సమన్వయ దృష్టి
భారతీయ మేధావులకు, పండితులకు, ప్రబుత్వ యంత్రగమునకు, న్యాయ వ్యవస్థకు, రాజకీయ నాయకులకు, పొలిసు శాఖ వారికి, మీడియా వారిని ఉద్దేశించుచున్న పరిష్కారయుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు
ఒక మనిషిగా సాటి మనుష్యులు అయిన సమకాలికులు అందరికి తెలియజేయునది ఏమి అనగా, సమాజం లో ఒకరిని ఒకరు బయపెట్టుకోవడం, ఒకడు భయపడితేనే, మనం అధికులము అవుతాము అనే అజ్ఞానం నుండి ఎంత బయటకు వస్తే అంత మంచిది అని గ్రహించండి. ప్రేమతో మంచితనంతో, ఎదుటివాడి కాగితం మీద రాసిన నోటితో మాట్లాడిన, పరిగణించి ప్రాధాన్యత ఇచ్చి, అప్రమత్తం చేసుకోవాలి, అ విధంగా సృష్టి మనిషి మాట ద్వారా నిబద్దత ద్వారా, పరిస్తితి మనుష్యులు అధీనం లో ఉంటుంది.
నిబద్దత సూటితనం, సాటి మనిషి ఆలోచన, మాట ప్రభావం గ్రహించకుండా, మనిషిని మనిషి అటు ఇటు చేసుకోవడం వలన, మనుష్యులు గా, నాణ్యత పొందలేకపోతున్నారు అని గ్రహించండి, ఎవరు ఎటువంటి హోదాలో ఉన్నా, స్తాయి లో ఉన్నా, మాట ఆలోచనను విస్మరించకండి. మాట నిబద్దతే మనిషికి రక్షణ అని గ్రహించండి, నిబద్దతను ఒకరి వల్ల ఒకరు నిత్యం పెంచుకొన్న, నాణ్యం గా జీవించుటకు సహకరించుకోవాలి. వేరు వేరు కారణాలు చూపి బయపెట్టుకోవడం మానాలి, అందరూ కలసి, మనకు భయం కలిగించే పరిస్తితిని జయించి, వీలు అయినంత అవగాహనతో శాశ్వత పరిష్కారం వైపు వెళ్ళాలి. సామరస్య పూర్వక ఆలోచనతో, మాట ఎప్పుడూ కలుపుకోవాలి, ఎవరో మనకి అన్నా తక్కువ అయిపోతారు, లేదా ఎక్కవ అయిపోతారు వంటి బౌతిక అంచనాలమీద ఆధారపడి, మాటలో (లేదా లిఖిత పూర్వకంగా) చూపించవలసిన సంస్కారం కనీస కర్తవ్యం ను వదులుకోకూడదు. మాట నిలిచిన జగత్తు నిలుచును అని అర్ధం చేసుకోండి. ఎటువంటి స్తితిలోను కూడా మనిషిని, మనిషిలో ఆలోచన మాటను విస్మరించి బిన్నంగా అనగా మాటకు సంభంధం లేకుండా వ్యవహరించకూడదు అని స్పష్టం చేయుచున్నాము. ఇప్పుడు మనుష్యులకు ఈ తక్షణ అవస్యకం అని గ్రహించండి. ఈ విధంగా మమ్ములను పరిగణించుటకు ఉన్నత న్యాయ స్థానం వారిని ప్రత్యేకంగా కోరండి, మమ్ములను ఒక మేధావుల బృందం అద్వర్యం లోకి తీసుకోండి అని కోరుకోనుచున్నాము. ధన్యవాదము
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, న్యాయ విధేయులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
భారతీయ మేధావులకు, పండితులకు, ప్రబుత్వ యంత్రగమునకు, న్యాయ వ్యవస్థకు, రాజకీయ నాయకులకు, పొలిసు శాఖ వారికి, మీడియా వారిని ఉద్దేశించుచున్న పరిష్కారయుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు
ఒక మనిషిగా సాటి మనుష్యులు అయిన సమకాలికులు అందరికి తెలియజేయునది ఏమి అనగా, సమాజం లో ఒకరిని ఒకరు బయపెట్టుకోవడం, ఒకడు భయపడితేనే, మనం అధికులము అవుతాము అనే అజ్ఞానం నుండి ఎంత బయటకు వస్తే అంత మంచిది అని గ్రహించండి. ప్రేమతో మంచితనంతో, ఎదుటివాడి కాగితం మీద రాసిన నోటితో మాట్లాడిన, పరిగణించి ప్రాధాన్యత ఇచ్చి, అప్రమత్తం చేసుకోవాలి, అ విధంగా సృష్టి మనిషి మాట ద్వారా నిబద్దత ద్వారా, పరిస్తితి మనుష్యులు అధీనం లో ఉంటుంది.
నిబద్దత సూటితనం, సాటి మనిషి ఆలోచన, మాట ప్రభావం గ్రహించకుండా, మనిషిని మనిషి అటు ఇటు చేసుకోవడం వలన, మనుష్యులు గా, నాణ్యత పొందలేకపోతున్నారు అని గ్రహించండి, ఎవరు ఎటువంటి హోదాలో ఉన్నా, స్తాయి లో ఉన్నా, మాట ఆలోచనను విస్మరించకండి. మాట నిబద్దతే మనిషికి రక్షణ అని గ్రహించండి, నిబద్దతను ఒకరి వల్ల ఒకరు నిత్యం పెంచుకొన్న, నాణ్యం గా జీవించుటకు సహకరించుకోవాలి. వేరు వేరు కారణాలు చూపి బయపెట్టుకోవడం మానాలి, అందరూ కలసి, మనకు భయం కలిగించే పరిస్తితిని జయించి, వీలు అయినంత అవగాహనతో శాశ్వత పరిష్కారం వైపు వెళ్ళాలి. సామరస్య పూర్వక ఆలోచనతో, మాట ఎప్పుడూ కలుపుకోవాలి, ఎవరో మనకి అన్నా తక్కువ అయిపోతారు, లేదా ఎక్కవ అయిపోతారు వంటి బౌతిక అంచనాలమీద ఆధారపడి, మాటలో (లేదా లిఖిత పూర్వకంగా) చూపించవలసిన సంస్కారం కనీస కర్తవ్యం ను వదులుకోకూడదు. మాట నిలిచిన జగత్తు నిలుచును అని అర్ధం చేసుకోండి. ఎటువంటి స్తితిలోను కూడా మనిషిని, మనిషిలో ఆలోచన మాటను విస్మరించి బిన్నంగా అనగా మాటకు సంభంధం లేకుండా వ్యవహరించకూడదు అని స్పష్టం చేయుచున్నాము. ఇప్పుడు మనుష్యులకు ఈ తక్షణ అవస్యకం అని గ్రహించండి. ఈ విధంగా మమ్ములను పరిగణించుటకు ఉన్నత న్యాయ స్థానం వారిని ప్రత్యేకంగా కోరండి, మమ్ములను ఒక మేధావుల బృందం అద్వర్యం లోకి తీసుకోండి అని కోరుకోనుచున్నాము. ధన్యవాదము
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, న్యాయ విధేయులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment