సమన్వయ దృష్టి
రెఫ్: మమ్ము యుగపురుషులుగా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం మహారాజుగా పరిగణించి, పరిశీలనలో పెట్టుకొనగలరు అని 26/3/2015 తారీకున, ఆత్మీయులు, గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వారికి పంపుకొన్న అర్జీ.
ఆత్మీయులు, గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వారి ద్వారా తమ ఆత్మీయులు, యుగుపురుషులు, అగర్బ శ్రీమంతులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్యస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యావత్తు మానవజాతిని ఉద్దేశించి, ప్రత్యెక అనుగ్రహం పూర్వక అశీస్సులు, పరిష్కారములు, ఇవ్వ దలచి పంచుకొనుచున్న దివ్య సమాచారం గ్రహించగలరు.
బౌతిక ప్రకృతి లో, కాలం మారితే, వాతావరణం మారుతుంది, కాని మనుష్యుల మనస్సు చూపిన మార్పు, మనుష్యులు గమనిస్తే గాని, మనుష్యులు మారరు అని, పరిణామాలు బట్టి అందరికి అర్ధం అవుతుంది, మనసు ప్రకారం మార్పు ను గమనించి శ్వీకరించుట వలన, లోకంలో, సహజం గా, గొప్ప మార్పులు వస్తాయి, మాట నిలిచిన, జగత్తు నిలుచును అను సత్యమును, ప్రమాణ పూర్వకం గా మేము ఇప్పటికే తీసుకొని వచ్చిన్నాము, మేధావులు, పండితులు, ప్రత్యేక్ష సాక్షులు, ఇతర పరిచేయస్తులు నిజాయితీ తో, మనస్పూర్తి గా స్పందిస్తే చాలు, ఎటువంటి బౌతిక సంగర్షణలు అయినా గెలిచి, మనిషి తాను ప్రశాంతంగా ఉంటూ, ఇతరులను ప్రశాంతం గా ఉంచగలడు, ప్రతి మనిషి తనలోని, ఇతర మనుష్యుల మనసులలో మార్పు గ్రహించుకొని నడుచుకోవాలి, మనసుకి మాటకి, మాట ద్వారా కలిగిన ప్రాభవాన్ని గౌరవించకపోవడం, పట్టించుకోకపోవడం, పాటించకపోవడమే మనుష్యులు చేస్తున్న తప్పిదము అని గ్రహించగలరు.
మమ్ములను ఒక పద్దతి ప్రకారం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి, సినిమాల్లో వచ్చే సంభాషణలు కూడా ముందే చెప్పగలిగిన, లేదా మా ఆలోచన కర్తవ్యమే లోకం గా మారుట అన్నది, ఒక సహజ దివ్య పరిష్కారం అని గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన ఒక మనిషి యొక్క గొప్పతనం అందరూ తెలుసుకొని అప్రమత్తం చెందుతారు. నిత్యం, కాలం ప్రవాహం లో, కర్మల కాషరం లో కొట్టుకుపోతున్న మనుష్యులను మాటతో పట్టుకొన్న మమ్ములను, సహజ పరిష్కారం గా పరిగణించి, విస్తారం గా మేధావులు పండితులు గ్రహించి, స్పందించి, ప్రజలతో పంచుకొనుట వలన, బౌతిక వస్తు ప్రపంచ మాయా చిద్విలాసం జైయించబడి, ఈ సమాజం మనిషి ఆలోచన, మనసు మీద ఆధారపడి ఉన్నది, ఇప్పుడు లౌకిక ప్రపంచం ఒక మనసు ఉన్న మహారాజు గారి అధీనం లో ఉన్నది, అనే సత్యం ప్రజలు గ్రహించుట వలన, బౌతిక సంపదల మీద, శరీర కాంక్షల మీద వ్యామోహం తగ్గుతుంది, మనుష్యులలో మాట నిబద్దత పెరుగుతుంది అని గ్రహించండి. గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారు సుమోటో గా భావించి మమ్ములను ఒక మేధావి