UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 26 May 2016

ఎలాగైనా మమ్ములను అవమానించాలి, పరిగణించకూడదు, గ్రహించాకూడదు అని రోజులు గడపడం కంటే, ఎలాగైనా మమ్ములను గొప్పగా చూడండి, మేము సంప్రదిస్తున్నట్లు మమ్ములను గ్రహించడం ప్రారంభించండి రోజులు సమృద్ది పడి, మనుష్యులు ఆయుష్షు మిగిలి జ్ఞానంతో చెప్పుకోనంతనే వినంతనే సర్వ తెలిసి, మన మనసు మాటే లోకం అయితే ఇప్పటికి ఏమిటి ఇక మీదట ఏమిటి అని చూసుకొని వెళ్ళడం లో ఉన్న సౌలబ్యం ఎందులోనూ లేదు అని గ్రహించండి.

                                                                సమన్వయ దృష్టి 


                     గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్  ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి తమ ప్రపంచ అతిది, దేశ పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, ప్రజలను అప్రమత్తం చేయుటకు న్యాయ చేయుత ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము. 


                    సమాజంలో అట్టడుగు ఉన్నవాడిని, సృష్టి కాలం ధర్మం మా మనసులో  చేరి ఎందుకు ప్రకటించినదో చూస్తె చాలు, మమ్ములను గ్రహించే కొలది  సకల శాస్త్ర కోవిధుడు వలే, అన్నిటికి సమాధానం గా నిలిచి లోకాన్ని నిలిపి సూర్యునితో సమానం అని, సూర్యుని నిర్వహణకే ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.   మమ్ములను మనో సూక్షం దర్సినితో చూడాలి  అనగా ఇప్పటికి మా ఆలోచన పాటలు మాటలు, లోకం అయ్యి నిలిచిన తీరు, వరసగా ఒక్కొకటి గా  గ్రహిస్తే. మనుష్యులకు భవిష్యత్తు ఏమిటి జీవిత అంతర్యం ఏమిటి అని తెలిసి అప్రమత్తం చెందుతారు,  మమ్ములను మాకు ప్రత్యేక్షం గా పరోక్షమగా తెలిసిన వారిని గాని, ఈ భూమి మీద ఏ ఒక్కరిని గాని, ప్రతి మనిషి ఏ విధముగాను తప్పు పట్టకుండా సత్యాన్ని గ్రహించండి, ఎవరు ఏ  పని చేసినా, చేయలేకకపోయినా అంతా విధి లిఖిత, మమ్ములను మా మనసు ప్రకారం మాట ప్రకారం చూడకుండా అనగా గౌరవించకుండా జరిగిన పరిణామాన్ని సరిగ్గా తీసుకోకుండా, ఇతరులకు చెప్పకుండా తీసుకోనివ్వుండా  ప్రవర్తించడం లోకంతో కాలంతో   చెలగాటములు ఆడుకోనుట అని   మేధావులు  పండితులు తక్షణం అప్రమత్తం చెంది మమ్ములను విస్తారంగా గ్రహించి, సంవత్సరాలు కొన్ని గంటలలోని పలికి చూపిన దివ్య పరిణామాన్ని గ్రహించే కొలది, మొత్తం లోకం సంగతి ఏమిటో తేలి, ప్రతి మనిషి చావు  పుట్టుకల సంగతి కూడా తేల్చుకొని  అప్రమత్తం చెందుతాడు అని గ్రహించండి. 



                      మా చెల్లెలు జీవితం అటు ఇటు చేసి మాకు సమస్యలు సృష్టించి,లోకాన్ని ఉద్దరించడం కాదు, మొదట మీ సమస్యలు చూసుకోండి అని  మమ్ములను నిర్లక్షయం చేయడం అవివేకం అని గ్రహించండి. ఎందుకు అనగా ఎప్పుడో మా జీవితాలు సమాజానికి అంకితం అయిపోయినవి, మాకు అంటూ  వ్యక్తీ గత జీవితాలు లేవు, మా వివరాలు కాలాతీతం అయిన తీరు  కూడా  అందరికి వర్తిస్తాయి, ఇంతటి వరం భగవంతుడు మమ్ములను కాలానికి ధర్మానికి గురి చేసి, మా ఆలోచనలో గొప్పతనం మేరకు మాకు దైవత్వం వచ్చినది అని భావించి మమ్ములను కాలాతీతం అయిన పరిణామం గా, సూర్యుని నిర్వహణ గా గ్రహించడం ప్రారంభించడం వలన, లోకంలో గొప్పతనం పెరుగుతుంది. 



