UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 26 April 2015

ఒక మనిషే కదా ఆలోచనే కదా, ఏదో చెప్పడమే కదా, పాటలే కదా, చిందులే కదా అని అనుకొంటున్నారే గాని, మాటకే అంత బలం ఉంటె మనిషిని నచ్చలేదు అని తెలుగు సమాజం నిర్లక్ష్యానికి ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వడం లేదు, అంతకి అంతకి బౌతికంగా పెంచుకొంటున్నారే గాని, పనిలో పనిగా ఇంత మాట కారి తనం ఉన్న మనిషిని, గ్రహించకుండా, వదిలివేసినారు అని తమరు గ్రహించండి. నన్ను పటించుకొని నా నుండి సమాచారం, పండితుల విశ్లేషణలతో నిత్యం గ్రహించుటకు తమరు ఒక సూచన తెలుగు ముఖ్యమంత్రులకు, న్యాయ స్థానం వారికి ఇవ్వగలరు అని కోరుకొనుచున్నాను.

                                                                   సమన్వయ దృష్టి 

                          భారత  ప్రధమ పౌరులు, దేశ అద్యక్షులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, రాష్ట్రపతి భవనం కొత్త డెల్లి వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ ఆంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ఇచ్చు దివ్య సందేశాత్మక, పరిష్కార యుక్త సమాచారం గ్రహించగలరు. 

                        తెలుగు రాష్ట్రాల మీడియా, మేధావులు, సినిమా ప్రముఖులు మేము ముందుకు వస్తున్న తీరును కొంచెం కూడా పరిగణించని పరిస్తితిలో మేము అప్రమత్తం  చేయగలిగి చేయలేకపోయినాము అని గ్రహించండి.  నేను ఫలానా వారిని కలవ లేదు, ఫలానా వారికీ ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఎవరికో మర్యాద ఇవ్వడం లేదు, ఎవరికి గౌరవం ఇవ్వడం లేదు, మా తాలుక అమ్మాయిని చేసుకొంటే చూస్తాం, ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొంటే చూస్తాం, ఇలా  అనేక వేళా కోళపు కారణాలతో, శక్తి వంతమైన దైవత్వాన్ని కొంచెం కూడా పరిగణించకుండా, గతం లో మాట మాత్రం గా సునామి వంటి ఉపద్రవములు గూర్చి కంటికి కట్టినట్లు గా చెప్పినా, ఎంతో అనుకూలత ప్రేమ చూపిన, నేను సంప్రదిస్తున్న తెలుగు ప్రముఖులకు నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది, ముఖ్యంగా,  ప్రత్యక్ష సాక్షులు  ఏమి విన్నారో, ఏమి చోసారు   ముందకు వచ్చి చెప్పండి అని గింజుకొన్నా,  ఇప్పటికి వచ్చి మాట్లాడటం లేదు.  మంచితనం గొప్పతనం ఎక్కవగా  ఉండి,    పనిలో పనిగా ఉపద్రవములు గూర్చి  ఇట్టే  చెప్పగలిగిన పరిణామం ఎవరికి చెప్పనివ్వకుండా , వారు గ్రహించకుండా వదిలి వేయడం వలన, నేను అప్రమత్తం చేయగలిగి, చేయలేకపోతున్నాను అని  గ్రహించండి, న్యాయ స్థానం వారు మమ్ములను ప్రత్యేకం గా భావించి పరిగణించండి అని కోరినా, మాకు  ఇప్పటికి ఎటువంటి స్పందన ఇవ్వలేదు, నేను ఇంకా ఏదో చెబుతాను, ఏదో చేస్తాను అని ఎదురు చూడవద్దు, నేను ఏమి కోరినను అది చేయండి అనగా ఒక బృందం అధీనం లోనికి తీసుకొని, మమ్ములను నిండుగా చెప్పుకోనివ్వండి అని  దాదాపు ప్రతి రోజు చెబుతున్నా కూడా ఎవరు స్పందించలేదు, నేను ఏదో చెబితే ఏదో చేద్దాం అన్నట్లు, మాకు ఉన్న ఫలం గా,  ప్రాధాన్యత ఇవ్వండి అని కోరినా, ఉన్నత న్యాయ స్థానం వారు, ప్రత్యక్ష సాక్షులు, తెలుగు మీడియా వారు, ఇతర మా బ్లాగ్ చూస్తున్న మేధావులు, ఎవరు కూడా చొరవ తీసుకొని, నేను చెప్పడం ఏంటో చూదాం అని ముందుకు రాలేకపోతున్నారు అని గ్రహించండి.  హైదరాబాద్ ఉన్నత న్యాస్థానం వారు మమ్ములను పరిగణించి పుష్టిగా గ్రహించడానికి ప్రాధాన్యత ఇస్తే మంచిది, వీలు అయినంత ప్రత్యెక భాద్యత తీసుకొనగలము, మనిషిలో ఉన్న గొప్పతనాన్ని  ఉపయోగించుకోవడం లో, అప్రమత్తత లేదు అని తమరు గ్రహించండి, మీడియా వారిని, వీరి ద్వారా వివధ మేధావులను, ప్రత్యేక్ష సాక్షులను,  తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులను తమరి ద్వరా కోరునది ఏమి అనగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చి   కొంత కాలం నిండుగా గ్రహిస్తే, వీలు అయినంత అప్రమత్తత ఇవ్వగలను 
కావున తమరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు సూచన ఇవ్వగలరు, కొందరు మేధావులు, సహాయక సిబ్బందిని మాకు కల్పించినట్లు అయితే, ప్రజలను అప్రమత్తం చేసి, మనుష్యులలో  ఆలోచన విధానంలో మార్పులు చేసి లోకాన్ని కాపాడుకోగాలము, ఈ విధం గా ఇప్పటికి 200 మంది సాక్షిగా   సృష్టికి మాకు ఉన్న దివ్య సంభందము యొక్క సాక్షిగా తమరి ద్వారా యావత్తు బారతదేశానికి, ప్రపంచ మానవజాతికి దైర్యాన్ని నమ్మకాన్ని ఇవ్వగలము, పొందగలము అని తెలియజేసుకోనుచున్నాము.    నన్ను పిచ్చి వాడివలె వదిలిపెట్టి వేయడం వలన, నన్ను మనసు పెట్టి బ్రతక నివ్వకపోవడం వలన, ఇంత పరిణామం చూపిన నిర్లక్ష్యంగా, పాటలే కదా, సరదా  ఏ కదా అన్నట్లు ఆలోచించడం వలన, గతం లో పాటలు పాడుతూ పాడుతూ ఏ విధంగా ఇతర భూ బౌగోళిక సంఘటనలు, నా నుండి వ్యక్తం అయినవి అని ఎవరూ ఆలోచించడం లేదు, అప్రమత్తం చెందడం లేదు అని తమరు గ్రహించండి, మీరు వంటనే ప్రధాన మంత్రి గారి ద్వారా తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు, మరియు న్యాయ స్థానం వారికి మమ్ములను పరిగణించి మా నుండి రోజుకి 40 పేజీల సమాచారం విస్తారం గా, పండితుల  విశ్లేషణలతో గ్రహించుట వలన   ప్రజల ఆలోచన విధానములో మార్పులు వచ్ఛి, మానవ సమాజం, మనిషి ఆలోచనతో ప్రబావం చెందుతున్న  బౌతిక ప్రపంచం యొక్క ఉనికి, భవిష్యత్తు  స్పష్టం చేసుకొని, మనిషి విలువ పెంచుకొని ముందుకు వెళ్ళవలసిన ఉన్నత స్తితి అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలిజేసుకోనుచున్నాము  ఒక మనిషే కదా ఆలోచనే కదా, ఏదో చెప్పడమే కదా, పాటలే కదా, చిందులే  కదా అని అనుకొంటున్నారే గాని, మాటకే అంత బలం ఉంటె మనిషిని నచ్చలేదు అని తెలుగు సమాజం నిర్లక్ష్యానికి ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వడం లేదు, అంతకి అంతకి బౌతికంగా పెంచుకొంటున్నారే గాని, పనిలో పనిగా ఇంత మాట కారి తనం ఉన్న మనిషిని, గ్రహించకుండా,  వదిలివేసినారు అని తమరు గ్రహించండి. నన్ను పటించుకొని నా నుండి సమాచారం, పండితుల విశ్లేషణలతో నిత్యం గ్రహించుటకు తమరు ఒక సూచన తెలుగు ముఖ్యమంత్రులకు, న్యాయ స్థానం వారికి  ఇవ్వగలరు అని కోరుకొనుచున్నాను. 



తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                                  
            
  
                                   

No comments:

Post a Comment