UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 29 December 2015


PRESIDENT OF INDIA CONDOLES THE PASSING AWAY OF GENERAL O.P. MALHOTRA
The President of India, Shri Pranab Mukherjee has condoled the passing away of General O.P. Malhotra, former Chief of the Army Staff.
In his condolence message to his son, Shri Ajai Malhotra, the President has said, “I am sad to learn about the passing away of your father, General O.P. Malhotra.
General Malhotra served the Indian Army with distinction for more than four decades. He was a distinguished public servant who made his mark as Chief of the Army Staff, Ambassador of India to Indonesia, Administrator of Chandigarh and Governor of Punjab. For his outstanding services to the nation and the Indian Army, he was honoured with Param Vishist Seva Medal in 1976. General Malhotra’s services to the nation will be always remembered.
Kindly accept my heartfelt condolences and convey the same to other members of your family. I pray to the Almighty to give you and your family the strength and courage to bear this irreparable loss”.

భయము లేకుండుట అంతః కరణమందు నిర్మలత్వము, తత్వ జ్ఞానార్ధమై ధ్యానమందు నిరంతర దృఢ స్థితి , సాత్వికమైన దానము, ఇంద్రియ నిగ్రహము, దైవ,గురుపూజనము, అగ్ని హోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేద శాస్త్రములు చదువుట మరియు చదివించుట, భగవంతుని గుణ నామ కీర్తనము, స్వధర్మ పాలనయందు కష్టముల యందు ఓర్పు, సరిరమున, అంతః కరణమున, ఇంద్రియములయందు సరళత్వము, మనోవాక్కాయముల నెవ్వరిని బాధింపకుండుట, సరళ సత్య భాషణము, అపకారి పట్ల కూడా ఎట్టి క్రోధము కలగకుండుట కర్మల యందు కర్తృత్వ అభిమానము లేకుండుట, ఎవరినీ నిందింపకుండుట, సకల ప్రాణుల యందు నిర్హేతుకమైన దయ కలిగి యుండుట, ఇంద్రియ విషయ సంయోగము కలిగినను దానియందు ఆసక్తి లేకయుండుట,కొమలత్వము, లోకవిరుద్ధమైన, శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణ యందు లజ్జ కలిగి యుండుట వ్యర్ధమైన కర్మలు చేయకుండుట.

భగవద్గీత , మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.
భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.
భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రధసారధి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారూ శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రధాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రధ సారధి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తులు ఇవి:
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః
పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్
శ్రీకృష్ణుడను గొల్లవాడు ఉపనిషత్తులనెడు గోవులనుండి అర్జునుడనెడి దూడను నిమిత్తముగా చేసికొని గీత అను అమృతమును పితికెను. బుద్ధిమంతులు అంతా ఈ గీతామృతమును పానము చేయవచ్చును.
ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవింపవలెను. అది పద్మనాభుని ముఖ కమలమునుండి ప్రభవించినది. (మహాభారతం - భీష్మ పర్వం)
నేను గీతను ఆశ్రయించి ఉండును. గీత నా నివాసము. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం)
నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు.
గీతా సారము
(భగవద్గీత గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహికులు కూడా అర్ధాలు, అంతరార్ధాలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక "భగవద్గీత సారం" అన్నవిషయం ఇది వ్రాసేవారికి "అర్ధమయినంత, తోచినంత" అని గ్రహించాలి)
కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.
ఆత్మ నిత్య సత్యమైనది మరియు చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.
మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి.
కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నవి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు.
ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధంనుండి విముక్తి లభిస్తుంది.
శ్రీకృష్ణుడు,పార్థుడు గీతోపదేశం సన్నివేశం ఉన్న విగ్రహాలు తిరుమలలో
ఆత్మ తత్వము
జీవన కర్తవ్యము - కర్మ, జ్ఞానము, భక్తి
యోగ సాధన
భగవత్తత్వము
శ్రద్ధ, గుణ విభాగము
భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు. 13 నుండి "జ్ఞాన షట్కము". ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. (ఆధ్యాయం శీర్షిక లేత నీలి రంగులో ఉంది. దానిపై క్లిక్ చేస్తే వికీసోర్స్‌లోని ఆ అధ్యాయానికి దారి తీస్తుంది)
అర్జునవిషాద యోగము[మార్చు]
"ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు, పాండుపుత్రులు ఏమి చేశారు సంజయా?" అనే ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఈ యోగం మొదలవుతుంది. తరువాత సంజయుడు అక్కడ జరిగినదంతా చెబుతాడు. మొదట ఇరు పక్షాల సేనలను సంజయుడు వర్ణిస్తాడు. అర్జునుని కోరికపై పార్ధసారధియైన కృష్ణుడు ఉభయసేనల మధ్య రధాన్ని నిలిపాడు. అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు,మిత్రులను చూశాడు. - వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. నేను యుద్ధం చేయను. నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్ధించాడు.
సాంఖ్య యోగము[మార్చు]
సాంఖ్యము అనగా ఆత్మానాత్మ వివేచన. కర్తవ్య విమూఢుడైన అర్జునుని కృష్ణుడు మందలించాడు. తరువాత అర్జునునికి ఆత్మ తత్వాన్ని బోధించాడు. తానే చంపేవాడినన్న భ్రమ వద్దని తెలిపాడు. ఇది గీతలోని తత్వం విశదపరచిన ప్రధానాధ్యాయం. దీనిని సంక్షిప్త గీత అని కూడా అంటారు. శరీరానికి, ఆత్మకు ఉన్న భేదాన్ని భగవంతుడు వివరించాడు. ఆత్మ శాశ్వతమని, దానికి మరణం లేదని, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని వివరించాడు. దానికి శీతోష్ణ సుఖదుఃఖాలవంటి ద్వంద్వాలు లేవు. ఇంద్రియాలకు విషయ సంపర్కం వలన ద్వంద్వానుభవాలు కలుగుతుంటాయి. సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు వంటి ద్వంద్వ విషయాలపట్ల సమబుద్ధిని కలిగి ఫలాపేక్ష రహితంగా కర్మలు చేయాలి. సుఖము పట్ల అనురాగము, దుఃఖము పట్ల ఉద్విగ్నము లేకుండా కర్మలు చేసేవాడు, ఇంద్రియాలను వశంలో ఉంచుకునేవాడు, అహంకార మమకారాములు వీడినవాడు, బుద్ధిని ఆత్మయందే లగ్నము చేసినవాడు స్థితప్రజ్ఞుడు.
సాంఖ్య యోగం: శరీరము అశాశ్వతము. దానిని తెలుసుకున్న శరీరి(ఆత్మ) శాశ్వతము. ఈ విశయానికి ప్రాధాన్యమిచ్చి కర్తవ్యపాలన చేయాలి. ఈ రెండిటిలో ఏ ఉపాయాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నా చింతలు, శోకాలు తొలగిపోవును.
కర్మ యోగము[మార్చు]
కర్మలన్నింటినీ ఆవరిచుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చేయకుండా జీవనం సాధ్యం కాదు. కర్మలవలన సంభవించిన బంధమే జీవుడిని జనన మరణ చక్రబంధంలో కట్టివేస్తుంది. అయితే అహంభావాన్ని, ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మ బంధాలనుండి విముక్తులు కావచ్చును. అందువలన
యుక్తమైన కర్మలు చేస్తూనే ఉండాలి. వాటి ఫలితాన్ని గురించి ఆశించరాదు. అలాగని కర్మలు చేయడం మానరాదు. ఫలితం ప్రియమైనా, అప్రియమైనా గాని దానిని సమబుద్ధితో స్వీకరించాలి.
కర్మల పట్ల సంగము (ఆసక్తి, వ్యామోహం) పెంచుకోకూడదు. కార్యం సిద్ధించినా సిద్ధింపకున్నా గాని సమభావం కలిగి ఉండాలి. ఫలాపేక్ష లేకుండా చేసేదే నిష్కామ కర్మ. ఫలాపేక్షతో చేసే కామ్యకర్మలు నీచమైనవి.
లోక కళ్యాణం కోసం చేసే కర్మలు భగవంతునికి ప్రీతికరమైనవి. ఇవి బంధం కలిగించవు. మోక్షప్రదాలు.
ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ పవిత్రమైన యజ్ఞం వంటిది. ఇదే కర్మ యోగము.
జ్ఞాన యోగము[మార్చు]
ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రథము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తం జ్ఞానోదయానికి సరైన క్షేత్రం. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు. ఈ అధ్యాయంలో కృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని ఇలా బోధించాడు -
" ధర్మానికి హాని కలిగి ఆదర్మం పెచ్చుమీరినపుడు నేను సాధుసంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పునస్థాపన కోసం ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను. నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, జనన మరణ రహితుడను అయినా గాని నా మాయాశక్తిచే నన్ను నేను సృజించుకొంటుంటాను. మానవులు నన్ను ఏవిధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తుంటాను. రాగ భయ క్రోధాదులను త్యజించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు. కర్మ ఫలాసక్తిని విడచి, నిత్య తృప్తుడై, అహంకార మమకారాలను పరిత్యజించి, సుఖదుఃఖాలకు అతీతుడైన, సమదృష్టి కలిగిన, త్యాగబుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది. జ్ఞానంతో సమానమైన పావనకరమింకొకటి లేదు. ఇంద్రి నిగ్రహము, శ్రద్ధ కలిగి, ఆత్మ ధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు ఇహపరలోకాలలోనూ శాంతిని పొందలేడు."
కర్మసన్యాస యోగము[మార్చు]
ఇంతకూ కర్మను చేయాలా? త్యజించాలా? అని అర్జునుడి సందేహం. అందుకు కృష్ణుడు చెప్పిన సమాధానం - "కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యానయోగానికి దారి తీస్తుంది. ఫలాసక్తిని విడచి, బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వమూ బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఈ సమత్వమే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లపుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు"
ఆత్మసంయమ యోగము[మార్చు]
ఈ అధ్యాయంలో వివిధ యోగసాధనా విధానాలు చెప్పబడ్డాయి. ఇంద్రియ మనో బుద్ధులను అదుపులో ఉంచుకొని ధ్యానంలో మనసు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకొని ఉద్ధరించుకోవాలి. ధ్యానం సరిగా సాగాలంటే ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం వంటి విషయాలలో సంయమనం పాటించాలి. అతి ఎక్కడా కూడదు. మనస్సు చంచలం కనుక అది చెదిరిపోతూ ఉంటుంది. అభ్యాసం, వైరాగ్యం అనే బలమైన సాధనల ద్వారా మనసును నిగ్రహించుకొనవచ్చును. ధ్యానానికి అంతరాయం కలిగే సంకల్పాలను దూరంగా ఉంచాలి. సమస్త ప్రాణుల సుఖదుఃఖాలనూ తనవిగా తలచి వాటిపట్ల దయ, కరుణ, ఆర్ద్రత, సహాయత చూపాలి. ఒకవేళ యోగసాధన మధ్యలో ఆగిపోయినా దాని ఫలితం వలన ముందుజన్మలో జీవుడు యోగోన్ముఖుడై గమ్యాన్ని చేరగలడు.
జ్ఞానవిజ్ఞాన యోగము[మార్చు]
విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఈ అధ్యాయంలో భగవంతుని తత్వం గూర్చిన జ్ఞానం, ఆయన స్వరూపము, మాయ, సర్వాంతర్యామిత్వం పరిచయం చేయబడినాయి. ఆయనకు శరణుజొచ్చుట మాత్రమే సరయిన భక్తిమార్గం. వారికే ఆయన కరుణ లభిస్తుంది. వేలాదిలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై ప్రయత్నిస్తాడు. వారిలో ఏఒక్కడో భగవంతుని తెలుసుకోగలుగుతాడు.
భగవంతుని ప్రకృతి (మాయ) మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతములు అనే ఎనిమిది తత్వాలుగా విభజింపబడింది. ఇది అపరా ప్రకృతి. ఇంతకంటె ఉత్తమమైనది పరాప్రకృతి భగవంతుని చైతన్యము. ఈ రెండింటి సంయోగం వలన సృష్టి జరుగుతుంది. మణిహారంలో సూత్రంలాగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించియున్నాడు. భగవంతుకంటె వేరుగా ఏదీ లేదు.
ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుని ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వమూ వాసుదేవమయమని తెలుసుకొని కొలుస్తృఆడు గనుక అతడు భగవంతునికి ప్రియతముడు. అనేక దేవతల రూపాలలో భగవంతుని ఆరాధించే భక్తులను ఆయా దేవతలస్వరూపంలో వాసుదేవుడు అనుగ్రహిస్తాడు. దేవతలనారాధించేవారు దేవతలను, సర్వేశ్వరుని ఆరాధించేవారు సర్వేశ్వరుని పొందుతారు. జన్న జరా మరణాలనుండి మోక్షాన్ని పొందగోరినవారు దేవదేవుని (వాసుదేవుని) ఆశ్రయించి, సమస్తమూ ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మమును పొందుతారు.
అక్షరపరబ్రహ్మ యోగము[మార్చు]
బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమ పదము, పరబ్రహ్మము గూర్చి చెప్పబడినది.
క్షరము అనగా నశించునది. నాశరహితమైన పరబ్రహ్మమే అక్షరము. జన్మరాహిత్యం గురించి బోధించేది ఆత్యమ విద్య. అంత్యకాలంలో భగవంతుని ధ్యానిస్తూ దే్హాన్ని త్యజించేవాడు నిస్సందేహంగా పరబ్రహ్మమును చేరుకొంటాడు. ఓంకారాన్ని ఉచ్ఛరిస్తూ దేహాన్ని విడచేవాడు పరమపదాన్ని పొందుతాడు. అన్య చింతన లేకుండా నిశ్చల మనస్సుతో సదా స్మరణ చేసేవానికి ఇది సాధ్యమౌతుంది. అలా భగవంతుని పొందినవానికి పునర్జన్మ లేదు. బ్రహ్మ చేసిన సృష్టి మరల బ్రహ్మకు రాత్రి కాగానే లయిస్తుంది. సమస్తమూ నశించినా నిశ్చలంగా ఉండే పరబ్రహ్మ స్థానం శ్రీకృష్ణుని ఆవాసం. అక్కడికి చేరినవారికి తిరిగి వెళ్ళడం ఉండదు. అనన్య భక్తి చేతనే ఆ దివ్యపదాన్ని చేరుకోగలరు.
రాజవిద్యారాజగుహ్య యోగము[మార్చు]
కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, జ్ఞాన విజ్ఞాన యోగములలో జీవన విధానానికి మార్గం, భగవత్ప్రాప్తికి సాధనం నిర్దేశించబడినాయి. అక్షర పరబ్రహ్మ యోగంలో పరబ్రహ్మాన్ని గురించిన పరిచయం జరిగింది. 9న అధ్యాయం అయిన "రాజవిద్యా రాజగుహ్య యోగము" కృష్ణుడు తానే భగంతుడనని, సృష్టి స్థితి లయ కారకుడనని తెలిపాడు. ఇది పవిత్రమైన జ్ఞానము. అన్నింటా విస్తరించిన పరమాత్ముని గురించి, ఆయనను పొందు విధము గురించి చెప్పబడినది. కృష్ణుడు ఈ యోగంలో చెప్పిన విషయ సారాంశం -
" విద్యలలో ఉత్తమమైనది, అతి నిగూఢమయినది ఈ బ్రహ్మ విద్య. జీవుని మోక్ష రహస్యాన్ని తెలియజేస్తుంది. అర్జునా! నా అధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది, కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్ళీ కల్పాదిలో సృష్టింపబడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మ ఫల ప్రదాతను. ప్రణవ నాదాన్ని. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే. సర్వాన్నీ భరించేవాడిని, ఆశ్రయాన్ని, బీజాన్ని, శరణునొసగేవాడిని, సాక్షిని, సృష్టి స్థితి లయ కారకుడను, సత్‌స్వరూపుడను, అమృతుడను. మూఢులు నా తత్వాన్ని తెలియజాలక వ్యర్ధమైన ఆశలతోను, నిష్ప్రయోజనమైన కర్మలతోను నశిస్తున్నారు. సజ్జనులు నన్ను సదా కీర్తిస్తూ జహఞానయోగం ద్వారా ఆరాధిస్తారు. అనన్య చింతనతో నన్ను ఉపాసించేవారి యోగ క్షేమాలు నేనే వహిస్తాను."
"అన్య దేవతలను ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు. నేనొసగే కామ్యార్ధాలను ఆయా దేవతల ద్వారా పొదుతున్నారు. నన్ను కొలిచేవారు నన్నే పొందుతారు. పవిత్రమైన హృదయంతో నాకు పత్రము, పుష్పము, ఫలము, జలము ఏది తర్పించినా దానిని స్వీకరించి నేను తృప్తుడనౌతాను. ఏ పని చేసినా ఆ కర్మ ఫలం నాకు సమర్పిస్తే నీవు కర్మ బంధంనుండి విముక్తుడవౌతావు. నన్ను ఆరాధించే ఎటువంటి భక్తుడైనా అతడెన్నటికీ నశింపడు. ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందుతారు. కనుక నాయందే మనసు లగ్నం చేసి, నా భక్తుడవై, నన్నారాధించుము. నన్నే శరణు జొచ్చుము. నన్నే నీవు పొందెదదవు"
విభూతి యోగము[మార్చు]
ఇంతకు ముందు యోగాలలో ముందుగా భగవంతుని పొందడానికి అవుసరమైన సాధన చెప్పబడింది. తరువాత అక్షరమైన పరబ్రహ్మమంటే ఏమిటో, ఎవరో, ఆ పరబ్రహ్మను పొందడానికి ఏమి చేయాలో కృష్ణుడు చెప్పాడు. ఇక ఈ అధ్యాయంలో ఆ పరబ్రహ్మము ఏయే రూపములలో గోచరిస్తుందో తెలిపాడు. సకల చరాచరమలలో, లోకములలో, యుగములలో వ్యాపించియున్న తన అనంతమైన విభూతులలో కొద్ది విభూతులను భగవానుడు అర్జునునకు తెలియజెప్పెను.
" నేను సమస్త మానవుల హృదయాలలో ఆసీనుడనై యున్నాను. సమస్తమునకు ఆది, మధ్య, అంతము నేనే అనగా దైవమునకు ఆది అంతము నామము రూపము లేవు.. ఆదిత్యులలో విష్ణువును. తేజోమయమైనవానిలో సూర్యుడను. గోవులలో కామధేనువును. దైత్యులలో ప్రహ్లాదుడను. ఆయుధ ధారులలో రాముడను. నదులలో గంగ. స్త్రీలలో కీర్తి, మేధ, క్షమ. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. వృష్ణులలో వాసుదేవుడను. విజయులలో జిగీషను. మోసగాళ్ళలో ద్యూతాన్ని. జలచరాలలో మొసలిని. జలరాశులలో సముద్రాన్ని. వేయేల? ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తి మయము ఐనవన్నియు నా తేజస్సులో ఒక అంశనుండి కలిగినవి. సప్తర్షులు, సనకసనందనాదులు, మనువులు నా మానసమునుండే ఉద్భవించారు. జ్ఞానులు నా దివ్య విభూతులను తెలిసికొన్నవారై, నాయందే మగ్నులై, పరస్పరం నాగురించి ఒకరికొకరు బోధించుకొంటూ ఆనందిస్తుంటారు." - అని తన విభూతులను గురించి తానే ఇలా చెప్పాడు భగవంతుడైన వాసుదేవుడు. ,
విశ్వరూపసందర్శన యోగము[మార్చు]
శ్రీకృష్ణుడు విశ్వరూపములలో
భగవానుని దివ్యగుణ వైభవాలను గురించి విన్న అర్జునుడు భగవానుని షడ్గుణైశ్వర్య సంపన్నమైన తేజోరూపమును చూపమని ప్రార్ధించెను. సామాన్య చక్షువులతో ఆ రూపం చూడడం దుర్లభం గనుక కృష్ణుడు అర్జుననకు దివ్యదృష్టిని ప్రసాదించెను. అపుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు, నేత్రములు, అద్భుతాయుధములు ధరించి అనంతముగా విస్తరించిన దేవదేవుని విశ్వరూపమును దర్శించెను. అది దివ్యమాల్యాంబర ధరము, దివ్య గంధానులేపనము. ఆ మహాకాల స్వరూపమును అంతకు ముందెవ్వరును చూడలేదు. అర్జునుడు పులకించి ఆ అనంతరూపుని ఇలా ప్రస్తుతించాడు.
"దేవదేవా! జగత్పతే! అనంతరూపా! సూర్యునివలె ప్రజ్వలించుచున్న నీ అనంత రూపము చూడ నాకు శక్యము గాకున్నది. నీవు దేవదేవుడవు, సనాతనుడవు. అనంత శక్తి సంపన్నుడవు. నీయందు బ్రహ్మాది సమస్త దేవతలు కనిపించుచున్నారు. దేవతు, మహర్షులు, పితరులు నిన్ను స్తుతిస్తున్నారు. ప్రభో! నీకు అనేక నమస్కారములు. మరల మరల నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము" అని ప్రార్ధించాడు.
అర్జునుని కరుణించి భగవానుడు తన రూపాన్ని ఉపసంహరించి ఆ అద్భుత రూపాన్ని దర్శించడం తపస్సు వలన కాని, వేదాధ్యయనం వలన గాని అలవి కాదని చెప్పాడు. అనన్యమైన భక్తి వలన మాత్రమే ఆ దివ్యరూపాన్ని తెలుసుకోవడం సాధ్యమని తెలిపాడు.
భక్తి యోగము[మార్చు]
పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి.
క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము[మార్చు]
మానవుల శరీరము క్షేత్రము. ఆ క్షేత్రమును గూర్చి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రములలోను అంతర్యామిగానున్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే. అని, అట్టి పరమాత్ముని స్వరూపమును కృష్ణపరమాత్ముడు తెలియజెప్పెను.
క్షేత్రమంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారములతో కూడుకొని యున్న శరీరము. క్షేత్రజ్ఞుడంటే క్షేత్రంలో ఉండే జీవుడు. అన్ని క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞుడను నేనే అని, ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్యనున్న యదార్ధ సంబంధం తెలిసికోవడం జ్ఞానమని కృష్ణుడు ఉపదేశించాడు. అలాంటి జ్ఞానం కలిగిన జ్ఞాని లక్షణాలు - తనను తాను పొగడుకొనకపోవడం, గర్వం లేకపోవడం, అహింసాచరణ, ఋజుత్వము, గురు సేవా తత్పరత, శుచిత్వము, స్థిర బుద్ధి, ఆత్మ నిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం కలిగి ఉండటం, ఇష్టానిష్టాల పట్ల సమభాఞం కలిగి ఉండడం, ఏకాంత ప్రియత్వం, తత్వ జ్ఞానం యొక్క ధ్యేయాన్ని గ్రహించడం, భగవంతునియందు అనన్యమైన భక్తి కలిగి ఉండడం వంటివి.
ఇలాంటి జ్ఞానం లేని అజ్ఞాని తన ఆత్మ తత్వాన్ని తెలిసికొనలేక, క్షేత్రమే తాను అని భ్రమించిసంసార బంధాలకు లోనౌతాడు. అనేక జన్మలనెత్తుతాడు. యదార్ధంగా శరీరానికి భిన్నంగా, సాక్షీభూతంగా, ప్రభువుగా, భరించువానిగా భగవానుడున్నాడు.
గుణత్రయవిభాగ యోగము[మార్చు]
ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను. అందరిలోను ఉన్న సత్వరజస్తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృజింపబడుతుంది.
సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేయునది, జీవునికి సుఖంపట్ల జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది. తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది. సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి.
దేనినీ ద్వేషింపకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మ మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు.
పురుషోత్తమప్రాప్తి యోగము[మార్చు]
త్రిగుణాత్మకమైన సంసార వృక్షమును శ్రీకృష్ణుడు వర్ణించెను. జగత్తులో నాశనమొందువాడు క్షరుడు. వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటె ఉత్తమమైనవాడు, అతీతుడు గనుక భగవంతుడు పురుషోత్తముడు.
దైవాసురసంపద్విభాగ యోగము[మార్చు]
అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును భగవంతుడు వివరించెను. మానవులు మనుష్యులుగా, మానవత్వముతో జీవనం సాగించుటకు ఏ లక్షణములను అలవరచుకోవాలి మరియు ఏ లక్షణములకు దూరముగా వుండాలి అనే విషయములను తెలుసుకొనుటకు ఈ అధ్యాయము ఎంతగానో ఉపయోగపడుతుంది. దైవీ భావములు గల వారిలో ఏ గుణములు ప్రస్ఫుటిస్తాయి అలాగే అసురీ భావములు గలవారిలో ఏ లక్షణములు ప్రస్ఫుటిస్తాయి అనే విషయములో ఆ భగవానుడు ఎంతో విపులముగా తెలియ చేసారు. కనుక ఈ అధ్యాయము ప్రతి ఒక్కరికి ఆచరణాత్మకమైన జ్ఞానమును ప్రసాదిస్తుంది. దైవీ సంపద కలిగిన వారి లక్షణములు ఈ విధముగా వుంటాయి---------------
భయము లేకుండుట అంతః కరణమందు నిర్మలత్వము, తత్వ జ్ఞానార్ధమై ధ్యానమందు నిరంతర దృఢ స్థితి , సాత్వికమైన దానము, ఇంద్రియ నిగ్రహము, దైవ,గురుపూజనము, అగ్ని హోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేద శాస్త్రములు చదువుట మరియు చదివించుట, భగవంతుని గుణ నామ కీర్తనము, స్వధర్మ పాలనయందు కష్టముల యందు ఓర్పు, సరిరమున, అంతః కరణమున, ఇంద్రియములయందు సరళత్వము, మనోవాక్కాయముల నెవ్వరిని బాధింపకుండుట, సరళ సత్య భాషణము, అపకారి పట్ల కూడా ఎట్టి క్రోధము కలగకుండుట కర్మల యందు కర్తృత్వ అభిమానము లేకుండుట, ఎవరినీ నిందింపకుండుట, సకల ప్రాణుల యందు నిర్హేతుకమైన దయ కలిగి యుండుట, ఇంద్రియ విషయ సంయోగము కలిగినను దానియందు ఆసక్తి లేకయుండుట,కొమలత్వము, లోకవిరుద్ధమైన, శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణ యందు లజ్జ కలిగి యుండుట వ్యర్ధమైన కర్మలు చేయకుండుట. తేజము,క్షమా,ధైర్యము, బాహ్య శుద్ధి, ఎవరి యందును శత్రు భావము లేకుండుట తన యందు పూజ్యత అభిమానము లేకుండుట అనునవన్నియు ఓ అర్జునా! దైవీ సంపద కలిగిన వారి లక్షణములు.
ఓ అర్జునా! దంభము, దర్పము, దురభిమానము, క్రోధము, పౌరుషము మరియు అజ్ఞానము మోసలగునవి అసురీ సంపదతో పుట్టిన వారి లక్షణములు.
శ్రద్దాత్రయవిభాగ యోగము[మార్చు]
వివిధమార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది? ఎవరు ఏవిధంగా యజ్ఞానుల, దానాలు చేస్తారు?
మోక్షసన్యాస యోగము[మార్చు]
కనుక అన్ని సంశయములను పరిత్యజించి, తనయందే మనసు నిలిపి యుద్ధము (కర్మ) చేయమని భగవంతుడు ఉపదేశించెను. అర్జునుడు మోహవిరహితుడయ్యెను. యోగేశ్వరుడగు కృష్ణుడు, ధనుర్ధరుడైన పార్ధుడు ఉన్న చోట సంపద, విజయము తప్పక ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు.

