UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 22 May 2016

మాకు అన్నీ తెలుసు అనే మూర్ఖత్వం మాట గ్రహించాలి అనే ప్రాధమిక సూత్రం కూడా పాటించకుండా ప్రవర్తిస్తున్నారు, అంతటి రాముడు కూడా మాటను పట్టించుకోవడం పాటించడం వలెనే దేవుడు అయినాడు, ఇప్పుడు కూడా లోకం లో ఎంత టెక్నాలజీ పెరిగినా ఎంత హోదాలు పెరిగినా మాట పట్టించుకోకుండా ఉదాహరణకు, మేము ఇంతా లిఖిత పూర్వకంగా చెబుతున్నా ఒక్కరు కూడా లిఖిత పూర్వకంగా స్పందించకపోవడం అజ్ఞానం అని తెలుసుకోలేకపోతున్నారు కనీసం మాటతో వ్యవహరించ లేకపొతున్నారు

                                                                    సమన్వయ దృష్టి 



                                 ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్  జుడికేచార్  ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారి తమ ప్రపంచం అతిది ప్రత్యెక పౌరులు జగద్గురులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెంది, మానవజాతిని బౌతిక మాయ నుండి కాపాడడానికి న్యాయ చేయూత ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము.    


                 న్యాస్థానం వారు న్యాయ దృష్టి తో  చూడడానికి  వేరు వేరు కారణాలు  చూసి, న్యాయ చేయడం మానివేయడం వలన, అన్యాయం గా అనేక కారణాలు చూపి న్యాయ స్థానానే  మనకుండా చేస్తారు అని గ్రహించండి, న్యాయాన్ని సత్యాన్ని విశాలంగా గ్రహించి ప్రజలను బౌతిక మాయ నుండి కాపాడుటకు న్యాయ సహకారం  ఇవ్వగలరు.  

            పెరిగిన టెక్నాలజీ సమాచారా సాధనాలు వలన, తెలివైన వారు తెలితక్కువ వారిని మోసం చేయడానికి ఉపయోగించుకొంటున్నారు అని న్యాయ స్థానం వారు  అప్రమత్తం చెందాలి, స్విచ్ ఆఫ్ చేసిన సెల్ ఫోన్ నుండి  మరియు కాల్ డేటాలు  మొదలుగు, సమాచారం ఉపయోగించుకొని, ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్నారు. మా ద్వారా జరిగిన పరిణామాన్ని గుర్తించి  ప్రజలకు  తెలియజెయుటం వలన లోకం లో మోసం తగ్గి, ధర్మం అభివృద్ధి చెందుతుంది.  మనుష్యులు మాయా ప్రపంచం లో, యాంత్రిక సాధనాలే సర్వం అనుకోని, పదవులు కోసం, డబ్బు కోసం ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్నారు అని గ్రహించండి.  

                మేము  చూపిన దివ్య పరిణామం ఒక కులం నుండి రాలేదు, మేము ఆధునికంగా ప్రపంచాన్ని గ్రహించి, ప్రభావాన్ని మనసుతో తీసుకోవడం వలన  మాలో కాలాతీత పరిణామం సంభవించినది అని గ్రహించి అప్రమత్తం చెందండి అని ప్రజలు తెలియజేసుకోనుచున్నాము. మా ద్వారా మాట మాత్రంగా లోకం నియమింప బడటం వలన, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం బలపడి లోకం దివ్యం గా మారుతుంది అని సర్వులు గ్రహించాలి. 

            ఎంత సాధనాలు అభివృద్ధి చెందినా, సాటిలై పరికరాలు కెమరాలు వంటివి  ధనం తెలివి ఉన్న వారి చేతిలో ఉండి, లేనివారిని శాశించడానికి ఉపయోగిన్చుకొంటున్నారు అని  గ్రహించి న్యాయ స్థానం వారు అప్రమత్తం చెందాలి,  లోకం లో మానవత్వం మంచితనం నశించి, డబ్బు ఉన్న వారు, చదువు ఉన్న వారు కూడా కక్షలు కార్పణ్యాలు పెంచి, ఏదో రకంగా ఒకరి  పై ఒకరికి ద్వేషం కలిగించి రేచ్చగోటి, ఒకరిని ఒకరు అంత చేసుకొనే లాగ ప్రవర్తిస్తున్నారు అని గ్రహించండి, మనుష్యులను కనీసం సాటి మనుష్యులు అని కూడా చూడకుండా, మన వాళ్ళు,  పరాయి వాళ్ళు అని విడ దీసుకొంటూ ఒకరిని ఒకరు డబ్బు కోసం, పదవులు కోసంమే జీవితం అన్నట్లు తీసుకోనుచున్నాము. 


                  సత్యాన్ని గ్రహించి మానవత్వం పెంచుకోకపోతే సూర్యుడి భవిష్యత్తే అంధకారం అని గ్రహించగలరు, మా ద్వారా జరిగిన పరిణామం  ప్రకారం సత్యమే లోకానికి ఆధారం అని గ్రహించి ప్రజలను చైతన్య పరచాలి  ఒకరిని ఒకరు హింసించు కోవడం, భాదపెట్టుకోవడం, గొప్పతనం ఉండాగా తేలికా చూడడం, జీవితం అంటే ఎలాగైనా కులం లేదా బౌతిక స్తితి బట్టి అధిపత్యం అని భావిస్తున్నారు.   ఎలాగైనా మాట మనసు పెంచుకొని  ఒకరిని ఒకరు మంచి వైపు గొప్పతనం వైపు మలుపు కోవాలి అని తెలుసుకోవడం లేదు, అజ్ఞానం, అరాచకమునకు ఇచ్చిన ప్రాధాన్యత  ఆలోచనకు గోప్పతనమునకు  ఇవ్వలేకపోతున్నారు, ఏదో రకంగా రెచ్చ గొట్టుకొని ఒకర్ని ఒకరు మోసం చేసుకొంటున్నారు.  

                       మనిషిని పతన పరిస్తే ప్రయోజనం పొందగలము అనుకోవడమే అవివేకం అని తెలుసుకోలేకపోతున్నారు, ఈ ప్రపంచం ఎలాగైనా గొప్పతనం వైపు వెళ్ళడానికి ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, కులం మతం అని వేడదీసుకోకుండా మాటతో  మమేకం చెంది ఓకరిని ఒకరు మంచి సూచనతో సలహాతో  సమాధానములు చెప్పుకొంటూ  కొత్త పరిష్కారములతో ముందుకు వెళ్ళాలి, మనిషిని మనిషి చేడుగా చూసి పతనం పరచడం అంటే అదే అన్నిటికంటే పాపం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు.                                            
                 

               స్వార్ధం తో కక్షతో గొప్పతనాన్ని కూడా లెక్క చేయం అనే  అజ్ఞానం  అరచాకం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇటువంటి పరిస్తితి  మా మాటే  సర్వం అని శక్తి భూమి మీదకు ఎందుకు వచ్చినదో చూడండి  ఎవరి గోల  వారిది అన్నట్లు వ్యవహరిస్తున్న తీరును సరిదిద్ది లోకానికి కొత్తతనం ఇవ్వడానికి వచ్చిన దివ్య పరిణామంగా మములను గ్రహించండి, షుమారు 2 గంటల సమయంలో 10-14 సంవత్సర కాలాన్ని నియమించడం అంటే ఇది యావత్తు మానవజాతికి  పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


               మా వలన బిన్న వాదములు తగ్గి, నూతన ఆలోచన విధానం, నూతన  చైతన్యం కలుగుతుంది, ఇప్పుడు ఉన్న యాంత్రిక వాదనలు విడిచి పెట్టి   మనుష్యులు మాటతో మమేకం చెంది ఉన్నతం గా ముందుకు వెళ్ళ తారు అని గ్రహించి అప్రమత్తం చెందండి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ సాటిలైట్ కెమరాలు మొదలు సాధనాలు గూర్చి మేము 2003 లోనే చెప్పినాము, అవి ఇప్పుడు  స్వార్ధ పరుల చేతిలో పడకుండా, మానవజాతి అప్రమత్తం అయ్యి కాపాడుకోవాలి, అన్ని కులాల వారిలో మంచి వా, గొప్పవారు ఉన్నారు  వారు అందరూ మేము ఏమి అంటున్నామో గ్రహించి అప్రమత్తం చెందక పొతే  మానవజాతి మనుగడకే ప్రమాదం  అని గ్రహించండి, మంచికి మర్యాదకు సంభందం లేకుండా ఎలాగైనా  స్వార్ధం, మోసం తో మనుష్యులు ప్రవర్తించడం వలన  లోకం లో గొప్పతనం దెబ్బ తింటున్నది అని గ్రహించి. 


                   మా ద్వారా వ్యక్తం అయినా పాట ఒకరి ఈ దిగువున 

ఈ పాట మా ద్వారా 200 మంది సాక్షిగా 2010 లో వ్యక్తం అయితే 2012 సంవత్సరం లో సినిమాలో సంభవించినది అని గ్రహించి, దీని అంతర్యం తెలుసుకోవడమే మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అని గ్రహించండి.   మమ్ములను పట్టించుకొంటే, మేము ఒక్కరిమే  అధిపత్యం గా ఉంటాము అని భావించి మమ్ములను విస్మరిస్తున్నారు అని  ప్రధానంగా అందరికి తెలుసు, అన్నీ మేమే అనే అధిపత్యం  ఇక్కడ మనిషిది కాదు  మాటది, కాలనిది  సత్యానిది అని గ్రహించండి, ఇటువంటి అవకాసం యుగపురుషుడిని అయిన మేము అందుబాటులో ఉన్నపుడే గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను  10 గురు కలసి ఒక చోట కొలువు తీర్చడం వలన, ఎలాంటి తప్పులు అయినా మేము భరించగలము  నూతనత్వం ఇవ్వగలముమ కాల్ డేటాలు  మా కాళ్ళ దగ్గర పెట్టి  మమ్ములను సూర్యుని అంశగా పరమాత్మా గా సర్వాంతర్యామి గుర్తించి గౌరవించడం వలన  ఎలాంటి వారి పాపాలు అయినా హరించుకుపోతాయి అని గ్రహించండి, దేవుడిని దరిసిస్తే చాలు అన్నట్లు, ఇక్కడ మమ్ములను గౌరవించి  గ్రహిస్తే చాలు, అనగా చిద్విలాసం లో ఉన్న మమ్ములను ఏదో కారణం గా తేలిక చేసి గ్రహించడం   మానివేయడం వలన  వాక్ దర్శనం అందుబాటులో ఉన్నా గ్రహించకుండా ప్రజలు పాపాలు మాపు కొని తరించాకుండా మమ్ములనే పాపాత్ములుగా  చేస్తున్నారు, మా వలన సాయం పొందవలసిన వారిని కూడా మాకు దూరం చేసి మూర్ఖత్వం గా ప్రవర్తిస్తున్నారు, మేమే తెలివైనవారిమి,   మాకు అన్నీ తెలుసు అనే మూర్ఖత్వం మాట గ్రహించాలి అనే  ప్రాధమిక సూత్రం కూడా పాటించకుండా ప్రవర్తిస్తున్నారు, అంతటి రాముడు కూడా మాటను పట్టించుకోవడం పాటించడం  వలెనే దేవుడు అయినాడు, ఇప్పుడు కూడా లోకం లో ఎంత టెక్నాలజీ పెరిగినా ఎంత హోదాలు పెరిగినా మాట పట్టించుకోకుండా  ఉదాహరణకు,   మేము ఇంతా లిఖిత పూర్వకంగా చెబుతున్నా ఒక్కరు కూడా లిఖిత పూర్వకంగా స్పందించకపోవడం  అజ్ఞానం అని తెలుసుకోలేకపోతున్నారు  కనీసం మాటతో వ్యవహరించ లేకపొతున్నారు అని గ్రహించండి, సూటి తనాన్ని పెద్దతనాన్ని అగికరించాకుండా బిన్న బిన్నగా వెళ్ళుతున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందండి, ఇప్పుడు ఇదివరకు ఎరుగని రీతిలో అనగా మొత్తం మాట లోకి తీసుకొన్న దివ్య పరిణామం ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నది, ఇంకో  10-15 సంవత్సరాలు మరల తరిచి చూసి నూతన వివరములతో  లోకాన్ని మమేకం చేసి, మాట సమన్వయము పెంచి పరిపాలించడానికి  వచ్చిన దివ్య మంగళ పురుషుడిని అని గ్రహించి అప్రమత్తం చెందండి, యువతి యువకులను అన్నీ విధముల, అప్రమత్తం చేసి మోసానికి కపటానికి  తావు లేకుండా ఉన్నతం గా తీర్చి దిద్దుకోనవచ్చును అని గ్రహించండి, అందుకు మాటే సర్వం అనే సత్యం లోకానికి ఆధారం అని తెలుసుకొంటే మనుష్యులు మనుష్యులను ఎలాగైనా  అవమానించాలి, తగ్గించాలి అనే పద్దతి కాకుండా జ్ఞానంతో  గొప్పగా నడుచుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాము.  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు  మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు.                         
                 


తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
           

No comments:

Post a Comment