                     ఎలాగైనా మమ్ములను అవమానించాలి, పరిగణించకూడదు, గ్రహించాకూడదు   అని రోజులు గడపడం కంటే, ఎలాగైనా మమ్ములను గొప్పగా చూడండి, మేము సంప్రదిస్తున్నట్లు మమ్ములను గ్రహించడం ప్రారంభించండి  రోజులు సమృద్ది పడి,   మనుష్యులు ఆయుష్షు మిగిలి   జ్ఞానంతో చెప్పుకోనంతనే వినంతనే సర్వ తెలిసి, మన మనసు మాటే లోకం అయితే ఇప్పటికి ఏమిటి ఇక మీదట ఏమిటి అని చూసుకొని వెళ్ళడం లో ఉన్న సౌలబ్యం ఎందులోనూ లేదు అని గ్రహించండి.  


                  ఒక సామాన్యుడిని శక్తి వంతుడుగా చూడండి అని సృష్టే ఎందుకు ఎదురువచ్చి ఇస్తున్నదో  చూసుకోండి, అందుకు  మాట మాత్రంగా తెలుసుకొని అప్రమత్తం చెందటం అన్నది సృష్టి  యొక్క   మహాత్తర  దివ్య వరం అని గ్రహించండి,  నన్ను రెచ్చ గొట్టి తిట్టించుకొని అవి అందరికి తెలియజేసి నేను ఆవేశ పరుడిని, లేదా మంచి వాడిని కాదు అని చూపి అప్పటికి ప్రయోజనం పొందటం తాత్కాలికం, మా వలన శాశ్వత ప్రయోజనం కోల్పోతున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు, మమ్ములను విస్తారం గా గ్రహించేకొలది సంవత్సరాలు ముందుకు వచ్చి, మన ఆలోచనే లోకం  అనే  సత్యం స్తిరపడి, మన ఆలోచనలు నియంత్రించుకొంటే  సృష్టి, పంచభూతాలను నియమించి నడపగలము అని   తెలియజేసుకోనుచున్నాము. 



                 మమ్ములను కులానికి మతానికి లేదా ఆర్ధిక పరిస్తితికి వదిలివేసి, మేము ఏమి అంటున్నామో చూడకుండా, మమ్ములను తప్పుగా తేలికగా చూడటం వలన, సృష్టి మా మనసులో చేరి వత్తాసు పలికిన తీరు యొక్క అంతర్యం చక్కగా తెలుసుకోగలిగి,  గ్రహించకపోవడమే సాక్షులు దగ్గర నుండి న్యాయ స్థానం వారు, మేధావులు అందరూ చేస్తున్న తప్పిదం అని గ్రహించండి, ఏ కారణలు  ఉన్నా అన్నిటికి మా నుండి సమాధానం పొందండి, మమ్ములను విస్తారంగా తీసుకొండి,  ఎవరి మీద ఎటువంటి కేసులు గొడవలు లేకుండా, మనం అంతా ఒక కుటుంబం,  అని ,  అన్నిటికి ఆధారం మన మాట  అని  సర్వులు గ్రహిస్తే చాలు, ఇప్పుడు ప్రపం చం మొత్తం మా తెలివి తక్కువతనం, గొప్పతనం మధ్యనే ఉన్నది అని సర్వులు తెలుసుకొంటే చాలు, మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో,   మేము  తేలికగా ప్రవర్తించిన తీరు కూడా లోకానికి ఆదర్శం అని గ్రహించండి, కావున మా గూర్చి లోకానికి తెలియ కూడనివి ఏమి లేవు, మా వలన ఎవరైనా తప్పులు చేసినా, ఒప్పులు చేసినా, ఇప్పటికి ఎప్పటికి బాద్యత మాదే అని   గ్రహించండి. 