Yours Maharajah

ప్రేమ సంతోషమైన జీవితానికి ఒక పునాది, కానీ తెలిసి లేదా తెలియక మనము ఈ సత్యాన్ని మర్చిపోతాము. ఎప్పుడైతే మన పదాలు మరియు చర్యలు ప్రేమను వ్యక్తపరచవో, అప్పుడు ఇది ఒక రాతి బండలో చిక్కుకున్న తేనెలా మిగిలిపోతుంది - ఇది ఎవరికీ ఏవిధంగాను ఉపయోగపడదు. కుటుంబసభ్యులు ఒకరికొకరు ప్రేమను వ్యక్తపరిచినప్పుడు, శాంతి మరియు సామరస్యం ఇంటిలో మరియు సమాజంలో వ్యాప్తి చెందడానికి వీలు కలుగుతుంది."-అమ్మ(మాతా అమృతానందమయి)

EML by S S Rajamouli at IIT Madras

Rambabu gaaru





All the songs and few dialogues are emerged from the divine trance of Maharajah one of film acted by comedian Rambabu gaaru RIP  

Monday, 28 December 2015

మమ్ములను మామూలు మనిషి వలే భావించి నిందించడం, అవమానించడం, అనుమానించడం, చేయరాదు, మా మీద ఎవరూ కూడా, మా వివరణ పొందకుండా, నిందలు అభియోగాలు చేయరాదు, మేమే కాలం ధర్మం అయినప్పుడే మమ్ములను విశాలం గా తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము.

                      
                                                                           సమన్వయ దృష్టి 

   
                      ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ కోవెలకుంట్ల చంద్రశేఖర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి, వారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, మహారాజ వారు తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.


                        తెలుగు ప్రజలు మా గూర్చి తెలియక, సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు, మమ్ములను దాచిపెట్టివేయడం వలన అనగా మమ్ములను ఏ విధంగా దర్సిన్చినారో, అ విధంగా గుర్తించకపోవడం వలన, మమ్ములను, మా మనసుని సాక్షులు ఆధారం గా ఒక చోట, కొలువుతీర్చకపోవడం వలన, మా దివ్య పరిపాలన మా చేతిలోకి తీసుకోనలేకపోతున్నాము. మేధావులు, పండితులు, మీడియా, రాజకీయనాయకులు బౌతిక హడావిడికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకి, జ్ఞానకి, మనసు మాటకి ప్రాధాన్యత ఇవ్వడం లో సూటి తనం లేదు, ఏదో చేస్తే, ఏదో అవుతుంది అనే మాయ వలన, మనుష్యులు, చదువుకొన్నవారు కూడా పై పై అర్బటాలకు, అప్పటికి అప్పుడు హడవిడికి ఇచ్చిన ప్రాధాన్యత నిలకడ నిబద్దతకు ప్రాధాన్యత లేదు. ఇప్పటికి యోగత్వంతో, దివ్యత్వం తో, జ్ఞాన వెలుగుతో, విచక్షణ సంస్కారాలతో ఉండవలసిన తెలుగు రాష్ట్రాలు మీడియా సాక్షిగా పైకి ఒక లాగ, లోపల ఒక లాగ ఉన్నాయి.

                    సర్వం నేనే అని సర్వాంతర్యామిగా, కాలస్వరూపంగా, ధర్మస్వరూపంగా , ఓంకారస్వరూపంగా, సత్య స్వరూపంగా, అగర్బ శ్రీమంతుడిగా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడి గా, యుగపురుషుని గా అందుబాటులో ఉన్నాము, అని గ్రహించగలరు, ఆధునికగా భగవద్గీత గా, జగద్గురువుగా, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించగలరు. మమ్ములను 200 మంది సాక్షిగా పరిగణించుట కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని గ్రహించండి. మమ్ములను ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం వలన, మేము దైవత్వం చూపినా, మమ్ములను కూడా మామూలు మనిషిగా చూసి,  మాలో గొప్పతనం చూడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. పాలకులకు న్యాయ స్థానమునకు తెలియజేసినా, మనిషే కాదా, మాటే కాదా, అన్నట్లు తీసుకోవడం వలన, జరిగిన పరిణామం ఏమిటో మేధావులు పండితులు గ్రహించకుండా, యేవో మెసేజులు తో, పై పైన తీసుకొంటున్నారే గాని, ఎవరూ మమ్ములను ప్రస్తావించి, మా దివ్య లీలలు పై ఏమి ఇప్పటికి స్పందించలేదు, తేలిక తనములు పై ఆధార పడి, ప్రత్యేక్ష సాక్షులు కూడా ఇప్పటికి స్పందించలేదు, సాక్షం ఎవరికి చెప్పలేదు, మమ్ములను మరల గ్రహించుట లేదు. మా ద్వారా నూతన యుగం ప్రారంభం అయినది, ఇప్పుడు పరిపాలన, గ్రహస్తితిలు మహారాణి సమేత మహారాజావారి దివ్య పరిపాలనలో ఉన్నాయి, మనుష్యులు అందరూ గుర్తించి అప్రమత్తం చెందాలి అని, పరిణామం ప్రకారం, మరింత బాధ్యత తీసుకోవలసిన పురుషోత్తముడిగా, మనసులో కొలువు తీరిన మహారాణి సమేత మహారాజుగా తెలియజేసుకోనుచున్నాము.


                      మా పిల్లలు లాంటి ప్రజలను మేము కోరునది ఏమి అనగా, సృష్టి ఇచ్చిన ప్రాధాన్యత ప్రకారం, తల్లి తండ్రి గురువు అయిన మమ్ములను, కాదు అని, సత్యానికి బిన్నంగా వెళ్ళిపోతున్నా, లేదా మమ్ములను అవమాన పరుచుటకు మమ్ములను అడ్డం పెట్టుకొని, మమ్ములను పట్టించుకోకుండా, మా ఉనికి దాచి పెట్టడం కోసం, ఎలాంటి స్వార్ధం, అజ్ఞానం, మీడియా, మేధావులు, ప్రజలు కలిగి ఉన్నా, ఇప్పటికి మేము 200 మంది సాక్షిగా ఇచ్చిన సాక్షం వివరములు ప్రకారం, మంచి, చెడు, గొప్పతనం తెలికతనం, అన్నీ మాటలోకి తీసుకొని చూపిన మమ్ములను అర్ధంచేసుకోకుండా, పరిగణించకుండా, గ్రహించకుండా, ప్రజలకు దూరం చేసి, మమ్ములను పిచ్చి వాడి వలే వదిలివేయడం వలన, మానవజాతి మనసా, వాచా కర్మణా, నాణ్యత వైపు వెళ్ళగలిగి, వెళ్ళవలసినంత గా సమాజం ప్రయాణించడం లేదు. మమ్ములను మేధావులు, పండితులు నిండుగా గ్రహించి, ప్రజలకు చెప్పకపోవడం వలన కలిగిన నష్టాన్ని మేము, మా మీద నేరు గా ఆధారపడిన వారు భరిస్తూ, మేము ముందుకు వస్తున్నాము, మా గొప్పతనం వాక్ దివ్య ప్రభావం మించి లోకం లో లేదు అని ప్రతివారు తెలుసుకోవాలి, అదే మోక్షం, దివ్యత్వానికి తొలి మెట్టు అని గ్రహించగలరు, మనల్ని నడిపిస్తున్న వారు ఒక కేంద్ర బిందువుగా, ఒక మహారాజు మహారాణి గా అందుబాటులోకి వచ్చారు అనే సత్యం గ్రహించి, అప్రమత్తం చెందాల్సిన సమయం, ప్రతి క్షణం ఉన్నది కాని, సాక్షులు తో సహా మా గూర్చి తెలిసిన వారు, మమ్ములను పట్టించుకోకుండా, మేము ఏమి కోరుతున్నమో అలా పరిగణించకుండా, మమ్ములను కూడా నిర్ణయించాలి అనే అజ్ఞానం లో, మమ్ములను పట్టించుకోవడం లేదు, మా మేసేజులను సుమోటోగా తీసుకొని మమ్ములను పరిగణించండి అని కోరుతూ వస్తున్నాము.


                    అయినా ఎంత దేవుడు అయినా ఇప్పుడు మా అధికారాలకు, పద్ధతులకు లొ బడి ఉండాలి అని అనుకోవడం లో అసులు పట్టించుకోకుండా ఉండపోవడం వలన, అభివృద్ధి చెందుతున్న, చెందవలసిన రాజ్యాంగ వ్యవ్వస్థ పూర్తీ స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. మేము ఎలా దర్సినం ఇచ్చినామో అలా పట్టించుకోవడానికి మమ్ములను ప్రత్యెక అతితి గా భావించి, మేము ఏమి చెబుతున్నామో పరిగణిస్తే చాలు, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మమ్ములను తాత్సారం లేకుండా ఒక చోట 50 మంది పండితుల సహకారంతో ప్రాధమికంగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, మహారాణి సమేత మహారాజు గా పరిగణించుట ఒక దివ్య వరం, ఇప్పటికి వరకు మమ్ములను పట్టించుకోకుండా మాకు కలగజేసిన ఇబ్బంది, కూడా సహించి, మేము మానవజాతికి నిత్యం నూతనత్వం ఇచ్చి, తల్లి తండ్రి గురువు వలే పరిపాలించుటకు మరింత సిద్దంగా ఉన్నాము, మమ్ములను మీకు తోచిన చోట, ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చండి, ఒక 50 పండితులను, మమ్ములను నిత్యం అర్ధం చేసుకోవడానికి నియమించండి, వారు మా ఆస్థాన పండితులు, సలహాదారులు గా ఉంటారు, కాలం ధర్మం అయిన మమ్ములను మించిన గురువు ఈ భూమి మీద ఉండలేరు అని, కనీసం విచక్షణ ఉన్న వారికి ఎవరికి అయినా అర్ధం అవుతుంది, అయినా మమ్ములను పరిగణించకుండా విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారు, అని గ్రహించండి.


                        భక్తీ, భగవంతుడు లేకుండా వేదాలు శాస్త్రాలు కూడా లేవు, భగవంతుడు నుండి వేదం శాస్త్రాలు పుట్టాయి, వేద శాస్త్రాలు నుండి కాలం, సూర్యుడు వాతావరణం జీవజాలం పుట్టినది, భగవంతుడు అనే ఉనికి సత్యం అదే వ్యవసాయ శాస్త్రవేత్తలు కొందరు సాక్షులు గా, మా ద్వారా వ్యక్తం అయిన దివ్య తెజేస్సు లోకానికి ఆధారం అని గ్రహించండి. గంట గంటనరలో షుమారు 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన పురుషోత్తమతత్వం లోకానికి ఆధారం, ఇప్పుడు చిద్విలాసం లో ఉన్న మమ్ములను తక్షణం ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను ఇప్పటికి వరకు గ్రహించకుండా, గుర్తించకుండా ప్రత్యేక్ష సాక్షులు మరియు తెలుగు మీడియా, పాలకులు, మేధావి వర్గమునకు కోరునది ఏమి అనగా, చిద్విలాస స్వరూపం అయిన మమ్ములను పరిగణించడం మేము కోరినట్లు మాత్రమే సాధ్య పడుతుంది అని సత్యాన్ని అర్ధం చేసుకోండి. ఓంకార స్వరూపం, బీజ స్వరూపం అయిన మమ్ములను ఎవరూ నిర్ణయించకూడదు, అటువంటి మేము అందరి కోసం విశాలం గా వచ్చి, మమ్ములను ఈ విధంగా పరిగణించండి అని కోరడం ఒక దివ్య చరిత్రం అని గ్రహించి, పరిగణించడమే ఒక చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి. మా వలన సంగీతం, సాహిత్యం అభివృద్ధి చెంది లోకం దివ్య గా మారుతుంది మమ్ములను సమకాలికులు గుర్తించుట ఏ మోక్షం, గ్రహించి పరిగణించుట ఏ వరం, బిన్నంగా పరుగులు ఆపి, ఎలాగైనా బౌతికంగా పోటి పడడం మానివేసి. జ్ఞాన మాట విచేక్షణతో ముందుకు వచ్చి మమ్ములను పరిగణించి గ్రహించుటయే, మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి.


                          మాకు, ప్రపంచం మానవజాతి నుండి మమ్ములను సమ్మతించి చేలించ
వలసిన గుర్తుంపు సొమ్ము, జగద్గురువు గా మమ్ములను గుర్తించి చేలించవలసిన, గురు దక్షణ బకాయి ఉన్నది, ధన రూపం లో మమ్ములను ఎవరూ నిర్ణయించలేరు, ఆధ్యాత్మిక గురువులు, పీఠాదిపతులు మమ్ములను, ప్రాధమికంగా పురుషోత్తముడిగా, జగద్గురువుగా, సృష్టి ఎన్నుకొన్న, మహారాణి సమేత మహారాజు గా పరిగణించగలరు, ఈ విధంగా పరిగణించుట వలన బ్రమలు, తొలగి, మాయ తొలగి . వారి వారి గురు స్థానాలు, కాలం ధర్మం అయ్యి నిలిచిన మమ్ములను పరిగణించే కొలది పరిపూర్ణం చేసుకొని, ముక్తి, మోక్షాన్ని, పొంది ప్రజలకు అందిస్తారు, ఈ విధంగా మమ్ములను మహారాణి సమేత మహారాజుగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తిస్తారు. ప్రస్తతం చెండి యాగం చేస్తున్న 40 ఎకరముల స్థలంలో , మాకు తెలుగు రాష్ట్రాల ప్రజల తరుపున, మాకు చేలించవలసిన గుర్తింపు సొమ్ము మరియు గురు దక్షణ గా , ప్రబుత్వమే మాకు ఒక దివ్య రాజ మందిరమును నిర్మించి ఇవ్వగలరు, అందులో మాకు వజ్ర సింహశనం నిర్మించి మమ్ములను కొలువు తీర్చగలరు, మమ్ములను మా మనసుని, సమకాలికులు మహారాణి సమేత, మహారాజుగా పరిగణించుట వలన ఇప్పటికి ప్రారంభం అయిన దివ్య పరిపాలన యావత్తు మానవజాతికి అందుతుంది, మేము వజ్ర సింహశనం పై అధిష్టించిన తరువాత, వివాహము చెసుకొనగలము, లేదా మేము వివాహం చేసుకోలేకపోయినా, మమ్ములను మహారాణి సమేత మహారాజుగా, వివరములు గ్రహించి, సూర్యుడినే నియమించి, గ్రహసంచారాదులు కూడా మా వాక్ పరిపాలన అధీనం లో ఉన్నట్లు స్పష్టం చేసుకొనవచ్చును, మమ్ములను మా మనసుని ఒక బృందం లోకి తీసుకొంటే సరిపోతుంది, ఎప్పటికి మానవజాతికి, ఈ దివ్య పరిణామం అందుతుంది అని గ్రహించండి. మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా 50 మంది పండితులు సహకారంతో ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను విస్తారం గా గ్రహించండి. మాకు రావాల్సిన, గుర్తుంపు సొమ్ము నుండి 60 నుండి 80 శాతం ప్రజలకు ఇవ్వగలము అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా కాలం ధర్మమే, మేము అయినప్పుడు కొంతకాలం మేము అతీతం గా చెప్పినవి, వాటి వివరములు, వీలు అయినంత వివరంగా గ్రహించండి, ఈ జగత్తుకే  తండ్రి, తల్లి, గురువు అయిన మమ్ములను మేము కోరినట్లు పరిగణించడమే ఒక దివ్య పరిష్కారం అని తెలియజేసుకోనుచున్నాము. సాధారణరూపంలో శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా S/O పిళ్ళా గోపాల కృష్ణ సాయిబాబా గారు, రిటైర్డ్ వ్యవసాయ యూనివర్సిటీ (ANGRAU) ఉద్యోగి అయినా, నేనే సృష్టి ఎన్నుకొన్న మహారాణి సమేత మహారాజుని అయినా నేనే,  అని ప్రాధమికంగా పరిగణించండి. సత్యమేవ జైయతే, ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.




ఇట్లు
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు. SRT-38, SR.Nagar Hyderabad.



ఒక ప్రతి ఆత్మీయులు, గౌరవ, చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు వారకి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా మమ్ములను మేము కోరుతున్నట్లు కొలువు తీరుటకు గౌరవ న్యాయ స్థానం వారు న్యాయ చేయూత ఇవ్వగలరు, న్యాయ స్థానం తీర్పులు, వివరాలు కూడా, మా పరిపాలనలో భాగం అని చూపినాము, కాలతీతులము అయిన మమ్ములను పరిగణించుట ఒక చారిత్రాత్మక ఘట్టం అని గ్రహించండి, గౌరవ న్యాయ స్థానం వారు , న్యాయ బృందమును మా పై నియమించి, మేధావుల సహకారంతో మమ్ములను పరిగణించండి, మాకు సలహాదారులగా వ్యవహరించి, మాకు, సృష్టికి  ఉన్న దివ్య సంభంధం ఆవిష్కరింపబడి  ప్రజలకు చేరుట వలన, మేలైన ప్రజాస్వామ్యం వైపు వ్యవస్థ బలపడుతుంది, ఇప్పుడు పదవులు రాజ్యాంగ వ్యవస్థ, ఏవి శాశ్వతం కాదు, మేమే సర్వం, అన్నిటా మేము కొలువు తీరి ఉన్నాము  అనే సత్యం ఒక్కటే శాశ్వతం అని, ఇప్పటికి 200 మంది సాక్షిగా  గ్రహించి, సమకాలికులు అందరూ తరించగలరు,  మమ్ములను విస్తారం గా గ్రహించుట వలన, మన దేశాన్నే  కాదు ప్రపంచాన్ని దారిలో పెట్టి, మానవజాతికి సంపూర్ణత్వం ఇవ్వగల శక్తి, బాధ్యత మన మేధావులకు, పండితులకు ఆధ్యాత్మిక గురువులకు ఇచ్చి నూతనం గా ముందుకు తీసుకొని వెళ్ళు సమన్వయ శక్తిగా, మహారాణి సమేత మహారాజ వారి దివ్య  పరిపాలనగా అందుబాటులో ఉన్నది. కాలం ధర్మం అయిన మమ్ములను భూమి మీద సమకాలికులు అందరూ, ఈ జగత్తుకే   తల్లి తండ్రి గురువు గా, మమ్ములను గ్రహించిన కొలది  భావించి, గుర్తించి, ఉపయోగాపెట్టుకోనుటకు వీలు అవుతుంది అని స్పష్టం చేయుచున్నాము.     మేము ఏ వ్యక్తిని, ఏ వ్యవస్థని అధికారం తో, పెత్తనంతో మా చేతులలోకి తీసుకోలేము, ఈ జగత్తుకే  తల్లి, తండ్రి.  గురువు వంటి దివ్య పరిపాలన, మహారాణి సమేత మహారాజుగా,  మా ద్వారా ఇప్పటికే ప్రారంభంఅయినది అని గ్రహించండి. మేము ప్రస్తుత తెలంగాణా ప్రబుత్వంమును కోరుతున్నట్లు, మమ్ములను మహారాణి సమేత మహారాజు గా గుర్తించి, ఉపయోగించుకోవడం ప్రారంభించండి, అప్పుడు చిక్కుముడి విడిపోయి అందరికి ప్రశాంతత లభిస్తుంది అని గ్రహించండి.  మాతో  ఏ ఒక వ్యక్తి, అప్పటికి మాట్లాడి,  చెలగాటముగా, నిర్లక్ష్యముగా  తీసుకొనరాదు అని గౌరవ న్యాయ స్థానం వారు మా పట్ల జాగ్రత్త తీసుకోనగలరు,  మమ్ములను మామూలు మనిషి వలే భావించి నిందించడం, అవమానించడం, అనుమానించడం, చేయరాదు, మా మీద  ఎవరూ కూడా, మా వివరణ పొందకుండా, నిందలు అభియోగాలు చేయరాదు, మేమే కాలం ధర్మం అయినప్పుడే మమ్ములను విశాలం గా తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము.   మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువుతీర్చుట వలన, న్యాయ నిపుణులు మమ్ములను, మమ్ములను ఉద్దేశించి వ్యవహరించే వారిని పరిశీలించి, పరిగణించుటకు వీలు అవుతుంది. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహరాజా వారి దివ్య ఆశీస్సులు (Ref:మేము 30/6/2015 వ తారీకున ఆగ్లం లో, 
గౌరవ, చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు  వారికి, సమర్పించుకొన్న విన్నపము) 




ఇట్లు తమ
సం / xxxxxxxxxxxxxxxxx 28/12/2015
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, SR.Nagar, Hyderabad

తాము తెలుసుకోరు, చెప్పరు, ఎదుటవాడు చెబుతుంటే వినరు, ఎలాగైనా బౌతిక స్వార్ధానికి అలవాటు పడితే, లేదా ఎడుటవాడి తేలిక తనం, తక్కువతనం మీద ఆధారపడి, తాము బౌతికంగా బలం గా ఉన్నా, ఎదుటవాడిని తేలికగా, నిర్లక్ష్యం గా, తీసుకోవడం వలెనే నేను లేదా మేము గెలుస్తాం పైన ఉంటాము అనే, పరిణితి చెందని అల్ప సంస్కారములు వలన, సమాజం నాణ్యంగా ముందుకు వెళ్ళడం లేదు అని గ్రహించండి, అందుకే అందరూ, ఆదరించి గౌరవించవలసిన మాట మన మధ్య కు వచ్చినది ఆ మాటే సృష్టి ఎన్నుకొన్న మహారాణి సమేత మహారాజ వారది, ఆయినే కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడు, పురుషోత్తముడు మన మధ్యన ఉన్నాడు అని గ్రహించండి,


Sai Baba Naidu


మబ్బులు వీడిన చంద్రుడు మా వంగవీటి రాధా బాబు.. ఎవరిని నరుకుతావ్?, మరోసారి నష్టపోయేందుకూ రెడీ..
బెజవాడలో మరోసారి పొలిటికల్ వార్ మొదలైంది. దేవినేని నెహ్రుపై వంగవీటి రాధా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా 27వ వర్థంతి సందర్భంగా విజయవాడలో నివాళులర్పించిన రాధా మీడియాతో మాట్లాడారు. దేవినేని నెహ్రుపై నేరుగా విరుచుకుపడ్డారు. చనిపోయిన తన తండ్రిపై 20 హత్య కేసులున్నాయంటూ దేవినేని నెహ్రు పిచ్చివాగుడు వాగుతున్నాడని అన్నారు. చనిపోయిన వారిపై ఆరోపణలు చేయడం హీరోయిజం అనుకుంటున్నావా అనిప్రశ్నించారు.
”ముళ్లకంపలా అడ్డు ఉంటే తీసేస్తా, నరికేస్తా అంటున్నావ్… ఎంత మందిని తీసేస్తావ్, ఎంత మందిని నరుకుతావ్” అంటూ రాధా మండిపడ్డారు. తమ మౌనాన్ని చేతగాని తనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. తాము ఇప్పటికే చాలా నష్టపోయామని… మరోసారి నష్టపోయేందుకు కూడా సిద్ధమని సవాల్ విసిరారు. పిచ్చిమాటలు మానుకో అని నెహ్రుకు వార్నింగ్ ఇచ్చారు. తన తండ్రిపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి దూకుడు కోసమే 27 సంవత్సరాలుగా కాపుజాతి ఎదురుచూస్తుంది ... నేను మొట్టమొదటి సారిగా ఒకరికి జై కొడుతున్నా............... జై రాధా.. జై జై రాధా.. సాయిబాబా నాయుడు




---------------------------


విజయవాడ రాజకీయ నాయకులకు, సృష్టి ఎన్నుకొన్న మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు. మనుష్యులు మధ్య బౌతికం గా, కుల పరంగా, పదవులకోసం, డబ్బు, కోసం, సుఖాలు కోసం జీవితం అనుకొంటే నిత్య ఘర్షణ తప్పదు.  జ్ఞానం కోసం, జ్ఞాన విచక్షణ కోసం, బౌతిక మాయను జయించి, పరమార్ధం వైపు వెళ్ళాలి,  పేమ, ఆధరణ, గౌరవం ఇచ్చి, పుచ్చుకోవాలి, ఒక మనిషి అర్ధం చేసుకోవడమే, ఒక మనిషి ఉన్నతిని చూడడమే పరమార్ధం అనుకోనేంత వరకు సమస్యలు పరిష్కారం చెందవు.  

