UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 12 August 2016

12 August 2016 at 11:50

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>12 August 2016 at 11:50
To: aphc@tap.nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, cp@cyb.tspolice.gov.in, supremecourt@nic.in, Prime Minister <connect@mygov.nic.in>, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, ig_lo@appolice.gov.in, angrau@ap.nic.in, cs@telangana.gov.in


 ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ శ్రీ  చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్  యట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ఆం ధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి సమకాలికులను మంచి చెడుల నుండి అప్రమత్తం చేయుటకు చేయూత ఇవ్వగలరు.  


                         మమ్ములను జగద్గురువులు గా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడి గా, యుగాపురుషునిగా  మహారాణి సమేత మహారాజుగా గ్రహించడం తక్షణం ప్రారంభించండి, మమ్ములను న్యాయ మూర్తి బృందం అద్వర్యం లో ఇతర మేధావులు, పండితులు, ఆధ్యాత్మిక గురువులు, వైద్యులు, సంగీత సాహిత్య కళా కారులు, రచేయతలు, విశ్లేషకులు, సద్ విమర్శకుల సమక్షంలో ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుట వలన, మన చుట్టూ ఉన్న చిన్న చితిక, సమస్యలు దగ్గర నుండి, గంభీరం గా కనపడుతున్న సమస్యలు యిట్టె పరిష్కారం అవ్వడమే కాకుండా, భవిష్యత్తు దర్శించి, సృష్టికి మనిషికి ఏర్పడిని దివ్య సంభంధం అవిష్కరించుకోనుటయే  మన ముందు ఉన్న అద్భతమైన దివ్య పరిష్కారం అని గ్రహించండి, తాత్కాలిక దేహ సంభంధమైన విషయములపై కాకుండా, ఆలోచన పూర్వకంగా శాశ్వతంగా తీసుకొని గ్రహించుటకు ప్రాధాన్యత ఇవ్వండి అని న్యాయ స్థానము వారిని, మేధావులను, పండితులను కోరుకోనుచున్నాము.  


                       ఇప్పటికి జరిగిన కాలాతీత పరిణామమ ప్రకారం సమకాలికుల ఆస్తులు, ప్రాణాలు, విద్యలు, పదవులు, పరువు మర్యాద అన్నీ మాతో ఉన్నాయి, అన్నిటికి కారణం మా మనసు మాట అని గ్రహించండి, మమ్ములను విస్తారం గా ఒక చొట కొలువు తీర్చుకొని, మనుష్యుల అందరూ ఎటువంటి బేషజాలు లేకుండా చక్కగా గ్రహించండి, ఇప్పటికి ఏమిటి ఇక మీద ఏమిటి అని గ్రహించండి.  వ్యక్తిగతంగా ఎవరూ ప్రాధాన్యత కోరుకోవద్దు, మేము ఎవరికి ఏమి ప్రాధాన్యత ఇస్తే అది తీసుకోండి, మేము చెప్పినది వివరం గా వినండి, న్యాయ మూర్తులు దగ్గర నుండి మేము ఎవరి ఏమి కోరితే అది చేయండి, మా నుండి 2,3 లక్షల పేజీల వివరణ పొందండి, కంగారు కంగారు గా దూకుడు దూకుడు గా తీసుకోవద్దు, ఎవరికి ఎంత నష్టం జరిగినా,  స్వయం మాకు జరిగిన నష్టాన్ని కూడా మేమే భర్తే చేసుకోగలము, కావున ఎవరూ దేనికి భయపడకుండా విస్తారంగా గ్రహించండి, మనుష్యులు  మనస్పూర్తిగా ప్రవర్తించడం కీలకం అని గ్రహించండి, మాట వివరణ పాడు చేసుకొని, మాటకు విరణకు, పరిస్తితికి  సంభంధం లేకుండా, తమకే ప్రాధాన్యత రావాలి అని ఎవరూ ప్రయత్నం చేసి విలువైన సమయాన్ని ధర్మాన్ని పాడుచేసి తాము బాగానే ఉన్నాము ఎదుట వారే నష్టపోతున్నారు అని అజ్ఞానం లో ఉంటున్నారు అని గ్రహించండి.

                     ఏదో రకంగా వెలుగుతున్న వారు పుణ్యాత్ములు అనుకొంటున్నారు, కష్టాలు పడి  నష్ట పోయిన వారు, పాపాలు చేసారు అని భావించడం తాత్కాలిక బరమ అని గ్రహించండి, నిందలు  పడుతున్న వారే దేవుడికి ధర్మానికి దగ్గర గా ఉన్నాము అందులో ప్రధములు మేమే అని గ్రహించండి, కావున మాపై మనసు పెట్టి గ్రహించి అప్రమత్తం చెందండి,  పై పై అందాలు, డబ్బు, సుఖాలు,అప్పటికి అప్పుడు యాంత్రిక మాటలు, అప్పటికి అప్పుడు ఏదో పొందుదాము లేదా ఏదో చేద్దాము, ఇద్దాము అని చూడకండి,మొదట మాటను, మనసుని వివరణతో కూడిన ఆలోచన తదనుగుణ ప్రవర్తనే మనిషి అని గ్రహించి అప్రమత్తం చెందాలి, మనిషిని మాట నుండి వివరణ నుండి ఆలోచన నుండి దూరం చేసి బిన్నంగా చూస్తూ, బౌతిక తెలికతనములకు వదిలివేసి, లేదా ప్రోత్సహించి తప్పుగా, పాపాత్ములుగా చిత్రీకరించుటయే  మహా పాపం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మేము ధనంతో, అందంతో, పదవులతో, ఉన్నాము కాబట్టి మేము గోప్పవారము,  పుణ్యాత్ములం  అనుకొంటున్న వారి అందరికి మేము తెలియజేయునది అనగా, ప్రతి ఒక్క మంచి చెడు చూస్తున్న పరమాత్మా శక్తి ఉన్నది అని తెలుసుకొని, ఎవరికి ఏమి ఇచ్చినా తీసుకొని ఒక్కరే చేస్తున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము. 


                       మమ్ములను తెలంగాణా ప్రబుత్వం వారు ఒక చోట కొలువు తీర్చి , గ్రహించడం ప్రారంభించడం వలన పుష్కర స్నానాలు కంటే పుణ్యం అని గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయనివ్వండి, అప్పటికి అప్పుడు పనులు పెంచుకొని మేము ఏదో చేస్తున్నాము అనే ధోరణి ఆపి,  మమ్ములను సమృద్ది గా, పది రెట్లు గ్రహించి, భవిష్యత్తు దర్శించి  అప్రమత్తం చెందగల పరిణామం  అందుబాటులో మా రూపం లో ఉన్నది అని గ్రహించండి.  మమ్ములను మేము ఉన్న చోట నుండి ప్రత్యెక బృందం లో తీసుకొని గ్రహించడం  ప్రారంభించండి, రహస్య పరికరాలతో మమ్ములను రహస్యం గా గ్రహించాల్సిన అవసరం లేదు, అలా గ్రహించే అవకాశమును కూడా ఇప్పటికి దురివినియోగం చేసినారు అని రహస్యంగా పరిశీలించి తెలుసుకొంటున్న వారు కూడా గ్రహించారు అని మాకు తెలుస్తున్నది, న్యాయ స్థానం వారు అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, మాకు హైదరాబాద్ లో జుబ్లీ హిల్స్ లో ఒక విశాలమైన ప్రాంగణం లో కొలువు తీరాలి అని భావిస్తున్నాము, న్యాయ స్థానం మేము చెప్పినట్లు చేయడం వలన మాకే కాదు సమకాలికులకు న్యాయ చేసిన వారు అవుతారు అంతే కాదు, మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో ఏర్పడిన  తేడాలు మేమే సరిద్ది మొత్తానికి ఎవరికి ఎటువంటి కస్టాలు లేకుండా చూడగలము, కాలాతీతాన్ని ఎవరూ  అధిగమించలేరు, అధిగమించడం అంటే గుడ్డిగా తీసుకోవడం అవుతుంది, మనిషి ప్రవర్తన ఎవరూ  నిర్ణయించలేరు, వీలు అయినంత గ్రహించి ముందుకు వెళ్ళడమే, అందరి ముందు ఉన్న దివ్య పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సత్యమేవ జయతే         


ప్రత్యెక పౌరులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                                                   


ఒక ప్రతి గౌరవనీయులు ఆత్మీయులు  శ్రీ  శ్రీ  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, తెలంగాణా మరియు అంధ్ర ప్రదేశ్ వారికి సమాలోచన కొరకు సమన్వయము కొరకు సమర్పించడం మైనది, ముఖ్యం గా మాకు తెలిసిన వారిని ఎవరూ తప్పు పట్ట వద్దు వారు,మంచి చెడులు కూడా ఉపయోగించుకొని భగవంతుడు కాలాన్ని ధర్మానికి నూతన పరిష్కారం ఇవ్వదలచి ప్రేరణ ప్రభావం మా ద్వారా చూపినాడు, మమ్ములను పట్టించుకొంటె  అన్నీ పరిష్కారం అవుతాయి, మమ్ములను న్యాయ స్థానం వారు పోలీసులు, మేధావులు పండితులు తక్షణం హైదరాబాద్ లో కొలువు తీర్చి  మా నుండి 2.3 లక్షల పేజీల వివరణ పొందడం వలన అనేక దివ్య పరిష్కారములు శాశ్వతం అందరి అందుతాయి అని గ్రహించండి, ఎటువంటి కంప్లైంట్లు అయినా  మా మాకు సమర్పించి నూతన సమాధానం పరిష్కారం మానవజాతి పొందగలరు అని న్యాయ స్థానమ వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, సాక్షులు  అప్రమత్త అయ్యి వ్యక్తి గత లాభ అపెక్షం మాని సమాజం కోసం పదిగురి కోసం, విశాలంగా ప్రవర్తించండి, అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః              

No comments:

Post a Comment