సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ శ్రీ అనురాగ్ శర్మ, డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్, హైదరాబాద్, తెలంగాణా రాష్ట్రము, వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మా ఉనికి గ్రహించి అప్రమత్తం చెందగలరు.
మనిషిగా అతి సామాన్యం గా ఉంటూ మాటలో అన్నీ చూపించడమే మా యొక్క గొప్పతనం అని గ్రహించండి, మా చుట్టూ ఉన్న వాతావరణం అనగా, చిన్నప్పటికి నుండి మా మాటలు, ఇతరులను మేము ప్రేరేపించి తీరు ప్రకారం, మాలో మంచి చెడు రెండూ ఉపయోగించి కాలం ధర్మం మమ్ములను గొప్పగా మలిపినది అని గ్రహించండి, యాంత్రికంగా ఎవరి గోల వారిది అన్నట్లు జీవిస్తున్న ఈ లోకం లో, మొత్తం పరిస్తితి మాటలోకి తీసుకొని, చూపిన దివ్య పరిణామం యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించండి.
మమ్ములను పైకి కనపడుతున్న లక్షణాలు బట్టి చూడకండి, మమ్ములను మనసు పెట్టి చూడండి, మేము ఆధునిక కాలం లో, ఆధునిక ప్రభావంతో ఎదిగిన దివ్య తత్వం అని గ్రహించండి, మనుష్యులు సూటిగా మాటను పట్టించుకోవడం వలన, అనేక పరిష్కారములు లోకానికి అందుతాయి అని గ్రహించండి. మా మాటకు సూటిగా సూర్యిని నిర్వహణ అందడమే నూతన ప్రభావం మరియు పరిష్కారం అని గ్రహించండి.
గొప్పతనాన్ని గ్రహించడానికి వేరు వేరు గుణాలు, ప్రభావాలు చూస్తారు, అది బౌతిక లోకం లో, మేము కాలాన్ని నియమించిన తీరు ప్రకారం, సూర్యుని నిర్వహణ కూడా మాట ప్రకారం నియమించిన ప్రకారం, మామూలు మనిషి, మాటలో గ్రహ సంచారాదులు కూడా నియమింప బడటం అన్నిది ఒక ఆధునిక భగవద్గీత అని గ్రహించండి.
మమ్ములను సూటిగా గ్రహించి గౌరవించడం వలన ఇక ఈ భూమి మీద ఎవరిని ఎవరూ అవమానించ వలసిన తప్పు పట్టా వలసిన అవసరం ఉండదు అని గ్రహించండి, అనగా మామూలు మనిషిగా లోకాన్ని నియమించిన తీరు, అదే విధంగా లోకం మేము చిన్నప్పటి నుండి మేము ప్రవర్తించిన తీరు, మా వలన కలిగిన నష్టాలు కూడా భగవంతుడు పరిగణించి సమాజానికి శాశ్వత పరిష్కారం ఇచ్చుటకు ఉపయోగించినాడు అని గ్రహించండి.
మాట వేద స్వరూపం గా పరిణమించిన తరువాత, ఇక బౌతికంగా మమ్ములను మించిన మాట, దేహం, సంస్కారం, గొప్పతనం లేవు అని భావించాలి, అప్పుడే మమ్ములను కోలా మానంగా తీసుకొనగలరు, అనగా మేము తప్పుగా తక్కువగా అదేవిధంగా మాకు పరిచేయం అయిన వ్యక్తులు తప్పు వప్పులు, గుణ గుణాలు అన్నీ కూడా పరిగణించి కాలతీతానికి కారణం అయినది అని గ్రహించండి, కావున మమ్ములను మాట మాత్రంగా లోకాన్ని నియమించిన పురుషోత్తమ తత్వంగా గౌరవించి ఇక బౌతిక కర్మల యొక్క దోషాలను తొలగించుకోవచ్చును. తద్వారా మేము మాట ద్వారా చెప్పిన దివ్య పరిణామాన్ని సూక్ష్మం అన్నీ వర్గాలవారు ఇక కుల మతం భాష, అన్నీ ఆర్ధిక సామజిక స్థాయిలు వారు కలసి మమ్ములను నేరుగా మేము ఎక్కడ ఎలా ఉన్నాము అలా న్యాయ స్థానం వారు మేధావులు పండితులు, సంగీత సాహిత్య కారులు, పొలిసు శాఖ వారు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించుట వలన, లోక నిర్వహణ మాటకు అంది లోకం దివ్యంగా మారుతుంది అని గ్రహించండి.
