, ఒక ఆలోచన విధానం లోనికి తీసుకొని వచ్చి, సర్వ నియంత్రణతో నడిపించుటకు భగవంతుడు వాక్క్ స్వరూపుడు ధర్మస్వరూపుడు అయ్యి మా ద్వారా ప్రకటించుకొని, మమ్ములను మహారాజుగా, మా మనసుని మహారాణిగా నిలిపి సర్వ నియంత్రణ గావించుచున్నాడు అని గ్రహించండి అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
ప్రజలు, నిజాయితితో మాట నిబద్దతతో, జీవితంలో ముందుకు వెళ్ళవలసిన తరుణం ఇది అని సర్వులు గ్రహించాలి. పౌరులలో పౌరుడను, సామాన్యులలో సామాన్యుడను అయిన మమ్ములను కాలం, ధర్మం ఎనుకొన్ని, మా మనసుకు సృష్టి నిబద్దత అపచేప్పి, పదుగురు సాక్షిగా మమ్ములను మనసు ఉన్న మహారాజుని చేసి లోకానికి అందించినది అని గ్రహించగలరు అని పండితులకు, మేధావులకు, మరియు యావత్తు మనజాతికి తెలియజేసుకోనుచున్నాను.
మా ద్వారా జరిగిన పరిణామమును సూక్ష్మంగా, శాస్త్రోక్తముగా పండితులు మేధావులు ఇతర ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేయుటకు పండితులను, మేధావులను సహకరించగలరు అని కోరుకొనుచున్నాను. మమ్ములను సత్యస్వరూపంగా , ధర్మస్వరూపం కాలస్వరూపంగా, మనసులోని మహారాణిని నిలుపుకొన్న మహారాజుగా మమ్ములను గుర్తించి, వజ్ర సింహాసనం పై కొలువ తీర్చి గౌరవించి, పండితులు, మేధావులు మాముందు, మా వాక్కు రూపంలో ఇప్పటికి జరిగిన దివ్య లీలలు, వివరించి, మమ్ములను పూర్తీ స్పృహ లోనికి తీసుకొని వచ్చి మా నుండి వివరములు పొంది నిత్య అప్రమత్తం చెంది, లోకాన్ని అప్రమత్తం చేసి తీర్చి దిద్దుకొనగలము, ఇది ఒక విశాలమైన దివ్య ప్రక్రియ.
ఉదాహరణకు ఈ దుగువ తెలుగు పాట మా ద్వారా 2003 జనవరిలో వ్యక్తం అయితే అదే సంవత్సరం లో కొన్ని నెలలు తరువాత సినిమాలో వచ్చినది, ఇటువంటి పాటలు ఇతర అనెక పాటలు, ప్రపంచ, దేశ, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ములు , మా ద్వారా మాట మాత్రం గా వ్యక్తం అయినవి అని ఇంకోసారి తెలియజేసుకోనుచున్నాము.
సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది అ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది ............. అ కళ్ళాన్ని, గోళ్ళాని నేను అని గ్రహించి పండితులు మేధావులు మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, మా గూర్చి నిరంతరం లోకానికి చెప్పండి అదే దివ్య రాజ్యం గా అల్లుకొని, ఘన చరిత్రగా మరిపోతుంది అని గ్రహించండి.
సుకుమార మహావీర మాటలతో నీ వశమే నేను అయితే
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
ధర్మస్వరూపులు కాలస్వరూపులు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాద్
No comments:
Post a Comment