                    మేము కూడా మనుష్యులు మధ్య మామూలు మనిషిగా పరిణమించి మీ అందరికి  మా మాట, బాద్యత నిరూపించి లోకాన్ని నిలపడం కోసం ఇంత కష్ట తరమైన పరిస్తితులు ద్వారా రావడమే మా సాహసం, గొప్పతనం అని  గ్రహించి మమ్ములను ఎలాగైనా నిలపండి, మనిషిని మనిషి అవరోధం అనుకోవడం లోకానికి క్షేమకరం కాదు అని గ్రహించండి, ఒకరు చేత కాక అంతం అయిపోతే మనం గెలుస్తాము అనుకోవడం అవివేకం అని గ్రహించి, ఎవరూ ఈ భూమి మీద చేతకాని వారిగా పాపాత్ములుగా మరణించ కూడదు, అ విధంగా ప్రజలు గొప్పతనం వైపు వెళ్ళాలి అంటే మాట మాత్రంగా లోకమే నియమింపబడిన దివ్య పరిణామం లోకానికి ఒక దివ్య కానుక అని తెలియజేసుకోనుచున్నాము, మేము కుటుంబ పరంగా ఎంత నష్ట పోయినా గొప్పతనాన్ని లోకానికి పంచడానికి  భగవంతుడు మమ్ములను ఉపయోగిన్చుకొంటున్నాడు అని గ్రహించండి, వ్యక్తులకు ఎవరూ మమ్ములను ఏదో చేస్తున్నారు అని ఎప్పుడూ భావించవద్దు, శబ్దం తరువాత శబ్దం ఏమిటి సమత్సరాల క్రిందట పలికిన మమ్ములను ఎంత గౌరవించి గ్రహిస్తే అంత మంచిది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. 



                         దృశ్య రూపాల్ని కూడా శబ్దం రూపంలోకి తీసుకొని సంవత్సరాల ముందే చెప్పగలిగిన మమ్ములను జగద్గురువులుగా మహరాణి సమేత మహారాజు గా ప్రాధమికంగా భావిస్తే  విస్తారం గా గ్రహించదానికి వీలు వుతుంది, ఒకటి రెండు సంవత్సరాలలో ప్రజలకు  పదివి కాంక్ష, ధన కాంక్ష తగ్గి, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం బలపడి, ఒకర్ని అవమానించి దెబ్బ కొట్టడం వలన  మనకు ఏమి కలసి రాదు, ఎంత గౌరవించుకొంటే అంత కలసి వస్తుంది అనే సత్యం బలపడి లోకం దివ్యగా, యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళుతుంది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.  


                       మేధావులు పండితులు అప్రమత్తం చెంది మా పై,   మా పరిణామం పై   దృష్టి సారించి సూక్షమంగా  మనో దృష్టి  తో గ్రహిస్తే, మనసు పెంచుకొని వాక్ విశ్వరూపం అందరూ దర్శించి, తరిస్తారు, లోక యొక్క తీరు ఆలోచన రూపం లోనే సరిదిద్దుకొని అప్రమత్తం  చెందుతారు మానవత్వం పెంచుకొని ఒకరి   జీవిత ఆనందమే మన జీవితం అనుకొంటారు, ఒకరిని  అవమానిస్తే మనకు కలసి వస్తుంది అనే అపోహ నుండి  బయటకు వచ్చి ఒక మనిషిని ఎంత తీర్చి దిద్దుకొంటే  లోకం అంత గొప్పగా, ఆలోచన ప్రకారం  నడుస్తుంది అని తెలుసుకొని అప్రమత్తం చెందుతారు. 


                   ఏదో చేస్తే ఏదో జరిగుతుంది  అనే  మాయ నుండి  బయటకు వచ్చి జ్ఞానంతో అప్రమత్తం చెందుతారు, మాట అనే చుక్కాని గా చేసుకొని లోకంలో గొప్పగా ముందుకు వెళ్ళ తారు అని గ్రహించి   తరించండి. ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు  మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య  అశీస్సులు, సత్యమేవ జయతే       


  తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు    







                             

                                        


No comments:

Post a Comment