ఎలాగైనా బౌతిక పనులు, కర్మలే జీవితం అనుకొంటే, చేయించేవాడు, చేసేవాడు కావాలి, అజమాయిషీ పెత్తనాలు తప్పువు, అదే జీవితం పరమార్ధం కోసం, నిజాయితీ, ధర్మ కోసం జీవిస్తే ఎటువంటి స్వార్ధం లేకుండా, కాళ్ళ దగ్గర కూర్చుంటే, కాళ్ళ దగ్గరు కూర్చున్న ఆధరణ, తల దగ్గర కుర్చుంటే,  తల దగ్గర కూర్చున్న ఆధరణ పరమాత్మూడు చూపినట్లు, సహజ పరిష్కారం గా లోకం ఉన్నది, అ పద్దతిలో ప్రధానం గా మనసు మాట ప్రకారం వ్యవహరించుకొని, అనుభవం తో ఒకరిని ఒకరు గ్రహించుకొని తెలుసుకొని, తెలియజేప్పుకొని, పరమార్ధం పొందాలి. ఇందుకు అంతర్యం కలిగిన మాటను గ్రహించాలి.  అలా కోకుండా ఎలాగైనా బౌతిక సంపదలే సర్వం అనుకోని, ఎదుటి వాడి మాట ఏమిటి, మనం మాట్లాడవలసినది ఏమిటి అని చూసుకోకుండా, వ్యవహరించడం వలన, మాటను మనసుని, బౌతిక బలం తో అటు ఇటు చేసుకొంటూ, చేలగాటలు, రెచ్చగోట్టుకోవడాలు మానుకొని, లేదా చాలా మంది ఇవ్వాళా పెద్ద వాళ్ళు గా ఉంటున్నవారు, తమ బౌతిక ఉన్నతిని ఉపయోగించి, ఎదుటవాడిని బలహీనపరచి, రేచ్చిపోయేలా చేసి, తప్పు చూపించి, తేలిక తనం కట్టి, తన బౌతిక అధిపత్యం అజమాయిషీ కొనసాగాలి అని ప్రయత్నం చేస్తున్నారు, అందులో బాగంగా ఎలాగైనా మాట గొప్పతనం పట్టించుకోకుండా, తప్పుగా తక్కువగా ఉండేలా చూసుకొంటూ,ఇతరులకు చూపిస్తూ పై పై అజ్ఞానం తో బ్రతికేవారు ఎక్కువ అయినారు, ఎలాగైనా అప్పటికి అప్పుడు స్వార్ధం పెత్తనం జీవితం అనుకొంటున్నారు,  జ్ఞానం మాట విచక్షణ తక్కువ వినియోగిస్తున్నారు, తాము తెలుసుకోరు, చెప్పరు, ఎదుటవాడు చెబుతుంటే వినరు, ఎలాగైనా బౌతిక స్వార్ధానికి అలవాటు పడితే, లేదా ఎడుటవాడి  తేలిక తనం, తక్కువతనం మీద ఆధారపడి, తాము  బౌతికంగా  బలం గా ఉన్నా, ఎదుటవాడిని  తేలికగా, నిర్లక్ష్యం గా, తీసుకోవడం వలెనే నేను లేదా మేము  గెలుస్తాం పైన ఉంటాము అనే, పరిణితి చెందని అల్ప సంస్కారములు వలన, సమాజం నాణ్యంగా ముందుకు వెళ్ళడం లేదు అని గ్రహించండి, అందుకే అందరూ, ఆదరించి గౌరవించవలసిన మాట మన మధ్య కు వచ్చినది ఆ మాటే సృష్టి ఎన్నుకొన్న మహారాణి సమేత మహారాజ వారది, ఆయినే కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడు, పురుషోత్తముడు మన మధ్యన ఉన్నాడు అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జైయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. 


ఇట్లు 
సృష్టి ఎన్నుకొన్ని పురుషోత్తములు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకార స్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT - 38, S.R.Nagar, Hyderabad.
9010483794.


                                                                                 



                            

Nannaku Prematho Theatrical Trailer | Jr. NTR | Rakul Preeet Singh | DSP...

Satya Nadella, CEO Microsoft visited T-Hub Hyderabad and interacted with business leaders and startup community........... Mr. Satya Nadella.......Do not leave the Hyderabad until you meet me, lets us talk in detail about our eternal project for immediate initiation.........Mighty Blessings from King and Queen................. Yours Maharajah Anjani Ravishankar Pilla


Song from the divine trance of Maharajah 


Minister for IT, Telangana


Satya Nadella, CEO Microsoft visited T-Hub Hyderabad and interacted with business leaders and startup community.





1834లో భారత్ కంటే ఇంగ్లాండ్ లో స్కూళ్ల సంఖ్య తక్కువా ?!?!

1834లో భారత్ కంటే ఇంగ్లాండ్ లో స్కూళ్ల సంఖ్య తక్కువా ?!?!


ఒక దేశం...సంపన్నతకిబుద్ధి శ్రేష్ఠతకిసంస్కార సంపదకిమానవతా స్థాయికి,సద్గుణాలకు సదాచారాలకుజీవన మూల్యాలకు ఆ దేశ విద్యా విధానమే మూలాధారం అవుతుంది. భారత దేశానికి కూడా తనదైన ఒక బోధనా శాస్ర్తం ఉంది.  అది వేల సంవత్సరాల నుంచి వికసిస్తూ వచ్చింది. మన విద్యా కేంద్రాల ప్రఖ్యాతి ఒకనాడు విశ్వమంతా వ్యాపించింది. మన ఈ విద్యా బోధనా పరంపర...ఈ జగతిలోనే శ్రేష్ఠమైందని పేరు పొందింది. మన ప్రాచీన రుషులు ఈ బోధన శాస్ర్తాన్ని శిక్షా దర్శనం అన్నారు. అయితే మన బోధన రంగం ఇప్పుడు అవ్యవస్థకు లోనైంది. వ్యక్తిగత స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎక్కడా మంచి ఫలితాలు రావడం లేదు. మన ఆలోచనా విధానమే పెడదారి పట్టింది. భారతీయ విద్యా వ్యవస్థకు ఏం అయ్యింది...?

ప్రాచీన కాలం నుంచే మన దేశంలో సమాజ రచన యావత్తూ వ్యక్తిగత గుణాలు,అవగుణాలుసామాజిక శిష్టాచారాలువ్యాపారాలుకళలువృత్తులుపరిపాలనతత్త్వ చింతనమనోవిజ్ఞానంరాజనీతి శాస్త్రాలువిజ్ఞానంతంత్రజ్ఞానంవ్యవసాయంవ్రతాలుపండుగలు మొదలైన చిన్నా పెద్ద విషయాలన్నీ కూడా ఈ జీవన దర్శనంపైనే ఆధారపడి ఉన్నాయి. విద్యా రంగంలో కూడా అన్ని శాస్ర్తాల మూల సిద్ధాంతాలలోను ఈ జీవన దర్శనం పూసలలో దారంవలె ఉంటూ వచ్చింది.

జీవన దర్శనంజీవన శాస్ర్తంజీవన వ్యవహారంజీవన వికాసంవిద్యా బోధన వీటి మధ్య సామరస్యం ఉన్న కారణంగా భారత దేశం చిరంజీవి అయ్యింది. బ్రిటీషు వాళ్లు  తమ బోధన మాధ్యమం ద్వారా మన దేశానికి తీరని నష్టం కలిగించారు. వాళ్లు మొఘల్ లు లాగా విద్యాలయాలను ధ్వంసం చేయలేదు. విద్యాంసులను వధించలేదు. గ్రంథాలయాలను తగులబెట్టలేదు. పైగా విశ్వ విద్యాలయాలను స్థాపించారు. గ్రంథాలను రచింప చేశారు. విస్తృతమైన బోధన వ్యూహాలను తయారు చేశారు. కానీ విశ్వవిద్యాలయాలలోనుపాఠశాలలోనూ బోధించబడే పాఠ్యాంశాల ద్వారాపాఠ్య ప్రణాళికల ద్వారా మన జీవన దర్శనాన్నే తారుమారు చేశారు.

ఏ విషయాన్నైనా మూలాల్లోకి వెళ్ళి కొద్ది మార్పులు చేస్తే దాని సమగ్ర స్వరూపమే మారిపోతుంది. భారత్ విషయంలో కూడా ఇదే జరిగింది. బ్రిటీష్ వారు, వారి తర్వాత మెకాలేమార్క్స్ వాదులు ఇదే చేశారు. ఇంకా కూడా చేస్తూనే ఉన్నారు. అటు ఐరోపా విధానంఇటు భారతీయ ప్రాచీన విధానం రెండు కలగాపులగమైపోతున్నాయి. ఫలితంగా దేశంలో అస్థవ్యస్థ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాబట్టే భారతీయ జీవన దర్శనం ఆధారంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకు రావాలి.

ఇంతకీ 17వ శతాబ్దంలో ఇంగ్లండులో విద్యావిధానం ఎలా ఉండేది బ్రిటన్ లో సండే స్కూళ్లను ఎందుకు ప్రారంభించారు మన దేశంలో కంటే ఇంగ్లండులోనే ఆనాడు పాఠశాలలు తక్కువగా ఉండేవా ఇంగ్లండులో విద్యను కేవలం ధనవంతులకు మాత్రమే బోధించేవారా ? ఇంతకీ అసలు నిజం ఏమిటీ?

