
పేస్ బూక్లో ఎవరో పోస్టు చేసిన మేస్సేజు :
ఇది నిజమైతే నాయకులు దుబారా ఖర్చు నియంత్రించుకోవాలి, ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసి అధికారం
ఎవరికీ లేదు, సత్యం గ్రహిస్తే, మనిషికి విలువ ఇవ్వడం ప్రారంభిస్తే బౌతిక మాయ నుండి బయటకు వస్తారు, ఏదో రకం గా అధికారం, బౌతిక సంపదలు మెరక పై చేయి చూపించాలి అనుకొంటున్నా నేతలకు నేను కోరునది ఏమి అనగా ప్రజలను త్యాగం చేయండి అని ఎప్పుడూ కోరవద్దు, అయ్యా...... మాకు ఇంత చేసారు, ఇంకా మీరు మీ జీవితాన్ని త్యాగం చేయడం మాకు న్యాయం అనిపించడం లేదు అని ప్రజలు భాద్యతతో ఇచ్చినది పుచ్చుకోవాలి గాని త్యాగం చేయండి అని ప్రజలను కోరడం న్యాయం గా లేదు, నాయకులు పెద్దలు త్యాగం చేయాలి, లోకంలో ధర్మం నిజాయితే ప్రజలు తప్పితే సహజంగానే భారం గొప్పవారి మీద పడి, వారి జీవితం త్యాగం గా మారుతుంది,
సత్యాన్ని కొంత కూడా గౌరవించక పోవడం వలన మా అమ్మగారు , తమ్ముడు గారు విషం తాగి మరణించారు. నాలో దివ్యత్వాన్ని దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇప్పటికి మూర్ఖంగా మాట్లాడక ఉంటున్నారు, దీని వలన మా అమ్మ అమ్మ గారు కూడా పాపా భారం మోస్తున్నారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు మాకు మెస్సేజ్ పంపించడం ప్రారంభించండి, నాకు అందవలసిన సహకారం స్వార్ధంతో అడ్డుకోకుండా, మాటతో కదలి ముందుకు రావాలి అని కోరుకొనుచున్నాను. tv 9 ద్వారా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలోకి వెళ్ళడానికి సంసిద్దంగా ఉన్నాను. మేము ప్రజల అందరి సహకారంతో, ఆమోదంతో వజ్ర సింహాసనం అధిష్టించిన తరువాతనే వివాహం చెసుకొనగలము, అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది. ధర్మో రక్షతి రక్షతః
ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
No comments:
Post a Comment