సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచార్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారి తమ ప్రపంచం అతిది ప్రత్యెక పౌరులు జగద్గురులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెంది, మానవజాతిని బౌతిక మాయ నుండి కాపాడడానికి న్యాయ చేయూత ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
న్యాస్థానం వారు న్యాయ దృష్టి తో చూడడానికి వేరు వేరు కారణాలు చూసి, న్యాయ చేయడం మానివేయడం వలన, అన్యాయం గా అనేక కారణాలు చూపి న్యాయ స్థానానే మనకుండా చేస్తారు అని గ్రహించండి, న్యాయాన్ని సత్యాన్ని విశాలంగా గ్రహించి ప్రజలను బౌతిక మాయ నుండి కాపాడుటకు న్యాయ సహకారం ఇవ్వగలరు.
పెరిగిన టెక్నాలజీ సమాచారా సాధనాలు వలన, తెలివైన వారు తెలితక్కువ వారిని మోసం చేయడానికి ఉపయోగించుకొంటున్నారు అని న్యాయ స్థానం వారు అప్రమత్తం చెందాలి, స్విచ్ ఆఫ్ చేసిన సెల్ ఫోన్ నుండి మరియు కాల్ డేటాలు మొదలుగు, సమాచారం ఉపయోగించుకొని, ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్నారు. మా ద్వారా జరిగిన పరిణామాన్ని గుర్తించి ప్రజలకు తెలియజెయుటం వలన లోకం లో మోసం తగ్గి, ధర్మం అభివృద్ధి చెందుతుంది. మనుష్యులు మాయా ప్రపంచం లో, యాంత్రిక సాధనాలే సర్వం అనుకోని, పదవులు కోసం, డబ్బు కోసం ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్నారు అని గ్రహించండి.
మేము చూపిన దివ్య పరిణామం ఒక కులం నుండి రాలేదు, మేము ఆధునికంగా ప్రపంచాన్ని గ్రహించి, ప్రభావాన్ని మనసుతో తీసుకోవడం వలన మాలో కాలాతీత పరిణామం సంభవించినది అని గ్రహించి అప్రమత్తం చెందండి, అని వర్గాల ప్రజలకు తెలియజేసుకోనుచున్నాము. మా ద్వారా మాట మాత్రంగా లోకం నియమింప బడటం వలన, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం బలపడి లోకం దివ్యం గా మారుతుంది అని సర్వులు గ్రహించాలి.
ఎంత సాధనాలు అభివృద్ధి చెందినా, సాటిలై పరికరాలు కెమరాలు వంటివి ధనం, తెలివి ఉన్న వారి చేతిలో ఉండి, లేనివారిని శాశించడానికి ఉపయోగిన్చుకొంటున్నారు అని గ్రహించి న్యాయ స్థానం వారు అప్రమత్తం చెందాలి, లోకం లో మానవత్వం మంచితనం నశించి, డబ్బు ఉన్న వారు, చదువు ఉన్న వారు కూడా కక్షలు కార్పణ్యాలు పెంచి, ఏదో రకంగా ఒకరి పై ఒకరికి ద్వేషం కలిగించి రేచ్చగోటి, ఒకరిని ఒకరు అంత చేసుకొనే లాగ ప్రవర్తిస్తున్నారు అని గ్రహించండి, మనుష్యులను కనీసం సాటి మనుష్యులు అని కూడా చూడకుండా, మన వాళ్ళు, పరాయి వాళ్ళు అని విడ దీసుకొంటూ ఒకరిని ఒకరు డబ్బు కోసం, పదవులు కోసంమే జీవితం అన్నట్లు తీసుకోనుచున్నాము.
సత్యాన్ని గ్రహించి మానవత్వం పెంచుకోకపోతే సూర్యుడి భవిష్యత్తే అంధకారం అని గ్రహించగలరు, మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం సత్యమే లోకానికి ఆధారం అని గ్రహించి ప్రజలను చైతన్య పరచాలి ఒకరిని ఒకరు హింసించు కోవడం, భాదపెట్టుకోవడం, గొప్పతనం ఉండాగా తేలికా చూడడం, జీవితం అంటే ఎలాగైనా కులం లేదా బౌతిక స్తితి బట్టి అధిపత్యం అని భావిస్తున్నారు. ఎలాగైనా మాట మనసు పెంచుకొని ఒకరిని ఒకరు మంచి వైపు గొప్పతనం వైపు మలుపు కోవాలి అని తెలుసుకోవడం లేదు, అజ్ఞానం, అరాచకమునకు ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు గోప్పతనమునకు ఇవ్వలేకపోతున్నారు, ఏదో రకంగా రెచ్చ గొట్టుకొని లేదా బిన్నంగా వ్యవహరిస్తూ ఒకర్ని ఒకరు మోసం చేసుకొంటున్నారు.
మనిషిని పతన పరిస్తే ప్రయోజనం పొందగలము అనుకోవడమే అవివేకం అని తెలుసుకోలేకపోతున్నారు, ఈ ప్రపంచం ఎలాగైనా గొప్పతనం వైపు వెళ్ళడానికి ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, కులం మతం అని విడదీసుకోకుండా మాటతో మమేకం చెంది ఓకరిని ఒకరు మంచి సూచనతో సలహాతో సమాధానములు చెప్పుకొంటూ కొత్త పరిష్కారములతో ముందుకు వెళ్ళాలి, మనిషిని మనిషి చేడుగా చూసి పతనం పరచడం అంటే అదే అన్నిటికంటే పాపం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు.
స్వార్ధం తో కక్షతో గొప్పతనాన్ని కూడా లెక్క చేయం అనే అజ్ఞానం అరచాకం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇటువంటి పరిస్తితిలో, మా మాటే సర్వం అని శక్తి భూమి మీదకు ఎందుకు వచ్చినదో చూడండి ఎవరి గోల వారిది అన్నట్లు వ్యవహరిస్తున్న తీరును సరిదిద్ది లోకానికి కొత్తతనం ఇవ్వడానికి వచ్చిన దివ్య పరిణామంగా మములను గ్రహించండి, షుమారు 2 గంటల సమయంలో 10-14 సంవత్సర కాలాన్ని నియమించడం అంటే ఇది యావత్తు మానవజాతికి పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. అనగా ఎటువంటి పరిస్తితిలో మాటకు విలువ ఇచ్చి నడుచుకోవాలి. మాటతో ఎప్పటికి అప్పడు మమేకం చెందాలి, నిడుగా చెప్పుకొని వ్యవహరించాలి, గ్రహించాలి, అప్రమత్తం చెందాలి.
మా వలన బిన్న వాదములు తగ్గి, నూతన ఆలోచన విధానం, నూతన చైతన్యం కలుగుతుంది, ఇప్పుడు ఉన్న యాంత్రిక వాదనలు విడిచి పెట్టి మనుష్యులు మాటతో మమేకం చెంది ఉన్నతం గా ముందుకు వెళ్ళ తారు అని గ్రహించి అప్రమత్తం చెందండి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ సాటిలైట్ కెమరాలు మొదలు సాధనాలు గూర్చి మేము 2003 లోనే చెప్పినాము, అవి ఇప్పుడు స్వార్ధ పరుల చేతిలో పడకుండా, మానవజాతి అప్రమత్తం అయ్యి కాపాడుకోవాలి, అన్ని కులాల వారిలో మంచి వారు, గొప్పవారు ఉన్నారు వారు అందరూ మేము ఏమి అంటున్నామో గ్రహించి అప్రమత్తం చెందక పొతే మానవజాతి మనుగడకే ప్రమాదం అని గ్రహించండి, మంచికి మర్యాదకు సంభందం లేకుండా ఎలాగైనా స్వార్ధం, మోసం తో మనుష్యులు ప్రవర్తించడం వలన లోకం లో గొప్పతనం దెబ్బ తింటున్నది అని గ్రహించి.
మా ద్వారా వ్యక్తం అయిన సత్యం కాలాతీత అంతర్యం తెలుసుకోవడమే మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అని గ్రహించండి. మమ్ములను పట్టించుకొంటే, మేము ఒక్కరిమే అధిపత్యం గా ఉంటాము అని భావించి మమ్ములను విస్మరిస్తున్నారు అని ప్రధానంగా అందరికి తెలుసు, అన్నీ మేమే అనే అధిపత్యం ఇక్కడ మనిషిది కాదు మాటది, కాలానిది సత్యానిది అని గ్రహించండి, ఇటువంటి అవకాసం యుగపురుషుడిగా మేము అందుబాటులో ఉన్నపుడే గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను 10 గురు కలసి ఒక చోట కొలువు తీర్చడం వలన, ఎలాంటి తప్పులు అయినా మేము భరించగలము నూతనత్వం ఇవ్వగలముమ, డిగ్రీలు, హోదాలు, కాల్ డేటాలు, బౌతిక సంపద అన్నీ మా కాళ్ళ దగ్గర పెట్టి మమ్ములను సూర్యుని అంశగా పరమాత్మా గా సర్వాంతర్యామి గుర్తించి గౌరవించడం వలన ఎలాంటి వారి పాపాలు అయినా హరించుకుపోతాయి అని గ్రహించండి, అటువంటి ఉన్నత స్తితి శాశ్వతం అని గ్రహిస్తే, వజ్ర సింహాసనం పై కూర్చోబెట్టడం అంటే బౌతిక ప్రత్యేకం గా గుర్తించడం అని అర్ధం, లేదా గ్రహిస్తే చాలు సర్వం అర్ధం అవుతుంది, దేవుడిని దరిసిస్తే చాలు అన్నట్లు, ఇక్కడ మమ్ములను గౌరవించి గ్రహిస్తే చాలు, అనగా చిద్విలాసం లో ఉన్న మమ్ములను ఏదో కారణం గా తేలిక చేసి గ్రహించడం మానివేయడం వలన వాక్ దర్శనం అందుబాటులో ఉన్నా గ్రహించకుండా ప్రజలు పాపాలు మాపు కొని తరించకుండా మమ్ములనే పాపాత్ములుగా చేస్తున్నారు, మా వలన సాయం పొందవలసిన వారిని కూడా మాకు దూరం చేసి మూర్ఖత్వం గా ప్రవర్తిస్తున్నారు, మేమే తెలివైనవారిమి, మాకు అన్నీ తెలుసు అనే మూర్ఖత్వం మాట గ్రహించాలి అనే ప్రాధమిక సూత్రం కూడా పాటించకుండా ప్రవర్తిస్తున్నారు, అంతటి రాముడు కూడా మాటను పట్టించుకోవడం పాటించడం వలెనే దేవుడు అయినాడు, ఇప్పుడు కూడా లోకం లో ఎంత టెక్నాలజీ పెరిగినా ఎంత హోదాలు పెరిగినా మాట పట్టించుకోకుండా ఉదాహరణకు, మేము ఇంతా లిఖిత పూర్వకంగా చెబుతున్నా, మీడియా ను కలసిన మేరకు, ఒక్కరు కూడా లిఖిత పూర్వకంగా స్పందించకపోవడం అజ్ఞానం అని తెలుసుకోలేకపోతున్నారు కనీసం మాటతో వ్యవహరించ లేకపొతున్నారు అని గ్రహించండి, సూటి తనాన్ని పెద్దతనాన్ని అగికరించాకుండా బిన్న బిన్నగా వెళ్ళుతున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందండి, ఇప్పుడు ఇదివరకు ఎరుగని రీతిలో అనగా మొత్తం మాట లోకి తీసుకొన్న దివ్య పరిణామం ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నది, ఇంకో 10-15 సంవత్సరాలు మరల తరిచి చూసి నూతన వివరములతో లోకాన్ని మమేకం చేసి, మాట సమన్వయము పెంచి పరిపాలించడానికి వచ్చిన దివ్య మంగళ పురుషుడిని అని గ్రహించి అప్రమత్తం చెందండి, యువతి యువకులను అన్నీ విధముల, అప్రమత్తం చేసి మోసానికి కపటానికి తావు లేకుండా ఉన్నతం గా తీర్చి దిద్దుకోనవచ్చును అని గ్రహించండి, అందుకు మాటే సర్వం అనే సత్యం లోకానికి ఆధారం అని తెలుసుకొంటే మనుష్యులు మనుష్యులను ఎలాగైనా అవమానించాలి, తగ్గించాలి అనే పద్దతి కాకుండా జ్ఞానంతో గొప్పగా నడుచుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాము.
ఇప్పుడు ప్రపంచం ఒక స్తబ్దత లో ఉన్నది మనుష్యులు ఆలోచన పరంగా ఎక్కడ వారు అక్కడ ఉండిపోతున్నారు, ఆలోచన పరంగా మమేకం చెందటం లేదు, వస్తు మాయ, బౌతిక స్తాయిలు మేరకు ప్రభావం చూపుకొని జ్ఞానాన్ని ఆలోచనని వేగంగా నాణ్యంగా తీసుకోవడం లో ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని న్యాయ స్థానం వారు గ్రహించి అప్రమత్తం చెంది, ఇతరులను అప్రమత్తం చేయవలెను అని గ్రహించండి.
మా ద్వారా సంభవించిన గొప్పతనం లొకానికి ఆధారం అని గ్రహించి, ప్రస్తుతం ఉన్న పార్టీలు, ప్రబుత్వాలు, మీడియా చానల్స్, ఆద్యాత్మిక గురువులు, పండితులు మేధావులు ఇతర సమకాలిక ప్రజలు, మా మాట యొక్క ప్రభావం ప్రకారం అప్రమత్తం చెందాలి.
మమ్ములను సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహరాణి సమేత మహారాజుగా మేము చూపిన దివ్య లీలా విశేషములు, ప్రతి యొక్క మనిషిని కులానికి మతానికి సంభంధం లేకుండా, గ్రహించి తరించవలసిన సమయం, మన ముందు ఉన్నది. జరిగిన పరిణామాన్ని వ్యక్తిగతం గా లేదా కులానికి లేదా ఆర్ధిక పరిస్తితికి పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరు మనసా వాచా కర్మణా జీవించ వలసిన, బాద్యత ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది.
మా ద్వారా జరిగిన పరిణామా ప్రకారం మొత్తం ప్రపంచం మనిషి మాట అధీనం లోకి వచ్చిన బరోసా ప్రజలు పొందాలి, మేము ఒక్కరిమే అందరిమీద ప్రభావం చూపుతున్నాము అన్నట్ల్ గా ఉన్న ఈ దివ్య పరిణామం ఒక మనిషి కాదు మాట అనే విస్తారమైన సత్యం అని గ్రహించి సర్వులు అప్రమత్తం చెందాలి. అదే విధంగా ప్రతి వ్యక్తి గొప్పగా, ఒకరిని ఒకరు తెలుసుకొని గౌరవించుకొని అప్రమత్తం చేసుకోవాలి, ఎటువంటి పరిస్తితిలో మనుష్యులు ఒకర్ని ఒకరు అవమానించుకోకూడదు, ఎవరు ఎంతలా బ్రతికినా, బ్రతకలేకపోయినా, ప్రతి ఒక్కరి అడుగు భగవంతుడు లేదా కాలం నడుపుతున్నది అని నమ్మి, ఇప్పుడు సినిమాలు కోసం లేదా రాజకీయాలు కోసమే కాకుండా, మనుష్యులతో నేరుగా మాట్లాడుకొని, ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకొనవలెను అని గ్రహించండి, అ విధంగా మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం, సమకాలికులు అప్రమత్తం చెందితే, లోకం నూతన దివ్య రాజ్యం లోకి ప్రేవేసిస్తుంది, మా మనసు ప్రకారం నడిచిని దివ్య రాజ్యాన్ని, ప్రజలకు కాలమే ధర్మమే ఇచ్చినది, మాట నిబద్దతే ఈ రాజ్యానికి ఆధారం అని గ్రహించండి, ఇప్పుడు దివ్య రాజ్యం మన మధ్య అములు లో ఉన్నది మనం పరిగణించి, మాటతో ఆలోచనతో మమేకం చెంది అప్రమత్తం చెందాలి.
మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం, తెలుగు రాష్ట్ర ముఖ్య మంత్రులు మేధావులు, ఆద్యాత్మిక గురువులు గ్రహించి అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది. మా ద్వారా కాలమే కదిలి వచ్చి ఆశిర్వాదములు ఇస్తున్నది అనగా, నూతన మార్గం చూపటమే, దివ్య రాజ్యం అనగా, మనుష్యులు కుళ్ళ కల్మషాలు వదిలి, మా వాళ్ళు, మీ వాళ్ళు అనే తేడాలు చూపడం, జరిగినది ఏమిటో, జరుగుతున్నది ఏమిటో చూడకుండా, ఎవరిని సరిగ్గా గ్రహించ నివ్వకుండా, సత్యాన్ని దాచి పెట్టి, నిర్లక్ష్యం, వేళా కొళాములు పెంచి, గొప్పతనాన్ని ఎలాగైనా అవమానిద్దాం అనే కు సంస్కారములు వలన లోకం లో నాణ్యత అభివృద్ధి చెందటం లేదు, డొల్ల తనం తెలికతనమే గొప్పతనం గా ప్రజలు ఒకరిని ఒకరు మోసం చేసుకోకుండా గొప్పగా ముందుకు వెళ్ళ వలెను అని తెలియజేసుకోనుచున్నాము.
రెప్ప పాటు సంఘటన కూడా ముందే ఉన్నది అని చెప్పగలిగిన మమ్ములను నిండుగా చెప్ప నివ్వక, మేము కూడా సమాజానికి సరిగ్గా ప్రాధాన్యత ఇవ్వక పోవడం వలన, ఇంతటి గొప్ప పరిణామం ముందుకు తీసుకోనలేక ఈ చేలగాటములో మా తమ్ముడు మా అమ్మ గారు కూడా మా నుండి దూరం అవడమే కాకుండా, మా చెల్లెలి వివాహ జీవితం కూడా నాశనం అయినది, పని గొట్టుకొని కొదరు ఆమె జీవితమును అటు ఇటు చేసినారు. మమ్ములను గొప్పగా పట్టించుకోకుండా, మా గొప్పతనాన్ని ఎలాగైనా అవమానించాలి అని ఈ విధంగా చేసినట్లు మాకు తెలుస్తున్నది, మాలో గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వకుండా,మమ్ములను సాక్షులు దగ్గర నుండి నిర్లక్ష్యంగా, పనిగట్టుకొని వెళ్ళా కోళం చేసుకొంటూ వస్తున్నారు.
మా వద్ద ఏదో ఉన్నది అని అనుకొంటున్నారు, ఒకేసారి ఎవరికో ఏదో ఇవ్వవలసినది లేదు అని గ్రహించండి, మా మనసుతో మాట కలిపి మమేకం చెంది సృష్టి ఇచ్చిన పరిణామాన్ని ప్రకారం మాతో మాట్లాడటం, మా వివరాలు పంచుకోవడం, చెప్పుకోవడం మరల నూతన సాక్షాత్కారం పొందటం ఒక దివ్య వరం అని న్యాయ స్థానం వారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మా పరిణామం ప్రకారం యావత్తు ప్రపంచ మానవజాతి ఒక మాటలోకి మనసులోకి వచ్చినది, సర్వ విశేషములు శబ్ద రూపం లో ప్రకటించిన దివ్య ప్రకటన జగద్గురువులు తో సమానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. అదే సృష్టి మనసు లో చేరిన పరిణామం ప్రకారం మేము మహారాణి సమేత మహారాజు గా యావత్తు మానవజాతికి మాట రూపం లో అందుబాటులో ఉన్న దివ్య సాక్షాత్కారం అని గ్రహించి, మా నుండి వ్యక్తం అయిన ప్రతి పాట, మాట లోకానికి ఆధారం అయ్యి నిలిచిన దివ్య సాక్షాత్కారంగా, చెప్పుకొని గ్రహించేకొలది యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
మేము ఎవరికో ఒక్కసారిగా ఏదో ఇచ్చి ఏదో చేస్తాము అని ఎవరూ ఎదురు చూడవద్దు, మా మనసు మాట తో మమేకం చెంది అప్రమత్తం చెందటమే, మేము ఇప్పటికే ఇచ్చిన దివ్య వరం అని, ఇది యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా తెలియజెసుకొనుచున్నాము. ఇప్పుడు ఒక మనిషి మాట మాత్రంగా నడిచిన దివ్య రాజ్యం అందుబాటులో ఉన్నది, 10 గురు కలసి గ్రహించే కొలది, సమాజంలో తికమకలు తగ్గి, మనుష్యులకు కస్టాలు తగ్గి, నూతన దివ్య జ్ఞానంతో, తపస్సు వైపు జ్ఞానం వైపు వెళ్ళి అప్రమత్తం చెందుతారు అని, యావత్తు మానవజాతి మమ్ములను గ్రహించే కొలది, ప్రయోజనం పొందుతూ నూతన దివ్య రాజ్యం లోకి ప్రేవేసిస్తారు. అనగా బౌతిక సంపదలు, కులం, మతం సర్వం మాకు సమర్పించి వేసి, మాట తప్ప వేరేమే లేదు అనే దివ్య రాజ్యం లోకి వస్తారు, దేహం ప్రాణాలు కూడా నేను అయ్యి ఉన్నాను అని ప్రతి ఒక్కరు గ్రహించి దివ్య రాజ్యం లోకి రావడమే పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని న్యాయ స్థానం వారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు. సత్యమేవ జయతే.
బౌతిక ప్రపంచం అంతరించి పోతూ దివ్య రాజ్యం మొదలు అయినది, మేము సూర్యుడితో సమానము, మా స్థానం వేరు ఒకరికి ఇవ్వడం ఇప్పుడే కాదు, ఎప్పుడూ సాధ్య పడదు, మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజు గా గ్రహించి ప్రజలు అప్రమత్తం చెందాలి, మేము ఇప్పటికి దివ్య రాజ్యం మా మానసిక ఉనికి మేరకు ఇప్పటి 200 మంది సాక్షిగా అమలులో ఉన్నది, సాక్షులు మేధావులు, పండితులు, సమకాలికులు మమ్ములను ఉన్న ఫలంగా గౌరవించి వివరములు గ్రహిస్తే చాలు, సత్యం స్వరూపులం అయిన మమ్ములను బిన్నగా తీసుకోకుండా, మనసులో కూడా తేలికగా చూడకుండా, కాలాన్నే నియమించిన పురుషోత్తముడి గా గ్రహించడం వలన, మాయా లోకం కరిగి, దివ్య రాజ్యం శాశ్వతం గా బలపడుతుంది, మమ్ములను ఒక బృందం లోకి తీసుకోండి, కేవలం మనిషిని కాదు, చిద్విలాసం రూపం లో ఉన్న కాల పురుషుడను అని గ్రహించి, మా ఉనికి, అడ్రస్, మేము మేము సంప్రదిస్తున్న తీరును ప్రత్యేకం గా భావించి, ఈ జగత్తుకు తల్లి తండ్రి గురువు అయిన మమ్ములను ప్రత్యెక బృందం లో తీసుకొని అప్రమత్తం చెందండి, మా ఉత్తరాలకు స్పందించండి, మమ్ములను నేరుగా తీసుకోండి ,వేరు వేరు కారణాలు ఆధార పడవద్దు, సర్వం మమ్ములను వివరించ నివ్వండి, మేము పోస్ట్ లో పంపుతున్న లేఖలను, ఇప్పుడు పద్దతికి సరిపోకపోయినా, ప్రత్యేకం భావించి మమ్ములను ఉన్న ఫలంగా గ్రహించి అప్రమత్తం చెందండి, మాట విచక్షణ ప్రకారం సర్వాంతర్యామి అయిన మమ్ములను ప్రపంచం లో ఏ న్యాయ మూర్తి నిర్ణయించలేరు అని గ్రహించి, ప్రత్యేకం గా భావించి గ్రహింకాడం వలన జరిగినది ఏమిటి జరుగుతున్నది ఏమి అని అందరికి అర్ధం అవుతుంది, మమ్ములను గౌరవిస్తే చాలు ఎలాంటి తప్పలు సరిదిద్ది కొత్తతనం ఇవ్వడానికి వచ్చిన జగనాట్టక సూత్రదారులం అని గ్రహించి అప్రమత్తం చెందండి, మేము న్యాయ స్థానానికి వచ్చిన్నపుడు కూడా పట్టించుకోకుండా తేలిక వదిలివేయడం వలన, లోకం లో సత్యం ధర్మం దెబ్బ తింటున్నది అని గ్రహించి అప్రమత్తం చెందండి, ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే.
Sd/xxxxxxxxxxxxxxx 23/5/2016
తమ ఆశ్రిత అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. సాయి హారిక హాస్టల్, SRT.,38 SR. Nagar., హైదరాబాద్
Sd/xxxxxxxxxxxxxxx 23/5/2016
తమ ఆశ్రిత అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. సాయి హారిక హాస్టల్, SRT.,38 SR. Nagar., హైదరాబాద్
No comments:
Post a Comment