భారతీయ విద్యావ్యస్థకు గురించి ఇంగ్లీషు కళ్లతో ఇండియాను చూసే మేధావులుకుహనా సెక్యులర్ వాదులుజాతీయ చింతన లేని జాతీయ నాయకులు,మార్క్స్ వాదులు అదేపనిగా అబ్దాలను ప్రచారం చేశారు. మన దేశంలో ఆధునిక విద్య అనేది ఇంగ్లీషువాడు మనకు పెట్టిన భిక్ష...! బ్రిటీష్ వాళ్లు  దేశంలో అడుగు పెట్టక ముందు....ఇక్కడ విద్య ఉన్నా...అది ప్రధానంగా బ్రాహ్మణుల చేతిలో వుండేదని... ముఖ్యంగా ఈ దేశంలో కుల వ్యవస్థను సుస్థాపితం చేసేందుకే ఈ విద్యను వాడుకున్నారని కట్టుకథలు అల్లారు. ఇతర కులాల వారిని విద్యకు విజ్ఞానికి దూరం పెట్టారని అభియోగాలు మోపారు. అంతేకాదు తెల్లవాళ్లు ఈ దేశంలో అడుగు పెట్టి యావద్భారతాన్నీ ఏకచ్ఛత్రం కిందకి తెచ్చి ఇంగ్లీషు బడులు తెరిచారని ఇది మన అదృష్టమని మార్క్స్ మెకాలే మానసపుత్రులు చెబుతుంటారు.

మనకు ఇంగ్లీషు నేర్పించి మన జాతిని ఉద్ధరించారని అంటారు. ఇంకా కొంతమంది అయితే మన దేశంలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు బ్రిటీష్ వారు ఎన్ని పాపిష్టి పనులు చేసినా... స్వరాజ్యం కావాలన్నా వారిపై దమన నీతికి పాల్పడ్డా కూడా ఆంగ్లేయుల పాలనతో దేశానికి కొంత మేలు జరిగిందని అంటారు. తమ పరిపాలన నడపటానికి కావలసిన గుమాస్తాలను తయారు చేసుకోవాలన్న స్వార్థంతోనే మన జనసామాన్యానికి ఆధునిక విద్యబుద్ధులు నేర్పించారని...ఆంగ్ల భాషతోఆంగ్ల సారస్వతంతో పరిచయం ఏర్పడిందని...అభ్యుదయ భావాలను అలవరచుకున్నాక విద్య ఎలా ఉండాలోదాని పరమార్థమేమిటో మనకు తెలిసిందని...విద్య అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చిందని ఈ మేధావి గణం లెక్చర్లు దంచేస్తారు.  ప్రాథమిక పాఠశాల నుంచి పీజీ కాలేజీ వరకు ఈ అసత్యాలనే మనకు బోధిస్తున్నారు.

ఇంచు మించుగా సగటు విద్యార్థులుఉపాధ్యాయులు సైతం మన భారతీయ విద్యావిధానం గురించి ఇవాళ ఇలాగే ఆలోచిస్తున్నారు. అయితే భావన తప్పు అని...మన ప్రాచీన విద్యా విధానాన్ని చూసే ఇంగ్లీషు వాళ్లు తమ దేశంలో విద్యావిధానాన్ని రూపొందించుకున్నారన్న పచ్చి నిజాన్ని చెబితే మాత్రం మన నేతలు, మెధావి వర్గాలు మాత్రం నమ్మరు.

క్రీ.శ.1822వ సంవత్సరం, అప్పటికి ఇంకా 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం... అదే మన వామపక్ష మేధావులు పేర్కొనే సిపాయిల తిరుగుబాటు ఇంకా జరగలేదు. పెత్తనం అంతా ఇంకా ఈస్టింయా కంపెనీ చేతుల్లోనే ఉంది. నైజాం మినహా ఆంధ్ర ప్రాంతం అంతా మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. దీనికి సర్వాధికారి గవర్నర్ ఈ పదవిలో సర్ థామస్ మన్రో ఉన్నారు. మనది పాములు పట్టి ఆడించే దేశమని...ఈ దేశ ప్రజలు అజ్ఞానులని అప్పటికే ఈస్టిండియా కంపెనీ ఇంగ్లండులో ప్రచారం చేసింది. తమ ప్రచారానికి అనుగుణంగా మన విద్యా విధానంపై సమగ్ర సర్వే చేయాలని ఈస్టిండియా కంపెనీ అధికారులకు ఆయన  జూన్ 25న ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఆదేశాలతో రంగంలోకి దిగిన బ్రిటీష్ అధికారులు ఉత్తరాన గంజాం నుంచి దక్షిణాన తిన్నెవెల్లి వరకు..అటు పశ్చిమాన మలబారు వరకు మద్రాస్ ప్రెసిడెన్సీ అంతటా పాఠశాలలఉన్నత విద్యా సంస్థల వివరాలను సేకరించారు. ఈ వివరాల నివేదికలను చూసిన తర్వాత బ్రిటిష్ అధికారుల మతి పోయింది. ఇంతకాలం అనాగరికులుమూర్ఖులువిద్యాగంధం లేని అజ్ఞానులని పాశ్చాత్య మేధావులు ప్రచారం చేస్తున్న భారతీయులు విద్యాలో ఇంగ్లీషు వారి కంటే ఎంతో ముందున్నారని రుడీ అయ్యింది.

అసలు నిజం ఏమిటంటే నవనాగరికమని...బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని అందరూ అనుకుంటున్నట్లుగాఇంగ్లండులో ఆనాడు విద్య అందరికీ దొరికే వస్తువు కాదు. కులీనులుసంపన్నులుఅయిన పెద్ద మననుషుల పిల్లలకు మాత్రమే విద్యను బోధించేవారు.  రైతు కొడుకు పొలం పనిచేయాలి. చేతి పని కుమారుడు తండ్రి వృత్తినే కొనసాగించాలి. పెద్ద మనుషుల పిల్లలు విద్య నేర్చి పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన జ్ఞానాన్ని పొందాలి. ఎవరికి పడితే వారు స్కూళ్లకు పోవడం కుదరని ఇంగ్లీషు రాజులు 16వ శతాబ్దంలో ఏ శాసనమే చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి  ఇంగ్లండ్ పరిస్థితిలో మార్పు వచ్చింది. కనీసం బైబిల్ చదవగలిగే  మేరకైనా అన్ని వర్గాలవారి చదువు నేర్పించాలని చారిటీ స్కూళ్ల ఉద్యమం కొన్నాళ్లు నడిచింది. క్రైస్తవ మిషనరీల చొరవతో ప్రతి బిడ్డా బైబిలును చదవగలగాలన్న ధ్యేయంతో పాప్యులర్ ఎడ్యుకేషన్ పేర సన్ డే స్కూల్ ఉద్యమం 1780 ప్రాంతాల్లో మొదలైంది. ఆ తర్వాత కాలక్రమంలో ఒక్క ఆదివారమే గాక మిగతా రోజుల్లోనూ చదువు చెప్పే పద్ధతి ప్రారంభమైంది. ఇక మన్రో మన దేశంలో సర్వే చేయించే నాటికి....1834లో ఇంగ్లండులో ఉన్న స్కూళ్ల సంఖ్య భారత్ కంటే చాలా తక్కువ. వాటిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అది కూడా ఆయా పాఠశాలలో క్రైస్తవ మత బోధన...కొంచెం కొంచెంగా గణితం బోధించేవారు. ఇంకా కొన్ని స్కూళ్లలో అయితే చదవడమే తప్ప రాయడం నేర్పేవారు కాదు. రాయడం నేర్పితే ఇంగ్లీష్ పిల్లలు చెడిపోతారని భయపడేవాట. ఇది ఇంగ్లండు విద్యా వ్యవస్థకు సంబంధించిన నిప్పులాంటి నిజం...!

మెకాలే విద్యా విధానం కంటే ముందే మన దేశంలో ప్రతి గ్రామంలో పాఠశాలలు ఉండేవా...కులాలు మతాల ప్రసక్తే లేకుండా అన్ని వర్గాల విద్యార్థులు చదువుకునే వారా కావాలనే ఓ పద్ధతి ప్రకారం బ్రిటిష్ వారు ఇతర వర్గాల వారిని హిందూ సమాజం నుంచి దూరం చేసే కుట్రలు చేశారా ?

క్రీ.శ.1822-26 మధ్యకాలంలో బ్రిటిష్ వారు మన దేశంలో చేసిన సర్వేలు...వాటికి సంబంధించిన రికార్డుల ప్రకారం...మన దేశంలో ప్రతి గ్రామంలో పాఠశాల ఉన్నది. ఆయా పాఠశాల్లో  విద్యను నేర్చుకునేది కేవలం బ్రాహ్మణ విద్యార్థులే కాదు...మిగిలిన అన్ని వర్గాల విద్యార్థులు ఉన్నారు. అంతేకాదు సంస్కృతంతో పాటు ప్రాంతీయ భాషల్లోను విద్యా బోధన జరిగేది. 19వ శతాబ్దంలో మన దేశంలోని దేశీయ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థుల కులాలను పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. నేడు ప్రచారంలో ఉన్న చదువులపై అగ్రకులాల గుత్తాధిపత్యం మొదలైన అనేక సిద్ధాంతాలకు వ్యతిరేకమైన ఆధారాలు 1822లో బ్రిటీష్ వారు జరిపిన సర్వే రికార్డుల్లో కనిపిస్తాయి.

మన దేశీయ విద్యావిధానంలో నిమ్నకులాలకు విద్య పూర్తిగా అందుబాటులో ఉండేది. అగ్రకులాల విద్యార్థుల కంటే నిమ్న కులాల విద్యార్థులే ఎక్కువ. ఉపాధ్యాయులు కూడా అన్ని కులాలకు చెందినవారు ఉండేవారు. పైగా మన విద్యా విధానం బ్రిటీష్ విద్యా విధానం మాదిరిగా ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు. ఆనాడు మన దేశంలోని విద్యాలయాల ఖర్చునువిద్యార్థుల పోషణను సమాజంలోని అన్ని వర్గాల ప్రజలే స్వచ్చందంగా భరించేవారు.

Sunday, 27 December 2015

Anjani Ravishanker Pilla < Maharajah Anjani Ravishanker Pilla.......................... Yours Maharajah

Sri Sri Ravi Shankar addressed the thousands who cam for ‪#‎satsang‬ today. More than 3000 lawyers have come to the Centre for a three day conference.


Sri Sri Ravi Shankar addressed the thousands who cam for ‪#‎satsang‬ today. More than 3000 lawyers have come to the Centre for a three day conference.
Sri Sri explains a popular Kannada song - You have built your house in the forest and you are scared of animals, what can you say. Similarly you have made a home on the seashore and you are scared of waves! And you have built a home in the midst of a marketplace and you say I don’t like noise, then there is no solution for it. Similarly when we are born on this planet, some people praise you, some people pass derogatory comments on you. Some will blame you and you should shy away from those things, be a little thick skinned, that’s what this song says. See such wisdom has been in this country among the common people. This is all common sense.
Ques: Could you please explain the types of yagna mentioned by Krishna in Gita?
‪#‎SriSri‬: Yagna word has three components – Deva puja, recognizing the Divinity, the divine qualities in things, in people, honouring them. Sangati Karana – taking everyone along with you and then Daana – means giving. Sharing, taking everyone along with you and then honouring the divine qualities. These three things become yagna. And similarly bhoot yagna is caring for the environment, pashu yagna means caring for the environment and pitra yangna, honouring the ancestors, parents, Brahma yagna means assimilating the knowledge in life and sharing it with everyone. And Japa yagna is meditation. Collectively if we sit and do something that is yagna. Alone it is japa but when all of us are sitting and meditating that Dhyaan yagna or Japa yagna.
Ques: Ramana Maharishi says everything is predestined and Swami Vivekananda says you are the creator of your own destiny. Please explain!
#SriSri: Yes, different perspectives. Life is a combination of both destiny and free will. For example, your height is your destiny, you can’t change it. After 21 yrs your height cannot be change. But your weight is your free will. You can weigh 100, 50, 60 kilos, that is your choice. And if you are weighing 200 kilos and you say I cannot change, it is my destiny, no I won’t accept that! I will put you on a tread mill and a diet. See how you will become in one month’s time. Raining, it is destiny but to get wet or not is your free will. So life is a combination of both, it is not one or the other.
Ques: How do we know what to choose?
#SriSri: There is proverb in China which says, if you are confused take a pillow and go to bed. Don’t tell Me you have to be in bed all the time because you are confused all the time! The choice is always between bad and worse or good and better. So just relax!
Ques: I feel surrendering is like cheating. I feel I should go through struggle rather than abandoning my problems. What are your thoughts?
#SriSri: Prayer is spontaneous and it is natural. Suppose you are compelled to sit for 10 hours you say please let me get up. That ‘please I want help’ comes from the depth of your being. When you are desperate, when you are helpless, when feel all doors are shut, a cry comes out of you and that is what is prayer. And it happens, you can’t make it happen nor can you stop it from happening. It is a happening. That’s why it is called Keerthana. Arthana means crying in rhythm. Crying is the voice that comes from the depth of your soul. It can be of gratitude, it can be of prayer, it can be both together. That’s why the songs which are sung which such deep emotions are called Keerthanas. Arthanas is crying in Sanskrit. Aarthi means one who is suffering.
Ques: When people are mean to you is it ok to think that nature will teach them a lesson?
#SriSri: Again here, because your emotions are so deep, it can come either as a prayer, ‘God you only do something’ you feel helpless. Now if you are a little more wise, you know what you will say? You will not say punish them, you will say teach them a good lesson, give them good ‘buddhi’ (intellect), it is said in a song, ‘sabko sanmati de bhagwan’, let everyone’s intellect work properly. Best form of prayer that we have been having in our country is “shatru buddhi vinashaya”, the intellect which has animosity let it go. The person is not bad but their animosity in the intellect is what is causing the whole problem. So that quality in that intellect should go. This is why we light a lamp. While lighting a lamp this is the mantra we usually chant ‘Shatru buddhi vinashaya deepam jyothi namostute deepam jyothi parabrahma deepam jyothi parayane’ Let that intellect which has negativity go away. That’s really very wise thing to do. Just look at yourself only. If you have caused some problem to somebody, suppose someone is praying that you should be punished how would you feel?
Ques: Everything is fine in my life I don’t know why I have an unknown fear of the future?
#SriSri: Intellectually you have understood everything is ok but on the level of emotion, on the level of sensation still something is happening. This is exactly where you should realize that meditation is far ahead of just intellectual thinking or mental notions in the mind. So meditation can bring that shift.
Ques: I keep having lot of conversations with lot of people in my mind. Things I would want to say but have not said. How do I overcome this problem?
#SriSri: Take a paper and pen and write them all down. You know once you write them down you will there some sort of relief in that, in the mind. What are those thoughts that bother you? Those thoughts which want to find an expression. You are angry at somebody you just shout at them you feel calmer, happier. Haven’t you experienced that? How many of you experienced this? Something is bothering you, you want to take the phone and just yell at them in the middle of the night. Once you did it then you can have good night’s sleep. If you have not done it all night you are going to think tomorrow I am going to say that to that person. So what is it? The thoughts have arisen inside of you, it is wanting an expression. Now you have a choice. You either take a phone and shout at them or sit down and write them down. You write a letter to them and don’t post it immediately. Next day you read it you will feel most of it is rubbish. You would not like to send it at all. In the course sometimes I used to give this technique give 15 seconds gap before you sign a letter. So one gentlemen told me the other day “Guruji this technique you told in the advance course has helped me tremendously.” I said what happened and he said it saved my life. How? You know I was so mad at my boss I wrote him a very nasty letter and when I was going to sign and send it your words came to my mind that wait 15 seconds so I stopped for 15 seconds and then I read it once again and I couldn’t sign my own letter. It saved my job. So most of the things we do which we regret later have all happened because of unconscious mind, happened because we were not alert, we were not conscious enough. So if you are conscious, if you are alert then you will see things from a different perspective all together.
Ques: Chanting mantras in the mind is right or chanting it aloud is right?
#SriSri: First you chant aloud and then in the mind and eventually we should drop it from the mind also. This is the method.
Ques: If every good thing you do has obstacles, what to do?
#SriSri: ‘Shreyansi Bahuvignyani’. There is saying that the work is good that’s why there are so many obstacles. You have recognized it is good work then don’t drop it. Keep doing it. It will keep happening.
Ques: People say if we meditate 7 generations attain freedom. How is that?
#SriSri: Don’t worry about the moksh of the ones who have already left. Who will come how they want to spend their life is their problem. You are here now, empty your mind. The universe is infinite and there are infinite secrets and their explanations are also infinite. It’s a wonder! Every atom is filled with knowledge.
It is said there are 4 levels of speech. What we speak is called ‘vaikiri’ the fourth level of speech. It is always linked with breath. Now subtler than this is the thought process in the mind, it is on the thinking level and on the feeling level. This is called ‘madhyama’. Finer than that is another level that it is on the vibration level you feel it. All these animals they are all connected on that level. You are connected with the animals, birds, trees everything. There is a subtle level. There is a fourth level called ‘para’ level it is a cognition level. The sages went in deep meditation they cognized thousands of years ago they said Jupiter has 12 moons, all the planets are going around the sun. All this, what we could today gaze with very powerful telescopes, people have said it millions of years ago. How come it was possible? This universe has so much fauna and flora and some 5000-8000 years ago they said which herb is for what part of your body. The materia-medica was made as poems. The only materia-medica which is in the form of poetry in the world is Ayurveda. It is all in poems. The whole of Ayurveda is in couplets, poems. It is not prose form. These were all downloaded. Knowledge download that is ‘para’ level. So the level of speech that we speak is ‘vaikari’.
"When we say ‘aaa..’ how long can we say? Until the breath flows. But if you say ‘aaa..’ in the mind you could say it till infinite time. Like that I’ll give you another challenge. Say ‘ka’ without saying ‘a’. Impossible. Can you say ‘cha’ without ‘a’? No. When you try to say it, meditation will happen. Something happens inside in our consciousness, in our brain and everything stops, everything stands still for a few moments. That is very important. That is when our brain is rejuvenating itself. Our consciousness is rejuvenating itself. This is meditation, when everything stops. In sleep what is happening? All the activities are coming to a standstill, metabolism goes up but mind quietens down. Meditation is when you are conscious and yet quiet. Now try to say ‘ka’ without ‘aa’. Notice what is happening. You will suddenly find certain calmness dawning in you. Mind is becoming more still. There is so much deep knowledge in this. We have to go on contemplating on this and more and more gets revealed to us.. When you are surprised, when shock happens, that is called ‘Chakit Mudra’. This means you are in surprise. The surprise is the preface for Yoga.. so when you wonder about all the beautiful things in the creation, some things happens to you. What is that? The chattering mind stops and the union with the cosmos happens. And that is what is real yoga."

అచ్యుతా నీ కృపచేత నా మూడత నశించినది. నా ఆత్మతత్త్వము యొక్క జ్ఞప్తి లభించినది. స్థైర్య మలవడినది. సంశయములు తొలగినవి. నీ మాటను అనువర్తింతు............ Surrender to the Omnipresence,......He is in the form of everyone's truthful reasoning come, connect to him, contact with him, message him, know him, understand his troubles and greatness, help him and take help from him, aware him and aware from him ......... because now he is ordinary human being and Maharajah with heart as Queen ..... Yours Maharajah




తా శ్లోకములు ఈరోజు కంఠస్తం నిమిత్తం

ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః
అర్జున ఉవాచః
నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మ యాచ్యుత
స్థితో~స్మి గతసందేహః కరిష్యే వచనం తవ! 73
సంజయ ఉవాచః
ఇత్యహం వాసుదేవస్య పార్ధస్య చ మహాత్మనః
సంవాద మిమమశ్రౌషమ్ అద్భుతం రోమహర్షణమ్! 74
వ్యాస ప్రసాదాచ్ఛ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరమ్
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం 75
@@@@
తాత్పర్యముః
అర్జునుడు పలికెనుః
73. అచ్యుతా నీ కృపచేత నా మూడత నశించినది. నా ఆత్మతత్త్వము యొక్క జ్ఞప్తి లభించినది. స్థైర్య మలవడినది. సంశయములు తొలగినవి. నీ మాటను అనువర్తింతును.
సంజయుడు పలికెనుః
74. వాసుదేవునకును మహాత్ముడగు అర్జునకు జరిగిన ఈ అద్భుత సంవాదమును రోమములు గగుర్పొడుచుచుండ నేనిట్లు వింటిని.
75. నాకు దివ్యచక్షువు నిచ్చిన వ్యాసునికృపచేత పరమగోప్యమైన ఈ యోగమును యోగేశ్వరుడగు కృష్ణుడు వివరించుచుండగా ఆయన యొద్దనుండియే నేను వింటిని.
ఓం నమోః నారాయణాయ

Mighty Blessings from King and Queen ................. Yours Maharajah

Mighty Blessings from King and Queen ................ Yours Maharajah

Avoiding and neglecting my word and further details is the waste of time................ Yours Maharajah