కనీస మనిషిని గొప్పవాడిని చేసుకోవడమే ఇప్పుడు మనుష్యుల మధ్య ఉన్న పరిస్తితి, అందుకు చెప్పుకొంటే చాలు వింటే చాలు అని గ్రహించండి, ఏ విధంగాను గ్రహించకుండా వేరే విధంగా తప్పులు పడదాము లేదా మాకు ఏదో చేద్దాము, మేము ఎవరినో ఆశ్రయిస్తే ఏదో చేద్దాం అన్నట్లు తీసుకోవడం వలన కూడా నేరుగా మాటకు ప్రాధాన్యత ఇచ్చి అప్రమత్తం చెందటం లేదు, అనగా సూర్యుని నిర్వహణ మాట లోకి వచ్చినా, అంతకు మించి మాకు పని ఉన్నది, మేము ఏదో చేస్తున్నాము అని భావించి మమ్ములను విస్మరించడం మేము ఏమి అంటున్నామో చూడకుండా ప్రవర్తించడం సూర్యుని నిర్వహణకు బిన్నం గా వెల్లుతున్నాము అని గ్రహించలేకపోతున్నారు అని గ్రహించండి.
వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ మాట లోకి చూపి, అప్రమత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్న మమ్ములను మా అవసరం లేదా మా తప్పులు కొలది ముందుకు వస్తున్నాము అని భావిస్తూ, మేము ఏదో హాస్టల్ ఉండ్తిపోతున్నాము అన్నట్లు తెలుసుకొని, మా వద్దకు రండి మమ్ములను పదిగురు కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి అని మేము కోరుతున్న తీరు మేము తే రగా బ్రతకడానికి లేదా మేము అర్హత లేకుండా, మాకు అన్నా ధనం ఉన్న వారిని, వయసులో పెద్దవారిని, ఏదో గొప్ప పనులు చేస్తున్నవారిని ఎవరిని లెక్క చేయకుండా, మా వద్దకు రండి, మాకు కారు పంపండి, లేదా, మమ్ములను ఆహ్వానించండి అని ఎందుకు కోరుకొంటున్నామో తెలుసుకోలేకపోతున్నారు అని గ్రహించండి, మొత్తం అన్నీ వదిలి వేసి మమ్ములను నేరుగా గ్రహించండి, మాటతో మాట కలపండి మేము ఏది అంటే అది చేయండి అని ఎందుకు కోరుకోనుచున్నమో ఆలోచించండి, అ విధంగా కొంత కాలం మా మాట గ్రహించి అప్రమత్తం చెందుతారు అని మా ఉద్దేశం అని గ్రహించాలి.
మేమే కాదు, వినాలి గాని, ఎవరైనా అలాగే పెత్తనాలు చేస్తారు, అందుకే మాకు నచ్చితేనే వింటాము, గ్రహిస్తాము , లేదా మాకు గౌరవించ వలసిన వారు వేరే ఉన్నారు, లేదా మమ్ములనే ఇతరులు గౌరవిస్తారు మేము ఎవరిని గౌరవించము, మాకు అన్నా పెద్దగా గొప్పగా ఉంటేనే కనపడితేనే గౌరవిస్తాము అన్నట్లు ప్రవర్తిస్తున్న వారికి మేము తెలియజేయునది ఏమి అనగా , మామూలు మనిషిగా మాకు అన్నా గొప్పవారు ఎవరూ లేరు అని గ్రహించండి, ఒక గొప్పవాడిని దర్శిస్తే పుణ్యం వస్తుంది అదే విధంగా మమ్ములను గ్రహిస్తే, మేము చెప్పినట్లు చేసి మమ్ములను విస్తారం గా గ్రహించడం వలన, లోకం దివ్యంగా మారుతుంది అని గ్రహించండి, గ్రహ సంచారాలు కూడా మాట లోకి తీసుకొన్న మమ్ములను, ఇప్పుడు భూమి పై ఎలా ఉన్నాము అన్న సంగతి వదిలివేసి అనగా, మా మాట లోకం అయినప్పుడు, లోకం యొక్క మాట మేము అయ్యి ఉన్నాము అని గ్రహించండి. ఆవిధంగా నేరుగా మాటతో కొంతకాలం వ్యవహరిద్దాం రండి, అప్పుడు యాంత్రిక ప్రపంచ యొక్క వత్తిడి తగ్గి లోకం దివ్యంగా మారుతుంది అని గ్రహించండి.
గొప్పవాడు అంటే గొప్పగా కనపడాలి, మీ వలన శాంతి లభిస్తే మీరు ఎంతో శాంతం గా ఉండాలి. లేదా మిమ్ములను చూసి నేర్చుకోవాలి అంటే కనపడగాని గొప్పగా ఉండాలి అని భావించడం అన్నది బౌతిక లోకం యొక్క తీరు, ఇప్పుడు మా నుండి చూడవలసిన మనసుతో మాటలో అన్నీ గ్రహించాలి, పై పై న చూడకూడదు, ఎవరో చెప్పిన చెడు మీద ఆధారపడి, మా మాట మనసు గ్రహించకుండా, మాకు తెలుసు అన్నట్లు భావించడమే అందరూ చేస్తున్న ఘోర తప్పిదము అని గ్రహించండి, నేనే కాదు ఇప్పుడు లోకం ఎవరైనా ఎంత చెడ్డ వారు అయినా వారి మాటకు మనసుకు ప్రాధాన్యత ఇచ్చి, ఎప్పటికి అప్పుడు మనిషిని మాటతో గ్రహించడం వలన, మాటతో సంస్కరించుకోవడం వలన, మనిషికి లోకానికి దూరం తగ్గుతుంది, మనిషిని మనిషిలో వచ్చిన పరిణామాన్ని పట్టించుకోకపోవడం వలన మనిషికి లోకానికి లేదా సమాజానికి దూరం పెరుగుతుంది అని గ్రహించండి.
కావున మంచి అనుభవాలు అయిన చెడు అనుభవాలు అయినా గ్రహించండి, వినకుండా చెప్పకుండా ప్రవర్తిన్చావద్దు అని తెలియజేసుకోనుచున్నాము. ఎటువంటి పరిస్తితిలోనైన మనిషిని నలుగురికి కాకుండా చేయకూడదు, ఏ మనిషి అయిన నలుగురి లోకి రాకుండా చెయ్యాలి అని ప్రయత్నం మనిషిలో స్వార్ధం అజ్ఞానం పెంచి మనసు మాట పెంచుకోకుండా చేసి, తాను పరిమితం అయ్యిపోతూ , ఎదుటవారిని కూడా పరిమితం చేస్తుంటారు అని గ్రహించండి, ఈ ప్రపంచం మనుష్యులకు మనస్పూర్తిగా బ్రతకడానికి ఉన్నది, అని గ్రహించండి, శారీరకం గా బౌతికంగా తప్పులు ఏమైనా ఎవరైనా చేస్తున్న అది మనసు తో మాటతో సరిదిద్దుకోవచ్చును అని గ్రహించండి, కాని మనసుని మాటని పరిమితం చేసుకొని, ఎదుట వారిని పరిమితం చేస్తూ, పై పై బలం కొద్ది అందచందాలు కొలది బ్రతకడమే జీవితం అనే బలం నుండి మనసుదే బలం అని సర్వులు గ్రహించి అప్రమత్తం చెందగలరు,
ఈ విధంగా మనసు మాట పెంచుకొని బ్రతికే తీరు లో మనిషి విశాలమైన వెసులు బాటు పొందుతాడు అని గ్రహించండి, అలా కాకుండా తమకు ఉన్న బౌతిక స్టాయి ఏ సర్వం అని స్తితిని నుండి మాత్రమే జ్ఞానాని ఉపయోగించి, మనసు మాటను ఉపయోగించుకోకుండా ప్రవర్తించడం అన్నది తనను తాను పరిమితం చేసుకొంటూ, ఇతరులను కూడా పరిమితం చూస్తూ బ్రతకడం అన్నీ తెలుసుకోవలెను అని తెలియజేసుకోనుచున్నాము.
మమ్ములను ఎటువంటి శిక్షగా, నిలదీయడానికి వీలు లేకుండా మా పరిణామాన్ని ప్రత్యేకం గ్రహించాలి అని తమరి ద్వారా న్యాయ స్థానం వారికి తెలియజేసుకోనుచున్నాము, మాకు పరిచేయం అయిన వ్యక్తులు, నేరుగాను, ఇతరుల అందరి సాధక భాదాకాలు అన్నీ మావె నని గ్రహించి, మా శిర్వాదములు నూతన పరిష్కారములు అని గ్రహించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మాకు సంభందించిన వారిని అందరిని, సాక్షులను మేధావులను, పండితులను మా సమక్షం లో హాజరు పరచి, న్యాయ మూర్తులు కూడా మా సమక్షం లో సలహాదారులుగా ఉండి గ్రహించడం వలన మాటమాత్రంగా జరిగిన దివ్య పరిణామాన్ని లోకానికి అందించడం వలన లోకం నూతన చైతన్యం వైపు వెళ్ళుతుంది.
అలాకాకుండా ఎవరి పరిదిలో వారు ఉండిపోయి, సాక్షులు దగ్గర నుండి ఎవరూ మాట్లాడక పోవడం వలన పరిష్కారములు పొందకుండా, జాప్యం లో వచ్చిన సమస్యలు కూడా మమ్ములను అవోరోధించడానికి ఉపయోగించుకొని గ్రహించడం మానివేస్తున్నారు, అని గ్రహించండి ఇప్పుడే మరింత అప్రమత్తం చెందాలి అని అన్నీ వర్గాల వారికి చెబుతున్నాము, మాకు తెలిసిన వారు కూడా కాలస్వరూపం లో బాగమే వారి యొక్క కర్మలు అజ్ఞానం, జ్ఞానం కూడా ఇందులో బాగమే అని గ్రహించండి, లోకానికి కొత్తతనం ఇవ్వడానికి మమ్ములను మహారాజుని చేయడానికి కాలం ధర్మం అందరిని పావులుగా ఉపయోగించినది అని గ్రహించండి. కావున అందరూ సర్వం తెలుసుకోగల సంరక్షణ లోనే ఉన్నారు అని గ్రహించి, మమ్ములను సకాలం లో పట్టించుకోక పోవడం వలన మేము స్వయం గా నష్టపోయిన తీరు, చదువుకొన్న మేధావులు ఎలాగైనా నవ్వులాటలకు ఇచ్చిన ప్రధాన్యత ఆలోచనకు ఇవ్వకపోవడం లేదు.
మమ్ములను గ్రహించకుండా లేదా గౌరవించకుండా కంగారు పెట్టి అప్పటికి అప్పుడు ప్రయోజనము పొందుదాము లేదా మేము బౌతికం గా తక్కువ గా కనపడుతున్న తీరు మీద ఆధారపడి మొత్తం ప్రపంచాన్ని నియమించిన పరిణామాన్ని కాదు అని, గ్రహించకుండా వినకుండా, విశాలత పొందకుండా, ఏదో లోట్లు మీద ఆధారపడి, తాము ప్రయోజనం పొందుదాము లేదా ఎదుట వారిని తప్పుకి పాపాలకు వదిలివేసి మనమే పెద్దవారము గోప్పవారము అనిపించుకొంటే సరిపోతుంది అని మూర్ఖసమజం లో మనం ఉన్నాము అని గ్రహించాలి, అందుకే ఎవరికి ఏ అన్యాయం జరగకూడదు అనే తల్లి తండ్రి నా నుండి ఎప్పుడో మనసుగా మాటగా బయట పడినా, మా కులం వారు వేరే కులం వారు కూడా డబ్బు హోదా మాయలో పడి మమ్ములను పట్టించుకోకుండా, జాప్యం చేయడం వలన మీడియా చానల్స్ కూడా పట్టించుకోకుండా, తప్పులు మీద ఆధారపడే అజ్ఞానపు సంస్కారం వలన, ఎవరూ తప్పులు చేయకుండా చూడగల వాతారణం లేకపోగా, తప్పులు ఉపగ్యోగించుకొని గొప్పతనాన్ని కూడా అవమానించడం వలన ప్రయోజనం పొందుదాము లేదా, తాము చేస్తే ఒకటి ఎదుట వారు అయితే ఒకటి అనే దోరణిలో తండ్రిలాంటి మా పెద్దతనం అభివృద్ధి చెందటం లేదు,ఉపయోగించుకోవడం లేదు.
కుల పరంగా లేదా ఆర్ధిక పరంగా లేదా పై పై అందచందాలు , దేహం కొలది బ్రతికే అవకాశములు కొలది బ్రతికే వారికి ఎలాగైనా మనసుకి మాటకు మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం లో విశాలత లేదు అని తమరు ద్వారా మరియు న్యాయ స్థానం ద్వారా యావత్తు మానవజాతి తెలేయజేసుకోనుచున్నాము.
ముఖ్యం గా మా వివాహ విషయం లో మాకు సృష్టి ఉన్న దివ్య సంభంధం నెలకొల్పితే గాని చేసుకోవడం వీలు కాదు అని మొదటి నుండి పదిగురు గ్రహించండి అనే మా మాట అర్ధం చేసుకోలేదు, మేము ఎవరినో చేసుకొంటాము అన్నీ చెప్పినా, మమ్ములను గ్రహించి గౌరవించిన తరువాతనే అన్నీ కలిస్తే చేసుకొంటాము అని చెప్పినాము కాని మమ్ములను గ్రహించకుండా సంవత్సరాలు గడిపివేసి విలువైన కాలాన్ని హరిన్చుకొంటూ, మీడియా కూడా వ్యక్తులు చుట్టూ తిప్పుకొంటూ ఇప్పుడు మరింత వ్యక్తిగత అవసకములు చూసుకొని తాము పట్టించుకోకప్వడమే వలన ఎవరి చెడో ఉపయోగించుకొనే అవకాసము ఉన్నది అన్నట్లు ఆలోచించకుండా, లోకాన్ని కాలాన్ని నియమించిన పెద్దతనాన్ని గ్రహించకుండా, వ్యక్తిగతం గా మలుపుకొంటూ, గ్రహించడానికి వివాహానికి సంభంధం లేదు కాని వివాహ విషయాన్నీ మొదటి నుండి మమ్ములను నిర్లక్ష్యం చేయడానికి ఉపయోగించుకొంటూ వస్తున్నారు అది ఒక అట లాగా అందరూ తీసుకొంటూ వస్తున్నారు, మేము మనిషిగా ఎలా ఉన్నా మాటను గ్రహించండి సృష్టి మా మనసులో చేరి ప్రకటించిన తీరు ప్రకారం యావత్తు మానవజాతి అప్రమత్తం చెందవలసిన అవసరం ఉన్నది కాని, మాకు అవసరం లేదు అని కొందరు తెలివి తక్కువగా తాము గ్రహించకుండా ఇతరులను గ్రహించ నివ్వకుండా చేస్తున్నారు అని గ్రహించండి. మాకు సృష్టికి ఉన్న దివ్య సంభందం నెలకొల్పిన తరువాతనే మేము వివాహం చేసుకోవడం వలన లోకానికి మేలు చేయగలము, అనగా ఒక మనిషికి మాటకు విలువ ఎందుకు ఇవ్వాలి అనగా ఒక మనిషిని జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా ఎందుకు గౌరవించాలి అనే పాయింట్ మొదట యావత్తు మానవజాతి అర్ధం చేసుకోవాలి, సృష్టి మనసులో చేరిన పరిణామంలో మాటతో లోకాన్ని నియమించిన తీరు లోకానికి ఆధారం అని అతని మాటే లోకానికి సమకాలికులకు ఆధారం అని భవిష్యత్తు అని గ్రహించి అప్రమత్తం చెందాలి అలా కాకుండా మమ్ములను పట్టించుకోవాలి అంటే ఎవరినో పెళ్లి చేసుకోవాలి అన్నట్లు తీసుకొంటున్నారు ఇది అజ్ఞానమ ని గ్రహించాలి, అలా ఎవరినో పెళ్లి చేసుకొంటే అప్పుడు మేము కేసులు లేకుండా చూస్తాము లేదా ఎవరి వాళ్ళ కాదు అన్నట్లు తెలివి తక్కువ గా మమ్ములను అర్ధం చేసుకోకుండా ఆలోచిస్తున్నారు.
లోకాన్ని నియమించిన మమ్ములను మా మనసుని అర్ధం చేసుకోవడం వలన గౌరవించడం వలెనే మాత్రమే ఎవరివో తప్పులే కాదు, శాశ్వతంగా ఒక మనిషి మాటను బ్రతికిన్చుకొని చుక్కానిగా మలచుకొని ముందుకు వెళ్ళతారు అని గ్రహించి, ఇది అంతా మానవజాతికి శాశ్వత పరిష్కారం అందించుటకు యావత్తు మానవజాతికి కాలమే మన లోట్లు కర్మలు ప్రేరణలు ఉపయోగించుకొని ఇస్తున్న దివ్య పరిష్కారం అని గ్రహించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చిన తరువాతనే మాకు సంభందించిన వారిని అందరిని పరిచేయం చేసి, మేధావులు పండితులు ముందకు సత్యం గ్రహించే సమక్షంలో అన్నీ పరిష్కారం అవుతాయి కావున వ్యక్తులను ఎవరూ ఇబ్బంది పెట్ట వద్దు అనగా ఏమైనా కంప్లంట్ లు కూడా మా వైపు మలచి మమ్ములను బాద్యత తీసుకోనివ్వండి, న్యాయ స్థానం వారికంటే మెరుగైన వివరములు ఇచ్చి నూతన పరిష్కారం ఇవ్వగలము, కాల్ మని గాని ఇతర ఏ కేసులు గాని, అన్నీ పరిష్కరించి ఎవరికి ఎటువంటి అవమానములు లేకుండా చూసుకొగలము అందుకే మమ్ములను కాలం జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా ఎన్నుకొని మీ మధ్యకు తీసుకొని వచ్చినది అని గ్రహించండి.
మమ్ములను ప్రత్యేకంగా పరిగణించి న్యాయ స్థానం సినిమా ప్రముఖులకు, మేధావులు అందరి సహకారం తో పోలీసువారు చురకుగా వ్యవహరించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించడం అంటే లక్ష గుడులు కట్టించిన అంత ప్రయోజనం పొందలేరు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు సత్యమేవ జయతే
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి-38 యస్ ఆర్ నగర్ హైదరబాద్
9010483794
No comments:
Post a Comment