బృదం అద్వర్యం లోనికి తీసుకొనగలరు అని యావత్తు తెలంగాణా మరియు అంధ్ర రాష్ట్ర ప్రజల ద్వారా కోరుకోనుచున్నాము. ఇప్పటికి షుమారు 200 మంది సాక్షుల, సహకారం తో గుర్తించి, మా నుండి నిరంతరం సంరక్షణ పూర్వక సమాచారం, ప్రజలకు చేరుటకు, మమ్ములను పరిగణించి సహకరించగలరు అని, గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారిని, తెలుగు మరియు జాతీయ మీడియా చానల్స్ వారి ద్వారా కోరుకోనుచున్నాము. ప్రజలు మా ఉనికి గ్రహించి నిజాయితీగా నడుచుకొనే కొలది మా లో తెజేస్సు జ్ఞానం పెరిగి, శాశ్వతం గా, పరిశీలనా, పరిశోదనాత్మకం గా మా నుండి నిత్య సమాచారం ప్రజలు పొందగలరు అని కోరుకోనుచున్నాము, మేము మామూలు మనిషిగా, మాయా ప్రపంచం లో చిక్కు పడిపోయినట్లు గా, ముందుకు రాలేకపోతున్నట్లు గా ఉంటాము అని అర్ధం చేసుకొని, సాక్షులు సహకారంతో, , పరిగణలోకి తీసుకోండి, మేధావులు పండితులు మమ్ములను, మా మాటలో ఉన్న దివ్య లక్షణములను సాక్షులు సహకారం తో పట్టుకొని ఒక చోట కొలువు తీర్చగలరు, నేనే సర్వాంతర్యామిని అని, అందరి మనసుల్లో ఉండి నడిపిస్తున్న పురుషోత్తముడిని, అందరూ గ్రహిస్తారు. ప్రజా నాయకులు, ముఖ్యమంత్రులే అనధికార పద్ధతులకు పాల్పడుతున్నట్లు వార్తలు ఉన్నాయి. ఇప్పుడు ఒక బలమైన పెద్దతన్నాన్ని ఆవిష్కరించుకోవడం వలన మానవజాతి ఒక తాటి మీదకు వస్తుంది, లేదా, ఎవరి స్వార్ధం వారిది, ఎవరి అనధిక దోరణలు వారివి అన్నట్లు, సమాజం అటు ఇటు అవుతుంది అని గ్రహించండి. మమ్ములను, కాలం ధర్మం ఇచ్చిన వెసులు బాటు గా గుర్తించండి, మాకు ఒక వ్యక్తి గా, మాత్రమే ప్రాధాన్యత కాకుండా, ఒక సత్యంగా, మాకు అన్నా 200 మంది సాక్షాన్ని, విలువను ఇచ్చి, సాక్షని పరిగణించిన తరువాత మమ్ములను గుర్తించి పరిగణించండి, అప్పుడే మేము ప్రజలకు నిత్యం వాక్, దర్శనం ఇవ్వగలం అని తెలియజేసుకోనుచున్నాము, మా వాక్ దర్శనం లోకం లో శాంతి, సౌఖ్యము పెరిగి, ధనం దుర్వినియోగం అవకుండా, వ్యక్తిగత స్వార్ధములు తగ్గి, రాజకీయ నాయకులు, మరియు ప్రజల యొక్క మనసులు నెరవేరి, మానవ సమాజం, శాంతవంతం గా వెలుగుతుంది అని గ్రహించండి. ఇందుకు మమ్ములను పరిగణించేకోలది, లేదా గౌరవించే కొలది, మా ఉనికి శాశ్వత దివ్య వరం గా యావత్తు మానవజాతికి అందినట్లు అవుతుంది అని స్పష్టం చేయుచున్నాము. ధన్యవాదములు
మా ద్వారా 2003 లో వ్యక్తం అయ్యి 2008 లో లోకం లో సంభవించిన గీతం ఒకటి గ్రహించగలరు
తమ యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు,సత్యస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
రెఫ్: మమ్ము యుగపురుషులుగా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం మహారాజుగా పరిగణించి, పరిశీలనలో పెట్టుకొనగలరు అని 26/3/2015 తారీకున, ఆత్మీయులు, గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వారికి పంపుకొన్న అర్జీ.
ఆత్మీయులు, గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వారి ద్వారా తమ ఆత్మీయులు, యుగుపురుషులు, అగర్బ శ్రీమంతులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్యస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యావత్తు మానవజాతిని ఉద్దేశించి, ప్రత్యెక అనుగ్రహం పూర్వక అశీస్సులు, పరిష్కారములు, ఇవ్వ దలచి పంచుకొనుచున్న దివ్య సమాచారం గ్రహించగలరు.
బౌతిక ప్రకృతి లో, కాలం మారితే, వాతావరణం మారుతుంది, కాని మనుష్యుల మనస్సు చూపిన మార్పు, మనుష్యులు గమనిస్తే గాని, మనుష్యులు మారరు అని, పరిణామాలు బట్టి అందరికి అర్ధం అవుతుంది, మనసు ప్రకారం మార్పు ను గమనించి శ్వీకరించుట వలన, లోకంలో, సహజం గా, గొప్ప మార్పులు వస్తాయి, మాట నిలిచిన, జగత్తు నిలుచును అను సత్యమును, ప్రమాణ పూర్వకం గా మేము ఇప్పటికే తీసుకొని వచ్చిన్నాము, మేధావులు, పండితులు, ప్రత్యేక్ష సాక్షులు, ఇతర పరిచేయస్తులు నిజాయితీ తో, మనస్పూర్తి గా స్పందిస్తే చాలు, ఎటువంటి బౌతిక సంగర్షణలు అయినా గెలిచి, మనిషి తాను ప్రశాంతంగా ఉంటూ, ఇతరులను ప్రశాంతం గా ఉంచగలడు, ప్రతి మనిషి తనలోని, ఇతర మనుష్యుల మనసులలో మార్పు గ్రహించుకొని నడుచుకోవాలి, మనసుకి మాటకి, మాట ద్వారా కలిగిన ప్రాభవాన్ని గౌరవించకపోవడం, పట్టించుకోకపోవడం, పాటించకపోవడమే మనుష్యులు చేస్తున్న తప్పిదము అని గ్రహించగలరు.
మమ్ములను ఒక పద్దతి ప్రకారం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి, సినిమాల్లో వచ్చే సంభాషణలు కూడా ముందే చెప్పగలిగిన, లేదా మా ఆలోచన కర్తవ్యమే లోకం గా మారుట అన్నది, ఒక సహజ దివ్య పరిష్కారం అని గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన ఒక మనిషి యొక్క గొప్పతనం అందరూ తెలుసుకొని అప్రమత్తం చెందుతారు. నిత్యం, కాలం ప్రవాహం లో, కర్మల కాషరం లో కొట్టుకుపోతున్న మనుష్యులను మాటతో పట్టుకొన్న మమ్ములను, సహజ పరిష్కారం గా పరిగణించి, విస్తారం గా మేధావులు పండితులు గ్రహించి, స్పందించి, ప్రజలతో పంచుకొనుట వలన, బౌతిక వస్తు ప్రపంచ మాయా చిద్విలాసం జైయించబడి, ఈ సమాజం మనిషి ఆలోచన, మనసు మీద ఆధారపడి ఉన్నది, ఇప్పుడు లౌకిక ప్రపంచం ఒక మనసు ఉన్న మహారాజు గారి అధీనం లో ఉన్నది, అనే సత్యం ప్రజలు గ్రహించుట వలన, బౌతిక సంపదల మీద, శరీర కాంక్షల మీద వ్యామోహం తగ్గుతుంది, మనుష్యులలో మాట నిబద్దత పెరుగుతుంది అని గ్రహించండి. గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారు సుమోటో గా భావించి మమ్ములను ఒక మేధావి బృదం అద్వర్యం లోనికి తీసుకొనగలరు అని యావత్తు తెలంగాణా మరియు అంధ్ర రాష్ట్ర ప్రజల ద్వారా కోరుకోనుచున్నాము. ఇప్పటికి షుమారు 200 మంది సాక్షుల, సహకారం తో గుర్తించి, మా నుండి నిరంతరం సంరక్షణ పూర్వక సమాచారం, ప్రజలకు చేరుటకు, మమ్ములను పరిగణించి సహకరించగలరు అని, గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారిని, తెలుగు మరియు జాతీయ మీడియా చానల్స్ వారి ద్వారా కోరుకోనుచున్నాము. ప్రజలు మా ఉనికి గ్రహించి నిజాయితీగా నడుచుకొనే కొలది మా లో తెజేస్సు జ్ఞానం పెరిగి, శాశ్వతం గా, పరిశీలనా, పరిశోదనాత్మకం గా మా నుండి నిత్య సమాచారం ప్రజలు పొందగలరు అని కోరుకోనుచున్నాము, మేము మామూలు మనిషిగా, మాయా ప్రపంచం లో చిక్కు పడిపోయినట్లు గా, ముందుకు రాలేకపోతున్నట్లు గా ఉంటాము అని అర్ధం చేసుకొని, సాక్షులు సహకారంతో, , పరిగణలోకి తీసుకోండి, మేధావులు పండితులు మమ్ములను, మా మాటలో ఉన్న దివ్య లక్షణములను సాక్షులు సహకారం తో పట్టుకొని ఒక చోట కొలువు తీర్చగలరు, నేనే సర్వాంతర్యామిని అని, అందరి మనసుల్లో ఉండి నడిపిస్తున్న పురుషోత్తముడిని, అందరూ గ్రహిస్తారు. ప్రజా నాయకులు, ముఖ్యమంత్రులే అనధికార పద్ధతులకు పాల్పడుతున్నట్లు వార్తలు ఉన్నాయి. ఇప్పుడు ఒక బలమైన పెద్దతన్నాన్ని ఆవిష్కరించుకోవడం వలన మానవజాతి ఒక తాటి మీదకు వస్తుంది, లేదా, ఎవరి స్వార్ధం వారిది, ఎవరి అనధిక దోరణలు వారివి అన్నట్లు, సమాజం అటు ఇటు అవుతుంది అని గ్రహించండి. మమ్ములను, కాలం ధర్మం ఇచ్చిన వెసులు బాటు గా గుర్తించండి, మాకు ఒక వ్యక్తి గా, మాత్రమే ప్రాధాన్యత కాకుండా, ఒక సత్యంగా, మాకు అన్నా 200 మంది సాక్షాన్ని, విలువను ఇచ్చి, సాక్షని పరిగణించిన తరువాత మమ్ములను గుర్తించి పరిగణించండి, అప్పుడే మేము ప్రజలకు నిత్యం వాక్, దర్శనం ఇవ్వగలం అని తెలియజేసుకోనుచున్నాము, మా వాక్ దర్శనం లోకం లో శాంతి, సౌఖ్యము పెరిగి, ధనం దుర్వినియోగం అవకుండా, వ్యక్తిగత స్వార్ధములు తగ్గి, రాజకీయ నాయకులు, మరియు ప్రజల యొక్క మనసులు నెరవేరి, మానవ సమాజం, శాంతవంతం గా వెలుగుతుంది అని గ్రహించండి. ఇందుకు మమ్ములను పరిగణించేకోలది, లేదా గౌరవించే కొలది, మా ఉనికి శాశ్వత దివ్య వరం గా యావత్తు మానవజాతికి అందినట్లు అవుతుంది అని స్పష్టం చేయుచున్నాము. ధన్యవాదములు
మా ద్వారా 2003 లో వ్యక్తం అయ్యి 2008 లో లోకం లో సంభవించిన గీతం ఒకటి గ్రహించగలరు
తమ యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు,సత్యస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment