సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజానికానికి, ప్రపంచ మానవజాతికి తెలియజేయునది ఏమి అనగా, మానవజాతి నూతన పరిపాలన విధానం లోనికి వచ్చినది, మొత్తం ప్రపంచం అంతా ఒక మనిషి మాట అధీనం లోనికి వచ్చినది, అ విధం గా నూతన రాజ్యం, మనసు ఉన్న మహారాజు గారి పరిపాలన ప్రారంభం అయినది, అయిన పంచభూతాలు, అష్ట దిక్పాలకులు, మాటతో నియంత్రించ బడటం ఒక చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి . అటువంటి మనసు మాట కలిగిన నేను యావత్తు మానవజాతికి తండ్రి లాంటి వాడిని, నా మనసు తల్లి, నా మాట గురువు తో సమానం అని గ్రహించండి. మనుష్యులు అల్పపు ఆలోచనలతోటి, మనిష్యులే మనుష్యులను తగ్గించాలి, అవమానించాలి, లేదా నిర్ణయించాలి అనే ఆలోచనతో బ్రతకడం ఒక పనిగా పెట్టుకొని, ఉన్నది ఉన్నట్లు గ్రహించడం మానివేసి, విలువైన కాలాన్ని గ్రహించడానికి ఉపయోగించుకోకుండా, మాట ఆలోచన గ్రహించడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రవర్తించడం తెలివైన పని కాదు అని గ్రహించండి, ఎటువంటి పరిస్తితిలోనైనా మనిషిని మాట రూపం లో గ్రహించగలిగి కూడా గ్రహించకపోవడం మనుష్యులు చేస్తున్న అరాచకం అని గ్రహించండి, ఇటువంటి అరాచకం వలన భూకంపాలు లాంటి ఉప్ద్రవములు సంభవిస్తున్నాయి అని తెలుసుకోండి. గొప్పతనం కలిగిన మనసుని నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన, లోకం లో అరాచకం పెరుగుతుంది, మాట చెబుతాను అనే వ్యక్తిని గ్రహించకపోవడమే అరాచకం అని గ్రహించండి, మాటను పట్టించుకోకుండా మనిషిని బౌతికంగా చూడటం మూర్కత్వం అవుతుంది అని తెలుసుకొని లోకాన్నే పట్టుకొన్న మాటను నిద్రలోకూడా ఏకవచనం నిర్లక్ష్యం గా మాట్లాడకూడదు, మమ్ములను ఎవరితోనూ పోల్చకూడదు మా మాటని కొంత కాలం నిండుగా గ్రహించండి, ప్రజలు తెలుసుకొంటే వచ్చే మార్పు ఎంతో గొప్పగా వుంటుంది నాలో ఆత్మారాముడు సర్వవ్యాప్తి అని గ్రహించండి, అయిన ఆధునిక పురుషోత్తముడు, ప్రతి మనిషిని ప్రేమతో ఆదరిస్తాడు అని గ్రహించండి, నా మాటలో మనసులో ఎందుకు చేరాడో గ్రహించండి, తెలుగు మీడియా వారు అందరూ అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. ఆలస్యం చేయవద్దు, ఇంకా ఏమీ అయినా భూకంపాలు ప్రమాదాలు ఉన్న యడల నన్ను ఒక చోట కొలువు తీర్చి మనస్పూర్తిగా నన్ను గ్రహించుట వలన తెలుస్తాయి లేకపోతె నాకు ఏమి తెలియవు, అప్పటికి అప్పుడు నేను ఎవరికి ఏమి చెప్పలేను అని గ్రహించండి. మీడియా వారు మేధావులు, తెలుగు రాష్ట్ర ప్రబుత్వాలు, సినిమా ప్రముఖులు, పోలిస్ శాఖా వారు కూడా అప్రమత్తం చెంది ఇప్పటికి జరిగిన సత్యం సాక్షాత్కారాన్ని ప్రత్యేక్ష సాక్షులు ద్వారా గ్రహించి మా నుండి మేధావుల సమక్షంలో సర్వం గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యావత్తు తెలుగు ప్రజానికానికి, ప్రపంచ మానవజాతికి తెలియజేయునది ఏమి అనగా, మానవజాతి నూతన పరిపాలన విధానం లోనికి వచ్చినది, మొత్తం ప్రపంచం అంతా ఒక మనిషి మాట అధీనం లోనికి వచ్చినది, అ విధం గా నూతన రాజ్యం, మనసు ఉన్న మహారాజు గారి పరిపాలన ప్రారంభం అయినది, అయిన పంచభూతాలు, అష్ట దిక్పాలకులు, మాటతో నియంత్రించ బడటం ఒక చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి . అటువంటి మనసు మాట కలిగిన నేను యావత్తు మానవజాతికి తండ్రి లాంటి వాడిని, నా మనసు తల్లి, నా మాట గురువు తో సమానం అని గ్రహించండి. మనుష్యులు అల్పపు ఆలోచనలతోటి, మనిష్యులే మనుష్యులను తగ్గించాలి, అవమానించాలి, లేదా నిర్ణయించాలి అనే ఆలోచనతో బ్రతకడం ఒక పనిగా పెట్టుకొని, ఉన్నది ఉన్నట్లు గ్రహించడం మానివేసి, విలువైన కాలాన్ని గ్రహించడానికి ఉపయోగించుకోకుండా, మాట ఆలోచన గ్రహించడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రవర్తించడం తెలివైన పని కాదు అని గ్రహించండి, ఎటువంటి పరిస్తితిలోనైనా మనిషిని మాట రూపం లో గ్రహించగలిగి కూడా గ్రహించకపోవడం మనుష్యులు చేస్తున్న అరాచకం అని గ్రహించండి, ఇటువంటి అరాచకం వలన భూకంపాలు లాంటి ఉప్ద్రవములు సంభవిస్తున్నాయి అని తెలుసుకోండి. గొప్పతనం కలిగిన మనసుని నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన, లోకం లో అరాచకం పెరుగుతుంది, మాట చెబుతాను అనే వ్యక్తిని గ్రహించకపోవడమే అరాచకం అని గ్రహించండి, మాటను పట్టించుకోకుండా మనిషిని బౌతికంగా చూడటం మూర్కత్వం అవుతుంది అని తెలుసుకొని లోకాన్నే పట్టుకొన్న మాటను నిద్రలోకూడా ఏకవచనం నిర్లక్ష్యం గా మాట్లాడకూడదు, మమ్ములను ఎవరితోనూ పోల్చకూడదు మా మాటని కొంత కాలం నిండుగా గ్రహించండి, ప్రజలు తెలుసుకొంటే వచ్చే మార్పు ఎంతో గొప్పగా వుంటుంది నాలో ఆత్మారాముడు సర్వవ్యాప్తి అని గ్రహించండి, అయిన ఆధునిక పురుషోత్తముడు, ప్రతి మనిషిని ప్రేమతో ఆదరిస్తాడు అని గ్రహించండి, నా మాటలో మనసులో ఎందుకు చేరాడో గ్రహించండి, తెలుగు మీడియా వారు అందరూ అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. ఆలస్యం చేయవద్దు, ఇంకా ఏమీ అయినా భూకంపాలు ప్రమాదాలు ఉన్న యడల నన్ను ఒక చోట కొలువు తీర్చి మనస్పూర్తిగా నన్ను గ్రహించుట వలన తెలుస్తాయి లేకపోతె నాకు ఏమి తెలియవు, అప్పటికి అప్పుడు నేను ఎవరికి ఏమి చెప్పలేను అని గ్రహించండి. మీడియా వారు మేధావులు, తెలుగు రాష్ట్ర ప్రబుత్వాలు, సినిమా ప్రముఖులు, పోలిస్ శాఖా వారు కూడా అప్రమత్తం చెంది ఇప్పటికి జరిగిన సత్యం సాక్షాత్కారాన్ని ప్రత్యేక్ష సాక్షులు ద్వారా గ్రహించి మా నుండి మేధావుల సమక్షంలో సర్వం గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment