UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 8 July 2015

Veera Narasimha Raju gaaru

   
Veera Narasimha Raju

 
భారతీయ సనాతన ధర్మం:

వైధవ్యం పొందిన స్త్రీలను మన సనాతన ధర్మములో వివక్ష చేశారనడం సమంజసం కాదు.వితంతువుల పట్ల ఆ రోజుల్లో వివక్ష మన సనాతన ధర్మం చూపలేదు.. ఈ మూడాచారాలు అన్నీ మధ్యలో వచ్చినవే. ఆ వచ్చినవి కూడా ముందు మంచికోసం ప్రారంభం అయినవే మన కరణం క్రిష్ణ కుమార్ గారు చెప్పినట్టు.కాలక్రమేణా అవి మూడ నమ్మకాలు అయ్యాయి వాటి ఆంతర్యం తెలియక. మీరు సత్యకామ జబాల కథ వినే ఉంటారు.. జబాల తన పుత్రుడు సత్యకామ విధవరాలు అయినా ఒంటరిగానే పెంచి పెద్ద చేస్తుంది..( గౌతమ మహర్షి దగ్గరకు పంపి ఆయన్ని వేద విద్యా పారంగతున్ని చేస్తుంది.. పురాణ కాలములో బ్రాహ్మణులకే వేదాలు అని నిన్న ఎవరో అన్న మాటలు నిజం కాదు అనడానికి సత్యకామ జబాల వ్రుత్తాంతం ఒక అతి పెద్ద ఉదాహరణ. సత్యకామ పుట్టుకతో బ్రాహ్మనుడు కాదు ... )అలాగే మన మహాభారతం లో కుంతీదేవికుడా విధవరాలే.. ఆమెకు ఎక్కడా ఎటువంటి వివక్షలూ విధించలేదు.. ఇంకా ఆ యుగధర్మం ప్రకారం విధవలైన అంబిక అంబాలికలు వ్యాసుని వలన బిడ్డలను కన్నారు..ఎక్కడా వారిని గూర్చి పరుషంగా మాటాడలేదు.. చిన్న చూపు చూడ లేదు.. ఇంకా ద్వాపరములో పరశురాముడు క్షత్రియులందరినీ తెగటార్చగా క్షత్రియ పత్నులు తమ వంశాలను ఏ విధంగా నిలుపుకున్నారన్నదీ అందరికీ తెల్సిన విషయమే .. వైధవ్యం వలన వారిని చిన్న చూపు చూడలేదనే మనకు వీరి వలన తెలుస్తుంది.. ఇంకా చెప్పాలి అంటే గాంధారికి కూడా వైధవ్య యోగం ఉందని ఆమెకు ముందే ఒక మేకతో పెళ్ళి చేసారు..ఎలా చూసినా సనాతన భారతీయ ధర్మములో విధవరాళ్ళను తక్కువ చేసిన దాఖలాలు లేవు.. ఈ చాందస భావాలు.. మధ్య యుగములో సంభవించినవే.. అవి కూడా క్రమేపీ మాయం అవుతున్నాయి.. నేను పల్లెలోనే పుట్టి పెరిగాను.. ఇప్పుడు న అవయసు 33.. నా చిన్నతనములో ఉన్నన్ని మూడాచారాలు ఇప్పుడు లేవు.. అందరు విద్యావంతులే కాబట్టి ఏది నిజం.. ఏది చెడు అన్నది ఒక విధంగా తెల్సూకున్నా.. పాశ్చాత్య ప్రభావం వలన వింత పోకడలు కూడా పోతున్నారనుకోండి అది వేరే విషయం.. మూడాచారాలు ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాలలో ఉన్నాయి.. అవి కూడా క్రమేపీ మాయం అవుతాయి అని ఆశిస్తున్నాను.

No comments:

Post a Comment